Home » AP News
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
మైనార్టీల విద్యాభి వృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
బనగానపల్లె పట్టణంలో ఈనెల 9న మీ భూమి, మీ హక్కు కార్యక్రమంలో భాగంగా బనగానపల్లెకు వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, కలెక్టరు రాజకుమారి, ఎస్పీ సునీల్షోరాన్ అఽధికారులను సోమవారం ఆదేశించారు.
పట్టంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా ఉద్యోగులను పునర్విభజించేందుకు సమగ్ర మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కు తక్షణమే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. లలిత డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను అర్జీదారులు పూర్తి సంతృప్తి చెందేలా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక రాష్ట్రం పచ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుంగ, భద్ర జలాశయాలకు వరద పోటెత్తింది.
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.