Home » PM Modi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పరీక్షలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మిత్రదేశాలతో లోతైన, విస్తృత భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని మోదీ శుక్రవారం విదేశీ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రకేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్రమంత్రులతో ప్రధాని చర్చించారు.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై సీఎం స్పందించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తప్పకుండా అరెస్ట్ చేస్తారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బండి సంజయ్ కొడుకు పరారీలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి దాదాపు 15-16 శాతం వరకు పెంచడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు బంగారం కొనడం సంస్కృతిలో భాగమైందని, ధరలు పెరిగినా..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ప్రధాని సభా వేదికను కేంద్ర మంత్రి పంచుకోకుంటే బాగుండేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రధాని పర్యటనలో బండి సంజయ్ పాల్గొనడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందని అన్నారు.
అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు పూర్తి చేసిన అనంతరం అస్సాం రాజధాని గౌహతికి సీఎం బయలుదేరారు.