• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

Medipalli Case:  చున్నీతో బిగించి, బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి.. ప్రియుడితో కలిసి పక్కాప్లాన్..

Medipalli Case: చున్నీతో బిగించి, బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి.. ప్రియుడితో కలిసి పక్కాప్లాన్..

అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో భార్య కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. పూర్ణిమ ఇంటి పక్కనే మహేష్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. పూర్ణిమకు, మహేష్‌కు ఏర్పడిన పరిచయం.. చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో..

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా?

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా?

ఐపీఎల్ 2026 సంబంధించి ఇప్పటికే మినీ వేలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్‌ను తొలగించి.. కేఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

CBI Arrest: మాజీ ఎంపీ కుమారుడు, కోడలు అరెస్ట్..

CBI Arrest: మాజీ ఎంపీ కుమారుడు, కోడలు అరెస్ట్..

దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వ్యాపారవేత్త రఘునాథ్ మృతి కేసు విచారణలో అరెస్టు చేసినట్లు సమాచారం.

CM  Chandrababu: అమరావతిలో కొత్త ప్రాజెక్టులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

CM Chandrababu: అమరావతిలో కొత్త ప్రాజెక్టులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్ష్యంలో సోమవారం సచివాలయంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్

Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్

ఐపీఎల్ సంచలనం కృష్ణప్ప గౌతమ్.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 2012లో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచులో కర్ణాటక తరఫున అరంగేట్రం చేశాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.

CM Chandrababu: బెల్టు షాపులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..అధికారులకు కీలక ఆదేశాలు

CM Chandrababu: బెల్టు షాపులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..అధికారులకు కీలక ఆదేశాలు

బెల్టు షాపులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Year End 2025 Viral: ఈ ఏడాది నెట్టింట తెగ ట్రెండ్ అయిన సంఘటనలివే..

Year End 2025 Viral: ఈ ఏడాది నెట్టింట తెగ ట్రెండ్ అయిన సంఘటనలివే..

2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Woman: రైస్ మిల్లులో దారుణం.. లోపలికి చొరబడిన బీహార్ యువకులు.. పని చేస్తున్న మహిళపై..

Woman: రైస్ మిల్లులో దారుణం.. లోపలికి చొరబడిన బీహార్ యువకులు.. పని చేస్తున్న మహిళపై..

ఓ మహిళ రైస్ మిల్లులో పని చేస్తుంటుంది. అయితే ఇటీవల సదరు మహిళ మిల్లులో పని చేస్తుండగా.. బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో రైస్ మిల్‌లోకి చొరబడి..

Pawan Kalyan: అరాచకాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. జగన్ అండ్ కోకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan: అరాచకాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. జగన్ అండ్ కోకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సేప్టీ టూరిజం పాలసీ రావాలని తాను స్పష్టంగా చెప్పానని ప్రస్తావించారు.

Pawan Kalyan: గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. త్వరలోనే ఆ పదవులు భర్తీ..

Pawan Kalyan: గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. త్వరలోనే ఆ పదవులు భర్తీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి