• Home » AP News

AP News

Ananthapuram News: వైసీపీ ఉన్మాదం.. అర్ధరాత్రి వరకు రప్పా.. రప్పా..

Ananthapuram News: వైసీపీ ఉన్మాదం.. అర్ధరాత్రి వరకు రప్పా.. రప్పా..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి దారితీశాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు రప్పా.. రప్పా అంటూ జగన్ ఫోటోలను పట్టుకొని వీధుల్లో తిరగడం ఇప్పుడు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై పొలీసులు సైతం కేసులు నమోదు చేస్తున్నారు.

Ananthapuram News: రప్పా.. రప్పా..  స్టేషన్‌కు రాండప్పా..!

Ananthapuram News: రప్పా.. రప్పా.. స్టేషన్‌కు రాండప్పా..!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‏రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి తెరలేపాయి. మూగజీవాలను బలి ఇచ్చి, ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు.

Ananthapur News: కత్తి పట్టాడు.. బుల్లెట్‏కు దొరికాడు..

Ananthapur News: కత్తి పట్టాడు.. బుల్లెట్‏కు దొరికాడు..

ఓ యువకుడు చేసిన వీరంగంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోబోయిన పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...

Excise Department Raids: ఖర్చు 25.. దోపిడీ 75

Excise Department Raids: ఖర్చు 25.. దోపిడీ 75

మేం ట్యాక్స్‌ పేయర్లం. మేం తాగకపోతే ప్రభుత్వాలు నడవవు’.. ఓ సినిమాలో హాస్య నటుడు సరదాగా చెప్పే డైలాగ్‌ ఇది. ఇందులో వాస్తవం లేకపోలేదు. ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల్లో అత్యధిక పన్నులు చెల్లించేది ఒక్క మద్యానికే.

AP CM Chandrababu: క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి

AP CM Chandrababu: క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి

నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు మార్గాన్ని అందరూ అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Pregnant Woman Assault: గర్భిణి గొంతు నొక్కి.. కడుపుపై తన్ని..

Pregnant Woman Assault: గర్భిణి గొంతు నొక్కి.. కడుపుపై తన్ని..

రప్పా.. రప్పా..’, ‘గంగమ్మ జాతర..’ అంటూ రెచ్చిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. తమ అధినేత జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా శాడిజాన్ని ప్రదర్శించారు. ‘టపాసులు పేల్చొదు.. నాకు ఇబ్బందిగా ఉంది..’

Weather Forecast: ఈశాన్య రుతుపవనాలు బలహీనం

Weather Forecast: ఈశాన్య రుతుపవనాలు బలహీనం

ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు రావ డం లేదు.

AP Govt:  ప్రభుత్వ పనులకు తక్కువ ధరకే సిమెంట్‌

AP Govt: ప్రభుత్వ పనులకు తక్కువ ధరకే సిమెంట్‌

ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పనులకు తక్కువ ధరకే సిమెంట్‌ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కోటి సంతకాలు ప్రజలు చేశారా?: సత్యకుమార్‌

కోటి సంతకాలు ప్రజలు చేశారా?: సత్యకుమార్‌

ప్రధాని నరేంద్ర మోదీ మంజూరు చేసిన వైద్య కళాశాలలను అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్మించకుండా వదిలేసింది.

AP Govt: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు

AP Govt: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు

ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి