Home » Telangana » Karimnagar
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
రైత న్నలు వ్యవసాయంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టేలా వారికి సలహాలు సూచనలు ఇస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడాలని ప్రభుత్వ విప్ వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
బాల్య వివాహాలను నివా రించే బాధ్యత అందరిపై ఉందని డీడబ్ల్యువో లక్ష్మీరాజం, డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగా న్ని పూర్తిగా అరికట్టేందుకు వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగా హన కల్పించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను అదేశించారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తోందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసన ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి అడ్లూరి లక్ష్మన్ కుమార్ పాల్గొన్నారు.
మక్కలు దిగు మతి చేసుకోవాలని మండల కేంద్రంలో రైతులు మం గళవారం రాస్తారోకో చేపట్టారు. ఓదెల మండలంలోని మొక్కజొన్న రైతులు పొత్కపల్లి మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకువచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న విధానాల వల్ల విద్యారంగం రోజురోజుకు నిర్లక్ష్యానికి గురవుతుం దని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ ప్రధాన కార్యదర్శి రఘుశంకర్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డిజిటల్ నైపు ణ్యాల అభివృద్ధికి నిర్వహించిన సూపర్ సమ్మర్ కంప్యూటర్ శిక్షణ ఎంతో దోహదపడిందని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
కరీంనగర్ టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న అదనపు కమిషనర్ సువార్తను సస్పెండ్ చేయాలని,