Home » Andhra Pradesh » Kurnool
సీఎం జగన్కు మళ్లీ ఓటు వేస్తే ప్రజల ఆస్తులు ఉండవని కేంద్ర మాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
భర్త కోసం ఓ మహిళ శుక్రవారం నిరసనకు దిగింది.
పన్నుల రూపంలో పేదల రక్తాన్ని జల గలా సీఎం జగన్ పీలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి విమర్శిం చారు.
డోన్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పేవన్ని గాలి మాటలేనని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.
అనుమానాస్పద స్థితిలో వైసీపీ నాయకుడు జంగంపాడు రాజు మృతి చెందారు.
సంక్షేమ పాలన తీసుకొస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారని, టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరుచరిత అన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రజలు 6300633826కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎన్నికల ప్రత్యేక పోలీస్ పరిశీలనాధికారి హిమాన్ష్ శంకర్ త్రివేది సూచించారు.
కలెక్టరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎన్నికల వ్యయ పరిశీలకులు మణికందన్, టీకారాం మీనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేసి పరిశీలించారు.
ఇళ్లు లేవు.. ఊళ్లు లేవు!
జెండాలు చేతబట్టి జేజేలు కొట్టాల్సిన పార్టీ నాయకులు, కార్యకర్తలే ఈ జెండా తమకొద్దంటూ కింద పడేసి కాళ్లతో తొక్కేశారు.