• Home » Amaravati

Amaravati

నిర్లక్ష్యపు ధోరణి సహించను.. కాంట్రాక్టర్లపై చంద్రబాబు సీరియస్..

నిర్లక్ష్యపు ధోరణి సహించను.. కాంట్రాక్టర్లపై చంద్రబాబు సీరియస్..

రాజధాని అమరావతి పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థల తీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి తీరాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు.

జగన్ మావిగన్ వ్యాఖ్యలపై ఎంపీ శివనాథ్ రియాక్షన్

జగన్ మావిగన్ వ్యాఖ్యలపై ఎంపీ శివనాథ్ రియాక్షన్

మావిగన్ అంటూ నోటికొచ్చినట్లుగా జగన్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ కేవినేని శివనాథ్ తెలిపారు. ఇటువంటి కామెడీ పీస్‌లు రాష్ట్ర రాజకీయాలలో పనికిరారని ఆయన అన్నారు.

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

కుట్రతోనే తెరపైకి మావిగన్ పేరు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్

కుట్రతోనే తెరపైకి మావిగన్ పేరు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్

రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, అందరినీ సంప్రందించి అమరావతిని నిర్ణయించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతికి జగన్ కూడా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.

రాజధాని పనులు.. వారంతా చరిత్రలో భాగస్వాములే: సీఎం చంద్రబాబు

రాజధాని పనులు.. వారంతా చరిత్రలో భాగస్వాములే: సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణాన్ని కేవలం కాంట్రాక్ట్ వర్క్‌గా చూడొద్దని.. ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములవుతారని సీఎం అన్నారు.

6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 6వ తేదీన యాడికి మండలంలో పర్యటించనున్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కలే: భాను ప్రకాశ్ రెడ్డి

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కలే: భాను ప్రకాశ్ రెడ్డి

వైసీపీని ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం పొందడం చూసి ఓర్వలేక జగన్ ‘మావిగన్’ అని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతిపై జగన్‌కు కక్ష, అసూయ పోలేదు: ఎంపీ అప్పలనాయుడు

అమరావతిపై జగన్‌కు కక్ష, అసూయ పోలేదు: ఎంపీ అప్పలనాయుడు

దేశంలో గల 11 పార్టీల సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైసీపీ మాత్రం అమరావతిని వ్యతిరేకించి.. సమయం ఇవ్వలేదని కొత్త పల్లవిని పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్ళీ పరుగులు పెడుతున్న రాజధాని పనులు!

మళ్ళీ పరుగులు పెడుతున్న రాజధాని పనులు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధతతో ఆ ప్రాంత రైతుల కల నెరవేరింది. లాఠీలు, జైళ్లు, కేసులను ఎదుర్కొని నిలబడ్డ మహిళల ముఖాల్లో చిరునవ్వులు చిందాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి