కైలాసగిరిపై ఉన్న టాయ్ రైలుకు ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న రైలుకు బ్రేకులు ఫెయిల్ అయ్యింది. దీంతో రైలు వెనక్కి జారింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వచ్చే జీతం చాల్లేదో ఏమో.. గంజాయి డాన్గా అవతరించింది ఓ మహిళా మాజీ టెకీ! శుక్రవారం అనకాపల్లి జిల్లా...
జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశం ఈ ఆర్థిక (2025-26) సంవత్సరం సవరణ బడ్జెట్ను, 2026-27 సంవత్సరం అంచనా బడ్జెట్ను ఆమోదించింది.
నగరంలో కాలుష్యం పెంచే పరిశ్రమలపై కాలుష్య నియంత్రణమండలి అధికారులు కొరడా ఝుళిపించారు.
వంగవీటి మోహనరంగా ఆంధ్రా బెబ్బులి అని ఆయన కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ అన్నారు.
సింహాచలం దేవస్థానం పంచ గ్రామాల భూ సమస్య ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే చందంగా ఉంది. ప్రజలు ఆక్రమించుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా భూములు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి ఏడాది కావస్తోంది.
గతంలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోల్లో లక్షలాది రూపాయల విలువచేసే సామగ్రి నిరుపయోగంగా పడివున్నాయి. వీటిల్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆయా సామగ్రికి రక్షణ లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే....
పాల ప్యాకెట్ నుంచి బంగారు ఆభరణాల వరకూ, ఆకు కూరల నుంచి ఐఫోన్ వరకూ ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్న నగర వాసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పలువురు విద్యార్థులు.. ప్రధానంగా బాలుర ప్రవర్తన సరిగ్గాలేదని, భావి భారత పౌరులైన వీరిని సన్మార్గంలో పెట్టాల్సి బాధ్యత విద్యా శాఖపై వుందని జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన స్థాయీ సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించిన ఆమె విద్యా శాఖపై జరిగిన చర్చలో మాట్లాడారు.
ఆదివాసీల ఖ్యాతిని నిలిపిన క్రీడాకారిణి కరుణకుమారి అని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు.