Home » Andhra Pradesh » Ananthapuram
హిందూపురం వైసీపీలో సోమవారం ఆవిష్కృతమైన దృశ్యంతో రెండు వర్గాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. హిందూపురానికి సమన్వయకర్తగా దీపిక వచ్చినప్పటి నుంచి వైసీపీ నేత నవీననిశ్చల్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు.
పార్టీ కోసం ఇన్నాళ్లూ కష్టపడ్డారు. జగనన్న చిత్రాన్ని నెత్తిన పెట్టుకుని ఇంటింటా తిరిగి పార్టీ ప్రచారానికి లక్షలు ధారబోశారు. అలాంటి వారిని మాట వరుసకైనా సంప్రదించకుండా వైసీపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడంపై వారు గుర్రుగా ఉన్నారు. పార్టీ బలవంతంగా రుద్దితే.. వారి గెలుపు కోసం తాము పనిచేయాలా అంటూ వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కరువు నేలపై పాతాళ గంగ లోలోపలికి వెళుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరు బావుల్లో నీరు అడుగంటుతోంది. కొన్నిచోట్ల ఇప్పటికే బోర్లు ఎండిపోయాయి. వేసవి సమయం కావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
కదిరి, మార్చి 18: పట్టణంలోని ఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహోత్సవాలకు కమిటీని నియమిస్తూ దేవాదాయశాఖాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. 11మందితో సోమవారం కమిటీ నియమించారు.
ధర్మవరంరూరల్, మార్చి18: ఎన్నికల కోడ్ వచ్చి 48గంటలు గడిచినా ఇంకా గ్రామాల్లో అధికారపార్టీకి సంబంధించి గోడలపై రాతలు, విద్యుతస్థంబాలకు స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి.
కదిరి, మార్చి 18: ఈ సారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కదిరి నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.
నల్లమాడ, మార్చి 18: మండలంలోని రెడ్డిపల్లి పంచాయతీలో గల రామాపురం, నేరాలవంకతండా, రెడ్డికుంట తండా, బాపనకుంట గ్రామాల్లో సోమవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు.
కొత్తచెరువు, మార్చి 18: వైసీపీ పాలనలో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ముఖ్యంగా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నా.. ఏమాత్రం పట్టించుకోలేదని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లెసింధూరారెడ్డి ధ్వజమెత్తారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్ర సరిహద్దులో నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూలు విడుదలైనా అధికారులకు మాత్రం వైసీపీపై ఇంకా ప్రేమ తగ్గడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.