నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలికి చిక్కితే ఎంత పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అత్యంత బలమైన ఏనుగు కూడా నీటలోని మొసలికి చిక్కితే ప్రాణాల కోసం పోరాడాల్సిందే. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు.
కొన్ని దేశాల్లో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ నివసించాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూమ్ రెంట్స్, ఫుడ్ కాస్ట్ అన్నీ ఎక్కువే. బయట ఏదైనా తినాలంటే చాలు వందలాది డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో మన దేశంలో విమానంలో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సాధారణంగా విమానయాన సిబ్బంది భద్రతా పరంగా ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ‘రాజాసాబ్’ సినిమాలోని రెండో పాట విడుదల కార్యక్రమం నిన్న( బుధవారం) హైదరాబాద్లోని లూలూ మాల్లో జరిగింది. నిధి అగర్వాల్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది యువకులు ఆమెను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు.
ఓ యువతి ఏఐ పార్ట్నర్తో ప్రేమలో పడింది. తన మనసు గెలుచుకున్న ఏఐనే పెళ్లి కూడా చేసుకుంది. ఈ సంఘటన జపాన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులు చేసే చిలిపి చేష్టలు చూస్తే ఎవ్వరైనా నవ్వాల్సిందే. అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్నే అనుసరిస్తుంటాయి. దాదాపు అన్ని దేశాల క్యాలెండర్లలోనూ సంవత్సరానికి 12 నెలలే ఉంటాయి. అయితే, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం మాత్రం భిన్నమైన క్యాలెండర్ను ఫాలో అవుతుంటుంది. ఆ దేశపు క్యాలెండర్ 12 కాదు, 13 నెలలను కలిగి ఉంటుంది.
ఇరాన్లోని హార్ముజ్ ద్వీపం మరోసారి దాని అద్భుతమైన అందంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇటీవలి భారీ వర్షాల కారణంగా హార్ముజ్ ద్వీపంలోని బీచ్లు, సముద్ర తీరాలు ఎరుపు రంగులోకి మారాయి. రక్తంతో నిండిపోయినట్టు కనిపిస్తున్నాయి.