• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

CEC Gyanesh Visits Srisailam: శ్రీశైలానికి చేరుకున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. జై భారత్- జై హింద్ అంటూ నినాదాలు..

CEC Gyanesh Visits Srisailam: శ్రీశైలానికి చేరుకున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. జై భారత్- జై హింద్ అంటూ నినాదాలు..

డిసెంబర్ 20న ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో మహాహారతి కార్యక్రమంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దంపతులు పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరుతారు. అక్కడ గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు.

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

శ్రీశైలం దేవస్థానంలో రీల్స్ చేయడంపై యువతి క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న రీల్స్ తనవే అని... శ్రీశైలం దేవస్థానంలో డ్యాన్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.

అక్రమ కేసులు కొట్టేయాలి

అక్రమ కేసులు కొట్టేయాలి

కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టారని, వీటిని కొట్టివేయాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో కన్వీనర్‌ కాశీంవలి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

మంత్రాలయంలో భక్తుల రద్దీ

మంత్రాలయంలో భక్తుల రద్దీ

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.

మున్సిపల్‌ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం

మున్సిపల్‌ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం

మున్సిపల్‌ కార్మికుల కోసం ఉద్యమిద్దామని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప పిలుపునిచ్చారు.

‘న్యాక్‌’లో మెరుగైన ర్యాంకు సాధించాలి

‘న్యాక్‌’లో మెరుగైన ర్యాంకు సాధించాలి

న్యాక్‌ ర్యాంకుల్లో మెరుగైన స్థానం సాధించాలని ఉపకులపతి వి. వెంకట బసవరావు ఆదేశించారు. గురువారం రాయలసీమ యూనివర్సీటీ లోని వీసీ కాన్పరెన్సు హాలులో ఆధ్యాపకులు, ప్రొఫెసర్లతో సమీక్షించారు.

క్రీస్తు ద్వారా లోకానికి దేవుని ప్రేమ

క్రీస్తు ద్వారా లోకానికి దేవుని ప్రేమ

నగరంలోని ఐదురోడ్ల కూడలిలో ఉన్న రాక్‌వుడ్‌ మెమోరియల్‌ తెలుగు బాప్టిస్టు చర్చిలో గురువారం రాత్రి క్యాండిల్‌ లైటింగ్‌ సర్వీస్‌ ఘనంగా నిర్వహించారు.

 హక్కులు, బాధ్యతలపై అవగాహన ఉండాలి

హక్కులు, బాధ్యతలపై అవగాహన ఉండాలి

వినియోగదారులకు తమ హక్కులు, బాద్యతలపై అవగాహన ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ పేర్కొన్నారు.

సర్కిల్‌లో సర్కస్‌

సర్కిల్‌లో సర్కస్‌

నగర నడిబొడ్డున రాజ్‌విహార్‌ సర్కిల్‌లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆర్టీసీ డిపోను సిటీస్టాప్‌గా మార్చారు. బస్సులు ఇక్కడకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. స్టాప్‌లోకి వెళ్లే సమయంలో బస్సులు యూ టర్న్‌ తీసుకుని వెళ్లాలి.

ప్రగతిలో పరుగు

ప్రగతిలో పరుగు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు అమరావతి సచివాలయంలో గురువారం రెండో రోజు జరిగింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి