Home » Telugu News
దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారానికి దగ్గరగా ఉంటుంది. దీంతో ఉత్తరప్రదేశ్పై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తరప్రదేశ్లోని 80 స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది.
హైదరాబాద్: మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీలో విద్యార్ధుల ఆందోళన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంపై మేడ్చల్ జిల్లా సీనియర్ నేతలు మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థిని కిడ్నాప్ (Kidnap) కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన యువతి కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆదివారం కోచింగ్ సెంటర్(Coaching Center)కు వెళ్లి వచ్చిన తర్వాత విద్యార్థిని ఆమె తండ్రితో ఫోన్లో మాట్లాడింది. సోమవారం తండ్రి ఫోన్కు తన కుమార్తెను కట్టిపడేసిన ఫోటోలను కిడ్నాపర్లు పంపించారు. ఆమెను విడిచిపెట్టాలంటే రూ.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అమరావతి: విద్యార్థుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటాడుకుంటోంది. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. ఉత్తిత్తి బటన్ నొక్కుళ్లతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ భేటీకి తెలంగాణ పీసీసీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
న్యూఢిల్లీ: కవిత అరెస్టుపై మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ స్పందించారు. జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అక్కా అని సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలుసుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న సీఎం.. నేరుగా యమున బ్లాక్లోని తన నివాసానికి వెళ్లి విడిది చేశారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం హిజ్రాలు వీరంగం సృష్టించారు. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు.
హైదరాబాద్: ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలోని పెద్దల బంధువులకు జీ హుజూర్ అన్నారు. సామాన్య రైతులు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా బేఖాతరు చేశారు.
భగతసింగ్ స్పూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ పిలుపునిచ్చారు.