మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలు చూస్తే బాధేసిందన్నారు.
ద్రాక్షారామంలో జరిగిన సంఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వాసి అయిన అమీర్ వల్లి.... ఉపాధి కోసం మూడు రోజుల క్రితం నెల్లూరు వచ్చాడు. అయితే మూడు రోజు నుంచి కూలీ పనులు దొరక్క పోవడంతో ఇబ్బంది పడ్డాడు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన ఇరిగేషన్ అధికారులపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలిచేలా పనిచేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్గా రూప్కుమార్ బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే అభినందించారు.
నెల్లూరు జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ అక్కడ రోజురోజుకూ బలహీనపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఇటీవల టీడీపీలోకి క్యూ కట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బిగ్ షాక్ ఇచ్చారు. కార్పొరేటర్ కరీముల్లా వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరారు.
సీటి బస్సు డ్రైవర్, కండక్టర్పై దాడికి తెగబడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్లో సైకిల్పై స్కూల్కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో...
నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్, కండక్టర్పై దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. డ్రైవర్ గొంతు కోశారు. ఈ దాడిలో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు.