కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరీ పేరిట నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
తన అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతోనే నిరాకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం స్పందించారు. ఈ అంశంపై తాను హైదరాబాద్లో మాట్లాడతానని స్పష్టం చేశారు..
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ఛత్రోంకీ గూంజ్ పెట్టాలని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. తెలంగాణకు రావాలని రాహుల్ గాంధీని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రాహుల్ గాంధీని ఒక్క విద్యార్థి కూడా రానివ్వడని అన్నారు.
ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగింది. ఈ ఈవెంట్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
కొండా సురేఖ అంశంపై మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ఆమె వివరణను నిన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు.
హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మొగల్ ఖానాల వద్ద ఫర్నిచర్ గోదాముల్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో ఫర్నిచర్ కాలి బూడిదైంది.
గచ్చిబౌలి అంజయ్యనగర్లో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది.
సంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్, సిల్వర్ వ్యాపారం పేరుతో అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మించిన ఓ సంస్థ పలువురు బాధితుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది.
గచ్చిబౌలి అంజయ్య నగర్లో శనివారం ఏడంతస్తుల భవనం కూలి మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.
ప్రియురాలికి సరదాగా పంపిన ప్రాంక్ మెసేజ్ ఓ యువకుడి క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. మద్యం మత్తులో తనను కొందరు కిడ్నాప్ చేశారంటూ ప్రియురాలికి మెసేజ్ పంపడంతో ఆమె భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఫ్లాట్కు చేరుకుని తనిఖీలు చేయగా రూ.30 లక్షలు బయటపడ్డాయి.