జిల్లాలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా పెద్దఎత్తున ఓట్లు తొలగిపోనున్నాయి. జిల్లాలో మొత్తం 13.40 లక్షల ఓట్లు ఉండగా, సుమారు లక్ష ఓట్ల వరకు (7.5 శాతం) తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పందించి ‘సర్’ ప్రక్రియలో భాగస్వామ్యం కాకుంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదముంది. ఈ ప్రక్రియకు మిగిలిందిక నాలుగు రోజులే. దీనికి అనుగుణంగా ఆయా పార్టీల నాయకులు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రైతులు, ట్రేడర్లు, గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు స్థిరమైన మామిడి వినియోగమే పరిష్కారమని భారత ఆహార పరిశోధన సంస్థ (ఐసీఏఆర్-సీఐఎ్సఎహెచ్) డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ అన్నారు.
ఎల్నినో ప్రభావం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 173మి.మీకు కేవలం 50మి.మీ. నమోదైంది. అది కూడా కొన్ని మండలాలకే పరిమితమవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం కింద రూ.26 వేలు ఇవ్వాలని ఆ సంఘ ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లలిత, షకీలా డిమాండు చేశారు.
రేణిగుంటలో డ్రగ్స్ విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ను తీసుకొచ్చి తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.
పోక్సో కేసులో ఓ యువకుడికి బతికున్నంత కాలం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
మామిడి కాయల సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. ఇపుడు ధరలు పెరగడంతో మామిడి రైతులు కాస్త ఊరట చెందారు.
తిరుపతికి సీఎం చంద్రబాబు ఎప్పుడు వచ్చినా నగరాభివృద్ధిపై కీలక ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తిరుపతి నగరంలోని తిరుచానూరు చైతన్యపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.
జిల్లా బ్యాంకుల వార్షిక జీవనోపాధి ప్రణాళిక బుక్లెట్ను గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.35,907 కోట్ల రుణ ప్రణాళికను జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.