Home » ABN Andhrajyothy
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికి వార్తల్లో నిలిచాడు. అతన్ని రూ.25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ అతడు డకౌట్ అయ్యాడు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
తనను ప్రేమించాలని అమ్మాయిలను బెదిరించే అబ్బాయిలను చూసుంటారు. తన ప్రేమను అంగీకరించకపోతే చనిపోతానని యువతులను బెదిరించే యువకులనూ చూసుంటాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఏకంగా ఎస్ఐనే ప్రేమిస్తున్నానని నిత్యం ఆయన్ను వేధిస్తోంది ఓ యువతి. అసలేమైందంటే...
ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్.. 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది.
ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉబర్, ఓలా క్యాబ్ సర్వీస్లకు ధీటుగా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ట్యాక్సీ సేవలందించేందుకు సన్నద్ధమైంది. మరిన్ని వివరాల కోసం ఈ కథనం చదవండి.
టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మరో గౌరవం పొందారు. ఆయనకు ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం లభించింది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ను రూ.25.20కోట్లకు కేకేఆర్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా యాషెస్ సిరీస్లో గ్రీన్ డకౌట్ అయ్యాడు. కేకేఆర్కు ఎలా ఆడతాడో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రవి బిష్ణోయ్ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అతడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జడేజాతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరనను ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ రూ.18కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైతో తనకున్న అనుభవాన్ని, ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పతిరన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.