విదేశాల్లో చదువుకోవడానికో, ఉద్యోగానికో వెళ్లిన వారు ఖాళీ సమయంలో రకరకాల పార్ట్టైమ్ పనులు చేయడం మనం చూస్తుంటాం. అయితే లండన్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన విష్ణు విజయధరన్ అనే యువకుడు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి ఓ వినూత్న ప్రయోగం చేశాడు.
కొలంబియాలో ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఓ భయానక విమాన ప్రయాణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీకి చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మెహక్ విఠల్ ఇంట్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..
బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయాలపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. బెంగళూరులో ఒక్క షర్టు ఇస్త్రీ చేయడానికి రూ.20 వసూలు చేశారని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
ఓ వ్యక్తి రైలు పట్టాలపై.. అది కూడా రైలు ముందు తాపీగా నడిచాడు. హారన్ కొడుతున్నా కూడా పక్కకు వెళ్లలేదు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
రైల్లో తరుచూ కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సమోసాలు ఉన్న ట్రేని నేలపై పెట్టడమే కాకుండా.. కాళ్లను సమోసాల బుట్టపైనే ఉంచాడో వ్యాపారి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు..
మహారాష్ట్రలోని అమరావతి నగరంలో జనాలతో రద్దీగా ఉండే రాంపూరి క్యాంప్ ప్రాంతంలోని ఒక ఇంట్లోకి హఠాత్తుగా చిరుత ప్రవేశించింది. వివరాల్లోకి వెళితే..
సముద్ర తీరంలో అమెరికా మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ రెండు నల్ల రేసర్ పాములను ఒంటిచేత్తో పట్టుకున్న ఒక ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఎఫ్డబ్ల్యూఐసీఈ తీసుకున్న బ్యాన్ నిర్ణయం బాలీవుడ్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎఫ్డబ్ల్యూఐసీఈ సహాయ నిరాకరణపై ఇప్పటి వరకు రణ్వీర్ సింగ్ స్పందించలేదు. ఎఫ్డబ్ల్యూఐసీఈ నిర్ణయాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ మెంగ్ జోయ్ తాజాగా ఓ సంచలన ఆవిష్కరణ చేసింది.