• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి.

చకచకా మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం

చకచకా మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేందుకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న/విస్తరిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల పనులు జూన్‌ నాటికి పూర్తవుతాయని ఎంపీ ఎం.శ్రీభరత్‌ వెల్లడించారు.

వివాదాస్పద స్థలంలో భవన నిర్మాణం

వివాదాస్పద స్థలంలో భవన నిర్మాణం

జీవీఎంసీకి, ప్రైవేటు వ్యక్తికి మధ్య వివాదం నడుస్తున్న అత్యంత విలువైన స్థలంలో జనసేన పార్టీకి చెందిన చోటా నేత ఒకరు భవన నిర్మాణం ప్రారంభించారు.

అద్దెకు ఆర్థిక భవనం?

అద్దెకు ఆర్థిక భవనం?

నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం సమీపంలో ఆర్థిక శాఖ కోసం నిర్మించిన భవనాన్ని పూర్తిగా వినియోగించుకోవడంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు.

2040 నాటికి వికసిత్‌ భారత్‌ కల సాకారం

2040 నాటికి వికసిత్‌ భారత్‌ కల సాకారం

స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి వాటి ద్వారా లభించే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు.

గూగుల్‌ భూములపై వివాదం

గూగుల్‌ భూములపై వివాదం

మండలంలోని తర్లువాడ గ్రామంలో గూగుల్‌ డేటా సెంటర్‌ కోసం సమీకరించిన భూములకు సంబంధించి వివాదం తలెత్తేలా ఉంది.

పక్కాగా టెన్త్‌ మూల్యాంకనం

పక్కాగా టెన్త్‌ మూల్యాంకనం

స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియను పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ టి.నిశాంతి సూచించారు.

గ్యాస్‌ కొరత... టీ, కాఫీపై రూ.5 అదనం

గ్యాస్‌ కొరత... టీ, కాఫీపై రూ.5 అదనం

పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌ తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరు శివారున ఉన్న ఓ టీస్టాల్‌ యజమాని గ్యాస్‌ కొరత వల్ల టీ, కాఫీపై అదనంగా రూ.5 వసూలు చేస్తామని బోర్డు పెట్టారు.

మన్యంలో ఎండ ప్రభావం

మన్యంలో ఎండ ప్రభావం

మన్యంలో ఎండలు ప్రభావం చూపుతున్నాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచే ఎండ ప్రభావం మొదలు కావడంతో పాటు మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రంగా కాస్తున్నది.

జాతీయ క్రీడా పోటీల్లో విజేతలకు అభినందన

జాతీయ క్రీడా పోటీల్లో విజేతలకు అభినందన

ఖేలో ఇండియా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, ఉపాధ్యాయుడిని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమాని శ్రీపూజ గురువారం అభినందించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి