Home » PM Modi
ఉత్తరఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీలోని సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకి రావడంపై ప్రధాని మోదీ(PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఫోన్లో పరామర్శించారు.
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర( Viksit Bharat Sankalp Yatra)లో చురుగ్గా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కేంద్ర మంత్రులను కోరారు.
విదేశాలతో పోలిస్తే మన భారతదేశంలో జరిగే వివాహాలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే కార్యక్రమం కాబట్టి.. ఈ పెళ్లి తంతుని చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు. ఖర్చుకి ఏమాత్రం వెనుకాడరు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) రోడ్ షో ప్రారంభమైంది. ఈ రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వయా నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ విగ్రహం వరకు సాగనుంది. మోదీ ప్రచార వాహనంపై ఒకవైపు కిషన్రెడ్డి, మరొకవైపు లక్ష్మణ్ ఉన్నారు. ప్రధాని మోదీ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు.
మరో 24 గంటల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అగ్రస్థాయి నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పలుచోట్ల ప్రచారం నిర్వహించారు.
కరీంనగర్లో బీజేపీ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి భారత్ దేశం పుట్టిల్లు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
Telangana Elections: రైతుబంధు రాకుండా ప్రధాని మోదీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆపారని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హుజురాబాద్లో మంత్రి మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మోడీకి రేవంత్ చెప్తే.. మోడీ ఎన్నికల కమిషన్కు ఫోన్ చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రైతులకు రైతుబంధు రాకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం కష్టపడ్డ రోజులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
మెట్రో ప్రయాణికులకు అధికారులు కీలక సూచన చేశారు. భాగ్యనగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు పెంచింది. ఇప్పటికే బీజేపీ అగ్రినేతలు రాష్ట్రంలో ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
తిరుమల ఆలయం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని.. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను టీటీడీలోని సనాతన అధికారి క్రమ పద్ధతిలో నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు.