ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో ఇంత నిర్లక్ష్యమా? అంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) రేడియాలజీ విభాగం లో గురువారం తెల్లవారుజా మున విద్యుత్తు షార్ట్ స ర్క్యూట్తో అగ్పిప్రమాదం చో టుచేసుకుంది.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ జి సురేష్ కుమార్ (సీఎస్ఎస్ డీఎం)పై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయ ని వ్యవసాయాశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అధికారులను హెచ్చరించారు.
సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం వహించిన శ్రీకాకుళం కార్పొరేషన్కు చెందిన ఇద్దరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది.
న్యాయసేవాధికారి సంస్థ ద్వారా రిమాండ్ ఖైదీలకు అంది స్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, జిల్లా సివిల్ న్యాయాధికారి హరిబాబు సూచించారు.
జాతీయ రహదారి పాకివలస జంక్షన్ వద్ద గురువారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మం డలానికి చెందిన పొన్నానపేట గ్రామానికి చెందిన ము ద్దాడ మురళి(38) మృతి చెందాడు.
జాతీయ రహదారి హరిశ్చంద్రపురం జంక్షన్ సమీపంలో గురువారం రాత్రి రెండు గంటల సమయంలో భువనేశ్వరం నుంచి విశాఖవైపు వెళ్తున్న కూల్డ్రింక్స్ వ్యాన్ బోల్తాపడింది.
Hunting ban on sandram for two months సముద్రంపై రెండు నెలల పాటు మోటారు, మరబోట్లతో చేపల వేట నిషేధం నేపథ్యంలో మత్స్యకారుల కదలికలను గురువారం గమనించగా సంద్రం సందడి లేకుండా కనిపించింది.
census starting దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.