Home » Telangana » Karimnagar
గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో పల్లెల్లో రాజకీయ వేడి తగ్గింది.
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరుకున్నాయి.
సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు దశాబ్దాల తరబడి ఉన్న తాగునీటి కష్టాలు ఇకపై తొలగిపోనున్నాయి.
విద్యారంగంలో పోటీ పెరగడంతో పలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు.
రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. జిల్లాలో డిసెంబరు 29, 30, 31 తేదీల్లో మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో 30.71 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగగా కృషి చేద్దామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆలయాలను సందర్శించి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలసి రావాలని మొక్కుకున్నారు.