Home » ABN Andhrajyothy
ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ లో భాగంగా సిడ్నీలో జరిగే టెస్ట్ తనకు ఆఖరు మ్యాచ్ కానుందని వెల్లడించాడు. ఖవాజా తన కెరీర్లో ఇప్పటివరకు 87 టెస్ట్లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది.
జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్లో పెద్ద వివాదం చెలరేగింది. ఓ క్రికెటర్ ధరించిన హెల్మెట్ పై పాలస్తీనా జెండా ఉన్న గుర్తు వివాదాస్పదమైంది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జమ్ము పోలీసులు విచారణ చేపట్టారు.
ఆన్లైన్ బెట్టింగ్ అనేది ప్రస్తుత సమాజంలో ఒక సైలెంట్ వైరస్గా మారిపోయింది. యువత బెట్టింగ్ మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కామారెడ్డిలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆన్లైన్ వ్యసనం కారణంగా ఓ యువకుడు బలయ్యాడు.
పుష్య పౌర్ణమి జనవరి 3వ తేదీన వచ్చింది. ఈ రోజు కొన్ని తప్పులు చేస్తే.. ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
బళ్లారిలో బ్యానర్ల కట్టే సమయంలో వివాదం రేగింది. ఈ కారణంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి తోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి కొంతమంది మాయగాళ్లు మహిళలను లొంగదీసుకుని అవసరం తీరాక ఛీకొడుతున్నారు. అలాంటి ఓ ఘటన ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...
శీతాకాలం వచ్చిందంటే చాలు రకరకాల ఇబ్బందులు మొదలైనట్టే. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో చలి మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం పొగమంచు కురియడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో కొంతమంది ఈజీ మనీ కోసం పలు నేరాలకు పాల్పపడుతున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న బ్యాచ్ని పోలీసులు పట్టుకున్నారు.