ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. 100 మిలియన్ల ఇన్స్టా ఫాలోవర్లతో ప్రపంచంలో నెం.1 స్థానంలో నిలిచారు.
కర్ణాటక రాష్ట్రం సింధనూరు తాలూకాలోని హోలీ ఫ్యామిలీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి జట్టు కత్తిరించిన టీచర్పై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
జాతీయ విద్యాపరిశోధన-శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ని పాఠంగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది....
చండీగఢ్లో ఉన్న ‘ఐడీఎఫ్సీ ఫస్ట్’ బ్యాంకు శాఖలో హరియాణా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి రూ.590కోట్ల మోసం వ్యవహారంలో సూత్రధారి ఆ శాఖలో...
రాజు వెడలె రవితేజము లలరగ’’ అని పాడుకుంటూ మురిసిపోయారో..! లేదంటే చిటికేస్తే కింద అధికారులు వణుకుతూ చెప్పిన పనినల్లా చేస్తారని భావించారో కానీ...
భారత్, ఇజ్రాయెల్ మధ్య బంధం రక్తం, త్యాగాలతో ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. భారత్, యూదు నాగరికతల మధ్య ప్రాచీన కాలం నుంచి మంచి సంబంధాలున్నాయని తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధంలో...
ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంటు అత్యున్నత ‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’ను బహూకరించింది. భారత్-ఇజ్రాయెల్ల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు అసాధారణ రీతిలో కృషి చేసినందుకు ...
ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్- అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేసుకొనే ధైర్యం ఉందా అని తాను సవాల్ చేసి..
ఆయన ఒడిశా మైనింగ్ డిపార్టుమెంట్లో డిప్యూటీ డైరెక్టర్. పేరు దేవబ్రత మొహంతి. ఓ లైసెన్సు ఉన్న బొగ్గు వ్యాపారి నుంచి రూ.30 వేలు ...
గత లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి గెలిచిన ప్రధాని మోదీ నామినేషన్ను తక్షణమే తిరస్కరించి ఆయన ఎన్నికను రద్దు చేయాలని యుగతులసి పార్టీ అధ్యక్షుడు...