అగ్నికార్తెలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.
శారదా నదిపై కశింకోట వద్ద డీఎంఎఫ్ నిధులు రూ.3 కోట్లతో చేపట్టిన కాలిబాట వంతెన ఐదేళ్ల నుంచి పునాదుల్లోనే వుండిపోయింది.
జీవీఎంసీ వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. క్రీడల పట్ల చిన్నారుల్లో ఆసక్తి పెంపొందించేందుకు, ఇప్పటికే అవగాహన ఉన్నవారికి మెళుకువలు నేర్పేందుకు జీవీఎంసీ ఏటా వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తుంది.
నగరంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం వర్షం కురిసింది.
ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యా శాఖ సిద్ధమైంది. జీవో 117 రద్దు నేపథ్యంలో కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం త్వరలో బదిలీలు చేపట్టనున్నది.
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కూటమి ప్రభుత్వం సంక్షేమ శాఖలకు భారీగా నిధులు మంజూరుచేస్తోంది.
విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ‘ఇంటిలో ఆతిథ్యం’ ఇవ్వాలనుకునేవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు పిలుపునిచ్చారు.
భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలో ఏపీ పర్యాటక ప్రాధికార సంస్థ (ఏపీటీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం 18.7 ఎకరాలు కేటాయించింది.
మూడు రోజుల మోదకొండమ్మ ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజైన మంగళవారం అనుపోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రోజు సతకంపట్టులో కొలువు తీరిన మోదకొండమ్మ భక్తుల పూజలు అందుకుంటున్నది.