కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగ వృద్ధిపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ భయాందోళనలను వ్యక్తం చేశారు. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగు కావచ్చని ఆయన హెచ్చరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడం మార్కెట్లో ట్రేడింగ్ సెంటిమెంట్ను మెరుగుపరిచింది. ఇన్వెస్టర్లు ఆఖరి గంటలో కొనుగోళ్లు పెంచడంతో మంగళవారం...
పసిడిని వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలనే డిమాండ్ పెరుగుతోంది. దిగుమతులకు చెక్ పెట్టి.. దేశీయ ఉత్పత్తి పెంచుకోవాలంటే ఈ లోహాన్ని ‘వ్యూహాత్మక’ ఖనిజంగా వర్గీకరించడమే మేలని...
బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ (జూలైలో డెలివరీ) ధర ఒక దశలో 6 శాతానికి పైగా ఎగబాకి 100 డాలర్లు దాటింది....
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన యుద్ధం మార్కెట్ని భయపెడుతోంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ 90 డాలర్లు దాటింది. ఈ యుద్ధానికి తెరపడి, కీలకమైన...
ఈ వారం భారత స్టాక్ మార్కెట్ల దిశను అంతర్జాతీయ పరిణామాలు, జూన్ త్రైమాసిక ఫలితాలు నిర్ణయించే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు...
బులియన్ మార్కెట్లో పతనం కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పసిడి ధర దేశీయ మార్కెట్లో 25 శాతం పడిపోయింది. ఇందులో దాదాపు 3 శాతం గత వారం నష్టపోయింది...
పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని (జీఎంఎస్) మరింత ఆకర్షణీయంగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పథకానికి....
బులియన్ మార్కెట్ ‘బేర్’మంటోంది. ప్రస్తుతం 4,100 డాలర్లకు చేరువలో ట్రేడవుతున్న ఔన్స్ (31గ్రాములు) మేలిమి బంగారం ధర త్వరలో 3,800 డాలర్లకు దిగివచ్చే అవకాశం ఉందని...
బులియన్ మార్కెట్ ‘బేర్’మంటోంది. గత ఏడాది రేసుగుర్రాల్లా పరుగెత్తిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి...