• Home » PM Modi

PM Modi

Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు: మహేశ్ గౌడ్

Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు: మహేశ్ గౌడ్

బీద వాడి గోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే పేద వాడి పార్టీ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో మనం ఉండటం మన అదృష్టమని తెలిపారు.

Mann Ki Baat: 2025వ సంవత్సరంలో భారతదేశ విజయాల్ని గుర్తుచేసుకున్న ప్రధాని

Mann Ki Baat: 2025వ సంవత్సరంలో భారతదేశ విజయాల్ని గుర్తుచేసుకున్న ప్రధాని

ఆపరేషన్ సిందూర్‌ 2925లో భారత్ సాధించిన గొప్ప విజయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దీనిని మారుతున్న భారతావనిగా అభివర్ణించిన ప్రధాని, సైనిక విజయాన్ని దేశవ్యాప్తంగా దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రశంసించారు.

Gurudwara:  గురు గోవింద్ సింగ్ మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమన్నారు: ప్రధాని మోదీ

Gurudwara: గురు గోవింద్ సింగ్ మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమన్నారు: ప్రధాని మోదీ

శ్రీ గురు గోబింద్ సింగ్ జీ మహారాజ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమని, మానవ గౌరవాన్ని కాపాడమని ప్రేరేపించారని... ధైర్యం, కరుణ, త్యాగానికి ప్రతీక..

CM Chandrababu: వాజ్‌పేయి చూపిన మార్గంలోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: వాజ్‌పేయి చూపిన మార్గంలోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు

అమరావతిలో ఒక చరిత్రను సృష్టించే విధంగా వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈనెల 11 నుంచి అటల్ మోదీ సురిపాల యాత్రను ప్రారంభించారని తెలిపారు. అమరావతిలో 14 అడుగుల వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సీఎం తెలిపారు.

PVN Madhav: వాజ్‌పేయి స్ఫూర్తితో మోదీ అద్భుతమైన పాలన సాగిస్తున్నారు: పీవీఎన్ మాధవ్

PVN Madhav: వాజ్‌పేయి స్ఫూర్తితో మోదీ అద్భుతమైన పాలన సాగిస్తున్నారు: పీవీఎన్ మాధవ్

వాజ్‌పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్‌పేయ్‌ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Atal - Modi Suparipalana Yatra: ప్రత్యేకంగా అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

Atal - Modi Suparipalana Yatra: ప్రత్యేకంగా అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ క్రమంలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ గురువారం వెంకటపాలెం వద్ద నిర్వహించారు.

PM Modi Christmas 2025: ఢిల్లీ కేథడ్రల్ చర్చ్‌ క్రిస్మస్ ఉదయ సర్వీస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ

PM Modi Christmas 2025: ఢిల్లీ కేథడ్రల్ చర్చ్‌ క్రిస్మస్ ఉదయ సర్వీస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఉదయపు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, యేసు క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.

Telangana BJP: బీజేపీ మరో కీలక నిర్ణయం.. నీటి ప్రాజెక్టులపై అధ్యయనానికి సిద్ధం

Telangana BJP: బీజేపీ మరో కీలక నిర్ణయం.. నీటి ప్రాజెక్టులపై అధ్యయనానికి సిద్ధం

తెలంగాణ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు.

PM Modi: అటల్ 101వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రేరణా స్థల్ నేడు జాతికి అంకితం

PM Modi: అటల్ 101వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రేరణా స్థల్ నేడు జాతికి అంకితం

అటల్‌జీ 101వ జయంతి సందర్భంగా లక్నోలోని గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణ స్థల్‌ను ప్రధాని నేడు జాతికి అంకితం చేస్తారు. 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ జాతీయ స్మారక సముదాయంలో..

Union Cabinet: రూ.12,015 కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

Union Cabinet: రూ.12,015 కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ఫేజ్ 5 (ఏ)లో భాగంగా 16 కిలోమీటర్ల మేర 3 నూతన కారిడార్లను ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నిర్మించనున్నట్టు కేబినెట్ సమావేశానంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి