• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

GOD: సాయి బోధనలే శిరోధార్యం

GOD: సాయి బోధనలే శిరోధార్యం

సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు శీరోధార్యమంటూ శ్రీసత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ సింగపూర్‌ ప్రతినిధి విలియం పేర్కొన్నారు. గురువారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో సింగపూర్‌ భక్తులు సంగీత కచేరి నిర్వహించారు.

MEET: సమావేశానికి  అధికారుల డుమ్మా

MEET: సమావేశానికి అధికారుల డుమ్మా

మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చిందేందుకు మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం తాడిమర్రి మండలంలో అబాసుపాలవుతోంది. ఎంపీపీ పాటిల్‌ భువనేశ్వర్‌ ఆధ్యక్షతన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.

DDO: నూతన అధ్యాయానికి  శ్రీకారం

DDO: నూతన అధ్యాయానికి శ్రీకారం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖలలో నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీజేపీ నియోజకవర్గ ఇనఛార్జ్‌ హారీష్‌బాబు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ పారదర్శకంగా, వేగంగా, సమయబద్ధంగా మార్చడంలో డీడీఓ కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.

DDO: మెరుగైన సేవల కోసమే డీడీఓలు : కలెక్టర్‌

DDO: మెరుగైన సేవల కోసమే డీడీఓలు : కలెక్టర్‌

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ(డివిజనల్‌ అభివృద్ధి అధికారి) కార్యాలయాలను ప్రారంభించినట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. స్థానిక గ్రామ సచివాలయం-4లో నూతనంగా డీడీఓ కార్యాలయం గురువారం ప్రారంభమైంది.

GOD: ఘనంగా దత్త పౌర్ణమి

GOD: ఘనంగా దత్త పౌర్ణమి

పట్టణంలోని సాయినగర్‌ షిర్డీసాయి మంది రంలో దత్తాత్రేయ జయంతిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో గు రువారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ విగ్ర హానికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తహోమం, సా మూ హిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించా రు. రక్త దాన శిబిరంలో 30 మంది యువకులు రక్త దానం చేశారు. అన్నదానం చేపట్టారు.

Student Harassed: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

Student Harassed: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

ఆత్మహత్యాయత్నం చేసిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల అలసత్వమే తమ బిడ్డ మృతికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

కేజీబీవీలో సమస్య పరిష్కారం

కేజీబీవీలో సమస్య పరిష్కారం

శ్రీచిక్కణ్ణేశ్వర చెరువు బ్యాక్‌ వాటర్‌ కేజీబీవీ ఆవరణంలోకి ప్రవేశిస్తుండటంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడేవారు.

వైభవంగా  హనుమద్‌ వ్రతం

వైభవంగా హనుమద్‌ వ్రతం

మండలంలోని నేమకల్లులో ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం హనుమద్‌ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

JSP: ప్రజల మనోభావాలతో ఆడుకోరాదు

JSP: ప్రజల మనోభావాలతో ఆడుకోరాదు

రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్‌ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ఆ యన బుఽధవారం పట్టణం లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్‌కు రెండు తెలుగురాష్ట్రాలూ సమానమే అన్నారు.

MAGISTRATE: ప్రోత్సాహంతో దివ్యాంగుల రాణింపు

MAGISTRATE: ప్రోత్సాహంతో దివ్యాంగుల రాణింపు

దివ్యాంగులను ప్రోత్సహిస్తే మిగతావారితో సమంగా రాణించగలరని జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి మజీదు సయ్యద్‌ పస్పల్లా పేర్కొన్నారు. స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయాధికారితో పాటు సీఐ మారుతీశంకర్‌, బార్‌ అసోసియేషన ప్రెసిడెంట్‌ గంగిరెడ్డి, ఎంఈఓ-1 సోమశేఖర్‌నాయుడు, ఎంఈఓ-2 జయచంద్ర ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి