Home » LATEST NEWS
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిశాయి.
నెల్లూరు జిల్లా లేబూరులో నలుగురు కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను అపహరించేందుకు యత్నించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ అందుబాటులో లేరని తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యదర్శికి తన రాజీనామా లేఖ అందజేసినట్లు చెప్పారు.
టీడీపీ మహానాడు రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది.
అమరావతి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఏబీఎన్ పూర్ణ ఉచిత స్మారక మెడికల్ హెల్త్ క్యాంపును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక్రటావు, డాక్టర్ అక్కినేని మణి ప్రారంభించారు. జర్నలిస్టులకు అక్కినేని ఆస్పత్రులు 20 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు
మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఈరోజు (గురువారం) ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని అంజలి ఘటించారు.
భారతదేశంలో ఇప్పటివరకు ఎబోలా నిర్ధారణ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా లక్షణాలు (శరీర నొప్పులు) ఉండడంతో అనుమానిత కేసుగా గుర్తించారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ అంశంపై కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక పండగ ‘మహానాడు’ సరికొత్త డిజిటల్/హైబ్రిడ్ రూపంలో అమరావతి/మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది.
తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు.
ప్రజలను ఉద్ధరించిన వంశమని జబ్బలు చరుచుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అంతసీన్ లేదా..?. విభంజించు పాలించు సిద్ధాంతాన్ని బ్రిటిషర్లకు సేవ చేసి వైఎస్ కుటుంబం వంట పట్టించుకుందా..?.
ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణలకు అర్థం లేదని పవన్ అన్నారు. ఆయన పొరపాటున భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చని పేర్కొన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్ఎస్ మాల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఎస్ఎస్ మాల్ను టీడీపీ నేత ప్రవీణ్ పరిశీలించారు.
మహానాడు అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. తెలుగు ప్రజల కోసం చేపట్టాల్సిన అంశాలపై తీర్మానాలు చేసి ఆమోదించడం కూడా మహానాడు ప్రత్యేకతగా చెప్పొచ్చు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ కలకలం రేగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి (రాజారెడ్డి)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు, నాయకత్వ అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ (AICC) అగ్రనేతలు అత్యవసరంగా కీలక సమావేశం నిర్వహించారు.