ఉదయం ఖాళీ కడుపుతో మలాసనం (స్క్వాట్ పోజ్) చేయడం వల్ల శరీరానికి, మనసుకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ యోగా ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు వెన్నెముకను బలపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో ఎక్కువసేపు కూర్చోవడం మన జీవనశైలిలో భాగమైపోయింది. ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా చాలామంది సౌకర్యం కోసం కాళ్లు మడిచి లేదా పద్మాసనంలో కూర్చోవడం చేస్తుంటారు. అయితే ఈ అలవాటు శరీరానికి మంచిదేనా?
నేటి బిజీ జీవితంలో శారీరక కదలికలు తగ్గిపోవడంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే, ప్రతిరోజూ కేవలం 10-15 నిమిషాలు కేటాయించి, సులభమైన యోగాసనాలు వేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మానసిక సమస్యలతో నరకం చూస్తున్న వారికి యోగా ఓ వరమని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా అర్హటిక్ యోగా టెక్నిక్ ద్వారా నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఏం తిన్నా ఛాతీలో మంట వేధిస్తుంటే దాన్ని అసిడిటీగానే పరిగణించాలి. అయితే ఈ సమస్యను అధిగమించగలిగే యోగాసనాలు ఉన్నాయి. అవేంటంటే....
యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే యోగాసనాల పూర్తి ఫలం దక్కించుకోవాలంటే యోగాభ్యాస ప్రయోజనాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం కూడా అవసరమే!
యోగాసనాలు అనగానే ‘‘అందుకు నా ఒళ్లు సహకరించదు’’ అంటూ ఉంటారు చాలా మంది. కానీ యోగా సాధన చేయడం మొదలుపెడితే శరీరం నమ్యత
నడవటం, పరిగెత్తటం లాంటివి రోజూ చేయటం మంచిదే. వ్యాయామాలు చేస్తే శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అయితే
ఎనిమిది గంటలైనా కుర్చీలో కూర్చుని కంప్యూటర్పై పనిచేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఆఫీసులో కూర్చుని చేసే