Home » Telangana » Karimnagar
అసెంబ్లీ శీతాకాల సమావే శాల్లో గ్రామాలభివృద్ధికి ప్రత్యేకనిధుల కేటా యింపుపై ప్రధానంగా చర్చించాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్వెస్లీ అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించాలని ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థా గత నిర్మాణంలో అన్ని వర్గాలకు సముచితంగా స్థానం ఉంటుందని టీపీసీసీ అబ్జర్వర్లు అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు గడిచినా ప్రజలు, కార్మికుల సమ స్యలపై స్పందిస్తూ నూతనోత్సాహంతో నిరంతర ఉదమాలు, పోరాటాలు చేపడుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ అన్నారు.
సైన్స్ను ఇష్టంగా నేర్చుకొని నూతన ఆవిష్కరణ దిశగా ఆలోచించాలని కలెక్టర్ పమేలాసత్పతి విద్యార్థులకు పిలుపునిచ్చారు.
మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వాఖ్యలు సరికాదని, మహిళలను, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా ఖండించారు.
పూడికతీతతో ప్రాజెక్టుల సామర్థ్యం పెరుగుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం వందేళ్లుగా పోరాటం చేస్తున్న పార్టీ సీపీఐ అని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు.
రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో భాస్క రరావు భవన్, ఖని చౌరస్తాలో శుక్రవారం సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్లు పతకాల ను ఆవిష్కరించారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సం ఘాలు పూర్తిగా విఫలమైనట్టు టీబీజీకేఎస్ అధ్య క్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వీకేపీ గనిలో జరిగిన గేట్మీటింగ్లో మాట్లా డారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీ యూసీ 47, ఐఎన్టీయూసీ 39 హామీలను మెనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని వాగ్దానాలు చేసినట్టు తెలిపారు.