• Home » AP News

AP News

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.

Love Marriage: సినిమాను మించి సీన్లు.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని..

Love Marriage: సినిమాను మించి సీన్లు.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని..

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎనిమిదేళ్లుగా ప్రేమ ప్రయాణం సాగించారు.. పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవ్వగా.. సినిమా తరహాలోనే కాళ్లు విరగ్గొడతామంటూ అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు పడ్డారు. పెద్దలు పెళ్లికి అడ్డుగా ఉన్నారని భావించిన ఆ ప్రేమ జంట..

MP Kalisetty: ఆ ఘటన నా పూర్వజన్మ సుకృతం.. ఎంపీ కలిశెట్టి కీలక వ్యాఖ్యలు

MP Kalisetty: ఆ ఘటన నా పూర్వజన్మ సుకృతం.. ఎంపీ కలిశెట్టి కీలక వ్యాఖ్యలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఏడాది ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవబోతోందని వ్యాఖ్యానించారు.

AP Liquor Sales:ఫుల్లుగా తాగేశారు.. రికార్డ్ సృష్టించిన మందుబాబులు

AP Liquor Sales:ఫుల్లుగా తాగేశారు.. రికార్డ్ సృష్టించిన మందుబాబులు

న్యూఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం మందుబాబులు అరుదైన రికార్డు సృష్టించారు. డిసెంబర్ 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

AP Government: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇక నుంచి అదనంగా..

AP Government: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇక నుంచి అదనంగా..

రేషన్ దుకాణాల ద్వారా గురువారం నుంచి ప్రజలకు గోధుమపిండిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఈ మేరకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాలశాఖ ఎండీ ఢిల్లీ రావు, కలెక్టర్ కలెక్టర్ లక్ష్మీ శా, జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా ప్రారంభించారు.

Pawan Kalyan: సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

Pawan Kalyan: సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో ‘అమరజీవి జలధారలు’ కార్యక్రమం ద్వారా నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా రైతులకు స్థిరమైన ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు.

AP GOVT: రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

AP GOVT: రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

పాసు పుస్తకాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఆయా జిల్లాల వారీగా పాస్ పుస్తకాలను అందజేయాలని నిర్ణయించింది. ఆయా మండలాల వారీగా ఓ షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేసింది.

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం

విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం.. అంటూ పేర్కొన్నారు. జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.

Guntur News: పందెం కోసం బాల్‌ పెన్ను మింగేశాడు..

Guntur News: పందెం కోసం బాల్‌ పెన్ను మింగేశాడు..

పందెం కోసం ఓ బాలుడు బాల్‌ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి

AP News: పంచాయతీలకు ‘స్వర్ణ’ కాంతులు..

AP News: పంచాయతీలకు ‘స్వర్ణ’ కాంతులు..

పన్నుల వసూళ్లలో అవినీతికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోది. దీనిలో బాగంగా ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల మేర పన్నులు పంచాయతీరాజ్‌ ఖాతాకు చేరాయి. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి