• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 18, వంకాయ 23, బెండకాయ 38, పచ్చిమిర్చి రూ. 35లకు విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9గంటల నుంచి కరెంట్ కట్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9గంటల నుంచి కరెంట్ కట్

టీజీఎస్పీడీసీఎల్‌ ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం 11కేవీ భానునగర్‌ ఫీడర్‌ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.

మీసేవలో యూరియా బుకింగ్‌: తెలంగాణ ప్రభుత్వం

మీసేవలో యూరియా బుకింగ్‌: తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుక్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

పోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు (గురువారం) కీలక నిర్ణయం వెలువరించనుంది.

జులై 20 నుంచి బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవాలు: కొండా సురేఖ

జులై 20 నుంచి బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవాలు: కొండా సురేఖ

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధం చేయాలని ఆధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఎల్లమ్మ దర్శనం అష్టాదశ శక్తిపీఠాల దర్శనంతో సమానమని భక్తుల విశ్వాసం అని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ విద్యారంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. పీజీఐ 2.0 ర్యాంకింగ్‌లో భారీ పురోగతి

తెలంగాణ విద్యారంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. పీజీఐ 2.0 ర్యాంకింగ్‌లో భారీ పురోగతి

తెలంగాణ విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2.0 ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది.

తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ

తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ

కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

డీఎస్పీ భీమ్‌రెడ్డి డైరీ, మెమరీ కార్డుల్లో కీలక ఆధారాలు.. ఏసీబీ దర్యాప్తు వేగం

డీఎస్పీ భీమ్‌రెడ్డి డైరీ, మెమరీ కార్డుల్లో కీలక ఆధారాలు.. ఏసీబీ దర్యాప్తు వేగం

డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నుంచి రెండు మెమరీ కార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

‘కొత్త కేటాయింపు కాదు’.. తాడిచర్ల కోల్ బ్లాక్ కేటాయింపుపై భట్టి క్లారిటీ

‘కొత్త కేటాయింపు కాదు’.. తాడిచర్ల కోల్ బ్లాక్ కేటాయింపుపై భట్టి క్లారిటీ

సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ -2 కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని.. కానీ వాస్తవాలు దాచిపెట్టి వేరేలా చిత్రీకరించడం సరికాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

 తెలంగాణలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం తెలంగాణలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి