• Home » Telangana » Nalgonda

నల్గొండ

వైద్య, ఆరోగ్యశాఖలో ఇదేం సర్దుబాటు?

వైద్య, ఆరోగ్యశాఖలో ఇదేం సర్దుబాటు?

వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగం 104 లో పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. 104 సిబ్బంది ప్రధానంగా మారుమూల గ్రామాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురైతే వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తారు.

Panchayats: పంచాయతీలకు ఆర్థిక భరోసా

Panchayats: పంచాయతీలకు ఆర్థిక భరోసా

గ్రామపంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రానికి రూ.9,968 కోట్లు కేటాయించారు. అయితే జిల్లా విషయానికొచ్చే సరికి 481 పంచాయతీలకు రూ.40 నుంచి రూ.50 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి.

canal in vain: వృథాగా కాల్వలోకి

canal in vain: వృథాగా కాల్వలోకి

వానాకాలం సీజన్‌ సాగుకు ఉపయోగపడాల్సిన మూసీ ప్రాజెక్ట్‌ నీరు వృథాగా పో తోంది. తూము షట్టర్‌ మరమ్మతుకు రావడంతో ప్రతి రోజూ 30 క్యూసెక్కుల నీరు కుడి కాల్వలోకి వెళ్తుందని అధికారులు చెబుతున్నా అంతకంటే ఎక్కువగానే పోతోందని రైతులు ఆరోపిస్తున్నారు.

'Ikkat'..Thread.Pochampally:‘ఇక్కత్‌’ ఖ్యాతి వ్యాప్తికి..త్రెడ్‌.పోచంపల్లి

'Ikkat'..Thread.Pochampally:‘ఇక్కత్‌’ ఖ్యాతి వ్యాప్తికి..త్రెడ్‌.పోచంపల్లి

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించిన భూదాన్‌పోచంపల్లి ‘ఇక్కత్‌’ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జిల్లా అధికార యంత్రంగం రంగం సిద్ధంచేసింది.

గృహాలు ఖాళీ చేయాలని నోటీసులు

గృహాలు ఖాళీ చేయాలని నోటీసులు

నాగార్జునసాగర్‌, మే 26(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిఽధిలో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న నివాసితులను ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఎన్‌ఎస్పీ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు.

ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు

ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు

నాగార్జునసాగర్‌, మే 26(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని నాట్కో ఫార్మా కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగా అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తల్లితో గొడవపడి పిల్లలతో అదృశ్యం

తల్లితో గొడవపడి పిల్లలతో అదృశ్యం

పెద్దవూర, మే 26 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపం చెందిన వివాహిత ఇద్దరు కుమారులతో అదృశ్యమైంది.

 ఈదురు గాలులు.. అకాల వర్షం

ఈదురు గాలులు.. అకాల వర్షం

చౌటుప్పల్‌ టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.

 క్రీడా ప్రాంగణాలపై పట్టింపేదీ..?

క్రీడా ప్రాంగణాలపై పట్టింపేదీ..?

గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసింది.

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు

అనేక సవాళ్ల నడుమ సాగిన యాసం గి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90శాతం కొనుగోళ్లల ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన 10శాతం వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికి అధికారులు నిర్ణయించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి