• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

FARM: మిరప సాగు ప్రారంభం

FARM: మిరప సాగు ప్రారంభం

మండలంలో బోరు బావుల కింద మిరప సాగును రైతులు ప్రారంభించారు. అదేవిధంగా జీబీసీ- హెచఎల్‌సీ కాలువ కింద పొలాలను సిద్దం చేసుకుంటున్నారు. అయి తే ఈ యేడు వర్షాభావ పరిస్థితి నెలకొనటంతో తుంగభద్రా డ్యాంకు ఇప్పటి వరకూ తగిన నీరు చేరకపోవడంతో మిరప సాగు చేసే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురంలో హైటెన్షన్.. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు Vs మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి..

అనంతపురంలో హైటెన్షన్.. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు Vs మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి..

అనంతపురంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

WATER: తాగునీటి కోసం రాస్తారోకో

WATER: తాగునీటి కోసం రాస్తారోకో

మండల పరిధిలోని ఉదిరిపికొండ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిచాలంటూ గ్రామస్థులు రోడ్డె క్కారు. వారు మంగళవారం గ్రామంలోని అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై గంట పాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహిం చారు.

TEACHERS: ఉపాధ్యాయులకు సర్‌ విధులు వద్దు

TEACHERS: ఉపాధ్యాయులకు సర్‌ విధులు వద్దు

పట్టణం, అర్బన పరిధి లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సర్‌ విధులు కేటాయిస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీఎనయూఎస్‌, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు కోరారు. వారు మం గళవారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈఓ మస్తానరావుకు వినతి పత్రం అందజేశారు.

RDO: సర్‌పై ఆర్డీవో తనిఖీ

RDO: సర్‌పై ఆర్డీవో తనిఖీ

కంబదూరు మండలం, కళ్యాణదుర్గం రూరల్‌, అర్బన పరిధిలోని పలు పోలింగ్‌ కేం ద్రాలను ఆర్డీవో వసంతబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్‌ ఎన్యూమరేషన ఫారాల డిజిటలైజేషన ప్రగతి తక్కువగా వుందని, వేగవంతం చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. బీఎల్‌ఏలు పూర్తిగా సహకరించాలని సూచించారు.

MLA :సర్‌కు ప్రతి ఓటరూ సహకరించాలి

MLA :సర్‌కు ప్రతి ఓటరూ సహకరించాలి

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మంగళ వారం ఎన్యుమరేషన ఫారాన్ని స్వయంగా పూరించి సంబంధిత బీఎల్‌వోకు అందజేశారు.

FARMERS: విత్తనం వేసేదెలా?

FARMERS: విత్తనం వేసేదెలా?

ఖరీఫ్‌ సీజన ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో డి. హీరేహాళ్‌ మండల కేంద్ర రైతులు వేరుశనగ విత్తన కాయల కోసం ఎదురు చూస్తున్నారు. డ బ్బులు చెల్లించి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

పేర్నినానిలా నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు: మంత్రి సత్యకుమార్

పేర్నినానిలా నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు: మంత్రి సత్యకుమార్

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.

కూటమి ప్రభుత్వ దృష్టంతా అభివృద్ధి, సంక్షేమంపైనే: మంత్రి పయ్యావుల

కూటమి ప్రభుత్వ దృష్టంతా అభివృద్ధి, సంక్షేమంపైనే: మంత్రి పయ్యావుల

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందుకు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు

పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. దారిన వెళ్లిన వారిపై దాడి చేయడంతో సుమారు 40 మంది గాయపడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి