Home » LATEST NEWS
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దోర్నాల మండలం గంటావానిపల్లి వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకి జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల కరువు పీడిత ప్రాంతాల చిరకాల స్వప్నమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (ఫేజ్-1) ప్రారంభం కావడంతో 30 ఏళ్ల కల సాకారమై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ విఫలమై ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. అంబర్పేటలోని తిరుమలనగర్లో నివాసం నిభాష్ కొంతకాలంగా ఒక యువతిని ప్రేమించారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రేపటితో (సెప్టెంబర్1వ తేదీ) వెయ్యి రోజుల మైలురాయిని పూర్తి చేసుకుంటుంది.
కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదీ తీర ప్రాంత పల్లెల్లో తాగు నీటి కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మూడు నెలలుగా గుక్కెడు నీటి కోసం ప్రజలు నానావస్థలు పడుతున్నారు.
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ.. ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లడఖ్లోని నున్-కున్ పర్వత ప్రాంతంలో The Statesman భారత సైన్యానికి చెందిన ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ పైలట్లు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రయాణికుల ఆదరణను చూరగొనటానికి విజయవాడ రీజియన్ ఆర్టీసీ అధికారులు కొత్త పంథాను అనుసరించనున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే తమ అగ్రశ్రేణి బస్సుల్లో 10 మందికిపైగా టికెట్లు బల్క్గా బుక్ చేసుకుంటే.. ఇంటి వద్దకు వచ్చి ఆ ప్రయాణికులను పికప్ చేసుకునే సదుపాయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేస్తున్నాయి.
నేపాల్లో భారీ వరదలు, వరదల ఉద్ధృతి కారణంగా పలువురు భారతీయులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం కూడా ఆచూకీ లేకుండా పోయినట్లు సమాచారం.
హిమాలయ దేశమైన నేపాల్ను ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ను ఆ పార్టీ హై కమాండ్ బహిష్కరించింది. తక్షణమే పార్టీని వదలి వెళ్లాలని ఎంఐఎం అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్లోని క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. లక్ష్మీగూడలో లక్కీ డ్రా టోకెన్ను ఓ బాలుడితో తీయించగా.. ఆ చిన్నోడి కుటుంబానికే ఇల్లు వరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులను అడ్డుకున్న వైసీపీ పెద్దలు.. ఇప్పుడు మాత్రం శుద్దులు చెబుతూ పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు.
ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్కు ఎదురుదెబ్బ తగిలింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది.
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గూఢచర్య నెట్వర్క్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఛేదించారు. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహిల్, సమీరా దంపతులను అరెస్టు చేశారు.