• Home » Telugu News

Telugu News

మా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

మా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఏ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు.

మహానాడును విజయవంతం చేద్దాం: హోంమంత్రి అనిత

మహానాడును విజయవంతం చేద్దాం: హోంమంత్రి అనిత

ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.

జనగణన విధులకు గైర్హాజరు.. 10 మంది ఆర్పీలపై సస్పెన్షన్ వేటు

జనగణన విధులకు గైర్హాజరు.. 10 మంది ఆర్పీలపై సస్పెన్షన్ వేటు

కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీలో జనగణన విధుల్లో నిర్లక్ష్యం వహించిన 10 మంది ఆర్పీలపై (రిసోర్స్ పర్సన్స్) జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విధులకు గైర్హాజరైన 10 మంది ఆర్పీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటన సందర్భంగా జరిగిన అధికారుల సమన్వయలోపంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెనాలిలో విషాదం.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

తెనాలిలో విషాదం.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం.. ఆ విమానానికి బెదిరింపు మెయిల్..

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం.. ఆ విమానానికి బెదిరింపు మెయిల్..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంతర్జాతీయ విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన ఒక మెయిల్ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

సూర్యాపేట జిల్లాలో లారీని ఢీకొట్టిన బస్సు.. ఆరుగురికి గాయాలు

సూర్యాపేట జిల్లాలో లారీని ఢీకొట్టిన బస్సు.. ఆరుగురికి గాయాలు

సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న యోలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఆరుగురు గాయపడ్డారు.

పెను సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ

పెను సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ

డిజిటల్ ప్రపంచంలో కాక్రోచ్ జనతా పార్టీ పెను సంచలనంగా మారింది. వ్యంగ్యం, ప్రజాగ్రహం సాయంతో ప్రభంజనం సృష్టిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఐదు రోజుల్లోనే రెండు కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు.

త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం

త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం

దక్షిణ కాశీగా భక్తజన హృదయాల్లో కొలువైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తటంతో త్రివేణి సంగమం శనివారం జనసంద్రమైంది.

భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం

భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులు భారీ బీభత్సాన్ని సృష్టించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి