• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

పల్లె పోరుకు రెడీ

పల్లె పోరుకు రెడీ

రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలకు ప్రతిపాదనలు తొలివిడతలో చిత్తూరు.. మలి విడతలో కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లు ప్రతి ఓటరుకు రెండేసి ఓట్లు

చెర్లోపల్లెకు కృష్ణా జలాలు..!

చెర్లోపల్లెకు కృష్ణా జలాలు..!

సెప్టెంబరు 10న జిల్లాకు నీరు విడుదల తాగునీరు, పరిశ్రమలకే ప్రాధాన్యం పీబీసీ, కేబీసీలలో 50 చెరువులు నింపేలా చర్యలు

టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జిగా శంకర్‌యాదవ్‌

టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జిగా శంకర్‌యాదవ్‌

తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జిగా జి.శంకర్‌ యాదవ్‌ తిరిగి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

కుప్పకూలిన భవనం

కుప్పకూలిన భవనం

పక్కనున్న స్థలంలో నిర్మాణ పనులకు ఆరడుగుల గాడి తీయడమే కారణం స్థల యజమానిపై కేసు నమోదు

కట్టుకున్నోడే కాలయముడయ్యాడు

కట్టుకున్నోడే కాలయముడయ్యాడు

కోటపోలూరులో మహిళ దారుణ హత్య

హోం మంత్రి అనితపై కూలిన డ్రోన్.. చేతికి స్వల్ప గాయం

హోం మంత్రి అనితపై కూలిన డ్రోన్.. చేతికి స్వల్ప గాయం

అమరావతి ఛాంపియన్‌షిప్ ప్రారంభ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో డ్రోన్ కిందపడిపోయింది. హోంమంత్రి వంగలపూడి అనితపై డ్రోన్ కూలింది.

అమరావతి ఛాంపియన్‌షిప్ 2026.. తిరుపతిలో పోటీలను ప్రారంభించిన మంత్రులు

అమరావతి ఛాంపియన్‌షిప్ 2026.. తిరుపతిలో పోటీలను ప్రారంభించిన మంత్రులు

తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈరోజు(సోమవారం) ఉదయం ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పోటీలను ప్రారంభించారు.

తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి

తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి

తిరుపతి నగరంలోని జీవకోన ప్రాంతంలో ఓ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జీవకోన అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ దాడి జరిగింది.

రుయాలో జూడాల సమ్మె ఎఫెక్ట్‌

రుయాలో జూడాల సమ్మె ఎఫెక్ట్‌

రుయా ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె ప్రభావం రోగులపై పడుతోంది. తమ స్టైఫండ్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు 12 రోజులుగా అత్యవసర విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే.

స్విమ్స్‌ డైరెక్టర్‌ ఎవరు?

స్విమ్స్‌ డైరెక్టర్‌ ఎవరు?

టీటీడీ నిర్వహణలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) డైరెక్టర్‌గా ఎవరు రాబోతున్నారన్న చర్చ వైద్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుత డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి