పుతిన్ ఏ దేశానికి వెళ్లినా.. ఆయన బుల్లెట్ ప్రూఫ్ 'ఆరన్ సెనాట్ లైమోజిన్ కారును విమానంలో అక్కడికి తరలిస్తారు. అక్కడ కూడా ఆయన ఆ కారులోనే పర్యటిస్తారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్కు భారత ప్రధాని మోదీ భగవద్గీతను కానుకగా ఇచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన అనంతరం.. విందు సందర్భంగా ఈ పవిత్ర గ్రంథాన్ని అందజేసినట్టు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతోంది. గురువారం ఏకంగా 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోజూ దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ఇండిగోలో నెలకొన్న అంతర్గత సమస్యల.....
పొగాకుపై అధిక సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని విధించేందుకు అవకాశం కల్పించే బిల్లును గురువారం పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుతం పొగాకుపై విధించిన జీఎస్టీ పరిహార సెస్సు వసూళ్లను నిలిపివేసిన అనంతరం ఎక్సైజ్ సుంకం అమల్లోకి రానుంది.....
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6.35 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టులో దిగిన పుతిన్కు..
రష్యా నుంచి అత్యాధునికమైన క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-500ను కొనుగోలు చేయడానికి భారత్ ప్రయత్నించాలని రష్యాలోని భారత సంతతి ఎమ్మెల్యే అభయ్సింగ్ సూచించారు....
భారత్ రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించేందుకు రష్యా రక్షణ పరిశ్రమ తోడ్పడుతుందని ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రే బెలొసోవ్ హామీ ఇచ్చారు....
విదేశాల ప్రధానులు, అధ్యక్షులు వంటివారు భారత్కు వచ్చినప్పుడు.. వారు ప్రతిపక్ష నేతను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ....
యాసిడ్ దాడి కేసుల విచారణలో జాప్యంపై గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 16 ఏళ్లుగా బాధితురాలు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండడంపై....
అమెరికా ఆంక్షలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కఠిన చర్యల వల్ల అంతర్జాయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా..