ZP general meeting today జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారుల సమక్షంలో నిర్వహించనున్న ఈ సమావేశంపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేవలం అజెండాలో అంశాలను చదివి... మొక్కుబడి సమావేశంగా కాకుండా... క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నారు.
Aadhar problems విద్యార్థులకు ఆధార్ కష్టాలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్.. వన్ స్టూడెంట్ ఐడీ పేరిట ఆటోమేటేడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ (అపార్) జారీ చేయాలని నిర్ణయించింది. ఆధార్ తరహాలో వచ్చే గుర్తింపుకార్డుతో విద్యార్థికి సంబంధించిన పూర్తివివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఆధార్లో తప్పిదాలు సరిచేస్తేనే వివరాలు నమోదవుతాయి. కానీ ఆధార్లో తప్పిదాలు సరిచేసేందుకు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Drumstick cultivation రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ.. మొక్కలను, విత్తనాలను సరఫరా చేస్తోంది.
Vajpayee's statue unveiled ‘దేశంలో సుపరిపాలనకు మార్గనిర్దేశం చేసిన వ్యక్తి దివంగత నేత అటల్ బిహారీ వాజపేయి. ఆయన విధానాలే దేశాభివృద్ధికి పునాది వేశాయ’ని రాష్ట్రమంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
పలాస మండలం వీరరామచంద్రాపురం, పెదంచలకు చెందిన అయ్యప్ప భక్తులు గతనెల 26న శబరి మలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడి కక్కడే ఇద్దరు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే.
స్థానిక శివసాగర్ బీచ్లో సముద్రం వెనక్కి తగ్గడంతో పర్యాటకులకు వింత అనుభూతిని పొందుతున్నారు.
అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం సాయం అందిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది.
ఆచార్య సచ్చిదానంద స్వామి ఆశయాలు స్ఫూర్తిదాయ కమని. విజ్ఞానం, తార్కికత, విలువలు, సాంస్కృతిక పరిపక్వత వాటితోనే సాధ్యమని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వపు వీసీ ప్రొఫె సర్ వి.బాల మోహన్దాస్ అన్నారు.
ఉద్దానం ప్రాంతం పంటల సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరికుమార్ అన్నారు.