• Home » Business » Stock Market

స్టాక్ మార్కెట్

ఐటీ షేర్లు జిగేల్‌

ఐటీ షేర్లు జిగేల్‌

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 827.57 పాయింట్ల వృద్ధితో 77,569.39 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 244.10 పాయింట్లు ఎగబాకి...

వారాంతాన భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

వారాంతాన భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అద్భుతమైన జోరును ప్రదర్శించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ప్రధానంగా ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్ల అండతో నేడు మార్కెట్లు సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి.

లాభాల్లోకి మార్కెట్లు

లాభాల్లోకి మార్కెట్లు

గత సెషన్‌ (బుధవారం)లో భారీ పతనం తర్వాత ఇన్వెస్టర్లు విస్తృత స్థాయిలో కొనుగోళ్లకు దిగడంతో గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి..

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 1700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 1700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా కుప్పకూలాయి. ముడిచమురు ధరలు ఒక్కసారిగా నిప్పులు చెరగడంతో మదుపరులలో ఆందోళన వ్యక్తమై, పెద్దఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపారు.

4 రోజుల ర్యాలీకి బ్రేక్‌

4 రోజుల ర్యాలీకి బ్రేక్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల ర్యాలీకి తెరపడింది. ఆఖరి అరగంటలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున లాభాలను స్వీకరించడంతో ప్రామాణిక సూచీలు నష్టాల్లో ముగిశాయి....

సెబీ బంపర్ ఆఫర్.. ఆగస్ట్ 1 నుంచి మళ్లీ 'ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్' షురూ!

సెబీ బంపర్ ఆఫర్.. ఆగస్ట్ 1 నుంచి మళ్లీ 'ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్' షురూ!

భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ లిస్టెడ్ కంపెనీలకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కంపెనీలు తమ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే 'ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్' విధానాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబరులో ఎన్‌ఎస్ఈ ఐపీఓ

సెప్టెంబరులో ఎన్‌ఎస్ఈ ఐపీఓ

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) బాహుబలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు ముహూర్తం ఖరారైంది. ఈ ఇష్యూ సెప్టెంబరులో మార్కెట్‌కు రానుంది. ఎన్‌ఎస్ఈ ఈక్విటీలో

రెండు నెలల గరిష్ఠ స్థాయిలో మార్కెట్లు

రెండు నెలల గరిష్ఠ స్థాయిలో మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల బాటలో సాగాయి. సోమవారం సెన్సెక్స్‌ 521.16 పాయింట్లు పెరిగి రెండు నెలలకు పైగా గరిష్ఠ స్థాయిలో 78,285.07 పాయింట్ల వద్ద క్లోజైంది...

ముచ్చటగా మూడో రోజూ లాభాలు

ముచ్చటగా మూడో రోజూ లాభాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌...

ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు

ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌ లో సెన్సెక్స్‌ 579.48 పాయింట్ల వృద్ధితో 77,502.12 వద్దకు చేరగా.. నిఫ్టీ 169.85 పాయింట్లు ఎగబాకి...



తాజా వార్తలు

మరిన్ని చదవండి