సీఎం సహాయనిధి ద్వారా బాధితులకు అండగా ఉన్నామని పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు
జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ డా.సిరి హెచ్చరించారు
సుమారు 8 కేజీల కల్తీ నెయ్యి పట్టుకొని ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.
టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ఆర్అం డ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.
పైసా వసూల్
టీడీపీ బలోపేతమే లక్ష్యం
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
పత్తికొండ కోర్టులో సరెండర్ పిటిషన్ వేసిన నిందితుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడం ఏమిటని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.జి. శ్రీనివాసులు, జిల్లా సభ్యుడు సి. కారప్ప ప్రశ్నించారు.
నంద్యాల పట్టణంలో అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాన్ని శుక్ర వారం వైభవంగా నిర్వహించారు.