• Home » Amaravati

Amaravati

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం

విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం.. అంటూ పేర్కొన్నారు. జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.

Guntur News: పందెం కోసం బాల్‌ పెన్ను మింగేశాడు..

Guntur News: పందెం కోసం బాల్‌ పెన్ను మింగేశాడు..

పందెం కోసం ఓ బాలుడు బాల్‌ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి

AP News: పంచాయతీలకు ‘స్వర్ణ’ కాంతులు..

AP News: పంచాయతీలకు ‘స్వర్ణ’ కాంతులు..

పన్నుల వసూళ్లలో అవినీతికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోది. దీనిలో బాగంగా ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల మేర పన్నులు పంచాయతీరాజ్‌ ఖాతాకు చేరాయి. వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: రైతులపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం  - ఇద్దరికి గాయాలు

Ananthapuram News: రైతులపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం - ఇద్దరికి గాయాలు

జిల్లాలోని ఆయా మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. ఆ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్బంగా రప్పా రప్పా అంటూ ప్లెక్సీలు పెట్టి అలజడి చేశారు. తాజాగా మరో నాయకుడు, ఆయన కొడుకు దాడిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Ananthapuram News: గుంతకల్లులో సైకో వీరంగం..

Ananthapuram News: గుంతకల్లులో సైకో వీరంగం..

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. టూటౌన్‌ పోలీస్ స్టేషన్‏లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మున్వర్‌ బాబా గాయపడ్డాడు. గత కొద్దిరోజులుగా పట్టణంలో పలువురిని గాయపరిచినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.

Divide Ancient Artifacts: ఏపీ,తెలంగాణ మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ

Divide Ancient Artifacts: ఏపీ,తెలంగాణ మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ ఏర్పాటు అయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉంచిన పురాతన వస్తువుల విభజన కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది.

MLA Daggupati: ఎమ్మెల్యే ప్రసాద్ మండిపాటు.. వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు

MLA Daggupati: ఎమ్మెల్యే ప్రసాద్ మండిపాటు.. వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు

వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ మండిపడ్డారు. వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ.. గ్రామాల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని, వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదన్నారు.

SP Jagadeesh: న్యూ ఇయర్‌ వేడుకల్లో హద్దుమీరితే ఇక..

SP Jagadeesh: న్యూ ఇయర్‌ వేడుకల్లో హద్దుమీరితే ఇక..

నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే చర్యలుంటాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ... అనంతపురం నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

Ananthapuram News: దారిపై మంచు భూతం..

Ananthapuram News: దారిపై మంచు భూతం..

గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

Ananthapuram News: వామ్మో.. చలి.. జ్వరం.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న పీడితులు

Ananthapuram News: వామ్మో.. చలి.. జ్వరం.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న పీడితులు

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లో లేక మరే ఇతర కారణాల వల్లనో కాని పెద్దసంఖ్యలో అనారోగ్యానిరి గురయ్యారు. కాగా.. చలి తీవ్రత పెరిగిన నేపధ్యంలో జలుబు, జ్వరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి