• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

మత సామరస్యాన్ని కాపాడుకోవాలి: ఎన్‌ఈఆర్‌

మత సామరస్యాన్ని కాపాడుకోవాలి: ఎన్‌ఈఆర్‌

మత సామరస్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు.

రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యమా?

రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యమా?

రైతు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడం ఎంతమాత్రం సమంజసం కాదని, ఇలాగే వ్యవహరిస్తే సంబంధిత ఉద్యోగులను సస్పెండ్‌ చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ హెచ్చరించారు.

పలాస జీడి పప్పునకు ‘జాతీయ అవార్డు’

పలాస జీడి పప్పునకు ‘జాతీయ అవార్డు’

శ్రీకాకుళం జిల్లా ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా చాటి చెబుతూ పలాస జీడిపప్పు వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ (ఓడీఓపీ) కింద ఉత్తమ ఉత్పత్తిగా ఎంపికై జాతీయ అవార్డును పొందింది.

దేశం గర్వించదగ్గ సాహితీవేత్త ‘గరిమెళ్ల’

దేశం గర్వించదగ్గ సాహితీవేత్త ‘గరిమెళ్ల’

‘మాకొద్దీ తెల్లదొరమంటూ ఎలుగెత్తి చాటి దేశ స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన స్వాతంత్య్ర సమర యోధుడు గరిమెళ్ల సత్యనారాయణ దేశం గర్వించ దగ్గ సాహితీవేత్త అని తెలుగు రచయితల వేదిక అధ్యక్షుడు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు అన్నారు.

ఎన్‌ఆర్‌ఐల వివరాలు సేకరించండి: సీఈవో

ఎన్‌ఆర్‌ఐల వివరాలు సేకరించండి: సీఈవో

పంచాయతీలు అభివృద్ధికోసం తప్పనిసరిగా ప్రణాళికలను రూపొందించుకోవాలని జడ్పీ సీఈవో శ్రీధరరాజు తెలిపారు. సోమవారం ఎల్‌.ఎన్‌.పేటలో ఎంపీడీవో పి.శ్రీనివాసరావు అధ్యక్షతన మండల అధికారులు, గ్రామ సచి వాలయాల సిబ్బందితో పంచాయతీ పురోగతి సూచికపై సమీక్షించారు.

 వంశధార ఎడమ కాలువ గట్టుకు గండి

వంశధార ఎడమ కాలువ గట్టుకు గండి

: గొట్టాబ్యారేజీ ఎడమ ప్రధాన కాలువకు మళ్లీ గండిపడింది. ఈనెల రెండోతేదీన నీరు విడిచిపెట్టిన తర్వాత రెండసారి గండి పడడం తో వంశధారఅధికారులు తలలుపట్టుకుంటున్నారు.

Kharif of hardship: కష్టాల ఖరీఫ్‌

Kharif of hardship: కష్టాల ఖరీఫ్‌

agricultural crisis ఖరీఫ్‌ సీజన్‌ వేళ.. జిల్లాలో ప్రస్తుతం ఆశించినస్థాయిలో వర్షాలు లేక వరినారు(ఆకుమళ్లు) ఎండిపోతోంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మే నెలాఖరు నాటికే నైరుతి రుతుపవనాలు వచ్చాయి. జూన్‌లో అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో వరి నారు తయారు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.

  రోగులతో కిటకిట.. ఓపీ కోసం అగచాట్లు

రోగులతో కిటకిట.. ఓపీ కోసం అగచాట్లు

టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలో సోమవారం రోగులతో కిటకిటలాడింది. కొద్దిరోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు జ్వరాలతో మంచంపట్టారు.దీంతో జ్వరపీడితుల తాకిడి పెరిగింది.

వంశధార కాలువలో జలకళ

వంశధార కాలువలో జలకళ

మండలంలోని వంశధార ప్రధాన ఎడమకాలువలో జలకళ నెలకొంది. ఇటీవల కాలువలో మరమ్మతులు చేపట్టడంతో ఎగువ నుంచి వస్తున్న నీరు ఉధృతంగా ముందుకు వెళ్తోంది. మండలంలో గొల్లూరు నుంచి జడ్యాడ, కవిటి మీదుగా సైలాడ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర కాలువలు ప్రవహిస్తున్నాయి.

  బ్యాలెట్‌ బ్యాక్స్‌లతో రహస్య ఓటింగ్‌

బ్యాలెట్‌ బ్యాక్స్‌లతో రహస్య ఓటింగ్‌

నగరంపల్లి హైస్కూల్‌లో సోమవారం రహస్య ఓటింగ్‌ పద్ధతిలో విద్యార్థి నాయకుడికోసం ఎన్నిక నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి