పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని (జీఎంఎస్) మరింత ఆకర్షణీయంగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పథకానికి....
బులియన్ మార్కెట్ ‘బేర్’మంటోంది. ప్రస్తుతం 4,100 డాలర్లకు చేరువలో ట్రేడవుతున్న ఔన్స్ (31గ్రాములు) మేలిమి బంగారం ధర త్వరలో 3,800 డాలర్లకు దిగివచ్చే అవకాశం ఉందని...
బులియన్ మార్కెట్ ‘బేర్’మంటోంది. గత ఏడాది రేసుగుర్రాల్లా పరుగెత్తిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి...
సుంకాన్ని రెట్టింపు చేయడంతో దేశంలోకి బంగారం దిగుమతులు దాదాపు 70 శాతం తగ్గి 25-30 టన్నులకు పరిమితమైనట్లు ప్రభుత్వ అధికారి...
దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కె ట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.4,300 తగ్గి రూ.1,48,860కి జారుకుంది. 22 క్యారెట్ల స్వచ్ఛత...
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం వాణిజ్యంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీ (రెపో) రేటును యథాతథంగా కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో స్వర్ణాభరణాల రిటైల్ విక్రయాల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 13-15 శాతం మేర తగ్గి 620-640 టన్నులకు పరిమితం...
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాలు రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి...
భారత్లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..