స్వచ్ఛాంధ్రలో అనకాపల్లి 13వ స్థానంలో ఉందని.. ఇంకా మెరుగుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుండి నడిపించేది గ్రీన్ సోల్జర్లని.. వారికి అభివాదాలు తెలియజేశారు.
ముస్తాబు మంచి కార్యక్రమం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు సీఎం చేరుకుని.. విద్యార్థినిలతో మాట్లాడారు.
పట్టణ ప్రజలకు రాత్రింబవళ్లు వానర దండు చుక్కలు చూపిస్తున్నాయి.
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ పీలా శ్రీనివాసరావు శుక్రవారం పట్టణంలోని నెయ్యిలవీధి, రింగురోడ్డు, పిళ్లావారివీధి, చేపల మార్కెట్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. డ్రైనేజీ కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించాలని, పారిశుధ్య పనులు మరింత మెరుగుపడాలని జోనల్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పారిశ్రామికంగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొనడంతో దంపతులతో సహా వారి 11 ఏళ్ల కుమార్తె మృత్యువాతపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు.
నగరంలో గాలి నాణ్యత మెరుగుపడేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య సూచించారు.
విశాఖపట్నం ఐటీ హబ్గా మారుతోంది. ఇప్పటివరకూ పెద్ద కంపెనీలు ఏమీ లేకపోవడంతో విశాఖపట్నం టేకాఫ్ కాలేదనే వాదన వినిపించేది.
సరకు రవాణాలో ఆర్టీసీ దూసుకుపోతోంది. ఆదాయం పెంచుకునేందుకు 2016లో ప్రారంభించిన లాజిస్టిక్స్ సేవలను విస్తృత పరుచుకుంటూ ముందుకువెళుతోంది.