నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది..
నేరేడుచర్ల, ఫిబ్రవరి20 (ఆంధ్రజ్యోతి): రంజాన వేడుకలను ముస్లింలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తహసీల్దార్ సురిగి సైదులు అన్నారు.
జిల్లా కేంద్రం భువనగిరి పట్టణాన్ని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతామని, అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని భువనగిరి మునిసిపల్ చైర్ పర్సన తంగెళ్లపల్లి శ్రీవాణి అంటున్నారు.
: పల్లెల్లో దోమల తీవ్రత భారీగా పెరిగి ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. మురుగు కాల్వలు, చెత్తాచెదారం, కంపచెట్లతో పల్లెల్లో దోమల బెడద విపరీతంగా పెరిగింది.
సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం ధర్మాపురం గ్రామంలోని పెద్దరామక్క చెరువులో శుక్రవారం గ్రామస్తులకు నీటి కుక్క కనిపించింది.
సూర్యాపేట జిల్లాలోని గౌరెళ్లి-కొత్తగూడెం జాతీయ రహదారి(930పీ)పై ప్రధాన పట్టణాల్లో తిరుమలగిరి ఒకటి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఈ పట్టణంలో చౌరస్తా వాణిజ్య, వ్యాపారాలకు కేంద్ర బిందువు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రభుత్వ ఆలోచనలు తెలిసేలా రాష్ట్ర మంత్రి వర్గం కృషి చేస్తుంటుంది. ఎవరికి కేటాయించిన శాఖలను వారు సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయికి చేరేలా చూస్తుంటారు.
నడకలో రాజసం, బలమైన శరీరం, అందమైన మోపురం, తీక్షనమైన కళ్లు, చూపరులను ఆకట్టుకునే రూపం ఒంగోలు జాతి గిత్తెల సొంతం. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కళ్లార్పకుండా చూడాలనిపించే ఈ గిత్తల పోటీలకు ప్రసిద్ధి.
మండలంలోని ముక్త్యాల బ్రాంచ కెనాల్(ఎంబీసీ) శివారు భూములకు సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా చింతలపాలెం, శోభనాద్రిగూడెం, అడ్లూరు, తమ్మారం, గ్రామాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. 20 రోజులుగా ఎనఎస్పీ కాల్వ ద్వారా నీరు విడుదల కాక శోభనాద్రిగూడెంలోని వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయి పొలాలు బీటలు వారుతున్నారు.
ఐదు రోజుల్లో ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. మెరుగైన ఫలితాల కోసం ఇప్పటికే ఇంటర్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది 24వ ర్యాంకుతో సరిపెట్టుకున్న జిల్లాను ఈ ఏడాది ఉత్తమ ర్యాంకు సాధించేందుకు కార్యచరణ రూపొందించారు.