అప్పుచేసి పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం శ్రమించి పంట పండించారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా ఆగి, అమ్ముకోవాలని భావించి.. దిగుబడిని ఓ వ్యాపారికి అప్పగించారు. అతనేమో డబ్బులు ఇప్పుడే చెల్లించలేనని రైతులకు ఐపీ నోటీసులు పంపించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 60 వేల ఎకరాలలో పప్పుశనగ పంట దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మాల్యం గ్రామం వద్ద ఎండిపోయిన పప్పుశనగను గురువారం ఆయన పరిశీలించారు.
శింగనమల మండలం నాయినివారిపల్లి వద్ద పంప్డ్ స్టోరేజి హైడ్రో ప్రాజెక్టు జిల్లాలో మరో ఎన్నికల ఎండమావిగా మారకూడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అభిప్రాయపడ్డారు.
పుట్టపర్తిరూరల్, నవంబరు 30: కురుబల ఆరాఽధ్యుడు భక్తకనకదాసు జయంతివేడుకలను పట్టణంలోని కురుబ సంఘాల నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు.
అమడగూరు, నవంబరు 30: నియంత పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మం త్రి పల్లె రఘునాఽథరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చా రు. మండలంతోని నిలువురాతి పల్లి గ్రామంలో గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు బా బు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అధికార పార్టీ పెట్టిన అక్రమ కేసులపై న్యాయం గెలిచిందని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మం జునాథ్ అన్నారు.
మడకశిర సమీపం కొండ ప్రాం తంలో గురువారం సాయంత్రం చిరుత సంచారంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
మండలంలోని పాలసముద్రం వద్ద ఏర్పాటు అవుతున్న నాసిన, బెల్ కంపెనీల కోసం భూములిచ్చిన పేద రైతులకు పునారావాసం కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామనకు గురువారం వినతిపత్రం అందించారు.
కనకదాస జయంతి సందర్భంగా స్థానిక గుత్తి రోడ్డులోని ఆయన విగ్రహానికి స్ర్తీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్, కలెక్టర్ గౌతమి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని, ఇప్పుడు రాషా్ట్రభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు.