Allotment of lands given to one person to another పలాస నియోజకవర్గంలోని ప్రభుత్వ, డీ పట్టా భూములు వివాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకరికి ఇచ్చిన భూములను మరొకరికి కేటాయించడం, మరికొన్ని ప్రాంతాల్లో జిరాయితీ భూములుగా మార్పుచేసి అమ్మకాలు సాగించడం, ఇంకొన్నిచోట్ల ఆర్మీ ఉద్యోగుల పేరుతో పట్టాలను సృష్టించి నిరభ్యంతర పత్రాలు పొందడం, కాలువ, చెరువు భూములను ఆక్రమించి పక్కాగా గృహాలు నిర్మించడంతో తరచూ ఆయా ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి.
Muggulu comptation సంక్రాంతిని పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఏటా మాదిరి ఈ ఏడాదీ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించ నుంది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనుంది.
కోటబొమ్మాళిలో ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు విధి నిర్వహణ సమయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో అగచాట్లకు గురవుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం శీతాకాలానికి అనుగుణంగా కోట్లు లేకపోవడంతో చలిగాలులకు వణి కిపోతూ విధులు నిర్వహిస్తున్నారు.
మండలంలో వంశధార పరివాహక ప్రాం తం దిగువున రబీలో వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వంశ ధారప్రధాన ఎడమ కాలువ పరిధిలో ఏటా ఖరీఫ్ అనంతరం ఇక్కడ వరి సాగు చేస్తున్న విషయం విదితమే.
:భూముల రీసర్వేకు రైతులు తమ పొలంవద్దకు పాస్పుస్తకాలు లేదా భూముల వివరాలతో వచ్చి సహకరించాలని రీసర్వే విభాగ డిప్యూటీ తహసీల్దార్ గాయత్రి కోరారు.
పాతపట్నం ఎమ్మార్సీ భవనం నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడంతో పరిపాలనకు అగచాట్లు తప్పడంలేదు. ఈ భవనానికి ఏళ్ల తరబడి మరమ్మ తులకు లేకపోవ డంతో శిథిలావస్థకు చేరింది.
Alcohol sales! జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల వేళ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31న రికార్డుస్థాయిలో రూ.5,47,01,768 విలువైన మద్యాన్ని జిల్లావాసులు కొనుగోలు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే ఇది అత్యధికం. గతంలో ‘జే’ బ్రాండ్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రముఖ బ్రాండెడ్ మద్యం అందుబాటులో లభ్యం కావడంతో... అవసరమైన మేరకు వేడుకలకు తగ్గట్టుగా కోరుకున్న మద్యాన్ని కొనుగోలు చేసుకున్నారు.
ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు గురు వారం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. ప్రజా ప్రతి నిధులు, నేతలు, అధికారులను వివిధ పార్టీల నేతలు, కార్యక ర్తలు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలో స్వచ్ఛసంకల్పం లక్ష్యం అటకెక్కుతోంది. గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛసంకల్పం పథకంలో భాగంగా నిధులు మంజూరుచేసింది.
New year wishes జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర సందడి నెలకొంది. గురువారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.