డిజిటల్ చెల్లింపులు ఎంతగా పెరిగినా దేశంలో ఇప్పటికీ నగదుదే హవా. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నా ప్రజలు ఇప్పటికీ నగదునే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దీంతో చలామణి లో ఉన్న నగదు...
దేశంలో రిటైల్ వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2025 నాటికి రూ.90 లక్షల కోట్ల నుంచి రూ.95 లక్షల కోట్ల మధ్య ఉన్న ఈ వ్యాపారం 2035 నాటికి రూ.210 లక్షల కోట్ల నుంచి రూ.215 లక్షల కోట్లకు...
భారత, అమెరికా వాణిజ్య ఒప్పందం స్టాక్ మార్కెట్లలో ఉత్సాహాన్ని ఉరకలెత్తించింది. గత కొన్ని నెలలుగా ఎలాంటి ఉత్సాహం లేకుండా స్తబ్దంగా పడి ఉన్న బుల్ ఒక్కసారిగా రంకెలేసింది. ఫలితంగా...
సెక్యూరిటీ లావాదేవీల పన్నుపై ఏర్పడిన భయాలు తగ్గడంతో సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం రేసు గుర్రాల్లా పరిగెత్తాయి. సెన్సెక్స్ 943.52 పాయింట్లు లాభపడి 81,666.46 వద్ద ముగియగా, నిఫ్టీ 262.95 పాయింట్ల...
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మలి విడత పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్పీఓ) ద్వారా ఎల్ఐసీలో తన వాటాను కేంద్ర ప్రభుత్వం మరింత తగ్గించుకోనుందని...
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈక్విటీలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత నిబంధనల...