ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం సొంత, పరాయి అనే తేడా లేకుండా ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బుకు ఇచ్చిన విలువ మనిషి ప్రాణాలకు ఇవ్వడం లేదు. బీమా డబ్బు కోసం కంటికి రెప్పలా సాకిన తండ్రినే హతమార్చారు ఇద్దరు తనయులు.
ఆ రెండు రకాల కుక్కల్ని పెంచవద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పేర్కొంది. చూపరులకు భయం కలిగేలా మొరిగే పిట్బుల్, రాట్వీలర్ శునకాలను పెంచవద్దని జీసీసీ తెలిపింది. ఈ మేరకు అంతే కాకుండా ఈ రెండు రకాలకు చెందిన శునకాలను పెంచితే రూ.లక్ష చొప్పున జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తం ఓటర్ల వివరాలను ప్రటించారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 97,37,832 ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ తనపై దాడి చేశాడంటూ ఓ ప్రయాణికుడు ఆరోపించారు. ఇది నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సదరు పైలట్ను విధులకు దూరంగా పెట్టినట్టు వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపింది.
ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 69 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.
ఏనుగుల గుంపును రైలు ఢీకొట్టిన ఘటనలో 8 ఏనుగులు ప్రాణాలు కోల్పోగా.. ఓ ఏనుగు పిల్ల తీవ్రంగా గాయపడింది. శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.
19 ఏళ్ల ఓ యువతి 40 ఏళ్ల ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడి కోసం కన్నవాళ్లను కాదనుకుంది. ఇంటి నుంచి అతడితో పాటు పారిపోయింది. ఈ కారణమే ఆ వ్యక్తి ప్రాణాలు తీసింది.
ఉత్తర భారత దేశంలో చాలా రాష్ట్రాల వారికి హిందీ మాత్రమే వచ్చని, వారికి ఇతర భాషలు రావని.. దీంతో వాళ్లు దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని సినీ ప్రాంతీయ భాషలను దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు నటుడు ప్రకాశ్రాజ్...
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తమిళనాడులో 97,37,832 మంది ఓట్లర్ల పేర్లను తొలగించినట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు....
అధిష్ఠానం నా వైపే ఉంది. నేనే ఐదేళ్లు సీఎంగా ఉంటా. రెండున్నరేళ్ల తీర్మానం అనేది లేదు. నాకు రాజకీయ నిరాసక్తత అనేది ఉండదు.