Home » LATEST NEWS
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి.
వియత్నాం బోటు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ కొందరు భారతీయులు శంషాబాద్ చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఎదురైన భయానక అనుభవాలను చెప్పి కన్నీరు పెట్టుకున్నారు.
వైసీపీ ఆడిన రాజకీయ విషక్రీడలో అమాయకులైన రాజధాని రైతులు బలయ్యారు. 99.5 శాతం మంది భూములిచ్చాక.. మిగిలిన అరశాతం మంది ఏమీ చేయలేరని తెలిసీ అమరావతిని అడ్డుకోవడానికి ఆ పార్టీ వారిని వాడుకుంది.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇంటింటి సర్వే, వివరాల డిజిటలైజేషన్కు జూలై 14, 2026 ఆఖరి గడువు.
గోదావరి జలాలు తొలిసారిగా కృష్ణానది పవిత్ర సంగమాన్ని చేరనున్నాయి. పోలవరం–పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా నీటి అనుసంధానం సాకారమవుతుండటంతో సాగు, తాగునీటి అవసరాలకే కాకుండా రాష్ట్ర జలవనరుల నిర్వహణలోనూ ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. హార్ముజ్ జలసంధిలో నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్లోని దాదాపు 90 కీలక సైనిక స్థావరాలపై భీకర వైమానిక దాడులు జరిపింది.
ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూశారు. గుండెపోటుతో ఈరోజు (శనివారం) ఆమె తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం అంతా ఆన్లైన్మయమైంది. వివాహ నిశ్చితార్థాలు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్సిన్ స్టేట్లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్గా ఎంగేజ్మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వ్యూహాత్మక దౌత్యం, బలమైన సరిహద్దు భద్రత, రక్షణ బడ్జెట్ పెంపు, ఆర్థిక విధానాలు చైనా (డ్రాగన్) కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛకు అందుకు ఉన్న పరిమితులను టాస్క్ఫోర్స్ వారు ఎంత వరకూ తీసుకుంటారని చెప్పలేమని జడ్జి రామకృష్ణ వెల్లడించారు.
యూ ట్యూబర్ జోసఫ్ రావణ్ వ్యవహారం కూటమి ప్రభుత్వంతోపాటు పార్టీల్లో అంతర్గత చర్చకు దారి తీసింది. విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన రావణ్ తీరుపై టీడీపీ నేతలతోపాటు, మంత్రులు స్పందించకపోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు.
కడప జిల్లాను స్టీల్ సిటీగా మార్చేస్తామన్నారు. బ్రహ్మణి స్టీల్స్ అధినేత అయిన తన సన్నిహితుడు గాలి జనార్దన్రెడ్డికి నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి పది వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారు. ఆయనేమో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎండీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఎలక్ట్రిక్, ఏసీ బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు.
అనుమానం పెనుభూతం అంటారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరి విషయంలో అయినా డౌట్ వస్తే వెంటనే నిర్ణయం తీసుకుంటారు నేతలు.
రైతులకు నమ్మకం, భరోసా కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని, వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు.