• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

Visakhapatnam: వీఎంఆర్డీఏలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి రద్దు.. టెన్షన్ టెన్షన్

Visakhapatnam: వీఎంఆర్డీఏలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి రద్దు.. టెన్షన్ టెన్షన్

వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే తమ తప్పు తెలుసుకున్న వీఎంఆర్డీఏ అధికారులు వైసీపీ కార్యక్రమానికి అనుమతి రద్దు చేశారు.

అమరావతికి కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌

అమరావతికి కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌

అధికారిక కార్యక్రమాల నిమిత్తం జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌. హరేంధిరప్రసాద్‌ సోమవారం అమరావతికి వెళ్లనున్నారు.

సెల్లార్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌

సెల్లార్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌

నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ లంగ్స్‌’కు ప్రజల నుంచి సానుకూలస్పందన రావడంతో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మరో నిర్ణయం అమలుచేయాలని నిర్ణయించారు.

అదరగొట్టిన అమ్మాయిలు

అదరగొట్టిన అమ్మాయిలు

తొలి మ్యాచ్‌లోనే భారత్‌ అమ్మాయిలు తడాఖా చూపించారు. బౌండరీలతో చెలరేగి ప్రేక్షకులకు టీ 20 మజాను అందించారు.

కాలుష్యంపై  పీసీబీ ఫోకస్‌

కాలుష్యంపై పీసీబీ ఫోకస్‌

నగరంలో గాలినాణ్యత క్షీణించడం, కాలుష్య తీవ్రత పెరగడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

రోడ్‌ టెర్రర్‌

రోడ్‌ టెర్రర్‌

‘సింహాచలం బీఆర్‌టీఎస్‌ రోడ్డులో శుక్రవారం సాయం త్రం ఓ ఫంక్షన్‌హాల్‌ వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో దంపతులతోపాటు వారి 11 ఏళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయింది.’

టీడీపీకి కొత్త సారథులు

టీడీపీకి కొత్త సారథులు

తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు కమిటీకి కొత్త సారథులు వచ్చారు. పార్లమెంటు కమిటీ అధ్యక్షుడిగా చోడేవెంకట పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణను నియమించారు.

సమర్థులకే టీడీపీ పగ్గాలు

సమర్థులకే టీడీపీ పగ్గాలు

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి  ప్రధానోపాధ్యాయురాలి మృతి

ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి ప్రధానోపాధ్యాయురాలి మృతి

ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన ప్రధానోపాధ్యాయులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ జి.అప్పన్నబాబు అందజేసిన వివరాలిలా ఉన్నాయి.

రాజాధిరాజ వాహనంపై రమణుడు

రాజాధిరాజ వాహనంపై రమణుడు

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉపమాక క్షేత్రంలో ఆదివారం రాజాధిరాజ వాహనంపై రమణుడి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ఉభయదేవేరులతో కూడిన స్వామివారు, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలు, పుష్పమాలలతో అలంకరించి మాఢవీధుల్లో ఊరేగించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి