Home » LATEST NEWS
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం చేపట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ నిజామాబాద్ జిల్లా భీంగల్, మల్కాపూర్లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే..
నటి విష్ణుప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో ఆమె ఇప్పటికే పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.
ఆదిలాబాద్ రిమ్స్లో కొందరు మెడికోలు చేస్తు్న్న రీల్స్ కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఆసుపత్రినే రీల్స్ చిత్రీకరించే ఫిల్మ్ స్డూడియోగా మార్చేశారు. డ్యూటీ తర్వాతే హాస్టల్ గదుల్లో ఇతర ప్రదేశాల్లో సరదాగా రీల్స్ చేస్తే పర్వాలేదు.
పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2027 జులై నాటికి మూడు యూనిట్లు సిద్ధం కానున్నాయి. ప్రస్తుతం 60 శాతం మేర పనులు పూర్తయ్యాయి.
దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చిచ్చు రేపుతోంది. తెలంగాణలో పెరగబోయే ఆ 60 సీట్లు ఎవరికి వరం..?, ఎవరికి శాపం..?..
తెలంగాణలో వేసవి తీవ్రత మొదలైంది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో..
ఈ రోజు (శనివారం) నవమి తిథి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉందని, ఆ తర్వాత దశమి తిథి ఉందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే..
తమిళనాడులో మళ్లీ గాలి మారుతోంది. ఆ గాలి తూర్పున వైపు ఉదయించే సూర్యుని వైపు మళ్లుతుంది. ప్రజల మూడు ఎలా ఉంది. సర్వేలు ఏం చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. విజయాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. రకరకాల హామీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
హైదరాబాద్లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీస్పై దాడిలో 19 మంది వైసీపీ నేతలపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక కర్నూల్లో అత్యధిక ఉష్ణో్గ్రత నమోదైంది..
ఈ రోజు (శుక్రవారం) అష్టమి తిథి సాయంత్రం వరకూ ఉందని, ఉదయం 11 గంటల వరకూ పూర్వాషాఢ నక్షత్రం ఉందని, ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా మేషరాశి విషయానికి వస్తే..
ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న రాజకీయాలను యువత ఏవగించుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గోవాలో పశ్చిమ ప్రాంత కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్లోనే ఉండాలని పార్టీ పెద్దలు ఎంత చెప్పినా ఆయన మాత్రం వీడేందుకే నిర్ణయించుకున్నారు. మరోవైపు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.