కర్ణాటకలో ఎన్నికల్లో (Karnataka Election Results) కాంగ్రెస్ ఘన విజయం (Karnataka Congress) సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో..
తెలుగు రాష్ట్రాలకు సుపరితులైన బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (KRPP) కర్ణాటక ఎన్నికల్లో ఏ కోశానా ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ అధినేత గాలి జనార్ధన్రెడ్డి ఒక్కరు మాత్రమే..
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది గానీ హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని తేలిపోయింది. హంగ్ ఏర్పడే పరిస్థితే తలెత్తితే.. కర్ణాటకలో జేడీఎస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit Polls) ఇప్పటికే వచ్చేశాయి. మెజార్టీ ఎగ్జిట్పోల్స్ వార్ వన్సైడేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పుకొచ్చాయి.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో (Karnataka Politics) ప్రభుత్వాలనే మార్చిన ఘనత ఆయనది. వ్యూహాత్మక రాజకీయాలకు పేరొందిన గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhana Reddy) ఈసారి ఎన్నికల్లో కూడా తన సత్తా ఏంటో చూపాలని..
కర్ణాటక ఎన్నికల సందర్భంగా చేసిన తనిఖీల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్.. ఇలా మొత్తం రూ.375 కోట్లు పట్టుబడినట్లు భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటకలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ విలువ నాలుగున్నర రెట్లు ఎక్కువగా ఉండటం కొసమెరుపు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 83.93 కోట్లను అధికారులు సీజ్ చేశారు.
కర్ణాటకలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరి కొద్ది గంటలలోనే ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు బెంగళూరు సిటీలో భారీ రోడ్షోలో పాల్గొన్నారు. ప్రజలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు. మోదీ...మోదీ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా రోడ్షోలో పాల్గొన్నారు
కర్ణాటక పోలింగ్కు (Karnataka election) సమయం దగ్గరపడింది. సోమవారంతో ప్రచారం ముగిసిపోనుంది. దీంతో చివరి రెండు రోజులైన ఆది, సోమవారాల్లో ప్రచారం హోరెత్తబోతోంది.