నగరంలోని జొహరాపురంలో శివారులోని పురాతన బావులను అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగర పాలక అధికారులను ఆదేశించారు
క్రీడాభివృద్ధిని అడ్డుకోవడం దారుణమని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రశేఖర్, విద్యార్థులు వాపోయారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్, విద్యార్థులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు
అనంతపురం జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన అరుణ కుమారి బస్సులో ప్రయాణిస్తూ లగేజీ బ్యాగును మరిచిపోయి బస్సు దిగి వెళ్లిపోయారు.
ఎమ్మిగనూరు వైసీపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిపై మాజీ ఎంపీ బుట్టా రేణుక రాజకీయంగా పట్టు సాధిస్తున్నారు
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఈరమ్మ, రంగమ్మ, హుస్సెన్బీ, ఎలీషమ్మ డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తే ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలని కుర్ణి కార్పోరేషన్ చైర్మన్ కామర్తి మిన్నప్ప ప్రభుత్వాన్ని కోరారు.
పట్టణంలోని పడకండ్ల సమీపంలో ఉన్న గురుకుల బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం తనిఖీ చేశారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన పొట్టిశ్రీరాములు సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
కబ్జాలో ప్రభుత్వ భూమి