11వ రోజు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు..

ABN, Publish Date - Feb 26 , 2026 | 08:57 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రవేశపెట్టనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రవేశపెట్టనున్నారు. కాగా, 11 రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఏపీ ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టగా.. సభ వాటిని ఆమోదించింది. సమావేశాల లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..

Updated at - Feb 26 , 2026 | 09:07 AM