Home » AP News
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు, రైతులకు ఇక వర్షాలతో ఉపశమనం లభించనుంది. దక్షిణ కోస్తా పరిసరాల్లో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
శరీరంలో మెదడు చాలా కీలకమైనది. అయితే వయస్సు పెరిగే కొద్దీ మన మెదడు పనితీరు తగ్గుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి సమస్యలే పార్కిన్సన్స్కు దారితీస్తాయి.
ఆపదలో చిక్కుకున్న జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో స్వదేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ నిస్తార్ విశాఖపట్నం నేవల్ డాక్యార్డులో శుక్రవారం జలప్రవేశం చేసింది.
ఆది కర్మయోగి కార్యక్రమంలో భాగంగా.. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో మెరుగైన సహకారం, ప్రజలకు చేరువ కావడం, క్షేత్రస్థాయిలో పూర్తి మద్దతు పొందేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ అనంత్ ప్రకాశ్ పాండే సూచించారు
అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఛత్తీ్సగఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో...
రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించే....
సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కసరత్తు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ పిటిషన్ల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు.
సదరన్ లెవెల్ జాతీయస్థాయి సీఎస్ఎస్ఆర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (సీఎస్ఎస్ఆర్) మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది.
సింగిల్ మేజర్ డిగ్రీ నుంచి కొత్త సింగిల్ మేజర్ డిగ్రీ విధానంలోకి మారేందుకు డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీచేసింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎలాగైనా తాడిపత్రి తీసుకురావడానికి వైసీపీ నాయకత్వం తాజాగా వేసిన ఎత్తు చిత్తయింది.