Home » AP News
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి శాంతి దూత ప్రవచనాలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. గురువారం నాడు జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధంలో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పశుసంవర్థకశాఖ జేడీ గుణశేఖర్పిళ్లై పేర్కొన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రెండో రోజు గురువారం మృతుడి తండ్రి సత్యనారాయణ, తమ్ముడు నవీన్ వాంగ్మూలాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం నమోదు చేశారు.
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతికి స్వల్ప ఉపశమనం లభించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న..
పౌల్ట్రీ పరిశ్రమకు వేసవి దెబ్బ తగిలింది. ఎండ వేడికి తట్టుకోలేక ప్రతిరోజు లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజులుగా సుమారు పది లక్షల కోళ్లు మృత్యువాత పడినట్లు పౌల్ర్టీ రైతులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో 106 ఈవో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
విద్యుత్ శాఖలోని 625 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.
‘ఈ రోజు జగన్ ప్రెస్మీట్ చూశాక ఆయనకు చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వవచ్చని అనిపించింది. తల్లిని, చెల్లిని తరిమివేశాడు. బాబాయ్ని లేపేసి మరో చెల్లికి అన్యాయం చేశాడు.