Home » ABN Andhrajyothy
కేసీఆర్ ప్రభుత్వంలోని పదేళ్ల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ప్రాజెక్టులు కట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఏపీ ప్రజల దృష్టిలో మావిగన్ ఒక విఫల ప్రయత్నంగా మారిందని వైఎస్ జగన్ రెడ్డి క్లారిటీకి వచ్చారా? ఆ ఉపద్రవం నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడి లక్ష్యంగా ఎంచుకున్నారా?
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
మీడియాను భయబ్రాంతులకు గురి చేసేందుకు ప్రస్తుత రాజకీయ నాయకులు, కొంత మంది సైకోలు చేస్తున్న ప్రయత్నం.. ఎదురు దాడులు, వ్యక్తిగత దూషణలు, ఇష్టానురీతిగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం లాంటివి చూస్తూ వస్తున్నాం.
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస ఓటములతో తీవ్ర కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఊరటినిచ్చే వార్త వచ్చింది. గాయం కారణంగా గత మ్యాచ్కు దూరమైన జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి చేరనున్నాడు.
బంగ్లాదేశ్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇప్పటి వరకు ఆ హోదాలో ఉన్న అమినుల్ ఇస్లాం బుల్బుల్ను జాతీయ క్రీడా మండలి ఆ పదవి నుంచి తప్పించింది.
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో బాల్ టాంపరింగ్ వివాదంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన పాకిస్థాన్ క్రికెటర్ బోర్డు.. టాంపరింగ్కు పాల్పడినట్లు తేల్చింది.
జనాభా పెరుగుదల రోజురోజుకు పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. ఇక ఉద్యోగాల సంగతికొస్తే సరే సరి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అనేది దాదాపుగా తగ్గిపోయింది.
: అడ్డదారుల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ధాన్యం ఎగుమతులు,దిగుమతులపై కట్టుదిట్టమైన నిఘా ఉంచామని స్పష్టం చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి.