• Home » AP Govt

AP Govt

Pawan Kalyan: గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. త్వరలోనే ఆ పదవులు భర్తీ..

Pawan Kalyan: గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. త్వరలోనే ఆ పదవులు భర్తీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Minister Satyakumar: యోగి ట్రీట్మెంట్ కావాలి.. సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్

Minister Satyakumar: యోగి ట్రీట్మెంట్ కావాలి.. సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్

వైసీపీ మాజీ మంత్రులు తనపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. కొందరూ వ్యవస్థలో లొసుగులను ఉపయోగించి పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Kakani Govardhan Reddy: అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి

Kakani Govardhan Reddy: అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన ఇరిగేషన్ అధికారులపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం.

Nadendla Manohar: పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటాం: మంత్రి నాదెండ్ల

Nadendla Manohar: పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటాం: మంత్రి నాదెండ్ల

రికార్డు స్థాయిలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి 11 ట్రైన్లు పెట్టి ధాన్యం ఇతర జిల్లాలకు తరలించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Nara Lokesh: ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

Nara Lokesh: ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

‘అమరజీవి జలధార’పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘అమరజీవి జలధార’ పథకానికి శంకుస్థాపన చేశారని వ్యాఖ్యానించారు.

Minister DBV Swamy: ప్రతిష్టాత్మకంగా  ‘ముస్తాబు’ నిర్వహిస్తాం: మంత్రి డీబీవీ స్వామి

Minister DBV Swamy: ప్రతిష్టాత్మకంగా ‘ముస్తాబు’ నిర్వహిస్తాం: మంత్రి డీబీవీ స్వామి

విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు ఏపీ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

AP Schools: ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ

AP Schools: ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ

ఏపీ వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేటు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.

Nara Lokesh: పెట్టుబడులపై వైసీపీ కుట్ర.. మంత్రి లోకేశ్ ఫైర్

Nara Lokesh: పెట్టుబడులపై వైసీపీ కుట్ర.. మంత్రి లోకేశ్ ఫైర్

ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్‌పై ద్వేషంతోనే జగన్‌ ఈ పని చేస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Kondapalli Srinivas: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజాదర్బార్‌లో మంత్రి కొండపల్లి

Kondapalli Srinivas: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజాదర్బార్‌లో మంత్రి కొండపల్లి

ప్రజల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ నిర్యహించడం జరుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గంట్యాడలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి పాల్గొన్నారు.

AP Google Agreement:  సీఎం చంద్రబాబుతో సెల్ఫీ దిగిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్..

AP Google Agreement: సీఎం చంద్రబాబుతో సెల్ఫీ దిగిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్..

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌ చంద్రబాబు, లోకేశ్‌, గూగుల్ క్లౌడ్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి