Srikakulam artists performing the Tappetagullu dance జానపదాలకు సిక్కోలు నిలయం. జిల్లాలో ఎంతో మంది జానపద కళాకారులుగా రాణిస్తున్నారు. తప్పెటగుళ్లు, కోలాటం, థింసా నృత్యం.. తదితర ప్రదర్శనల్లో సత్తా చాటుతూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లాలో కళాకారుల ప్రదర్శనలు, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
I will develop the CHC into a 100-bed hospital ‘విద్య, వైద్యరంగాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. కోటబొమ్మాళిలో సామాజిక ఆస్పత్రిని త్వరలో వందపడకలుగా అభివృద్ధి చేస్తామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
What happened to the gold jewelry? జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు(70) అనే వృద్ధురాలు అదృశ్యంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
చినవంక పంచాయతీ పరిధిలో గల గుల్లలపాడు గ్రామంలో ఇటీవల జరిగిన భూముల రీసర్వేలో అనేక తప్పులు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తమకు ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువగానో...తక్కువగానో నమోదైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూలపేట పోర్టు వాహన సిబ్బంది జీతాలు చెల్లించాలంటూ శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మినరల్ వాటర్ ట్యాంక్, మెస్కు పోర్టు ఉద్యోగులు ఎవరూ వెళ్లకుండా తమ వాహనాలను అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్ తెలిపారు. పెద్దలంబ పంచాయతీ మూగుపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం జిల్లాలో పలుచోట్ల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండే ళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిద సంక్షేమ, అభివృద్ధి పఽథకాలను ప్రజలకు వివరిస్తు కరపత్రాలను ప్రజలకు పంపిణీచేశారు.
Sand transportation to Odisha using tippers and tractors ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. హిరమండలం, కొత్తూరు మండలాల్లో అధికంగా వంశధార నదిలో రేవుల నుంచి ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఒడిశాకు ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఇక్కడ ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది.
Fertilizer plant worth Rs 2,250 crore పారిశ్రామికాభివృద్ధి దిశగా జిల్లాలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. సముద్ర తీరప్రాంతమైన మూలపేటలో ‘కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ఫాస్ఫారిక్ యాసిడ్, అనుబంధ ఎరువుల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
Free medical treatment రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘పీఎం రాహత్’ పథకం ద్వారా అత్యవసర వైద్య సేవలు ఉచిత ంగా అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.