రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ప్రధాన మంత్రి రాషీ్ట్రయ బాలల పురష్కార్ అవార్డు గ్రహీత కుమారి ఉప్పర హోసూరు శివానిని సగర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఓ ఫంక్షన హాల్లో గురువారం ఘనంగా సన్మానించారు.
కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా భక్తులతో గురువారం కిటకిటలాడింది.
మండలంలోని ఉప్పరహాళ్, శ్రీధరఘట్ట గ్రామాల రోడ్డు గుంతల మయమైంది.
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న కంది రైతులకు కూటమి ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది
మండలపరిధిలోని గూటి బైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను గు రువారం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా యాత్రికులతో కిటకిట లాడింది. అమ్మవారిని సిం హవాహనంపై ప్రత్యేకంగా అలంకరించారు. యాత్రి కులు తిమ్మమ్మను దర్శిం చుకుని, మర్రిమాను వద్ద కుటుంబ సభ్యులతో సేద దీరారు.
పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఆం గ్ల నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనంకోసం బారులుతీరారు.
గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాలలోని చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి, దానిని రైతుల కు విక్రయించడంద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల అభివృద్ధికి వినియోగించాలనే ఉద్దేశ్యంతో 2014లో టీడీపీ ప్రభుత్వం చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని ఆయా గ్రామ పంచాయతీ కేంద్రాలలో రూ. లక్షల వెచ్చించి నిర్మించింది.
నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందా లని పోలీసు సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ పిలుపినిచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేక్కట్ చేసి పోలీసుఅదికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియచేశారు.
నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు.