2025లో టీమిండియా మొత్తం మీద 14 వన్డేలు ఆడింది. వాటిలో 11 మ్యాచ్ల్లో గెలిచి, కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ఈ విజయాల్లో టీమిండియా బ్యాటర్లదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా టాప్ ఫైవ్ బ్యాటర్లు ఎవరో చూద్దాం
ఆపరేషన్ సిందూరుకు ప్రతిగా పాక్ సరిహద్దుల్లో ఉన్న భారత్లోని రాష్ట్రాలపైకి క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టపోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇన్స్టా, ఫేస్బుక్లలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సంవత్సరం జరిగిన పలు సంఘటనలు అంతర్జాతీయ సంబంధాలను, ప్రపంచ ఆర్థిక వ్యూహాలను ఓ మలుపు తిప్పాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవహరాలు, మారిన అధికార సమీకరణాలు, దీర్ఘకాలిక యుద్ధాలు ఈ ఏడాది ప్రపంచాన్ని పునర్నిర్మించాయని చెప్పక తప్పదు.
ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు చాలా జరిగాయి. పొత్తులు, ఎన్నికలు, పార్లమెంటరీ డిబేట్లు, పాలసీ విధానాలు పాలిటిక్స్ను రోలర్ కోస్టర్ రైడ్లోకి తీసుకెళ్లాయి.
గూగుల్ ఇటీవలే 'Year in Search 2025' నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, 2025లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన పర్యాటక ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం వెనుక ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే ఒక చర్చ సైతం సాగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిందనే ప్రచారం నడిచింది.
ఈ ఏడాది భారత పురుషుల జట్టు రెండు మేజర్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అలాగే మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడింది. ఇక, మహిళల అంధ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ దక్కించుకుని క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.
ఈ ఏడాది రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకటి న్యూఢిల్లీ కాగా.. మరొకటి బిహార్. న్యూఢిల్లీలో బీజేపీ గెలిస్తే... బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
టీమిండియా టీ20 జైత్రయాత్ర వెనుక బ్యాటర్ల కృషి ఎంత ఉందో, బౌలర్ల శ్రమ కూడా అంతే ఉంది. వివిధ దేశాలలో, వివిధ పరిస్థితుల్లో టీమిండియా బౌలర్లు నిలకడగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై పైచేయి సాధించారు.