వీసా రూల్స్లో థాయ్లాండ్ ప్రభుత్వం పెను మార్పులు చేసింది. 60 రోజుల ఉచిత వీసా స్కీమ్ను పూర్తిగా రద్దు చేసింది.
రైల్లో ప్రయాణించే వారికి లగేజీ నిబంధనలు ఎంతో కీలకమైనవి. రైలు ప్రయాణంలో నెయ్యి, నూనెలను తీసుకెళ్లడంపై రూల్స్ అమల్లో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ వంటి సాహస క్రీడలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి. అయితే మొదటిసారి ఈ అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
సప్త జ్యోతిర్లింగాల దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తూ IRCTC కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ టూరిస్టు రైలులో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను 11 రోజుల యాత్రలో దర్శించుకునే అవకాశం ఉంటుంది.
విమాన ప్రయాణాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చాలామందికి చెవి నొప్పి రావడం సాధారణ సమస్యగా మారింది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో బెంగళూరులోని పచ్చని పార్కులు, సరస్సులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నగర హడావిడికి దూరంగా ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి నంది హిల్స్ వంటి ప్రదేశాలు ఉత్తమ ఎంపికలుగా నిలుస్తున్నాయి.
ఖరీదైన హోటళ్ల కంటే స్థానికుల జీవనశైలిని అనుభవించడానికే జెన్ Z యువత ఆసక్తి చూపుతున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ రోజులు గడుపుతూ అక్కడి సంస్కృతి, ఆహారం, ప్రకృతిని ఆస్వాదించే 'స్లో ట్రావెల్' ట్రెండ్ ప్రస్తుతం వేగంగా పెరుగుతోంది.
యూరప్ వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. కానీ అధిక ఖర్చు, వీసా సమస్యల కారణంగా ఆ కల అందరికీ సాధ్యం కాదు. అయితే మన భారతదేశంలోనే యూరప్ను తలపించే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.
దైవ దర్శనంతో పాటు సముద్రంలో అడ్వెంచర్ రైడ్ అనుభవాన్ని అందిస్తున్న అంతర్వేది బీచ్ ప్రస్తుతం టూరిస్టులను ఆకర్షిస్తోంది. గోదావరి-సముద్ర సంగమ ప్రాంతంలో ప్రారంభించిన జెట్స్కీ, ఏటీవీ రైడ్లు ఈ సమ్మర్లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
కుటుంబంతో కలిసి తక్కువ ఖర్చుతో మంచి ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటున్నారా? అయితే దేశ రాజధాని ఢిల్లీలో టికెట్ అవసరం లేకుండా చూడగల ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.