• Home » AP News

AP News

 జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం

జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలనే ఆలోచన ఆయనదని విమర్శించారు.

సాయికృష్ణ  కేసు.. విచారణను 23కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

సాయికృష్ణ కేసు.. విచారణను 23కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగింది.

హైదరాబాద్‌-తిరుపతి ఉదయం విమాన టికెట్లకు భారీ డిమాండ్

హైదరాబాద్‌-తిరుపతి ఉదయం విమాన టికెట్లకు భారీ డిమాండ్

హైదరాబాదు నుంచి తిరుపతికి నడిచే విమాన సర్వీసులకు ఇటీవల డిమాండ్ నెలకొంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

సర్‌ సక్సెస్‌..!

సర్‌ సక్సెస్‌..!

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియను జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశారు.

ఎండిన పత్తి పంట

ఎండిన పత్తి పంట

రైతులకు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో వేసిన పత్తి పంటలు ఎండిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావం రైతులను భయపెడుతుంది.

పీఎండీఎస్‌తో పంటకు రక్షణ

పీఎండీఎస్‌తో పంటకు రక్షణ

ఎల్‌నినో ప్రభావం వల్ల సుమారు 15 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితు లు నెలకొన్నాయని, దీన్నుంచి పంటను రక్షించు కోవాలంటే రైతులు ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ (పీఎండీఎస్‌) చేసుకోవాలని కలెక్టర్‌ డా.ఏ. సిరి విజ్ఞప్తి చేశారు.

30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి

30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని ఫ్యాప్టో జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది.

దర్శనాల్లో ప్రక్షాళన

దర్శనాల్లో ప్రక్షాళన

శ్రీశైల క్షేత్రంలో స్వామి, అమ్మ వార్ల దర్శనాల విధి విధానాల్లో ప్రక్షాళన చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌ నాయుడు అన్నారు.

పీఆర్సీని అమలు చేయాలి

పీఆర్సీని అమలు చేయాలి

ప్రభుత్వ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు హృదయరాజు, సురేశ్‌కుమార్‌, ఫ్యాప్టో ఛైర్మన్‌ రామచంద్రారెడ్డి, సెక్రటరీ జనరల్‌ దస్తగిరి డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి