Home » LATEST NEWS
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
అధిక వడ్డీలు ఆశ చూపి సీనియర్ సిటిజన్లను మోసం చేసిన ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ బాధితులు హైదారాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ బోర్డుకు పాలాభిషేకం చేశారు. ఈ ట్రస్ట్ సుమారు 4 వేల మంది నుంచి సుమారు రూ.516 కోట్లు డిపాజిట్ చేయించుకుని మోసం చేసింది. ఈ బాధితుల తరఫున సీసీఎస్ పోలీసులు నిలబడి పోరాడారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ రోజు ఒమన్లో పర్యటిస్తూ ఉన్నారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించారు. ఒమన్లోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా మూడవ డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ రోజు డిసెంబర్ 16 మంగళవారం.. రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
కొమురం భీం జిల్లాలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఇల్లిల్లు తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి..
సిద్ధిపేట జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కోట.. బీటలు వారుతోంది. ఆ పార్టీతోపాటు వైఎస్ ఫ్యామిలీ అభిమానులు.. టీడీపీలో చేరుతున్నారు.
మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
డిసెంబర్ 17, 2025న ఏ రాశి వారికి మంచి జరుగుతుంది? ఏ రాశి వారు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏఐ యుగం వచ్చేసింది. అయినా ఇంకా ఆ పాత విధానం ఏమిటి? కోటానుకోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి.. టెక్నాలజీ ఎందుకు వాడడం లేదు?
జిల్లాలోని మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కోసం ఏకంగా క్షుద్ర పూజలు చేశారన్న వార్త సంచలనంగా మారుమోగిపోతోంది. గ్రామంలో జరిగిన క్షుద్ర పూజలకు సంబంధించిన వీడియోలు బయటికి..
నా పేరు షేక్ గండ్లూరు హాఫిజూన్. మాది వైఎస్సార్ కడప జిల్లా ముద్దునూరు మండలం. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ముస్లిం అమ్మాయిని పంపించడానికి తల్లిదండ్రులు, పెళ్లయ్యాక భర్త భయపడుతుంటారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి పెళ్లి రద్దు అయిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వేరే యువతితో చేసిన చాటింగ్ వైరల్ అయ్యాయి. పెళ్లి రద్దుకు సోషల్ మీడియానే కారణమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ రోజు డిసెంబర్ 16 మంగళవారం.. ఏ రాశి వారికి కలిసొస్తుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నెల్లూరు చేరుకొంది. మాజీ ప్రధాని వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు.