• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

సమస్యల పరిష్కారానికి సానుకూలత

సమస్యల పరిష్కారానికి సానుకూలత

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ ఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఉదయానంద హోటల్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.

ఆదోని జిల్లా.. ప్రజల ఆకాంక్ష.!

ఆదోని జిల్లా.. ప్రజల ఆకాంక్ష.!

‘ఆదోని జిల్లా అనేది.. పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష. జిల్లాల పునర్విభజనలో ఆదోని ప్రస్థావన లేకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి..’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

భూ సేకరణకు  నిధులు ఇవ్వండి..!

భూ సేకరణకు నిధులు ఇవ్వండి..!

ఆర్డీఎస్‌ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టుల పనులు కాంట్రాక్టు సంస్థలు చేపట్టాలంటే భూ సేకరణ కోసం నిధులు విడుదల చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు.

రన్నర్స్‌గా కేఎంసీ ఫుట్‌బాల్‌ టీం

రన్నర్స్‌గా కేఎంసీ ఫుట్‌బాల్‌ టీం

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో కర్నూలు మెడికల్‌ కాలేజీ టీమ్‌ రన్నర్స్‌గా నిలిచింది. 27వ మెడికల్‌, డెంటల్‌ అంతర్‌ కళాశాల పోటీల ఫైనల్‌లో కేఎంసీ 1-0 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.

క్రీడలతో సత్సంబంధాలు

క్రీడలతో సత్సంబంధాలు

క్రీడలతో సత్సంబంధాలు ఏర్పడతాయని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. గురువారం అవుట్‌డోర్‌ స్టేడియంలో 44వ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ మీట్‌ అండ్‌ సెలక్షన్‌ నిర్వహించారు.

నల్లమలలో వన్యప్రాణుల గణాంకాలు

నల్లమలలో వన్యప్రాణుల గణాంకాలు

రుద్రవరం ఫారెస్టు రేంజ్‌ పరిధిలోని నల్లమలలో డిసెంబరు 1 నుంచి పులుల గణన ప్రక్రియ ప్రారంభించినట్లు గురువారం రేంజర్‌ ముర్తుజావలి తెలిపారు.

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు

పాతికేళ్లుగా తమ ఆయకట్టు పొలాలు నీటి మునిగిపోతున్నాయని, తమ గోడు ఎవరికీ పట్టదా? అని ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సాయి సన్మార్గంలో నడుద్దాం

సాయి సన్మార్గంలో నడుద్దాం

షిరిడీసాయి బాబా చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పిలుపునిచ్చారు.

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు

కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్‌లో ‘ప్రబలిన విష జ్వరాలు’ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి గురువారం అధికారులు స్పందించారు.

భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలి

భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థి దశ నుంచే భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అశోక్‌వర్ధన్‌ రెడ్డి, ఏవోటీ లావణ్య, కిరణ్‌ కూమార్‌ సూచించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి