• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న రైతులు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న రైతులు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అని అన్నారని పేర్కొన్నారు.

అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి

పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి

పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలని పాలకుర్తి నియోజకవర్గంలోని నేతలతోపాటు కేడర్‌కు ఎంపీ, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్థానిక నేతలతో ఆదివారం హైదరాబాద్‌లో మల్లు రవి సమావేశమయ్యారు.

వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..

వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..

హైదరాబాద్ మెహదీపట్నం, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పరిసరాల్లో మే 24, 25 తేదీల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్కైవాక్ పనుల నేపథ్యంలో పోలీసులు ప్రకటించిన పూర్తి రూట్ మ్యాప్, హెల్ప్‌లైన్ నంబర్ వివరాలు వెల్లడించారు.

జొన్న, మెుక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్..

జొన్న, మెుక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. జొన్న, మెుక్కజొన్న కొనుగోళ్లకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

రెచ్చిపోయిన కారు రేసర్లు.. అర్ధరాత్రి వేళ హంగామా..

రెచ్చిపోయిన కారు రేసర్లు.. అర్ధరాత్రి వేళ హంగామా..

హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు రేసర్లు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ వద్ద రేసింగ్ నిర్వహించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు.

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటన సందర్భంగా జరిగిన అధికారుల సమన్వయలోపంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంతర్జాతీయ విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన ఒక మెయిల్ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

మహిళతో అసభ్య ప్రవర్తన.. కామాంధుడి అరెస్టు..

మహిళతో అసభ్య ప్రవర్తన.. కామాంధుడి అరెస్టు..

హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో మే 14న రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. తన రెండున్నరేళ్ల చిన్నారిని ప్లేస్కూల్ నుంచి ఆమె ఇంటికి తీసుకెళ్తోంది. అయితే, ఓ కామాంధుడు సదరు మహిళను పాఠశాల నుంచే ఫాలో అవుతూ వెళ్లాడు.

మైనింగ్‌పై సీఐడీ!

మైనింగ్‌పై సీఐడీ!

రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్‌ 2వ తేదీ నుంచి చోటుచేసుకున్న మైనింగ్‌ అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి