• Home » Andhra Pradesh » Nellore

నెల్లూరు

మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం

మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం

భారతీయులు, హిందువుల మనోభవాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని గొడ్డలి పార్టీ సమర్థించడం భారత రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

జగన్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

జోసఫ్ రావణ్ వంటి వ్యక్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమర్థించడం దుర్మార్గమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారంపై జగన్ స్పందించి.. భారతీయులు, అన్ని మతాల ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలు సహించరు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలు సహించరు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడితే ప్రజలు సహించరని.. మంచిని చెడుగా చూపిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే: మంత్రి నారాయణ

వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే: మంత్రి నారాయణ

నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవన‌ ప్రస్థానంపై రచించిన‌ వెంకయ్య 'నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మా ప్రభుత్వంలో 62ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నాం: మంత్రి ఆనం

మా ప్రభుత్వంలో 62ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నాం: మంత్రి ఆనం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 6200 ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కింద నెలకు రూ.10 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు.

నేను బటన్‌ నొక్కే వ్యక్తిని కాదు.. ప్రజల్లో ఉండే వ్యక్తిని: సీఎం చంద్రబాబు

నేను బటన్‌ నొక్కే వ్యక్తిని కాదు.. ప్రజల్లో ఉండే వ్యక్తిని: సీఎం చంద్రబాబు

పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.

తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల హల్‌చల్.. తీరంలో హైటెన్షన్

తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల హల్‌చల్.. తీరంలో హైటెన్షన్

నెల్లూరు జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన మరబోట్లు.. తీరానికి అతిసమీపానికి వస్తూ హల్‌చల్ చేశాయి.

బారా షహీద్ దర్గాలో ఘనంగా గంధ మహోత్సవం

బారా షహీద్ దర్గాలో ఘనంగా గంధ మహోత్సవం

బారా షహీద్ దర్గాలో శనివారం అర్ధరాత్రి ఘనంగా గంధ మహోత్సవం ప్రారంభమైంది. నగరంలోని కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 పాత్రలలో గంధాన్ని పూల రథంలో మేళ తాళాలతో ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు.

ఘనంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

ఘనంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. రొట్టెల పండుగ ఏర్పాట్లను, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు.

ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ.. బారాషహీద్ దర్గాకు పోటెత్తిన భక్తజనం..

ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ.. బారాషహీద్ దర్గాకు పోటెత్తిన భక్తజనం..

నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద ప్రతిష్ఠాత్మక రొట్టెల పండుగ ఈరోజు (శుక్రవారం) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు భక్తిశ్రద్ధల నడుమ సంధల్ మాల్ కార్యక్రమంతో వేడుక మొదలైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి