Home » Telugu News
దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతోంది. గురువారం ఏకంగా 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోజూ దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ఇండిగోలో నెలకొన్న అంతర్గత సమస్యల.....
పుతిన్ ఏ దేశానికి వెళ్లినా.. ఆయన బుల్లెట్ ప్రూఫ్ 'ఆరన్ సెనాట్ లైమోజిన్ కారును విమానంలో అక్కడికి తరలిస్తారు. అక్కడ కూడా ఆయన ఆ కారులోనే పర్యటిస్తారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6.35 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టులో దిగిన పుతిన్కు..
దక్షిణాఫ్రికాపై రెండు వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ మళ్లీ తన పూర్వపు రోజుల్ని గుర్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ బ్యాటర్కు సంబంధించి దేశ క్రికెట్లో పెద్ద చర్చ నడుస్తోంది. అది..
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్నట్లు గుర్తించిన రంగారెడ్డి జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ కె.శ్రీనివాసులపై ఏసీబీ కేసు నమోదు చేసింది...
ఆధునిక క్రికెట్లో గొప్ప బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నా.. ఇంగ్లండ్ స్టార్ జో రూట్కు ఆసీస్ గడ్డపై సెంచరీ ఊరిస్తూనే ఉంది. కానీ ఇన్నాళ్లకు ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోగలిగాడు...
భారత షట్లర్లు తన్వీ శర్మ, అస్మిత చలిహ గువాహటి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో...
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం అభిమానులు పోటెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ వేదికను తరలించాల్సి వచ్చింది...
భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమం కావడంతో.. విశాఖలో జరిగే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది. ఈ నేపథ్యం లో సాగర తీరాన జరిగే మ్యాచ్ టిక్కెట్లు హాట్హాట్గా...
వెస్టిండీస్ వెటరన్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 ఫార్మాట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో బౌలర్గా...