• Home » Telangana » Karimnagar

కరీంనగర్

గ్రామాలాభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించాలి

గ్రామాలాభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించాలి

అసెంబ్లీ శీతాకాల సమావే శాల్లో గ్రామాలభివృద్ధికి ప్రత్యేకనిధుల కేటా యింపుపై ప్రధానంగా చర్చించాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించాలి

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించాలి

శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించాలని ఏఎస్పీ రుత్విక్‌ సాయి అన్నారు.

అన్ని వర్గాల వారికి సముచిత స్థానం

అన్ని వర్గాల వారికి సముచిత స్థానం

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సంస్థా గత నిర్మాణంలో అన్ని వర్గాలకు సముచితంగా స్థానం ఉంటుందని టీపీసీసీ అబ్జర్వర్లు అన్నారు.

సమస్యలపై నిరంతర ఉద్యమాలు..

సమస్యలపై నిరంతర ఉద్యమాలు..

భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు గడిచినా ప్రజలు, కార్మికుల సమ స్యలపై స్పందిస్తూ నూతనోత్సాహంతో నిరంతర ఉదమాలు, పోరాటాలు చేపడుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌ అన్నారు.

 విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకోవాలి

విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకోవాలి

సైన్స్‌ను ఇష్టంగా నేర్చుకొని నూతన ఆవిష్కరణ దిశగా ఆలోచించాలని కలెక్టర్‌ పమేలాసత్పతి విద్యార్థులకు పిలుపునిచ్చారు.

కేసీఆర్‌పై సీఎం వాఖ్యలు సరికాదు

కేసీఆర్‌పై సీఎం వాఖ్యలు సరికాదు

మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు సరికాదని, మహిళలను, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తీవ్రంగా ఖండించారు.

పూడికతీతతో ప్రాజెక్టుల సామర్ధ్యం పెంపు

పూడికతీతతో ప్రాజెక్టుల సామర్ధ్యం పెంపు

పూడికతీతతో ప్రాజెక్టుల సామర్థ్యం పెరుగుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం

అణగారిన వర్గాల హక్కుల కోసం వందేళ్లుగా పోరాటం చేస్తున్న పార్టీ సీపీఐ అని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ అన్నారు.

ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు

ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు

రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో భాస్క రరావు భవన్‌, ఖని చౌరస్తాలో శుక్రవారం సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్‌ గోవర్ధన్‌, గోసిక మోహన్‌లు పతకాల ను ఆవిష్కరించారు.

హామీలు అమలులో గుర్తింపు సంఘాలు విఫలం

హామీలు అమలులో గుర్తింపు సంఘాలు విఫలం

సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సం ఘాలు పూర్తిగా విఫలమైనట్టు టీబీజీకేఎస్‌ అధ్య క్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వీకేపీ గనిలో జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లా డారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీ యూసీ 47, ఐఎన్‌టీయూసీ 39 హామీలను మెనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని వాగ్దానాలు చేసినట్టు తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి