• Home » Elections » bihar assembly elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

 BSP Wins Ramgarh: సంచలనం సృష్టించిన బీఎస్పీ అభ్యర్థి.. 30 ఓట్ల తేడాతో గెలుపు

BSP Wins Ramgarh: సంచలనం సృష్టించిన బీఎస్పీ అభ్యర్థి.. 30 ఓట్ల తేడాతో గెలుపు

బిహార్ లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. రామ్‌గఢ్‌ అసెంబ్లీ స్థానంలో బీఎస్‌పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్‌ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు.

Maithili Thakur: బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన 'స్టేట్ ఐకానిక్' మైథిలీ ఠాకూర్

Maithili Thakur: బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన 'స్టేట్ ఐకానిక్' మైథిలీ ఠాకూర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. భాజపా తరఫున అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె.. సుమారు 12వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Bihar Election Results Updates: బిహార్‌లో ఎన్డీయే డబుల్ సెంచరీ.. మహాగఠ్‌బంధన్ మహా నిష్క్రమణ.!

Bihar Election Results Updates: బిహార్‌లో ఎన్డీయే డబుల్ సెంచరీ.. మహాగఠ్‌బంధన్ మహా నిష్క్రమణ.!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొడుతోంది. అదే సమయంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకి ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతోంది. నితీష్ కుమార్, ఎల్‌జేపీ ముందు ఆర్జేడీ పూర్తి స్థాయిలో డీలాపడింది.

Akhilesh Yadav: బిహార్‌లో ఎన్డీయే ఆధిక్యంపై తొలిసారి స్పందించిన అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: బిహార్‌లో ఎన్డీయే ఆధిక్యంపై తొలిసారి స్పందించిన అఖిలేష్ యాదవ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. వారి మోసాన్ని యూపీలో సాగనివ్వమంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.

GVL Narasimha Rao: బిహార్ విజయం.. మోదీ పాలనకు నిదర్శనం: జీవీఎల్ నరసింహారావు

GVL Narasimha Rao: బిహార్ విజయం.. మోదీ పాలనకు నిదర్శనం: జీవీఎల్ నరసింహారావు

ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాను ప్రజల చెవుల్లో పడలేదని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని చెప్పుకొచ్చారు.

Maithili Thakur: గెలుపు దిశగా జానపద గాయని మైథిలీ ఠాకూర్

Maithili Thakur: గెలుపు దిశగా జానపద గాయని మైథిలీ ఠాకూర్

బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి, ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం దిశగా పయనిస్తోంది.

CM Chandrababu:  అభివృద్ధిని ఆకాంక్షించి బిహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: అభివృద్ధిని ఆకాంక్షించి బిహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.

Pushpma Priya: బిహార్ ఎన్నికల్లో గెలిచే వరకు మాస్క్ తీయనని మహిళ శపథం

Pushpma Priya: బిహార్ ఎన్నికల్లో గెలిచే వరకు మాస్క్ తీయనని మహిళ శపథం

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తాను గెలిస్తేనే ముఖానికి ధరించిన మాస్క్ ను తొలగిస్తాను అని శపథం చేసిన ఓ మహిళ.. ఓటమి అంచుల్లో ఉంది.

Piyush Goyal: బిహార్‌  ప్రజలు  మోదీపై మరోసారి విశ్వాసం చూపించారు: పీయూష్ గోయల్

Piyush Goyal: బిహార్‌ ప్రజలు మోదీపై మరోసారి విశ్వాసం చూపించారు: పీయూష్ గోయల్

బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Tejashwi Yadav Trails: సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వెనుకంజ

Tejashwi Yadav Trails: సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వెనుకంజ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్ కు ఊహించని షాకిస్తున్నాయి. ఆ కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి