Home » Navya » Littles
అనగనగా ఒక ద్వీపం. అక్కడ ఆపిల్, జామ, సపోటా లాంటి పండ్ల చెట్లు ఉండేవి. కొన్ని కిందపడిపోయిన పండ్లను ఓ మొసలి తినేది. తన భార్యకూ తీసుకెళ్లేది. ఒక రోజు కింద పండ్లు ఏమీ లేవు. ఆపిల్ చెట్టుమీద ఓ కోతి కనపడింది. ఓ పండును ఇవ్వమని అడిగింది. వెంటనే కోతి ఒక ఆపిల్ను విసిరేసింది.
ఖడ్గంలాంటి ఒంటి కొమ్మును కలిగి ఉండటం వల్లనే దీన్ని ఖడ్గ మృగము అని పిలుస్తారు. ప్రపంచంలో కేవలం ఇవి ఐదు జాతులు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆఫ్రికాలో తెలుపు, నలుపు ఖడ్గమృగాలు. మూడోది ఆసియన్ రినో. వీటికి కేవలం ఒకే ఒక్క
ఒక అడవిలో సింహం ఉండేది. తనే రాజుగా ప్రకటించుకుంది. ప్రతిరోజూ తన దగ్గరకే జింకలు, తోడేళ్లు, పందులు.. ఇలా రోజూ ఒకటి ఆహారంకోసం రావాలని ఆజ్ఞాపించింది. దీంతో జంతువులన్నీ నిరసించాయి. అయినా రాజుగారు ఆజ్ఞ కాబట్టి తప్పలేదు. కుందేలు లాంటి జంతువులు వెళ్లినపుడు సింహం కోప్పడేది.
ఒక అడవిలో తోడేలు ఉండేది. దానికి తెలివి ఎక్కువ. కుందేళ్లను, జింక పిల్లలను తినేది. చూస్తుండగానే అడవిలో ఎండాకాలం వచ్చింది. జంతువులన్నీ వేరే ప్రాంతానికి వెళ్లిపోయాయి.
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని కర్కల్ అనే రాజు పాలించేవాడు. అతనికి శిల్పాలంటే మహా ఇష్టం. ఆ రాజ్యంలోనే అమరుడు అనే ఓ గొప్ప శిల్పి ఉండేవాడు. అతని గొప్ప ప్రతిభ విని
ఒక ఊరిలో సోమయ్య అనే షావుకారు ఉండేవాడు. అతనికి వందెకరాలకు పైగా భూమి. ఎంతో పేరున్న మనిషి. ఇల్లంతా పనివాళ్లు, చేలో పనులు.. ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉండేవాడు. అతనికి పక్కన ఉండే పది ఊర్లలో పేరుంది. అయితే అతనికి ఉండే
ఒక ఊరిలో జోగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పరమ పిసినారి. ఇంట్లో పిల్లలకు కూడా మంచి తిండి తినిపించని పిసినారి. అంత సంపాదించి.. ఏమి మూటగట్టుకుంటావు? అనేవారు ఊరిలో కొందరు. ‘ఆ డబ్బుంటేనే కదా..
అడవిలో మృగరాజు సింహం. రాజు వస్తున్నాడంటే హడలు. అయితే అదే అడవిలో ఓ చిట్టెలుక ఉండేది.
ఒక అడవిలో ఓ జింక ఉండేది. ఆ జింక అందంగా ఉండేది. దానికి తోడు రెండు కొమ్ములు చెట్ల కొమ్మల్లా ఉండేవి. చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయా కొమ్ములు అని ఇతర జంతువులు అనేవి. దీంతో ఆ జింక కొన్నాళ్లకు ‘నా
తెల్లగా, కంటి దగ్గర నీలం రంగులో ఉండే ఈ పక్షి ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో ఉంటుంది. దీన్ని బాలి స్టార్లింగ్ అని పిలుస్తారు. దీన్నే జలక్ బాలి, బాలి మైనా పేర్లతో కూడా పిలుస్తారు.