2026లో రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోనున్నారు. పౌర్ణమి తిథి రెండు తేదీల్లో కొనసాగడంతో రాఖీ ఎప్పుడు కట్టాలనే సందేహం చాలామందిలో ఉంది.
కుండపోత వర్షం.. చుట్టూ జోరుగా నీరు.. అయినా అతడి ధ్యాస మాత్రం యోగాపైనే! వర్షంలో తడుస్తూనే పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్న వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విమానం గాల్లో తలకిందులుగా తిరుగుతోంది.. వేల అడుగుల ఎత్తులో రెక్కపై ఓ హాలీవుడ్ నటి నిల్చుంది.. అయినా ఆమె ముఖంలో భయం లేదు! సిడ్నీ స్వీనీ చేసిన ఈ డేంజరస్ స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. వివరాల్లోకి వెళితే..
రైలులో ప్రయాణించేటప్పుడు జనరల్ బోగీలో చోటు సంపాదించడం, ఆర్డినరీ బస్సులో సీటు సంపాదించడం చాలా కష్టం. అందులో ప్రయాణించే వాళ్లకే తెలుస్తోంది అది ఎంత కష్టమనేది.
ఆగస్టు 28న రక్షాబంధన్, పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో గ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
నేపాల్లో వరదలు కనీవినీ ఎరుగని రీతిలో బీభత్సాన్ని సృష్టించాయి. ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లోని చాలా ఊళ్లను తుడిచిపెట్టేసింది. వందల మంది వరదల్లో గల్లంతయ్యారు.
నేపాల్లో వరదలు వందల మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. వరద ఉధృతి నుంచి తప్పించుకునేందుకు కొందరు కార్మికులు పరుగులు పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
నేపాల్లో వరదల విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాయిమోన్ హూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో భయానక దృశ్యాలు ఉన్నాయి.
సాధారణంగా విమానంలో ఫుడ్ అంటే స్నాక్ లేదా మీల్ అందుబాటులో ఉంటాయి. కానీ.. ఓ కుటుంబం మాత్రం విమానాన్ని ఏకంగా క్యాంటిన్గా మార్చేసింది. విమానంలో ప్లేట్లు పెట్టుకుని భోజనం చేసిన ఈ కుటుంబం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చంటిబిడ్డతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ తల్లిపై వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో భయపడిపోయిన తల్లి చంటిబిడ్డను నేలపై పడేసింది. కుక్క కారణంగా తల్లికి, బిడ్డకి గాయాలు అయ్యాయి.