విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మరో గౌరవం పొందారు. ఆయనకు ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం లభించింది.
వివిధ దేశాలపై విధిస్తున్న పర్యాటక నిషేధాన్ని అమెరికా ప్రభుత్వం తాజాగా విస్తరించింది. ఈ జాబితాలో కొత్తగా మరో 7 దేశాలను చేర్చింది. జనవరి 1 నుంచి ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నాయి.
అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ప్రసారం చేసినందుకుగాను నష్టపరిహారం చెల్లించాలంటూ బీబీసీపై.....
మెక్సికో దేశంలో ఘరో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ విమానం కూలిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
బ్రెజిల్లో వీచిన బలమైన గాలుల ధాటికి 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' విగ్రహం కూలింది. 24 మీటర్ల విగ్రహం ఛిద్రమైన దృశ్యాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మొరాకోలో భారీ వరదలు సంభవించాయి. ఈ బీభత్సానికి 37 మంది చనిపోయారని అక్కడి అధికారులు వెల్లడించారు.
అతిగా బాత్రూమ్కు వెళ్లిన ఉద్యోగికి.. అతడు పని చేసే సంస్థ ఊహించని షాకించింది. ఏకంగా అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఈఘటన చైనాలో చోటు చేసుకుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే..
అప్పటి వరకు ఎంతో అహ్లాదంగా, సంతోషంగా గడిపిన విద్యార్థులకు మృత్యు కుహరంలోకి అడుగుపెడతామన్న విషయం తెలియదు. గ్రాడ్యుయేషన్ ముగించుకొని వస్తున్న సమయంలో కొలంబియాలోని ఆంటియోక్వియా ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది.
పోలీసు అధికారులు బోండి బీచ్లో మారణకాండకు పాల్పడ్డ ఆ దుర్మార్గులను తండ్రీ కొడుకులుగా గుర్తించారు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, 24 ఏళ్ల నవీద్ అక్రమ్లు ఈ దాడికి పాల్పడ్డారు. సాజిద్ పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఏఐ సాంకేతిక అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నివేదిక తాజాగా వెల్లడించింది.