Home » AP News
పీఎస్ఎల్వీ-సీ 62 రాకెట్ ప్రయోగ విఫలంపై కేంద్ర ప్రభుత్వం విశ్లేషణ కమిటీని నియమించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం ‘యువికా-2026’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది.
‘దేశంలో కొత్తగా ఏర్పాటవుతున్న డేటా సెంటర్లతో ఆర్థిక పురోగతి ఎలా ఉంటుంది? ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి? అనే అంశాలపై త్వరలో...
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ను క్రియేటర్ ఎకానమీ సెంటర్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రపంచ భవిష్యత్ టెక్నాలజీ రంగంలో నవ్యాంధ్రను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా హస్తిన వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
‘కేంద్రం క్రిటికల్ మినరల్ పార్కుల ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
సాఫ్ట్వేర్ కోడ్లు రాసేస్తోంది.. పాటలు పాడేస్తోంది.. చెప్పినట్టుగా వీడియోలు సృష్టిస్తోంది.. కోరినట్టుగా ఫోటోలనూ మార్చి ఇచ్చేస్తోంది.. మన సందేహాలకు సమాధానాలూ ఇస్తోంది..
తీర ప్రాంత దేశాలు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకున్నపుడే సముద్రాలు సురక్షితంగా ఉంటాయని భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి అన్నారు.