యువత పొగాకు కంపెనీల మాయాజాలంలో పడొద్దని కేఎంసీ(కర్నూలు మెడికల్ కాలేజీ) ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ హెచ్చరించారు. మంగళవారం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.
గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ) మట్టి కట్టను ప్రభుత్వం వెంటనే మరమ్మతు లు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు. మంగళవారం గాజులదిన్నె ప్రాజెక్టును సీపీఐ నాయకులతో పాటు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, భాస్కర్ పరిశీలించారు
ఓ వైపు ప్రభుత్వాలు మహిళల సమానత్వం, ఆర్థిక స్వావలంబన అనే ఆదర్శాలను ప్రకటించుకుంటుంటే కొందరు పురుష ఉద్యోగులు కింది స్థాయి మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి సచివాలయ మహిళా ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తుంగభద్ర ఎగువ కాల్వ (హెచ్చెల్సీ) ఎగువన కర్ణాటక రైతుల జలచౌర్యంతో టీబీ డ్యాం నుండి రావాల్సిన నీటి వాటా ఏటేటా తగ్గిపోతోంది. ఈ ఆలూరు బ్రాంచి కెనాల్ (ఏబీసీ) నీటి వాటాకు గండి పడుతోంది. గతంలో పచ్చని పైర్లతో కళకళలాడిన ఆయకట్టు నేడు బీడుబారింది.
పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించనున్న మినీ మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కోరారు
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు డి.అబ్దుల్దేశాయ్, నగర నాయకుడు ఎస్ఎండీ షరీఫ్లు డిమాండ్ చేశారు.
పట్టణంలో చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాశ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అఽధికారులను ఆదేశించారు.
హెల్ప్ లైనతో నగర పాలక సంస్థ సేవలు ప్రజలకు సులువుగా, వేగంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
ఫారెస్టు సబ్ డివిజన్లో సిబ్బంది కొరత వెంటాడుతోంది.
‘స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డుల’తో పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.