నాలుగో పట్టణ పోలీస్ స్టేషన పరిధిలో ఆర్టీసీ బస్టాండులో జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన (సర్) ప్రక్రియకు ఇక మిగిలింది మూడు రోజులేనని, శని ఆదివారాల్లో నిర్వహిం చే ప్రత్యేక శిబిరాలను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సూచించారు.
అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఆదేశించారు
అసలే వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులను ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. వారం నుంచి పెను గాలలు వీస్తుండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది
పిల్లల మధ్య వ్యవధి పాటించి ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్వో డా.ఎల్.భాస్కర్ పిలుపునిచ్చారు.
పత్తికొండలో పంచాయతీరాజ్లో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీర్ శ్రీనివాసులు కుటుంబానికి రూ.1.24,12,507 నష్టపరిహారం చెక్కును జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అందజేశారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అనుభవజ్ఞుడు, మేధావి కొణిజేటి రోశయ్య సీఎం కావడంలో కీలకంగా వ్యవహరించానని, ఆ సమయంలో తాను పెద్దన్న పాత్ర పోషించినట్లు మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు.
రాజకీయాల్లో కొందరు ప్రచారం కోసం ఆరాటపడితే.. మరికొందరు ప్రజాక్షేత్రంలో కనిపించకుండానే పార్టీ గెలుపు గుర్రాలను పరుగులెత్తిస్తారు..
ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి కోరారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మంది రంలో శనివారం జేసీ నూరుల్ ఖమర్తో కలిసి సమావేశం నిర్వహించి జరుగుతున్న ప్రక్రియను వివరించారు.
విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణ అంకితభావంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ భారతీయ, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎల్లా వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు.