ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వివిధ పంటల సాగు లక్ష్యలను నిర్ణయించి, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారో ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నదని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.
మండలంలో ఈ నెల 23వ తేదీ సాయంత్రం పెనుగాలులు సృష్టించిన బీభత్సం నుంచి పలు గ్రామాలు ఇంకా బయటపడలేదు.
అనకాపల్లి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల మండలాల్లో కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుబజారు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నది.
జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులుగా పలువురు సీనియర్ నాయకులను టీడీపీ అధిష్ఠానం నియమించింది.
నగరంలోని రైతుబజార్లలో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించడం లేదు.
కలుపు నివారణకు వినియోగించే గడ్డి మందు ‘పారాక్వాట్ డైక్లోరైడ్ 24 ఎస్ఎల్’ను రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి.
ఎండ తీవ్రత, వడగాడ్పులు రోజుల తరబడి కొనసాగుతుండడంతో బ్రాయిలర్ కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయి.
విశాఖ రూరల్ మండలం మధురవాడ సర్వే నంబరు 133/పీలో గల 3.47 ఎకరాల పోరంబోకు భూమికి సంబంధించి తప్పుడు నివేదికలు ఇచ్చిన వ్యవహారంపై జాయింట్ కలెక్టర్ను విచారణాధిరిగా ప్రభుత్వం నియమించింది.