Home » LATEST NEWS
పార్లమెంటు ఎన్నికల్లో కూటమి పార్టీలకు సీట్లు కేటాయింపును డీఎంకే(DMK) ప్రారంభించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల
ఎర్రమట్టి క్వారీల్లో అక్రమ తవ్వకాల కేసులో అన్నా డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar)
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆన్లైన్ రిజిష్ట్రేషన్లపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సమాధానం ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షను నేడు పోలీసులు భగ్నం చేశారు.
నగరంలోని జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్ అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారం సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
లైన్లలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా దిగువ ప్రాంతాల్లో మంగళవా రం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్
డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ హల్క్ హోగన్ 70 ఏళ్ల వయసులో మూడో వివాహం చేసుకున్నాడు. ప్రియురాలు స్కై డైలీని శుక్రవారం ఫ్లోరిడాలో వివాహమడాడు. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఘర్షణలు, భద్రతా సమస్యలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం రోజురోజుకీ ముదురుతోంది.
రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తున్న జనాలపైకి మితిమీరిన వేగంతో వచ్చిన కారు దూసుకెళ్లడమే కాకుండా ఆ పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది.