శ్రీకాకుళం నగరాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
టెక్కలి నియోజకవర్గంలో చిన్నతరహా నీటి పారుదల శాఖకు నిధుల కొరత వేధిస్తోంది. ఏడేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
జిల్లాలోని సముద్ర తీరం అత్యంత అరుదైన, విలువైన ఖనిజాలకు కేంద్రంగా మారబోతోంది.
జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్గా సేవలు అందిస్తున్న శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) స్టేషన్ మనుగడకు ముప్పు వాటిల్లేలా సౌత్కోస్ట్ రైల్వేజోన్ అధికారులు వ్యవహరిస్తున్నారు.
యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా రైతుసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
జిల్లాలో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
పాఠశా లలు, వసతి గృహాలు, అంగన్వాడీకేంద్రాల్లో వంట పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా దృష్టి సారించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు ఆదేశించారు.
రిజిస్ర్టేషన్ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం తగదని ఆమదాలవలస దస్తావేజు రైటర్ల అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఈ మేర కు రెండోరోజు మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పెన్డౌన్ చేసి నిరసన తెలిపారు.
సకాలంలో వేతనాలివ్వడం లేదని, వేతనాలపై అడిగితే కాంట్రాక్టర్ వేధింపులకు గురిచేస్తు న్నారని ఆదిత్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్, మహిళా కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందించారు.
పాతశ్రీకాకుళం నక్కవీధిలో వేంచేసి ఉన్న ఉమా జఠలేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవం మంగళ వారం వైభవంగా నిర్వహించారు.