బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం క్రాప గ్రామంలో కోగంటి కుటుంబం ఆధ్వర్యంలో ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమం కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో జరిగింది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు కోగంటి భాను ప్రకాష్, కోగంటి అనూష దంపతులు పాల్గొన్నారు.

కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.