• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం

టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం

టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ది, సంక్షేమం సాధ్యమని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు.

పౌష్టికాహారం లేదు

పౌష్టికాహారం లేదు

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేదుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటుచేసింది.

 మే 16న సామూహిక వివాహాలు

మే 16న సామూహిక వివాహాలు

ఏటా తన జన్మదినమైన మే 16న సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని, వివాహం చేసుకునే జంటలకు ఈ ఏడాది రూ.80వేలు ఆర్థిక సాయం చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు

గమ్యం మారి.. మృత్యువుకు చేరి!

గమ్యం మారి.. మృత్యువుకు చేరి!

వారి గమ్యం తప్పింది. వివాహానికి వెళ్దామనుకున్న వారు అనుకోకుండా దైవదర్శనం కోసం మధ్యలో రూట్‌ మార్చారు. కానీ నిద్రమత్తు వారి పాలిట శాపమైంది.

రూ.14.6 కోట్లతో విశ్రమ్‌ సదన

రూ.14.6 కోట్లతో విశ్రమ్‌ సదన

స్టేట్‌ క్యాన్సర్‌ ఇనస్టిట్యూట్‌ సమీపంలో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన సీఎస్‌ఆర్‌ రూ.14.6 కోట్ల నిధులతో 150 పడకలతో రోగుల సహాయకుల వసతి భవనాన్ని 18 నెలల్లో పూర్తిచేయాలని జీజీహెచ సూపరింటెండెంట్‌ డా.కే.వెంక టేశ్వర్లు ఆదేశించారు.

పూలే సేవలు చిరస్మరణీయం

పూలే సేవలు చిరస్మరణీయం

బీసీ వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

‘జల సంరక్షణ’కు శ్రీకారం

‘జల సంరక్షణ’కు శ్రీకారం

‘నీరు లేనిదే జీవరాసుల మనుగడ లేదు.. జల వనరులను కాపా డుకోవడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. ప్రజలందరి సామా జిక బాధ్యత’.. అంటూ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం జల సంరక్షణకు శ్రీకారం చుట్టింది.

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.

పసుపు దళంలో ఒక్కడిగా..

పసుపు దళంలో ఒక్కడిగా..

ఓ వైపు ప్రభుత్వ పాలనా వ్యవహారాలు.. మరో వైపు పార్టీ పటిష్టతకు ప్రణాళికలు.. బిజీగా ఉంటూ నిత్య విద్యార్థిలాగా కనిపించే చంద్రబాబు శనివారం ఇలా కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయ కులు, కార్యకర్తలతో ఇలా కనిపించారు.

20 దాకా  జీడీపీ నీరు విడుదల

20 దాకా జీడీపీ నీరు విడుదల

గాజులదిన్నె ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు పంటలకు ఈ నెల 20వ తేది వరకు నీరు అందించనున్నట్లు జీడీపీ అధికారులు శనివారం తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి