• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

విచారణ సరే.. చర్యలేవీ?

విచారణ సరే.. చర్యలేవీ?

RGUKT campus in controversy ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఇటీవల జరిగిన పలు సంఘటనలు క్యాంపస్‌ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయి. రెగ్యులర్‌ సిబ్బంది అరకొరగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోంది.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Inter exams from tomorrow ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో సీసీ కెమెరాల నిఘా నడుమ.. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కాగా.. అరగంట ముందుగానే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

ఘరానా దొంగ అరెస్టు

ఘరానా దొంగ అరెస్టు

Ten two-wheelers, eight grams of gold seized ఒడిశా కి చెందిన వారిద్దరూ పాత నేరస్థులు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీల బాట పట్టారు. ద్విచక్ర వాహనాలు, బంగారం ఆభరణాలు చోరీ చేసేవారు. కాగా.. శనివారం టెక్కలి పోలీసులకు ఒకరు పట్టుబడగా.. మరొకరు రిమాండ్‌లో ఉన్నట్టు తేలింది.

అద్దె భవనాలతో అగచాట్లు

అద్దె భవనాలతో అగచాట్లు

పాత పట్నంలో పలుప్రభుత్వ శాఖలు అద్దెభవనాల్లో కొన సాగుతున్నాయి. ప్రతి నెలా వేలాది రూపాయలు చెల్లి స్తుండడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఎక్సైజ్‌తోపాటు ఐసీడీఎస్‌ తదితర కీలక శాఖలు అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడంతో సిబ్బందితోపాటు పనులకు వచ్చే వారు అవస్థలకు గురవుతున్నారు.

 మాతృభాషను విస్మరించరాదు

మాతృభాషను విస్మరించరాదు

మాతృభాషను విస్మరించరాదని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లాలోని పలు పాఠశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు.

తాగునీటి కష్టాలకు చెక్‌!

తాగునీటి కష్టాలకు చెక్‌!

Rs. 121.99 crore for Palasa Municipality పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. 31 వార్డులు.. లక్షకుపైగా జనాభా ఉన్న ఈ మునిసిపాలిటీలో శాశ్వత మంచినీటి పథకాలేవీ లేవు. దీంతో వేసవి వచ్చిందంటే చాలు.. అన్నీ వార్డుల్లోనూ తాగునీటి కష్టాలే.

 పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు.

  పాఠశాల భవనాలు పూర్తిచేస్తాం

పాఠశాల భవనాలు పూర్తిచేస్తాం

రానున్న విద్యాసంవత్సరం ప్రారంభానికి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణాలు పూర్తిచేయిస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.

అంతంత‘మాత్ర’మే!

అంతంత‘మాత్ర’మే!

Medicines Shortage at government hospital టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో రోగులకు అరకొరగానే మందులు సరఫరా చేస్తున్నారు. 200 పడకలు ఉన్న ఈ ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతోంది.

కోరిన వెంటనే పని

కోరిన వెంటనే పని

ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి