Home » ABN Andhrajyothy
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలకు సమాధానాలు కనుక్కోవడం సరదాగా అనిపించినా.. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీలో ఏకాగ్రత పెరడగడంతో పాటూ మనసు ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది. తద్వారా మెదడు రిలాక్స్ కూడా అవుతుంది. ఇలాంటి...
కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి తెలివితేటలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరేమో అతి తెలివి ప్రదర్శిస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
వినోద సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘అయ్యో పాపం..!’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
కొందరు బస్సు, కారు, ఆటో డ్రైవర్ల వాహనం నడిపే సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. బస్సు తోలుతూ హుక్కా తాగే వారు కొందరైతే.. మరికొందరు లారీ నడుపుతూనే మరోవైపు స్నానం కూడా చేసేస్తుంటారు. ఇంకొందరు వాహనం నడుపుతూనే అసభ్యకర పనులు కూడా చేసేస్తుంటారు. ఇలాంటి..
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా, నగర వాసికి ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో నేరగాళ్లు టోకరా వేశారు..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరి బయటికి వెళ్లాల్సిన సమయంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు. ఇలాంటి...
సోషల్ మీడియాలో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కింగ్ కోబ్రా ఏదో లావుగా ఉన్న జీవిని మింగి ఇబ్బంది పడుతుండడాన్ని ప్రజలు గమనించారు. దీంతో చివరకు స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్..
నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికే పాలిటిక్స్లోకి వచ్చానని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తరం రాజకీయం ఏమిటో చూపిస్తానన్నారు.
వైసీపీ అరాచకాలను ఎదిరించే తెగువ తనకు ఉందన్నారు. అక్రమ కేసులు పెట్టినా ఎదిరించగల శక్తి ఆ భగవంతుడు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కష్టపడే వారితో పోల్చలేమని గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.ఆ విధంగా పోల్చడం అవమానకరమన్నారు. ఇది ఒక రకమైన బూతు అని ఆయన అభివర్ణించారు.