• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

జిల్లా కేంద్రంలో బుధవా రం ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను నిర్వహించారు.

జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

అసెంబ్లీ ఎన్ని కల సమయంలో కాం గ్రెస్‌ పార్టీ గ్రామపంచా యతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమ లు చేయాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్‌ చేశారు.

బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రి యలో కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

గోశాల మరింత పటిష్ఠానికి చర్యలు

గోశాల మరింత పటిష్ఠానికి చర్యలు

వేముల వాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు సమ ర్పించే కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

వేములవాడ గోశాలలో కోడెల మృతి.. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు: ఆది శ్రీనివాస్

వేములవాడ గోశాలలో కోడెల మృతి.. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు: ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తిప్పాపూర్ గోశాలలో ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. గోశాల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

రూ.400 కోట్ల బియ్యం స్వాహా

రూ.400 కోట్ల బియ్యం స్వాహా

పైసా పెట్టుబడి లేకుండా పదిహేనేళ్లుగా ప్రభుత్వం కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు రైస్‌మిల్లర్లు పక్కదారి పట్టించి 400చకోట్ల రూపాయలు స్వాహా చేశారు.

రుజువు ఉంటేనే ఓటు

రుజువు ఉంటేనే ఓటు

సర్‌-2026 ప్రక్రియలో భాగంగా మృతులు, డబుల్‌ ఓట్లు, చిరునామా లేని, వలస వెళ్లిన ఓటర్లను తొలగించి, ఈనెల 17న ముసాయిదా ఓటర్‌ జాబితాను వెల్లడించారు.

దరఖాస్తుల వెల్లువ

దరఖాస్తుల వెల్లువ

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో 10వ తరగతి చదవిన వారిని మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసే వారు. ఈసారి మాత్రం ఇంటర్మీడియెట్‌ అర్హత ఉండాలనే నిబంధనతో నోటిఫికేషన్‌ ఇచ్చారు.

 ధాన్యం టెండర్లకు రంగం సిద్ధం

ధాన్యం టెండర్లకు రంగం సిద్ధం

గడిచిన యాసంగి సీజన్‌లో కోటాకు మించి కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లులు, గోదా ముల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఎక్కడ..?

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఎక్కడ..?

విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇచ్చారని, అవి ఎక్కడున్నాయని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ప్రశ్నించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి