చైనా మరోసారి తమ అంతరిక్ష విమానం షెన్లాంగ్ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత కొంతకాలంగా చైనా అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. షెన్లాంగ్ను చైనా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
అమెరికా ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్.. మూడు చైనా కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసింది. తమ క్లాడ్ మోడళ్ల సామర్థ్యాలను డీప్సీక్, మూన్షాట్ ఏఐ, మినిమ్యాక్స్ అనే చైనాకు చెందిన ఏఐ ల్యాబ్స్ చోరీ చేస్తోన్నాయని ఆంథ్రోపిక్ ఆరోపించింది.
ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ కస్టడీలో ఉన్న అతడికి ఈ సమాచారాన్ని అందించింది. కెనడా ప్రధాని కార్నీ త్వరలో భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో ఎస్టేట్లోకి సాయుధుడైన ఒక యువకుడు చొరబడటం కలకలానికి దారితీసింది. ఈ ఉదంతంపై తాజాగా స్పందించిన ట్రంప్ తాను ఇంకెంత కాలం ఉంటానో తెలియదని కామెంట్ చేశారు.
అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా తమతో ఆటలాడాలని చూస్తే భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు....
మెక్సికోలో కరడు గట్టిన మాఫియా అధిపతి, ‘జలిస్కో న్యూ జెనరేషన్ కార్టెల్’ ముఠా నాయకుడు ఎల్ మెంచోను ఆ దేశ సైన్యం హతమార్చింది....
ఇరాన్లో విద్యార్థులు మళ్లీ ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులంతా వెంటనే తిరిగి ఇండియాకు వచ్చేయాలని భారత ప్రభుత్వం సూచించింది.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడి మైనార్టీలకు రక్షణ దొరకడం లేదు. హిందువులపై దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇరాన్పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇరాన్ను సాధ్యమైనంత త్వరగా వీడాలని వారికి సూచించింది.
ఆర్థిక ఎమర్జెన్సీ కింద ఇప్పటివరకూ విధించిన సుంకాలను మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ తాజాగా ప్రకటించింది.