Home » LATEST NEWS
బాపట్ల: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణ కార్యక్రమంతో పాటూ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళగౌరి షాపింగ్ మాల్ లో మంటలు ఎగసిపడుతున్నాయి.
ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో వేసవి కాలం ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల ముగియక ముందే భానుడు భగభగమంటున్నాడు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలోని నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకంలో జగన్ పాల్గొన్నారు. ఈ క్రతువులో జగన్ వేషధారణ మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..
చిన్న వయసులో స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జెన్యూ వ్యాధితో బాధపడుతోంది కర్నూలుకు చెందిన పునర్వికా. ట్రీట్మెంట్కు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలపడంతో చిన్నారి తల్లిదండ్రుల గుండె పగిలింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతలకు తీరని శోకాన్ని మిగుల్చాయి. తెలంగాణలోని నిర్మల్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలు నేలపాలయ్యాయి.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం పదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా అడవుల్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. 65 శాతం కాలిన గాయాలతో ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ విషాదం నెలకొంది. ప్రమాదంలో పేషెంట్ సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
వాళ్లిద్దరూ అత్యంత కిరాతకులు. ప్రపంచాన్ని భయపెట్టిన క్రిమినల్స్. ప్రభుత్వాన్ని గడగడలాడించిన డాన్స్. ఇద్దరిది ఒకటే వ్యాపారం.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
మావోయిస్టు అగ్రనేతలు నలుగురు నేడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు.
మావోయిస్టు అగ్రనేతలు నలుగురు నేడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేవ్జీ మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల రీత్యా తాను లొంగిపోయానని తెలిపారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న తరుణంలో.. సోమవారం నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. 55 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.