• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

ఏపీ లిక్కర్ స్కాం.. వాసుదేవరెడ్డి రిమాండ్.. సిట్ రిపోర్టులో ఏముందంటే..

ఏపీ లిక్కర్ స్కాం.. వాసుదేవరెడ్డి రిమాండ్.. సిట్ రిపోర్టులో ఏముందంటే..

ఏపీ లిక్కర్‌ స్కాంకు సంబంధించి వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో.. సిట్ పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ కేసులో వాసుదేవ రెడ్డిదే కీలకపాత్ర అని నిర్దారించింది..

వాసుదేవరెడ్డి రిమాండ్‌పై న్యాయవాదులు ఏమన్నారంటే..

వాసుదేవరెడ్డి రిమాండ్‌పై న్యాయవాదులు ఏమన్నారంటే..

సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

రిమాండ్‌పై ముగిసిన వాదనలు.. గుంటూరు జైలుకు వాసుదేవరెడ్డి..

రిమాండ్‌పై ముగిసిన వాదనలు.. గుంటూరు జైలుకు వాసుదేవరెడ్డి..

జగన్ మోహన్ రెడ్డి హయాంలో.. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఎండీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు..

దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తారా.. వైసీపీపై మంత్రి ఫైర్..

దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తారా.. వైసీపీపై మంత్రి ఫైర్..

వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు..

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ

ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి

వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి

ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతలు చెప్పులు, బూట్లు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకోవడంపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై న్యాయ నిపుణులతో మాట్లాడానని, స్వామివారి పట్ల అపచారం చేసిన వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

అయేషా మీరా కేసులో కీలక మలుపు: అవశేషాల అప్పగింతకు సీబీఐ కోర్టు ఆదేశం

అయేషా మీరా కేసులో కీలక మలుపు: అవశేషాల అప్పగింతకు సీబీఐ కోర్టు ఆదేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..

అనకాపల్లి జిల్లాలో భారీ చోరీ.. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు

అనకాపల్లి జిల్లాలో భారీ చోరీ.. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు

అనకాపల్లి జిల్లాలోని మునగపాక మండలం ఘంటవానిపాలెంలో ఈ నెల 15వ తేదీన భారీ చోరీ జరిగింది. ఈ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు..

శ్రీవారి ఫొటోలతో ర్యాలీ చేయడం అమానుషం.. జగన్ అండ్ కోపై ఫరూక్ షుబ్లీ ధ్వజం..

శ్రీవారి ఫొటోలతో ర్యాలీ చేయడం అమానుషం.. జగన్ అండ్ కోపై ఫరూక్ షుబ్లీ ధ్వజం..

హిందువుల కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకొని వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీ చేయడం హేయమైన చర్య అని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ పేర్కొన్నారు. కాలికి బూట్లు, చెప్పులు వేసుకొని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు.. వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకోవడం అమానుషమని అన్నారు..

వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్‌కు మంత్రి సంధ్యారాణి రియాక్షన్..

వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్‌కు మంత్రి సంధ్యారాణి రియాక్షన్..

శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు చేసిన ఛాలెంజ్‌కు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంటనే స్పందించారు.. ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చెప్పులతో ఉన్న వీడియోను బయటపెట్టారు మంత్రి..



తాజా వార్తలు

మరిన్ని చదవండి