• Home » National

జాతీయం

వాల్మీకి కార్పొరేషన్ స్కాం.. మంత్రి పదవికి బి. నాగేంద్ర రాజీనామా

వాల్మీకి కార్పొరేషన్ స్కాం.. మంత్రి పదవికి బి. నాగేంద్ర రాజీనామా

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వాల్మీకి కార్పొరేషన్‌లో రూ.187 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో మంత్రి బి. నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ - బిలాస్‌పూర్ అలయన్స్ విమానానికి శుక్రవారం ప్రమాదం త్రుటిలో తప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్ పేలింది.

సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణపై వివాదం.. కాంగ్రెస్ నేతల విమర్శలు

సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణపై వివాదం.. కాంగ్రెస్ నేతల విమర్శలు

సోనియా గాంధీ ఆత్మకథ 'Belonging' కు తాము ప్రచురణకర్త కాదంటూ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చేసిన ప్రకటనపై వివాదం ముదురుతోంది.

రాఖీలతో మెరిసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

రాఖీలతో మెరిసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరీమణులతో కలిసి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన చేతికి కట్టిన రంగు రంగుల రాఖీలను అభిమానులకు చూపిస్తూ మురిసిపోయాడు.

నేపాల్‌ వరదల్లో గల్లంతైన వారి జాబితా విడుదల

నేపాల్‌ వరదల్లో గల్లంతైన వారి జాబితా విడుదల

నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద వరదల కారణంగా 552 మంది మరణించారు. 547 మంది మృతుల వివరాలను నేపాల్ ప్రకటించగా మరో ఐదు మరణాల గురించి చైనా మీడియా వెల్లడించింది.

నేపాల్ నుంచి సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్న 21 మంది భారతీయులు

నేపాల్ నుంచి సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్న 21 మంది భారతీయులు

నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 21 మంది భారతీయులు సురక్షితంగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా వారి స్వస్థలం తమిళనాడు చేరుకున్నారని వివరించారు.

వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన కంగనా రనౌత్, బాబా రామ్‌దేవ్

వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన కంగనా రనౌత్, బాబా రామ్‌దేవ్

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు రామ్ దేవ్ బాబా తమ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.

సోనియా గాంధీ ఆత్మకథను మేము ప్రచురించడం లేదు: పెంగ్విన్ ఇండియా

సోనియా గాంధీ ఆత్మకథను మేము ప్రచురించడం లేదు: పెంగ్విన్ ఇండియా

సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ను తాము ప్రచురించడం లేదని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తాజాగా పేర్కొంది.

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

టాక్సిక్ మూవీలో మహిళలను కించపరిచేలా చూపించారంటూ తమిళనాడు నేత, ‘వీ ద లీడర్స్’ వ్యవస్థాపకుడు అన్నామలై విమర్శలు ఎక్కుపెట్టారు.

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పందేలు నిర్వహించడం చట్టపరిధిలో పూర్తిగా నిషేధమని స్పష్టం చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి