బీఆర్ఎస్పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయాక ఎవరో వాళ్ళ ఇంట్లో పడి గుంజుకున్నట్టుగా ఫీలై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్కు ఒక స్టాండ్, సిద్దాంతం, పద్ధతి లేదన్నారు.
నీళ్ల విషయంలో కేసీఆర్ అనేక తప్పిదాలు చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కులను వాడుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు.
పుస్తకాల పండుగను అడ్డుపెట్టుకొని 2014 నుంచి 2022 వరకు బాధ్యతలు నిర్వర్తించిన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్, కోశాధికారి రాజేశ్వర రావు... ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రస్తుత కార్యవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 403 మంది, సైబరాబాద్లో 409 మంది పట్టుబడ్డారని, వారిపై కేసులు నమోదు చేశామని అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు.
మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను సిట్ విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పోలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను కూడా విచారించింది.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శలు నేపథ్యంలో కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. అందుకోసం కేబినెట్తో ఆయన సోమవారం సమావేశం కానున్నారు.
ఎస్ఆర్ఆర్త్వో, డీఆర్ఎ, ఐబీ పోలీసుల నిఘా కొరవడడంతో విదేశాలకు చెందిన కొందరు అక్రమార్కులు నగరంలో తిష్ఠవేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్వదేశీ నేరగాళ్లతో కలిసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఐడెంటిటీ మార్చుకుంటున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో నెదర్లాండ్ వెళ్లే ఓ ఫ్లైట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు విమానయాన అధికారులు.
గోదావరిలో 71% వాటా కోసం తాము కొట్లాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇంకా ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ సుయోధనుడిలాగా ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.