కదిరి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పందించారు.
ట్టాలపై కనీస అవగాహన లేకనే ప్రజలు కష్టాలపాలు అవుతున్నారని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎస్ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం కదిరి సబ్జైలును ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట సబ్ జైల్ అధికారి ఉమామహేశ్వరనాయుడు, న్యాయవాద సభ్యులు లోకేశ్వర్ రెడ్డి, దశరథనాయక్, కేవై సిరాజుద్దీన పాల్గొన్నారు.
పొలంలో ఊట నీటి వల్ల ఎనిమిదేళ్లుగా వ్యవసాయానికి దూరమై ఓ రైతు ఇబ్బందులు పడుతున్నాడు. పట్టణానికి చెందిన రైతు షేక్ అబ్దుల్ సలాంకు కసాపురం గ్రామ శివారులో సర్వే నెంబరు 424-బీలో 6.69 ఎకరాల భూమి ఉంది
పట్టణంలో అయ్యప్పస్వామి నగర సంకీర్తనను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ హాలులో ప్రత్యేక గ్రీవెన్సను నిర్వహించారు.
అధికారం చేపట్టిన రెండేళ్లలోపే పట్టణంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
మండలంలోని గోవిందవాడ, కలుదేవనహళ్లి గ్రామాల్లో 4వ విడత రీసర్వేపై గ్రామసభలను శుక్రవారం నిర్వహించారు
స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ అమడగూరు, ఓడీ చెరువు మండలాల నాయకులతో శుక్రవారం ఆయన చర్చించారు.
అనధికార లే-ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రా ష్ట్ర ప్రభుత్వం తెచ్చిన లే-ఔట్ రెగ్యులరైజేషన పథకానికి (ఎల్ఆర్ఎస్) గుంతకల్లు మున్సిపాల్టీలో రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి.
పేదలకు అండగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.