Home » Andhra Pradesh » Kurnool
ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు అయ్యే విధంగా సిబ్బంది జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.
A dharna was organized on Tuesday under the auspices of AP Rythu Sangam in front of the BC Corporation office, demanding to solve the problems of artisans.
లా ఐదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని టీఎనఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప డిమాండ్ చేశారు.
నగరంలోని బంగారుపేటలో చేప పిల్లల పెంపకం కోసం ఏర్పాటు చేసిన తొట్లు నిరుపయోగంగా మారాయి.
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి బళ్లారి బిషప్ రైట్ రెవ.హెండ్రీ డిసౌజా, రెవ.ఫాదర్ ఈవెన ఫింటో మంగళవారం మంత్రాలయం వచ్చారు.
ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే ప్రజాదర్బార్ చేపట్టామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
కోటి ఆశలతో కర్నూలు వైద్య కళాశాలలో చేరిన వారికి ర్యాగింగ్ పేరిట భయంకర అనుభవం ఎదురవుతోంది. కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులతో స్నేహాన్ని బలపరుచుకునే విధానాన్ని విస్మరించి, తోటి విద్యార్థి మానసికంగా కృంగిపోయేలా హింసకు ప్రేరేపిస్తున్నారు కొందరు సీనియర్లు. ఈ హింసకు ‘ర్యాగింగ్’ అనే పేరు పెట్టి మరీ తోటి విద్యార్థుల జీవితాలను చిదిమేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.
‘సీసీఆర్ కార్డులు తీసుకున్న కౌలు రైతులకు ఆశించిన స్థాయిలో రుణాలు అందటం లేదు. కౌలు రైతుల పట్ల బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించి, లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి.
ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం నరసింహ నామ స్మరణతో మారుమోగింది. అహోబిలేశా.. పాహిమాం పాహిమాం అంటూ భక్తులు నినదించారు.