• Home » Telangana » Karimnagar

కరీంనగర్

Minister Uttam: కేసీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Uttam: కేసీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అసత్యాలేనని విమర్శించారు.

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించాలి

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించాలి

అంబే ద్కర్‌ ఆశయాలను కొనసాగించడానికి యువత ముం దుండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి

లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి

కేసులను సత్వరమే పరిష్కరించు కునేందుకు బాధితులు లోక్‌ అదాలత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ప్రధానన్యా యమూర్తి పి.నీరజ కోరారు.

బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

బీసీ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీసీ హక్కుల సాధన సమితి ఆదివారం జిల్లా కేంద్రం అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన తెలి పింది.

గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య

గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య

ఉపాధిహామీ పథకం రద్దుచేసి గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య.. ఊరులో ఉన్న గాంధీ విగ్రహాలు, నోట్లపై ఉన్న గాంధీ బొమ్మను తొలగించగలరా అంటూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

రాజీ మార్గమే రాజ మార్గం

రాజీ మార్గమే రాజ మార్గం

రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి పేర్కోన్నారు.

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి సూచించారు.

నిండుకుండలా ఎల్‌ఎండీ

నిండుకుండలా ఎల్‌ఎండీ

కరీంనగర్‌ సమీపంలో 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) ఉంది. అది ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటితో కళకళలాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నగర ప్రజలకు తాగునీరు పుష్కలంగా సరఫరా కావాలి.

సహకార సంఘాల పెంపునకు కసరత్తు

సహకార సంఘాల పెంపునకు కసరత్తు

కొత్త మండలాలు, డీసీసీబీల ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్‌వ్యవస్థీకరణకు సర్కారు కసరత్తు చేస్తోంది. జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను సాధించాలి

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను సాధించాలి

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను పూర్తిచేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి