నాగార్జునసాగర్ హిల్కాలనీలో కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో రోజు రోజుకూ జ్వర పీడిత రోగుల సంఖ్య పెరుగుతోంది. వానాకాలం ప్రారం భం కావడం, అడపాదడప వర్షాలు కురుస్తుండటంతో పారిశుధ్యం లోపిస్తోంది.
జిల్లాలో 2.20లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ జంటనగరాలతోపాటు జిల్లాలోని 516 గ్రామాలకు తాగునీరు అందించే ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో భాగమైన అక్కంపల్లి జలాశయానికి లీకుల సమస్య వెంటాడుతోంది. తరచూ రిజర్వాయర్ నుంచి నీరు లీకవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతామని అధికారులు చెబుతున్నా అమలుకు నోచుకోవడంలేదు.
మునుగోడు రూరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో తండ్రి, కుమార్తె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేయూతనిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీ విధానాన్ని సులభతరం చేసి పారదర్శకంగా పంపిణీకి రోజుకో విధంగా మార్పులు చేస్తున్నా రైతులు మాత్రం యథావిధిగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఫోన్ యాప్ ద్వారా ఫర్టిలైజర్ బుకింగ్తో పలు సమస్యలు వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ మాత్రం గత యాసంగితోపాటు, ప్రస్తుత వానాకాలం సీజన్లోనూ ఫర్టిలైజర్ యాప్ బుకింగ్ విధానాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
చిట్యాలరూరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేయాలంటే ఎవరైనా బైక్ షోరూంనకు వెళ్లి నగదును (నోట్ల కట్టలు), లేక చెక్కు రూపంలో చెల్లిస్తారు. కానీ ఓ వ్యక్తి తను
మోత్కూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): హాస్టళ్లు, పాఠశాలలు తెరిచి 25 రోజులు పూర్తయ్యాయి. అయినా హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నోట్పుస్తకాలు, బెడ్షీట్లు, దుప్పట్లు అందించలేదు. బెడ్షీట్లు తదితర వాటి మాట ఎలా ఉన్నా నోటుపుస్తకాలు సకాలంలో అందించకపోవడంతో పాఠశాలల్లో బోధిస్తున్న పాఠాలు విని, నోట్స్ రాసుకోవడానికి, హోం వర్క్ చేయడానికి నోటు పుస్తకాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా ఈనెల 10న శుక్రవారం పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణాధికారి మహ్మద్ యూసు్ఫఅలీఖాన, మేనేజర్ రుద్ర ఆంజనేయులు తెలిపారు.
వర్షం కురావాలని మోతె మండల కేంద్రంలో గ్రామస్థులు బొడ్రాయి దేవతకు జలబిందెలతో పూజలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాద అనంతరం గోల్డెన అవర్లో క్షతగాత్రులకు సరైన వైద్య చికిత్సలు అందడం లేదు. హైవేలు, ప్రధానరహదారులపై 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఒక ట్రామాకేర్ సెంటర్ ఉండాల్సి ఉన్నా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఏర్పాటుచేయలేదు.
బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటల వైద్య సేవలు అందించేందుకు సరిపడా వైద్యులను నియమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ డిమాండ్ చేశారు.