Home » Editorial » Sampadakeeyam
మాతృభూమితో పాటు నాకు బాగా తెలిసిన దేశం అమెరికా. నేను మొట్టమొదట ఆ దేశాన్ని 38 సంవత్సరాల క్రితం సందర్శించాను. ఆ తరువాత అనేక సార్లు ఆ దేశానికి వెళ్లాను. చివరిసారి అక్టోబర్ 2022లో వెళ్లాను. అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ అప్పటికి ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తిచేసుకోలేదు.
సాధారణ జీవితంలో చాలా మంది వ్యవహార రీతులు లావాదేవీల సంబంధితంగా ఉండడం కద్దు. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు మానవ బృందాల మధ్య లావాదేవీల సంబంధమేమిటి? ‘నేను ఆశిస్తున్నది మీరు ఇస్తే లేదా చేస్తే మీరు కోరింది నేను ఇస్తాను’ అనేదే ఆ బంధం. దీన్నే వ్యవహారికంలో ‘క్విడ్ ప్రొ
వాగ్ధాటి, ముక్కుసూటితనానికి పేరుగాంచిన నాయకుడు సూదిని జైపాల్రెడ్డి. ఆయన తన రాజకీయ ప్రయాణంలో విలువల విషయంలో ఎన్నడూ రాజీపడలేదు. ఎమర్జెన్సీ ప్రకటనపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఎదిరించడానికి కూడా వెనుకాడలేదు. పోలియో కారణంగా జైపాల్రెడ్డి పరిమిత శారీరక చలనశీలత ఆయన రాజకీయ ఎత్తులను
స్వీయ అస్తిత్వం కోసం, ప్రజాస్వామ్య పరివర్తన కోసం కన్నీళ్ళు, రక్తం కలగలిసిన అసంఖ్యాక బలిదానాలను చేసింది తెలంగాణ. ఈ క్రమంలోనే తన స్వీయజీవితాన్ని మండించి, మూడుతరాల ఉద్యమానికి వంతెనగా మారి తెలంగాణ లక్ష్యాన్ని తీరం చేర్చిన వైతాళికుడు ఆచార్య జయశంకర్ సార్. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, సామాజిక
గాజా సంక్షోభం విషయంలో ఇక ఎంతమాత్రం మౌనంగా ఉండలేననీ, అక్కడి దయనీయమైన పరిస్థితులను చూస్తూ ఊరుకోలేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురువారం వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహూ అమెరికన్ కాంగ్రెస్ను ఉద్దేశించి ఓ కఠినమైన, తీవ్రమైన ప్రసంగం చేసిన తరువాత,
విశ్వ క్రీడా సంరంభానికి వేళ అయింది. పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడలు ప్రారంభమవుతున్నాయి. 1896లో ఫ్రాన్స్కు చెందిన పియరీ డీ కోబర్టిన్ కృషితో ఏథెన్స్ వేదికగా మొదలైన ఆధునిక ఒలింపిక్స్...
పదిరోజులపాటు తీవ్ర హింసనీ, రక్తపాతాన్ని చవిచూసిన బంగ్లాదేశ్ ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా నివురుగప్పిన నిప్పులాగా ఉంది. మళ్ళీ అగ్గిరాజుకుంటుందో, ప్రశాంతతనెలకొంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసింది. అలాగే, బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ మనుగడ, ప్రయోజనాలకు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరినుంచి జోబైడెన్ నిష్ర్కమణ ఆయన పార్టీనేతల, సభ్యుల ఒత్తిడిమేరకు జరిగిపోయింది. బైడెన్ అడ్డంకి తొలగిపోతే, మరింత సమర్థవంతమైన నాయకత్వంలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ను ఢీకొనగలమని...
దేశ ఆర్థిక వ్యవస్థ సదా అభివృద్ధిదాయకంగా ఉండాలని కోరుకోనివారు ఎవరు ఉంటారు? సామాన్యుల శ్రేయస్సును హృదయపూర్వకంగా కోరుకుంటున్న వ్యక్తిగా కేంద్ర వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టే తరుణంలో సంబంధిత