Home » AP News
హైదరాబాద్లో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి ప్రయత్నాన్ని మంత్రి టీజీ భరత్, ఎంపీలు సానా సతీశ్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతల దాడి యత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల చర్యలపై ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన విశ్లేషణను జీర్ణించుకోలేక.. జగన్ పార్టీ నేతలు దాడులకు దిగడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు.
తిరుమలలోనూ వేసవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.రోజురోజుకూ ఉష్టోగ్రతలు పెరుగుతున్న క్రమంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
వైఎస్ జగన్ అధికారం కోల్పోయి దాదాపు రెండేళ్లవుతోంది. అయినప్పటికీ తిరుపతిలో సోమవారం జరిగిన పోలీసుశాఖ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో...
సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను అతని కొడుకు ముందే బంధువుల సాయంతో దారుణంగా హత్య చేశాడు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
‘విధ్వంసం, అహంకారం జగన్ నైజం. అతనికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సోమవారం అన్నారు.
రాజకీయ ఉనికి కోసం ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నుంచి ఆ పార్టీ నాయకులు వరకు పడరాని పాట్లు పడుతున్నారని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, అచ్చెన్నాయుడు విమర్శించారు.
ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ దయవల్లే పార్లమెంటు ఉభయసభల్లో రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లుకు ఆమోదం లభించిందని అమరావతి రైతులు తెలిపారు.
తనను కస్టోడియల్ టార్చర్కు గురిచేశారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో...