ప్రముఖ నటి త్రిష కృష్ణన్ సోమవారం 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
దాదాపు దశాబ్దం తర్వాత కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. దీంతో కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ హవా కొనసాగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. దీంతో విజయ్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ దూసుకుపోతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టి టీవీకే పార్టీ అగ్రస్థానానికి దూసుకుపోతోంది.
కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ప్రస్తుతం యూడీఎఫ్ 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార ఎల్డీఎఫ్ 42 సీట్లలో లీడింగ్లో ఉంది.
గత నెలలో జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఓ షాకింగ్ ట్రెండ్ కనబడుతోంది.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించే అవకాశం కనబడుతోంది. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠభరితంగా మారగా, పశ్చిమ బెంగాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దాటినట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరికాసేపట్లో మొదలు కాబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగాయి.