Home » ABN Andhrajyothy
కొన్ని ఆప్టి్కల్ ఇల్యూషన్ చిత్రాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మన కళ్లకు కనిపించే దృశ్యం ఒకటైతే అందులో వాస్తవంగా ఇంకో దృశ్యం దాగి ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు మనకు భ్రాంతిని కలిగిస్తుంటాయి. అయితే ఇలాంటి చిత్రాలను చూసే వారి విధానం ఒక్కొక్కరిది ఒకకోలా ఉంటుంది. చూసే దృష్టిని బట్టి..
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, వాహనాల తనిఖీల సమయాల్లో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు సిగ్నల్ జంపింగ్ చేస్తుంటే.. మరికొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. చివరకు వారు చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి..
వినూత్న ప్రయోగాలు, విచిత్ర ఆలోచనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరి ప్రవర్తన చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగితే.. మరికొందరు ప్రవర్తన చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పోస్టుమార్టం చేస్తున్న సమయంలో..
Telangana: రెండు రోజుల తర్వాత గాంధీలో తిరిగి నీటి సరఫరా ప్రారంభమైంది. రెండు రోజులుగా వాటర్ సప్లై నిలిచిపోవడంతో రోగులు పడ్డ ఇక్కట్లపై ఏబీఎన్లో కథనం ప్రచురితమైంది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. మెయిన్ మోటర్ను మరమ్మత్తు చేయించడమే కాకుండా..
‘‘తెలివి ఒకరి సొత్తు కాదు’’.. అన్న సామెత చందంగా వినూత్నంగా ఆలోచించాలే గానీ కల్ల ముందు ఉన్న వస్తువులతోనే అనేక అద్భుతాలు చేయవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఇలాంటి చిత్రవిచత్రమైన ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచం చూస్తు్న్నాం. ఇలాంటి వారంతా వారి వారి ప్రయోగాలను వీడియోల రూపంలో ..
ఇంటి పనులు చేసే క్రమంలో కొందరు మహిళలు అతి తెలివిని ప్రదర్శించడం చూస్తుంటాం. కొందరు దుస్తులు ఉతికేందుకు సైకిల్ చక్రాలను ఉపయోగించడం, వాషింగ్మిషిన్ తరహాలో ఇటుకలతో నిర్మాణం చేపట్టడం వంటి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి ..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైళ్లలో మహిళల కోసం బోగీలను కేటాయించడం అందరికీ తెలిసిందే. ఈ బోగీల్లో ప్రయాణిస్తూ పట్టుబడే పురుషులకు రూ.500 జరిమానా విధించడం, లేదా 6 నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇదిలావుండగా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ... రెండు భారీ కొండచిలువలు ప్రమాదవశాత్తు ఓ బావిలో నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్నాయి. బావిలో వింత శబ్ధాలను గమనించిన స్థానికులు అక్కడ గుమికూడారు. చివరకు అంతా కలిసి వాటిని రక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో..
వైసీపీ అధినేత జగన్ మీడియా.. సైబర్ ఫ్రాడ్, వెబ్సైట్ హ్యాకింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న వైనంపై ‘ఏబీఎన్-ఆంద్రజ్యోతి’ కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ఫిర్యాదు చేసింది.
ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడి చేసిన నిందితులను గంటల వ్యవదిలో పట్టుకున్నామన్నారు. అయితే మీరు ఆరోపించినట్లు అత్యాచార బాధితుల సమాచారానికి సంబంధించిన జాబితా ఇస్తే.. విచారణ జరిపిస్తామని ఆర్కే రోజాకు మంత్రి సవిత సవాల్ విసిరారు.