సైబర్ మోసాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత పాటిల్ అన్నారు.
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు ఓటర్లు సహకరించాలని కర్నూలు జిల్లా సర్ ఎలెక్టోరల్ అబ్జర్వర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి సూచించారు.
వైసీపీ చేసిన ఐదేళ్ల ద్రోహానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, కర్నూల్ జిల్లా ఇన్చార్జి నిమ్మల రామానాయుడు అన్నారు.
ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీని పడ్బందీగా ఆమలు చేయాలని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, రాష్ట్ర డైరెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు చేపట్టిన నిరసనలు మంగళవారం ఉధృతమయ్యాయి.
ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్లో మార్పులు చేసి మినహాయించాలని, అవసరమైతే ప్రత్యేక సవరణలు చేయాలని యూటీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, రాష్ట్ర సహాధ్యక్షుడు సురే్షకుమార్ డిమాండ్ చేశారు.
ఓ వైపు అప్పులు భారం.. మరో వైపు కుటుంబ సభ్యుల బాధ్యత.. వివాహం చేసుకుని భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన ఆ యువకుడి జీవితం మల్లన్న చెంత సమాప్తమైంది.
నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బీసీ కాలనీలో ఉన్న టిడ్కో ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
వృద్ధులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని, వాటిని కాపాడటం అందరి బాధ్యత అని జిల్లా న్యాయాఽధికారి కబర్ధి అన్నారు.
శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.