దేశ భవిష్యత్తుకు, వర్తమానానికి వారధులు బాలికలు. అసమానతలు, ఆంక్షలు, వివక్షను అధిగమించి మానవీయ సమాజ నిర్మాతలుగా ఎంతోమంది అమ్మాయిలు ముందుకొస్తున్నారు. సమస్యల మీద గళమెత్తుతున్నారు. సమానత్వం కోసం సమరభేరి మోగిస్తున్నారు.
తలపై క్యాప్తో క్యూట్గా కనిపించే రినోకాను... వైర్లు, స్విచ్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ ముందు చూసి... సరదాగా కూర్చుందనుకుంటారు ఎవరైనా. కానీ ఆ చిన్నారి డీజే కొట్టిందంటే... డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లాల్సిందే. కాస్త బేస్ పెంచితే... ఏకంగా బాక్సులు బద్దలవ్వాల్సిందే.
4 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలు ఇచ్చే సలహాలను స్వీకరించి, వాటికి కార్యరూపం ఇస్తుంటారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి, వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటారు.
రత్నశెట్టి ఓ వ్యాపారి. అక్బర్ పాదుషాకి మాయమాటలు చెబుతూ, విలువైన కానుకలు పంపిస్తూ తన పరపతి పెంచుకునేవాడు. రత్నశెట్టి వ్యవహార శైలిని క్షుణ్ణంగా తెలుసుకున్న బీర్బల్, ఆయన గురించి అక్బర్కి చూచాయగా చెప్పినా పట్టించుకోక పోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.
ఒక చెరువు దగ్గర చిన్న కప్ప మరియు ఎలుక ఎంతో స్నేహంగా మసలుకుంటూ ఉండేవి. వాటి మధ్య ఎలాంటి భేదాలు లేని స్నేహంఉండేది.రోజూ కప్ప
ఒక ఊరిలో శేషయ్య అనే వ్యాపారి దగ్గర ఒక గుర్రం,ఒక గాడిద ఉండేవి.అతను తరచూ పక్క ఊరిలోని సంతకు వెళ్లి, సరుకులు కొని, వాటి మూటలు గాడిద మీద వేసుకుని, తాను గుర్రం మీద ఎక్కి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఒక పెద్ద పండగ కు ముందురోజు శేషయ్య పట్నానికి వెళ్లి, చాలా సరుకులు కొని, వాటన్నిటి మూటలు గాడిద
అనంత వరం అనే ఊరికి కూతవేటు దూరంలో ఒక అడవి ఉంది. ఈ గ్రామ ప్రజలు పళ్లు కాయలు అవసరమైన వంట చెరకు కోసం హాయిగా అడవికి నడిచి పోయి అన్నీ తెచ్చుకునే వారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అడవికి వెళ్లి, అక్కడే చెట్ల నీడలో ఆడుకొని, ఆ చెట్ల తియ్యనిపండ్లను కోసుకుని వచ్చేవారు.
ఒక ఊరిలో ధర్మారాయుడు అనే గ్రామాధికారి ఉండేవాడు గ్రామంలో వచ్చే చిన్నా పెద్దా తగాదాలలో అతను మంచి న్యాయమైన తీర్పులు చెబుతాడని చుట్టుపక్కల అతనికి మంచి పేరుండేది. ఆ గ్రామంలో ఒక వర్తకుడు రామయ్య అనే రైతుకు తన పొలంలోని బావిని
అనగనగా ఒక అడవిలో రాకీ అనే దుప్పి ఉండేది.అది చాలా తెలివైనది మరియు చురుకైనది. ఒక రోజు రాకీ ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం పోయింది.అంతలోగా వర్షం రావడంతో దగ్గరలో కనిపించినగుహలోకి వెళ్లి, తల దాచుకుంది.
ఒక గురువు గారి దగ్గర అజయుడు, విజయుడు అనే ఇద్దరు రాకుమారులు విద్యాభ్యాసం చేసేవారు. వారిద్దరి విద్య పూర్తి అయే సమయానికి, వారి గురువుగారు వారిద్దరినీ దగ్గరికి పిలిచి, ఇలా చెప్పారు ‘నాయనా మీ ఇద్దరి విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది,