• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

BUILDING: అర్ధాంతరంగా కళాశాల భవనం

BUILDING: అర్ధాంతరంగా కళాశాల భవనం

మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల్లో ఇంటర్‌ విద్య కలగా మారింది. పేద పిల్లలకు గురు కులంలో ఇంటర్‌ విద్యను అందుబాటులోకి తేవాలన్న ఉద్ధేశ్యంతో నిర్మి స్తున్న భవనం అర్ధాంతరంగా ఆగిపోయింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలు జిల్లాలో బాలికలకు మూడు, బాలురకు రెండు ఉన్నాయి.

MLA: ఎమ్మెల్యే కాలవ పూజలు

MLA: ఎమ్మెల్యే కాలవ పూజలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు పట్టణం లోని జంబుకేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, సాయంత్రం వేదపారాయణ చేశారు.

GOD: సుగ్లమ్మ దేవి  ప్రతిష్ఠకు అంకురార్పణ

GOD: సుగ్లమ్మ దేవి ప్రతిష్ఠకు అంకురార్పణ

డీ. హీరే హాళ్‌లోని కురుబ కాలనీలో స్థానికుల ఆధ్వర్యంలో శనివారం సుగ్లమ్మదే వి విగ్రహ ప్రతిష్ఠకు అంకురార్పణ చేశారు. ఉదయం గంగాపూజ చేశా రు.

GOD: కన్నుల పండువగా రంగనాథుడి కల్యాణం

GOD: కన్నుల పండువగా రంగనాథుడి కల్యాణం

మండలపరిధిలోని ఆలూ రుకోన రంగనాథస్వామి ఆలయంలో శనివారం శ్రీ దేవి, భూదేవి సమేత రం గనాథస్వామి కల్యాణోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పరాభవ నామ సంవత్సర చైత్ర బ హుళ నవమిని పురస్కరిం చుకొని కల్యాణోత్సవం ని ర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

RATION: అందని రేషన

RATION: అందని రేషన

గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ రేషనషాపుల్లో నిత్యవసర సరుకులు ఇచ్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక షాపుల్లోనే సబ్సీడీపై నిత్యావసర సరుకులను పంపిణీ ప్రారంభించి, ప్రజల మన్ననలను పొందుతోంది.

ట్రాక్టర్‌ గడ్డి రూ.20 వేలు..!

ట్రాక్టర్‌ గడ్డి రూ.20 వేలు..!

వేసవి ప్రారంభంలోనే గడ్డి ధర భారీగా పెరిగింది. మండలంలోని చౌటకుంటపల్లికి చెందిన సీవీ రంగారెడ్డి గొర్రెల మేత కోసం రూ.20 వేలు వెచ్చి వేరుశనగ కట్టెను శుక్రవారం కుటాగపల్లి గ్రామంలో కొనుగోలు చేశాడు

COMMISSIONER: శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తాం

COMMISSIONER: శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తాం

నగరంలోని అన్ని శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు తెలిపారు. శుక్రవారం స్థానిక నవోదయకాలనీలో ఉన్న శ్మశానవాటికను కమిషనర్‌ పరిశీలించారు. శ్మశానవాటికలో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించాలని శానిటేషన సిబ్బందిని ఆదేశించారు.

JNTU : జేఎనటీయూ ప్రొఫెసర్లకు అవార్డులు

JNTU : జేఎనటీయూ ప్రొఫెసర్లకు అవార్డులు

జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు ప్రొఫెసర్లకు అవార్డులు దక్కాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు.

COLLECTOR: డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలి

COLLECTOR: డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలి

వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ శింగనమల మండలంలోని కేంద్ర వ్యసాయ యంత్రముల శిక్షణ మరియు పరీరక్ష సంస్థ(ట్రాక్టర్‌ నగర్‌)ను కలెక్టర్‌ ఆనంద్‌ పరిశీలించారు.

MILK BANK: మా బిడ్డకు అమృతమిచ్చిన మదర్‌ మిల్క్‌బ్యాంక్‌

MILK BANK: మా బిడ్డకు అమృతమిచ్చిన మదర్‌ మిల్క్‌బ్యాంక్‌

నెలలనిండకుండానే పుట్టిన తమబిడ్డను 900గ్రామల నుంచి 1620 గ్రాములు బరువుపెరిగేలా ఆరోగ్యవంతమైన పాలను దానం చేసిన మదర్‌ మిల్క్‌బ్యాంక్‌ అమృతంలాంటిదని నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు రాజేశ్వరి, కృష్ణమూర్తి ఆనందాన్ని వ్యక్తంచేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి