• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

డబ్బులు డిమాండ్‌ చేసిందని..

డబ్బులు డిమాండ్‌ చేసిందని..

నగరంలోని ఏఎస్‌ఎన్‌ కాలనీకి చెందిన గురుగుబిల్లి సీతారత్నం అనే మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది.

నకిలీ నోట్ల వ్యవహారంలో ఒకరి అరెస్టు

నకిలీ నోట్ల వ్యవహారంలో ఒకరి అరెస్టు

నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి పుస్తకాల బ్యాగును చేతిలో పెట్టి ఒడిశాకు చెందిన లొట్ల లచ్చుమయ్య అనే వ్యక్తిని మోసం చేసిన పలాసకు చెందిన సునీల్‌ను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు.

 టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా మొదలవలస

టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా మొదలవలస

టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌, ప్రధాన కార్యదర్శిగా పీరుకట్ల విఠల్‌రావును అధిష్ఠానం ఆదివారం నియమించింది.

మిల్లర్ల మాయాజాలం

మిల్లర్ల మాయాజాలం

అన్నదాత ప్రతి ఏడాదీ నిలువు దోపిడీకి గురవుతున్నాడు.

ఆడుకుంటూ పుష్కరిణిలో పడి..

ఆడుకుంటూ పుష్కరిణిలో పడి..

పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం ఎదురుగా ఉన్న రామలింగేశ్వర పుష్కరిణిలో ఆదివారం ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందారు.

 స్థానికంగా ఉండాల్సిందే!

స్థానికంగా ఉండాల్సిందే!

జిల్లాలోని చాలా వసతి గృహాల్లో వార్డెన్లు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి.

జోరందుకున్న సారా విక్రయాలు

జోరందుకున్న సారా విక్రయాలు

సంక్రాంతి అమ్మకాలకు నాటుసారా సిద్ధం చేస్తున్నారు. ప లాస మండలం పెద్దంచల గ్రామ శివారులోని ఓ తోటలో నాటుసారా తయారు చేసి ప్యాకింగ్‌ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీ డియాలో వైరల్‌గా మారింది.

 ఇంటి నుంచే ఉద్యోగం

ఇంటి నుంచే ఉద్యోగం

ఉన్నత విద్యార్హతలు ఉన్నా పరిస్థితుల ప్రభావంతో ఉద్యోగాలకు బయటకు వెళ్లలేక చాలామంది యువత స్థానికంగానే ఉండిపోతున్నారు.

గంజాయితో ఒడిశా వాసి అరెస్టు

గంజాయితో ఒడిశా వాసి అరెస్టు

ఒడిశా రాష్ట్రం మోహన సమితి బల్లి సాహి గ్రామానికి చెందిన రాజేంద్రసబార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి 10.795 కిలో ల గంజాయిని ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ వై.రామ కృష్ణ తెలిపారు.

 గణితంలో ఘనులు

గణితంలో ఘనులు

గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహాసముద్రం.



తాజా వార్తలు

మరిన్ని చదవండి