విమాన ప్రయాణాల్లో భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వస్తువులపై కఠినమైన నిషేధం ఉంటుంది. అసలు ఏయే వస్తువులను అనుమతించరు, వాటి వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం..
ఎక్కువ మంది కలిసి ఒకేసారి ప్రయాణించాలి అనుకునే వారికి ఐఆర్సీటీసీ.. ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్ను అందిస్తోంది. దీని ద్వారా ఒకే కోచ్ లేదా మొత్తం రైలును బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
భక్తులకు IRCTC సువర్ణ అవకాశం కల్పిస్తోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా జ్యోతిర్లింగ యాత్రను ప్రారంభిస్తోంది. మరి ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏయే క్షేత్రాలను కవర్ చేస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఏప్రిల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి. ఈ సమయంలో ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తక్కువ ఖర్చుతో సందర్శించాలనుకునే వారికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. భారత్ గౌరవ్ రైలు ద్వారా తిరుమల, రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రదేశాలను కేవలం 12 రోజుల్లో సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
వేసవిలో చల్లటి హిల్ స్టేషన్లకు వెళ్లాలని అనుకుంటున్నారా? అలాంటివారికి ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
సమ్మర్ హాలీడేస్ కోసం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఆంధ్ర కాశ్మీర్ - అరకు లోయ మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయవచ్చు.
దూర ప్రయాణాలకు ఎక్కువ మంది రైలుకే ప్రాధాన్యత ఇస్తారు. అందులో లోయర్ బెర్తుకు ప్రత్యేకంగా డిమాండ్ ఉంటుంది. అయితే, ట్రైన్లో నిద్రపోవడానికి అప్పర్ బెర్త్ మంచిదా?లేదా లోయర్ బెర్త్ సౌకర్యంగా ఉంటుందా?
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలకమైన అప్డేట్ ఇచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ విధానాల్లో కొత్త మార్పులు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం.. టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తం ఆధారపడి ఉంటుంది.
మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు బోగీల పైన, ముఖ్యంగా కిటికీల దగ్గర రంగు రంగుల గీతలు గమనిస్తూ ఉంటాం. చాలామంది ఇవి కేవలం రైలుకు అందాన్ని ఇచ్చే డిజైన్లు అని అనుకుంటారు.