• Home » Amaravati

Amaravati

Pawan Kalyan: లోకేష్ సభలో లేకపోవడం లోటుగా ఉంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan: లోకేష్ సభలో లేకపోవడం లోటుగా ఉంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

గత వైసీపీ పాలనలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, దుర్మార్గాలు అన్నీఇన్నీ కావని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సాగించిన వికృత చేష్టల్ని ప్రజలకు గుర్తు చేస్తున్నానని సీఎం అన్నారు.

Child Care Leave(CCL): ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చైల్డ్ కేర్ లీవ్‌కు వయో పరిమితి ఎత్తివేత

Child Care Leave(CCL): ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చైల్డ్ కేర్ లీవ్‌కు వయో పరిమితి ఎత్తివేత

ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్ వినియోగంపై పిల్లల వయో పరిమితిని పూర్తిగా తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఇకపై మహిళా ఉద్యోగులు, ఇంకా, ఒంటరి పురుష ఉద్యోగులు..

Ananthapuram News: బంగారు ఆభరణాల్లో లక్క.. తూకం ఎక్కువగా చూపించి..

Ananthapuram News: బంగారు ఆభరణాల్లో లక్క.. తూకం ఎక్కువగా చూపించి..

బంగారు ఆభరణాల్లో లక్క పెట్టి.. తూకం ఎక్కువగా చూపించి బ్యాంకుల నుంచి రుణం పొందిన విషయం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువులో వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ వ్యవహారం మొత్తం బట్టబయలు కావడంతో పోలీసులు కేసునమోదు చేశారు.

Minister Narayana: త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు: మంత్రి నారాయణ

Minister Narayana: త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు: మంత్రి నారాయణ

జరీబు, గ్రామ కంఠం ప్లాట్లపై క‌మిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణ‌యం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైతుల‌కు కేటాయించిన ప్లాట్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 61,793 ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ పూర్త‌యిందన్నారు.

Pemmasani Chandrasekhar: రైతుల ఇష్యూపై  కేంద్రమంత్రి పెమ్మసాని క్లారిటీ

Pemmasani Chandrasekhar: రైతుల ఇష్యూపై కేంద్రమంత్రి పెమ్మసాని క్లారిటీ

అమరావతి రైతులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల సమావేశం అయ్యారు. ఈ మీటింగులో జరిగిన చిన్న ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. . అన్నదాతలతో సమావేశం ప్రారంభించే ముందు కొన్ని సూచనలు చేశానని ప్రస్తావించారు.

Pemmasani Chandrasekhar: ఆ రైతులతో మరోసారి మాట్లాడతాం: పెమ్మసాని చంద్రశేఖర్

Pemmasani Chandrasekhar: ఆ రైతులతో మరోసారి మాట్లాడతాం: పెమ్మసాని చంద్రశేఖర్

రాజధానిలో భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

AP News: అన్నం ఉడకలేదు.. కూరలు రుచిగా లేవు..

AP News: అన్నం ఉడకలేదు.. కూరలు రుచిగా లేవు..

అన్నం ఉడకలేదు.. కూరలు అస్సలు బాగో లేవు.. అదే మీ పిలల్లకైతే ఇలాగే పెడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలు గంజిమాల దేవి. కాలువపల్లి ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ

చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.

AP News: టీడీపీ నేత సంచలన కామెంట్స్.. జగన్‌.. ఏపీ మాఫియా డాన్‌

AP News: టీడీపీ నేత సంచలన కామెంట్స్.. జగన్‌.. ఏపీ మాఫియా డాన్‌

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మో‏హన్‏రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తీవ్ర విమర్శలు చేశారు. ‘జగన్‌ ఆంధ్ర గూండారాజ్‌ మాత్రమే కాదు... మాఫియా డాన్‌ కూడా అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఇంకా పలు విమర్శలు చేశారు.

Ananthapur News: జై పసుపు జెండా.. టీడీపీ ఖాతాలో ఒకే రోజు రెండు పీఠాలు

Ananthapur News: జై పసుపు జెండా.. టీడీపీ ఖాతాలో ఒకే రోజు రెండు పీఠాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు రెండు పీఠాలు వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఇద్దరు మహిళలు పసుపు జెండాకు జై కొట్టించి, పదవులను దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా తలారి గౌతమి, రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల ఎన్నికయ్యారు. రామగిరి ఎంపీపీ ఎన్నికపై కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి