నెల్లూరు: జిల్లాలో దారుణం... వరద ముంపు ప్రాంతాల్లో కనీసం తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ శ్రేణులే ఆందోళనలకు దిగారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని విమర్శిస్తే సహించమని టీడీపీ నేతలు మాతూరు శ్రీనివాసులురెడ్డి, చెముకుల శ్రీనివాసులు తెలిపారు. విడవలూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మా
మిచౌంగ్ తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి నారుమళ్లు నీట మునగడంతో మళ్లీ నారు పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో దాదాపు 9,500 ఎకరాలకు అవసరమైన నారుమళ్లను సిద్ధం
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్ బాబురావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పేడూరు, నరుకూరు, చింతోపు గ్రామాల్లో మండల సీపీఎం నేత వేగూరి వెంకయ్య ఆధ్వర్యంలో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. పంట పొలాల్లో పర్యటిం
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం స్ధానిక దళితకాలనీ సమీపంలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత సంఘాల నాయకులు నావూరు బుజ్జయ్య, జ్యోతి శివయ్య, కొండమూరి ప్రభుదాసు, దాసు, కొండలరావు నివాళులు అర్పించిన వారిలో ఉన్నా
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కోవూరు నియోజకవర్గ పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రఽధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర్లురెడ్డి తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం
తుఫాన్తో దెబ్బతిన్న పంటలను మంగళవారం వ్యవసాయాధికారి రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీ.కొండారెడ్డిపల్లి, తోటలచెరువుపల్లి, కనియంపాడు గ్రామాల్లో కోత దశలో ఉన్న 90 ఎకరా
తుఫాన్తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొనేందుకు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్రెడ్డి మంగళవారం గ్రామాల్లో పర్యటన సాగించారు. నివాసాలు నీటి మునిగిన గొల్లపల్లి ఎస్టీ కాలనీని సందర్శించారు. అనంతరం కాంచెరువు పునరావాస కేంద్రంలో ఉన్న కందుకూరుకి చెందిన బాధితులతో మాట్లాడి
మండలంలోని కొత్తపల్లి ఎస్టీ కాలనీలో ఉంటూ తుఫాన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మంగళవారం తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి, వీఆర్వో అంజాద్ నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే వారిని బిజ్జంపల్లి ఉన్నత పాఠశాలకు తరలించగా సీపీఎం నాయకులు కాకు. వెంకటయ్య, ఎంపీటీసీ కాకు. విజయమ్మ భోజనం ఏర్పా
: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దేపూరు వద్ద బొగ్గేరు ఉధృతంగా ప్రవహిస్తోం