• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

కపాస్‌ అయ్యారు..!

కపాస్‌ అయ్యారు..!

సీసీఐ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు గతేడాది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే యాప్‌ను ప్రవేశపెట్టడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.

హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి

హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి

సమాజ శ్రేయస్సు కోసం.. సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్లబండ మహా పీఠాధిపతి మర్రిస్వామి తాత, కామవరం పీఠాధిపతులు బ్రహ్మనిష్ట స్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు రాఘవేంద్ర అన్నారు.

ఎమ్మిగనూరు నుంచి నన్ను దూరం చేయలేరు

ఎమ్మిగనూరు నుంచి నన్ను దూరం చేయలేరు

ఎమ్మిగనూరు ప్రజలు నన్ను ఆదరించారు.. వారి నుంచి, ఎమ్మిగనూరు నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరని వైసీపీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు.

విద్యతోనే విలువ, గుర్తింపు

విద్యతోనే విలువ, గుర్తింపు

చదువుతోనే సమాజంలో విలువ, గుర్తింపు దక్కుతుందని రాష్ట్ర సగర కార్పొరేషన్‌ చైర్మన్‌ వెంకటరమణ పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వంతోనే గిరిజనుల అభివృద్ధి

కూటమి ప్రభుత్వంతోనే గిరిజనుల అభివృద్ధి

కూటమి ప్రభుత్వంతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వెంకటప్ప అన్నారు.

త్రో బాల్‌ పోటీల్లో కౌతాళం జట్టు విజయం

త్రో బాల్‌ పోటీల్లో కౌతాళం జట్టు విజయం

జిల్లా స్థాయి ఉపాధ్యాయినుల త్రోబాల్‌ పోటీలలో కౌతాళం ఉపాధ్యాయుల జట్టు విజేతగా నిలిచినట్లు ఎంఈవో-1, 2లు రామాంజనేయులు, శోభారాణి తెలిపారు.

చిన్నారుల ఆరోగ్యానికి రెండు చుక్కలు

చిన్నారుల ఆరోగ్యానికి రెండు చుక్కలు

చిన్నారుల ఆరోగ్యానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పేర్కొన్నారు.

శ్రీశైలంలో భక్తుల సందడి

శ్రీశైలంలో భక్తుల సందడి

శ్రీశైలంలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. శని, ఆదివారాలు సెలవురోజులు కావడంతో మల్లన్న క్షేత్రానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదాం

సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదాం

నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆర్‌సీఎం కర్నూలు బిషప్‌ గోరంట్ల జోహన్నెస్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం నంద్యాల చెక్‌పోస్టు వద్ద బిషప్‌ హౌస్‌లో క్రిస్మస్‌ వేడుకలకు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. బిషప్‌ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, దైవ సేవకులు సహకరించుకోవాలన్నారు

నిండు జీవితానికి రెండు చుక్కలు

నిండు జీవితానికి రెండు చుక్కలు

చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చాలా ముఖ్యమంత్రి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి