రోజూ యోగా చేయడం వల్ల శరీరంతో పాటు మెదడు, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు.
వ్యాయామం చేసే ముందు చాలా మంది వార్మప్ చేస్తారు. అయితే, వ్యాయామానికి ముందు వార్మప్ ఎందుకు చేయాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వార్మప్ చేయకుండా వ్యాయామం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..
ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతుంటారు. అలాంటి వారి కోసం కేవలం 5 నిమిషాల్లో పూర్తయ్యే HIIT వర్కౌట్ మంచి పరిష్కారం.
ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించాలంటే రోజూ వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో మలాసనం (స్క్వాట్ పోజ్) చేయడం వల్ల శరీరానికి, మనసుకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ యోగా ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు వెన్నెముకను బలపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో ఎక్కువసేపు కూర్చోవడం మన జీవనశైలిలో భాగమైపోయింది. ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా చాలామంది సౌకర్యం కోసం కాళ్లు మడిచి లేదా పద్మాసనంలో కూర్చోవడం చేస్తుంటారు. అయితే ఈ అలవాటు శరీరానికి మంచిదేనా?
నేటి బిజీ జీవితంలో శారీరక కదలికలు తగ్గిపోవడంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే, ప్రతిరోజూ కేవలం 10-15 నిమిషాలు కేటాయించి, సులభమైన యోగాసనాలు వేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మానసిక సమస్యలతో నరకం చూస్తున్న వారికి యోగా ఓ వరమని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా అర్హటిక్ యోగా టెక్నిక్ ద్వారా నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఏం తిన్నా ఛాతీలో మంట వేధిస్తుంటే దాన్ని అసిడిటీగానే పరిగణించాలి. అయితే ఈ సమస్యను అధిగమించగలిగే యోగాసనాలు ఉన్నాయి. అవేంటంటే....