• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

CM Chandrababu Naidu: దేశానికి జనాభాయే ఆస్తి

CM Chandrababu Naidu: దేశానికి జనాభాయే ఆస్తి

భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది. మన కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

గూడూరు ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి

గూడూరు ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి

గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, లేని పక్షంలో జిల్లాగా ప్రకటించాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ కన్వీనర్‌ దశరధరామిరెడ్డి అన్నారు.

చిత్తూరు జీఎస్టీ స్కాంపై  అమిత్‌షాకు ఫిర్యాదు

చిత్తూరు జీఎస్టీ స్కాంపై అమిత్‌షాకు ఫిర్యాదు

చిత్తూరులో జీఎస్టీ స్కాంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ స్కాంపై చిత్తూరు నగరానికి చెందిన విజయచక్రవర్తి అనే యువకుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు.

కత్తులు చేతబట్టి ఫొటోలకు ఫోజులిచ్చి ...

కత్తులు చేతబట్టి ఫొటోలకు ఫోజులిచ్చి ...

గూడూరు మండలం విందూరు గ్రామంలో వైసీపీ నాయకులు ఈనెల 21వ తేదీ రాత్రి మాజీ సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొందరు యువకులు కత్తులు పైకెత్తి చూపుతూ, టపాసులు పేల్చి కేక్‌ కట్‌ చేస్తూ హంగామా చేశారు. అప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు శుక్రవారం వైరల్‌ అయ్యాయి. దీనిపై టీడీపీ నేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆల్‌ ది బెస్ట్‌.. పోలీస్‌

ఆల్‌ ది బెస్ట్‌.. పోలీస్‌

ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అధునాతన టెక్నాలజీతో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయ భవనాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆల్‌ ది బెస్ట్‌ అంటూ డీపీవో భవనాన్ని ప్రారంభించాక విజిటర్స్‌ బుక్‌లో సీఎం చంద్రబాబు రాశారు.

భారతీయ విజ్ఞాన వైభవాన్ని చాటిన సమ్మేళనం

భారతీయ విజ్ఞాన వైభవాన్ని చాటిన సమ్మేళనం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం’ దేశ ప్రాచీన, ఆధునిక విజ్ఞాన వైభవాన్ని చాటింది. సంస్కృత వర్సిటీ ప్రాంగణంలోని మూడు వేర్వేరు వేదికల నుంచీ భారత దేశ ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సాంకేతికలతో సమ్మిళితం చేయాల్సిన అవసరాన్ని సదస్సు నొక్కి చొప్పింది.

భక్తులతో కిటకిటలాడిన ముక్కంటి ఆలయం

భక్తులతో కిటకిటలాడిన ముక్కంటి ఆలయం

ముక్కంటి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 27వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో బిగ్ అప్‌డేట్..  ఏసీబీ నివేదిక హైకోర్టుకు సమర్పణ

Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో బిగ్ అప్‌డేట్.. ఏసీబీ నివేదిక హైకోర్టుకు సమర్పణ

టీటీడీ పరకామణిలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది.

CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

రాజకీయ ముసుగులో చేసే నేరాలు అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

RSS Chief Mohan Bhagwat: క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది: ఆర్ఎస్ఎస్ చీఫ్

RSS Chief Mohan Bhagwat: క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది: ఆర్ఎస్ఎస్ చీఫ్

కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి