PM Modi: ప్రధాని మోదీ పర్యటనపై కుట్ర.. విచారణలో నమ్మలేని నిజాలు
ABN, Publish Date - May 04 , 2025 | 07:46 AM
అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన పర్యటించారు. మోదీ పర్యటన వేళ జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ టీం అన్ని కోణాల్లో విచారిస్తున్నా
అమరావతి: అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన పర్యటించారు. మోదీ పర్యటన వేళ జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ టీం అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ ప్రమాదం వెనుక ఎవరున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా అన్న పూర్తి సమాచారాన్ని సేకరించి ఇవ్వాలని అధికారులకు సీఎంవో ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Atchannaidu: బెంగళూరులో ఫుల్టైం తాడేపల్లిలో పార్ట్టైం
Minister TG Bharath: లేపాక్షి భూములకు త్వరలో విముక్తి
YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు
For More AP News and Telugu News
Updated Date - May 04 , 2025 | 07:48 AM