యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
గిరిజనులకు బీటీ రోడ్డు హామీలకే పరిమితమైంది. కొన్ని సంవత్సరాలుగా సరైన రోడ్డు మార్గం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ కోరారు.
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన బొలగాని జయరాములు సోమవారం రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నల్గొండ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అయ్యారు. ఇదే సమయంలో ఆమె నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయనను పోలీసులకు అప్పగించారు కిడ్నాపర్లు. అసలేం జరిగిందంటే...
తైక్వాండో శారీరక, మానసిక ధృడత్వానికి దోహదపడుతుందని భువనగిరి పట్టణ సీఐ రమేష్ అన్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని జిల్లా పరిషత సీఈవో శోభారాణి కోరారు.
సీపీఎం జిల్లా నాయకుడు చింతల భూపాల్రెడ్డి అందించిన పోరాట స్ఫూర్తితో పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా నాయకుడు దండ అరుణ్ కుమార్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురువారం (నేటి నుంచి) చేపట్టే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్డీవో కృష్ణారెడ్డి మండల ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.