వచ్చే ఎన్నిల్లో టీడీపీ విజాయన్ని వైసీపీ అడ్డుకోలేదని నియోజకవర్గ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసా గిస్తుందని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు.
ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసులను పెంచాలని కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.వి.వెంకట రంగారెడ్డి ఆదేశించారు.
వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
నియంతపై పోరాటం
ఉల్లి ధర రైతులకు ఊరటనిచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు భారీగా విస్తీర్ణం తగ్గిపోవడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిగిలిన పంటల్లాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి పంట సాగు విస్తీర్ణం ప్రస్తుతం బాగా తగ్గిపోయింది.
కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను ప్రభుత్వం రద్దు చేసే వరకు సంఘటితంగా పోరాడాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
అక్రమ అరెస్టులపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తామని టీడీపీ నాయకులు అన్నారు.
అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని సెక్షన్ ఆఫీసరు శ్రీనివాసరెడ్డి అన్నారు.