ఆపరేషన్ సిందూర్పై తన కామెంట్స్ దుమారం రేపుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ స్పందించారు. తను తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
‘ది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని అమ్మనుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక ప్రకటన చేశారు.
ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉబర్, ఓలా క్యాబ్ సర్వీస్లకు ధీటుగా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ట్యాక్సీ సేవలందించేందుకు సన్నద్ధమైంది. మరిన్ని వివరాల కోసం ఈ కథనం చదవండి.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై కాల్పులు జరిపిన తండ్రీ కొడుకుల్లో.. తండ్రి సాజిద్ అక్రమ్కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు బయటపడింది.....
జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో తాను జరిపిన చర్చలు పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి సహా పలు కీలక రంగాల్లో.....
ఉత్తరాదిన పొగమంచు.. నిండు ప్రాణాలను హరిస్తోంది. హరియాణాలో సోమవారం ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.....
వాయు కాలుష్యంతో ప్రధాన నగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాలుష్య నియంత్రణ బోర్డులు (పీసీబీ) తగినంత మంది సిబ్బంది లేక నిస్తేజంగా మారాయి....
పూజ్య బాపూజీ ఆదర్శాలను అవమానించడమే లక్ష్యంగా.. మోదీ సర్కారు ఉపాధి హామీ చట్టానికున్న ఆయన పేరును మారుస్తూ వీబీ-జీరామ్జీ బిల్లును తీసుకొచ్చిందని లోక్సభలో విపక్ష నేత.....
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) తర్వాత ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. 58,20,898 మంది ఓటర్లు తొలగింపునకు గురయ్యారు....
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ను ఢిల్లీలోని......