ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో స్వర్ణాభరణాల రిటైల్ విక్రయాల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 13-15 శాతం మేర తగ్గి 620-640 టన్నులకు పరిమితం...
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాలు రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి...
భారత్లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలోనూ ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్ నెలలో భారత వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13.78 శాతం వృద్ధి చెంది 4,356 కోట్ల డాలర్లకు (రూ.4.18 లక్షల కోట్లు) చేరాయి. ...
భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఒక దశలో 50 పైసలు క్షీణించి రూ.96.14కు చేరుకుంది...
వరుసగా రెండు రోజులు లాభాల బాటలో సాగిన దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎ్సయూ బ్యాంకుల షేర్లలో...
విదేశీ కరెన్సీ కొరత నెలకొన్న సందర్భాల్లో భారత్ అనేక సార్లు బంగారం దిగుమతుల కట్టడికి ప్రయత్నించిందని నిపుణులు చెబుతున్నారు. 14 క్యారెట్లకు మించిన ఆభరణాల తయారీపై నిషేధం, గోల్డ్ బార్స్, కాయిన్స్ నిల్వలపై నిషేధం వంటి రూల్స్ను ప్రభుత్వం అమలు చేసింది.
దేశంలోకి పసిడి దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. బుధవారం నుంచి అమల్లోకి...
టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) భారీగా పెరిగింది. ఏప్రిల్లో 8.30 శాతానికి చేరుకుంది. ఇది 42 నెలల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా...
బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల కొనుగోలు మరింత భారంగా మారింది. ఎందుకంటే, వీటి దిగుమతులపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండింతలకు పైగా పెంచింది. పసిడి, వెండిపై...