Home » LATEST NEWS
కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల మద్యం అమ్మకాలు చేసినట్లు తెలిపారు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రాజెక్ట్లకు నిధులు, అనుమతుల కోసమే ఢిల్లీ వెళ్తున్నా.. కేసీఆర్ కు రాజకీయ సమాధి తప్పదనే తప్పుడు ప్రచారం చేస్తు్న్నారు. బలమైన వాదనలు వినిపిస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.
కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్లారిలో హవంబావీ ప్రాంతంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది.
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ తీసుకొచ్చింది. 22ఏ నిషేధ జాబితా భూములపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
గుండెలపై రాసుకోండి.. బెంగాల్లో తామే గెలిచితీరతామంటున్నారు అమిత్ షా. ఠాగూర్ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడటం ఖాయమంటున్నారు. మూడు రోజులపాటు బెంగాల్లో పర్యటించిన అమిత్ షా..
వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రతిష్టాత్మక రైలు సర్వీసులను జనవరి నెలలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
కొత్త సంవత్సరం వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. మద్యం అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.
కూటమి ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇంకా 40 శాతంపైనా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో పదవులు వచ్చిన వారు సంతోషంతో ఉంటే.. పదవులు దక్కని నాయకులు నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. అంతేకాక అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీ
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపు కున్నారు. భారత్లో ఫుల్ జోష్తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
ఐబొమ్మ రవి నిర్మించుకున్న పైరసీ సామ్రాజ్యం అసలు గుట్టు రట్టు అయింది. 12 రోజుల కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.
బాబా వంగా.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని జ్యోతిష్కురాలు. ఆమె చెప్పినవన్నీ నిజం కావడంతో ... 2026లో ఆమె ఏం చెప్పిందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆమె జోస్యం ప్రకారం..
హైదరాబాద్ నగరంలో ఈ రోజు(బుధవారం) రాత్రి జరగబోయే న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లో కొత్త సంవత్సరం 2026 సెలబ్రేషన్ ప్రారంభమైంది. నగర ప్రజలు పలు ప్రాంతాల్లో కుటుంబాలతో, స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. బార్లు-పబ్లు ప్రత్యేక ఈవెంట్స్తో నిండిపోయాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తాజాగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28 కి పెరిగింది. ఈ కొత్త జిల్లాల పాలన బుధవారం నుంచి ప్రారంభమైంది.
హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ(బుధవారం) రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారు జామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి. ఇక బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు పరిస్థితిని బట్టి క్లోజ్ చేస్తామని ఇన్చార్జ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని ప్రైవేటు వాహనాలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.