• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

Jallikattu: రణరంగాన్ని తలపించిన జల్లికట్టు.. యువకులకు గాయాలు

Jallikattu: రణరంగాన్ని తలపించిన జల్లికట్టు.. యువకులకు గాయాలు

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం శానంభట్లలో న్యూఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ జల్లికట్టు (పశువుల పండుగ) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో యువకులు కోడె గుత్తలను నిలువరించడానికి ప్రయత్నించడంతో పల్లె వీధులు రణరంగంగా మారాయి.

Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..

Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..

భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో ఏర్పడిన జిల్లాకు కొత్త కేంద్రంగా గురువారం నుంచి పాలన మొదలైంది.

Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ

Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ

వైకుంఠద్వార దర్శనానికి సర్వదర్శన భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి ఒకటిన టోకెన్లున్న భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది.

Freehold lands: ఫ్రీ హోల్డ్‌ భూములపై నిర్ణయం మళ్లీ రెండు నెలలు వాయిదా

Freehold lands: ఫ్రీ హోల్డ్‌ భూములపై నిర్ణయం మళ్లీ రెండు నెలలు వాయిదా

కొత్త సంవత్సర కానుకగా రాష్ట్రంలో 5 రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగిస్లున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాత్‌ గురువారం ప్రకటించారు. కానీ, సుమారు ఏడాదిన్నరగా నానుస్తున్న ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి రెండు నెలలు ఇప్పటికే ఆరేడుసార్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బాధిత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పైస్థాయిలో ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ

రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కాణిపాక క్షేత్రానికి వేలాదిగా భక్తులు విచ్చేశారు. దాంతో స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది.

Mines: తిరుపతి జిల్లాకు గనులొచ్చాయ్‌

Mines: తిరుపతి జిల్లాకు గనులొచ్చాయ్‌

తాజాగా జరిగిన పునర్విభజనతో తిరుపతి జిల్లాకు గనులొచ్చాయి. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరును విలీనం చేయడంతో ముగ్గురాళ్ల గనులు, బెరైటీ్‌సతో పాటు పలు ఉద్యాన పంటలూ జిల్లా జాబితాలో చేరాయి.

Resurvey: నేటినుంచి నాల్గవ విడత రీసర్వే

Resurvey: నేటినుంచి నాల్గవ విడత రీసర్వే

వైసీపీ పాలనలో జరిగిన సర్వేలో లోపాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు పెట్టినా, మూడు విడతలు రీసర్వే నిర్వహించినా పరిష్కారం కాలేదు. శుక్రవారం నుంచి నాల్గవ విడత రీసర్వేకు రంగసిద్ధమైంది.

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.

‘బర్డ్‌’లో డాక్టర్లను నియమిద్దాం

‘బర్డ్‌’లో డాక్టర్లను నియమిద్దాం

తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో ఆర్థో, ఇన్‌ పేషెంట్‌ సేవలను బలోపేతం చేసేందుకు మరింత మంది డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది నియామకానికి టీటీడీ ట్రస్టు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అంగీకారం తెలిపింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి