Center's share in material component reduced to 60 percent కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇకపై దానిని వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్(గ్రామీణ్) అని పిలువనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ వీబీ-జీరామ్జీ 2025 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.
:మండలంలోని గూనభద్ర పంచాయతీలో చెత్తసంపద కేంద్రం ఆవరణలో పొదలు అల్లుకుపోయి, పిచ్చిమొక్కలతో నిండిపోవడం తో అడవిని తలపిస్తోంది.అలికాం-బత్తిలిప్రధానరహదారికి ఆనుకొనిఉన్న ఈచెత్త సంపద తయారీ కేంద్రం చుట్టూ ముళ్లపొదలు, చెట్లు, పొదలు, ఆకులు అలములతో నిండి ఉండడంతో చూసేవారికి భయంగొల్పిస్తోంది.
Appointment letters for 530 constables ఆ నిరుద్యోగుల కల నెరవేరింది. కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. దీంతో కొలువు దక్కిన అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
జిల్లాస్థాయిలో త్రోబాల్ పోటీలకు మెళియా పుట్టి మండలం ఎంపికయ్యింది. మంగళవారం టెక్కలిలోని మహాత్మాగాంధీ జ్యోతిరా వుపూలే పాఠశాల ప్రాంగణంలో డివిజన్లోని ఉపాధ్యాయినుల త్రోబాల్ పోటీలను ఎంఈవోలు డి.తులసీరావు, చిన్నారావు, ప్రిన్సిపాల్ టి.సుఽధారాణి ప్రారంభించారు.
Abhyudam Cycle Tour గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా రావాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్జెట్టి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపడుతున్న అభ్యుదయ సైకిల్యాత్ర.. మంగళవారం శ్రీకాకుళంలో విజయవంతంగా నిర్వహించారు.
నాణ్యమైన సేవలం దించడమే లక్ష్యం కావాలని ఎమ్మెల్యే పాతపట్నం మామిడి గోవిందరావు తెలిపారు.
పెంటిభద్ర గిరిజనుల తాగునీటి అవసరాలు తీరుస్తామని, శాశ్వత మంచినీటి పథకంపై దృష్టి పెడతామని పలాస- కాశీబుగ్గ మునిసిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు స్పష్టంచేశారు.ఆంధ్రజ్యోతిలో పెం టిభద్రలో తాగునీటి కష్టాలు శీర్షికతో ఈనెల 14న కథనం ప్రచురితంకావడంతో స్పందించిన కమిషనర్ మంగళవారం ఆగ్రామాన్ని సందర్శించి ప్రజలు నీటికోసం పడుతున్న ఇబ్బందులు పరిశీలించారు. ఈ
RGUKT campus ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ఇటీవల వివాదస్పదంగా నిలుస్తోంది. గత నెలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా ఇదే క్యాంపస్లో ఇంజనీరింగ్ విద్యార్థినులను కొంతమంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేధిస్తున్నట్టు ఉన్నతాధికారులకు పంపిన ఈ మెయిల్ కలకలం రేపుతోంది.
టీడీపీతోనే బలహీనవర్గాల అభ్యున్నతిసాధ్యమని వ్యవసాయ, బీసీ సంక్షేమశాఖ మంత్రులు కింజరాపు అచ్చె న్నాయుడు, ఎస్.సవితలు తెలిపారు.
ఉప్పలాం, సిరిమామిడి పంచాయతీల పరిధిలో ఎర్రముక్కాం-ఎకువూరు గ్రామాల మధ్య ఉప్పుటేరుపై రోడ్డు, వంతెన పనులు పూర్తి చేసేందుకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి.