• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లోనే బాధితులను కాపాడుతాం: మంత్రి రాజనర్సింహ

ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లోనే బాధితులను కాపాడుతాం: మంత్రి రాజనర్సింహ

రోడ్డుప్రమాద బాధితులను రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.30 కోట్ల రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం..

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.30 కోట్ల రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం..

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ అక్రమంగా తరలిస్తున్న రోలెక్స్ వాచ్‌లను సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. మెుత్తం 30 ఖరీదైన రోలెక్స్ వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో కుళ్లిన స్థితిలో మృతదేహం.. భయాందోళనలో ప్రజలు

హైదరాబాద్‌లో కుళ్లిన స్థితిలో మృతదేహం.. భయాందోళనలో ప్రజలు

ఉప్పల్ బీరప్పగడ్డ శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది.

జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై మహేశ్ గౌడ్ రియాక్షన్

జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై మహేశ్ గౌడ్ రియాక్షన్

మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

హెచ్‌ఐవీపై చైతన్యానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు: మంత్రి దామోదర్

హెచ్‌ఐవీపై చైతన్యానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు: మంత్రి దామోదర్

సమాజంలో ఎయిడ్స్‌ నివారణపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ రోజు(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. హెచ్‌ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని తెలిపారు.

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్

బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో బురిడీ కొట్టించారు.

103 మందితో సికింద్రాబాద్‌ డీసీసీ

103 మందితో సికింద్రాబాద్‌ డీసీసీ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న సికింద్రాబాద్‌ జిల్లాకు పార్టీ కమిటీని 103మందితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‏కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు.

ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి

ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు.

ఐఐఐటీ జంక్షన్‌లో ఏడాది పాటు ట్రాఫిక్‌ మళ్లింపు

ఐఐఐటీ జంక్షన్‌లో ఏడాది పాటు ట్రాఫిక్‌ మళ్లింపు

గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు.

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం.. రోడ్లపై ఎగిసిపడుతున్న డ్రమ్ములు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం.. రోడ్లపై ఎగిసిపడుతున్న డ్రమ్ములు

హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో భాపీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. దుండిగల్ సమీపంలోనూ ఓ అగ్నిప్రమాదం సంభవించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి