Home » Business » Stock Market
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 827.57 పాయింట్ల వృద్ధితో 77,569.39 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 244.10 పాయింట్లు ఎగబాకి...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అద్భుతమైన జోరును ప్రదర్శించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ప్రధానంగా ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్ల అండతో నేడు మార్కెట్లు సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి.
గత సెషన్ (బుధవారం)లో భారీ పతనం తర్వాత ఇన్వెస్టర్లు విస్తృత స్థాయిలో కొనుగోళ్లకు దిగడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి..
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా కుప్పకూలాయి. ముడిచమురు ధరలు ఒక్కసారిగా నిప్పులు చెరగడంతో మదుపరులలో ఆందోళన వ్యక్తమై, పెద్దఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల ర్యాలీకి తెరపడింది. ఆఖరి అరగంటలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున లాభాలను స్వీకరించడంతో ప్రామాణిక సూచీలు నష్టాల్లో ముగిశాయి....
భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ లిస్టెడ్ కంపెనీలకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కంపెనీలు తమ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే 'ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్' విధానాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎ్సఈ) బాహుబలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు ముహూర్తం ఖరారైంది. ఈ ఇష్యూ సెప్టెంబరులో మార్కెట్కు రానుంది. ఎన్ఎస్ఈ ఈక్విటీలో
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల బాటలో సాగాయి. సోమవారం సెన్సెక్స్ 521.16 పాయింట్లు పెరిగి రెండు నెలలకు పైగా గరిష్ఠ స్థాయిలో 78,285.07 పాయింట్ల వద్ద క్లోజైంది...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్...
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 579.48 పాయింట్ల వృద్ధితో 77,502.12 వద్దకు చేరగా.. నిఫ్టీ 169.85 పాయింట్లు ఎగబాకి...