యాదగిరిగుట్ట పట్టణంలోని ఏడో వార్డులో పాతగుండ్లపల్లి ప్రాథమిక పాఠశాల వెనుక భాగాన ఉన్న సీసీరోడ్డు మధ్యలో మ్యాన్హోల్స్కు గత ఏడాది నుంచి వాటికి పై కప్పులు వేయకుండా సంబందిత అధికారులు వాటిని గాలికి వదిలివేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని బొల్లేపల్లి - జంపల్లి గ్రామాల మధ్య లోలెవల్ కల్వర్టుకు రక్షణ దిమ్మెలు, కల్వర్టు ధ్వంసమై ఉండడంతో వాహనాదారులకు ప్రమాదం పొంచి ఉంది.
మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగం గా రాష్ట్ర ఎన్నికల కమిషన ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది.
జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుక లు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ వేడుకల కోసం మద్యం విక్రయాలు సాగాయి.
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.
రవాణా, రియల్ రంగాలకు ఈ ఏడాది ప్రతికూల ఫలితాలే వచ్చాయి. వాహన కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గించినా రవాణా చార్జీలు పెంచటంతో అదనపు భారం పడినట్లయ్యింది.
ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఎం ప్రజా ప్రతినిధులు ముందుండాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు నేత్రానందంగా సాగాయి. వైష్ణవాలయాల్లో ఉతర్త ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు.
జర్నలిస్టుల హక్కులను హననం చేసే జీవో నెం.252ను సవరించాలని టీయూడబ్ల్యూజే (హెచ-143) యూనియన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్ అన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి దివ్యక్షేత్రంలో శనివారం శాసో్త్రక్తంగా నిత్య పూజలు నిర్వహించారు.