• Home » National

జాతీయం

Tiger Attack: అడవిలో గడ్డి కోస్తుండగా ఊహించని విషాదం..

Tiger Attack: అడవిలో గడ్డి కోస్తుండగా ఊహించని విషాదం..

చామరాజనగర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పులుల దాడులు బాగా పెరిగిపోయాయి. సాధారణం జనంతో పాటు ఫారెస్ట్ సిబ్బందికి కూడా అది కష్టంగా మారింది. అడవి జంతువుల సంరక్షణ కోసం పాటు పడుతున్న ఓ ఫారెస్ట్ గార్డ్ పులి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

Ahead Of New Year: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా పోలీసుల ఉక్కుపాదం.. ఒకే రోజు 600 మంది అరెస్ట్

Ahead Of New Year: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా పోలీసుల ఉక్కుపాదం.. ఒకే రోజు 600 మంది అరెస్ట్

ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ అఘాత్ 3.0’ను మొదలుపెట్టారు. నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్‌ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే సౌత్, సౌత్ ఈస్ట్ ఢిల్లీ జిల్లాల్లో 660 మందిని అరెస్ట్ చేశారు.

Big Twist In Ganavi Case: గానవి కేసులో ఊహించని ట్విస్ట్.. ఆత్మహత్య చేసుకున్న భర్త..

Big Twist In Ganavi Case: గానవి కేసులో ఊహించని ట్విస్ట్.. ఆత్మహత్య చేసుకున్న భర్త..

భార్యాభర్తలిద్దరూ హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లారు. అక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. గానవి పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయమై సూరజ్‌ భార్యను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

Congress: ఢిల్లీ CWC సమావేశంలో ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

Congress: ఢిల్లీ CWC సమావేశంలో ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

CWC సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Chennai News: కన్నీటి ‘సునామీ’కి 21 యేళ్లు..

Chennai News: కన్నీటి ‘సునామీ’కి 21 యేళ్లు..

సునామీ వచ్చి 21 సంవత్సరాలు పూర్తయింది. ఆ పెను విషాదాన్ని తీరం వాసులు ఇప్పటికీ మరువలేకనొతున్నారు. సునామీ జలప్రళయం వచ్చి 21 ఏళ్లు గడిచిన సందర్భంగా శుక్రవారం తమ వారికి తీరం వెంబడి కన్నీటితో అంజలి ఘటించారు. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంట నివాళుర్పించారు.

AICC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ప్రారంభం

AICC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ప్రారంభం

ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ..

New Year: న్యూఇయర్ వేడుకల ముందు భారీ ఆపరేషన్.. 350 మంది అరెస్ట్, 40 ఆయుధాలు స్వాధీనం

New Year: న్యూఇయర్ వేడుకల ముందు భారీ ఆపరేషన్.. 350 మంది అరెస్ట్, 40 ఆయుధాలు స్వాధీనం

నూతన సంవత్సర వేడుకల ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 150 మందిని అరెస్ట్ చేసి, 40 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడం..

Gurudwara:  గురు గోవింద్ సింగ్ మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమన్నారు: ప్రధాని మోదీ

Gurudwara: గురు గోవింద్ సింగ్ మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమన్నారు: ప్రధాని మోదీ

శ్రీ గురు గోబింద్ సింగ్ జీ మహారాజ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమని, మానవ గౌరవాన్ని కాపాడమని ప్రేరేపించారని... ధైర్యం, కరుణ, త్యాగానికి ప్రతీక..

India-New Zealand: భారత్-న్యూజిలాండ్ FTAతో ఉద్యోగాలు, ఆదాయ, వాణిజ్యం – ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్

India-New Zealand: భారత్-న్యూజిలాండ్ FTAతో ఉద్యోగాలు, ఆదాయ, వాణిజ్యం – ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్

భారత్ - న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. న్యూజిలాండ్ ప్రధానమంత్రి దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. 1.4 బిలియన్ భారతీయ కన్స్యూమర్లకు తలుపులు తెరవడం ద్వారా, మరిన్ని ఉద్యోగాలు, ఎక్కువ ఆదాయాలు..

Railways Urban Infrastructure: గుడ్ న్యూస్..  రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..

Railways Urban Infrastructure: గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..

అర్బన్ ప్రాంతాల్లో రైల్వే నెట్‌వర్క్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ నడుం బిగించింది. 2030 కల్లా సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి