Home » Telangana » Karimnagar
కరీంనగర్కు చెందిన ఒక యువకుడు తన ఇంటిలోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం ద్వారా సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ నెలలో అతని బ్యాంక్ ఖాతా నుంచి 98 వేల రూపాయలు సంతోష్కుమార్ బహేలి అనే గుర్తుతెలియని వ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ మేరకు బాధితుడికి బ్యాంక్ నుంచి మెస్సేజ్ వచ్చింది. అయితే తాను ఎలాంటి లింక్లు, మెస్సేజ్లు ఓపెన చేలేదని, బ్యాంక్ లావాదేవీలు కూడా జరపలేదని బాధితుడు పోలీసులకు తెలిపాడు.
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ(కేవీ) స్థల కేటాయింపు వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జీ భోగ శ్రావణిప్రవీణ్ల మధ్య జరిగిన పట్టు సడలింపుల ఫలితంగా, ప్రభుత్వం ఇటీవల చల్గల్ గ్రామంలో 5ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో వివాదం కొంతమేర సమసిపోయినట్లయింది.
పిల్లలు బడికి వెళ్లడానికి రెడీ అయినా క్షణంలోనే కడుపు నొప్పి అంటూ విల్లవిల్లాడుతారు. కొందరు బడి తప్పించుకోవడానికి అనుకుంటారు. మరికొందరు అకస్మాత్తుగా వచ్చిన నొప్పిని చూసి గాభరాపడుతారు.
యూరియా అధిక వాడకం తగ్గించడం, పం పిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొ చ్చిన యూరియా యాప్ సత్ఫలితాలనిస్తోంది. గత యాసంగి సీజన్లో రాష్ట్రంలో తొలిసారిగా యాప్ను పెద్దపల్లి జిల్లాలో అమలు చేశారు.
మెట్పల్లి రూరల్, జూలై 11 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్ర ఆవిర్భావం నుంచీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అమ లుచేసిన సంక్షేమ పథకాలే బడుగు బలహీనవర్గాల ప్రజలకు నేటికీఅండగా నిలుస్తున్నాయని
జగిత్యాల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి బేష జాలు లేకుండా పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల టౌన్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పోలీసులకు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా ప్రధానన్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు.
ధర్మపురి, జూలై 11 (ఆంరఽధజ్యోతి): ప్లాస్టిక్తో పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.
ప్రజల్లో ఆరోగ్య సమస్య లను తెలుసుకుని వారికి అవగాహన కల్పించడమే ధ్యేయంగా సిరిసిల్ల నర్సింగ్ విద్యార్థులు శ్రీకారం చుట్టారు.
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. గోదావరిఖని బస్టాండ్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు.