మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంపై కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను కార్యక్రమ నిర్వాహకులు ఖండించారు. ఈ విషయమై తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
యూఎస్తో మధ్యంతర డీల్ను భారత్ తిరస్కరించిందంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఖండించారు.
మూడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనను కప్పిపుచ్చేందుకు గ్రామ పంచాయతీ పెద్దలు ప్రయత్నించిన తీరు విమర్శలకు దారి తీసింది. పైగా నిందితుడికి విధించిన జరిమానా డబ్బుతోనే వారంతా మాంసం, మద్యంతో విందు చేసుకోవడం కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా పోర్నోగ్రఫీ నియంత్రణకు ప్రత్యేక జాతీయ విధానం రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఉదంతంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.
విమాన టికెట్ ధరల్లో అనూహ్య పెరుగుదల, పండుగలు, అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది.
భారత విద్యా వ్యవస్థపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ విద్యా వ్యవస్థ ప్రస్తుతం నిజాయతీ లేని దోపిడీ యంత్రాంగంగా మారిందని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఎంపీ రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు.
రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు భారతీయ జనతా పార్టీ లీగల్ నోటీసు పంపింది.
ఇన్స్టాగ్రామ్లో చిన్నారులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్ వివాదంపై మెటా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి వివరణ పంపింది. ఆ నివేదికను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సీరియస్గా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు.