• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

Anantapur: గంజాయి మత్తులో యువకుడి వీరంగం.. పట్టుకోబోయిన సీఐపై దారుణం

Anantapur: గంజాయి మత్తులో యువకుడి వీరంగం.. పట్టుకోబోయిన సీఐపై దారుణం

అనంతపురం జిల్లాలోని అరవింద్ నగర్ అయ్యప్ప కేఫ్ వద్ద నలుగురు స్నేహితుల మధ్య గొడవ చెరలేగింది. గంజాయి మత్తులో రాజు అనే యువకుడిపై అజయ్‌తో పాటు మరో ఇద్దరు కత్తితో దాడి చేశారు. రాజు తీవ్రంగా గాయపడ్డాడు.

రూ. 40.85 లక్షలతో పరార్‌

రూ. 40.85 లక్షలతో పరార్‌

పంట పెట్టుబడి పేరుతో 43 మంది రైతుల నుంచి రూ. 40.85 లక్షలు అప్పు చేసిన ఓ రైతు పరారయ్యాడు.

 హైందవధర్మాన్ని కాపాడుకుందాం

హైందవధర్మాన్ని కాపాడుకుందాం

హైందన సనాతన ధర్మాని కాపాడుకోవడం ప్రతి హిందు వు కనీస ధర్మమని, ఐకమత్యంతో దాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని అంబాత్రయ క్షేత్రం పిఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామి సూచించారు.

నీటికుంటలో పడి బాలుడి మృతి

నీటికుంటలో పడి బాలుడి మృతి

మండలంలోని రావులుడికి గ్రామ సమీపంలో ఉన్న నీటికుంటలో ప్రమాదవశాత్తు పడి కమలే్‌షరెడ్డి (10) అనే బాలుడు మృతి చెందాడు

PURITY: స్వచ్ఛత ఎక్కడ..?

PURITY: స్వచ్ఛత ఎక్కడ..?

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మండల పట్టణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రతినెలా మూడో శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో బాగంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరి శుభ్ర వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారులను సైతం ఇందులో భాగస్వాములను చేసింది. అమలు చేయాల్సిన అధికారులే పట్టించుకోక పోవడంతో ఈ కార్యక్రమం నీరుగారి పోతోంది.

RSS: ప్రసంగిస్తున్న అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర

RSS: ప్రసంగిస్తున్న అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర

దేశంలో హిందూసమాజాన్ని శక్తివంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కదిలిరావాలని, అందుకే హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర, కోణ కణ్వాశ్రమం దత్తానందగిరి స్వామి పే ర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదా నంలో ఆదివారం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

PLANTS: ఎండిపోతున్న మొక్కలు

PLANTS: ఎండిపోతున్న మొక్కలు

ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొదించాలన్న సంకల్పంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల లు, కళాశాలల ప్రాంగణాల్లో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిం ది. అయితే కొత్తచెరువు మండల కేంద్రంలోని మేజర్‌ పంచాయతీ అధికారులు రెండు నెలల క్రితం బుక్కపట్నం ఫారెస్టు నర్సరీ నుంచి దాదాపు 500 మొక్కలను నాటేందుకు తీసుకొచ్చారు.

MLA: పోలియో ర హిత సమాజం స్థాపిద్దాం

MLA: పోలియో ర హిత సమాజం స్థాపిద్దాం

పోలియో రహహిత సమాజం స్థాపిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పట్టణంలోని గొల్లమ్మ మండపం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేశారు.

AMBITION: నీరుగారుతున్న ప్రభుత్వ ఆశయం

AMBITION: నీరుగారుతున్న ప్రభుత్వ ఆశయం

గ్రామాల్లో పరసరాల పరిశుభ్రత కోసం పంచాయతీలలో స్వచ్ఛ భారత కార్యక్రమా న్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ప్రతి పంచాయతీలోని గ్రా మాలలో వీఽధుల పరిశుభ్రత కోసం ప్రభుత్వం స్వచ్ఛతా రాయబారులను నియమించింది.

MEETING: సనాతన ధర్మం విశ్వ వ్యాప్తం

MEETING: సనాతన ధర్మం విశ్వ వ్యాప్తం

ఆది, అంతం లేని సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుందని ఆర్‌ఎస్‌ ఎస్‌ కార్యకర్తలు పేర్కొన్నారు. మండలపరిధిలోని ఆనందాశ్రమం వద్ద శనివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేయి చేయి కలిపి అందరు సమైక్యంగా హిందూ ధర్మ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి