తలకోన సిద్దేశ్వరస్వామి ఆలయం రెండో దశ నిర్మాణ పనుల కోసం రూ.14.10 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.
శ్రీకాళహస్తీశ్వరస్వామిని మంగళవారం సుమారు 29మంది రష్యన్ భక్తులు దర్శించుకున్నారు.
అదనంగా మరో 203 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన గృహాల కోసం జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ చేపట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే సోమవారంతో ముగిసింది.
సామాన్య కార్యకర్తకు టీడీపీ అధిష్ఠానం పెద్దపీట వేసింది. నగరి నియోజకవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డిని ఏకంగా పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమించనుంది.
టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఇంధనం పొదుపు చేసి.. పర్యావరణాన్ని రక్షిద్దామని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు.
ఏనుగుల దాడులతో వరి రైతులు విలవిల్లాడుతున్నారు. సోమల మండలంలోని ఇరికిపెంట పంచాయతీ ఎర్రమిట్టలోని రైతులు వరికోతలతో ఒబ్బిడి చేసి ఎర్రమిట్ట బండ, చింతలగుట్ట బండలపై ధాన్యం నిల్వ చేసి ఉన్నారు.
హెల్మెట్ ధరించని 432 మందిపై కేసులు ఒక్కొక్కరికి రూ.వెయ్యి అపరాధం