• Home » Andhra Pradesh » Kadapa

కడప

మదనపల్లిలో హత్యకు గురైన చిన్నారి అంత్యక్రియలు పూర్తి

మదనపల్లిలో హత్యకు గురైన చిన్నారి అంత్యక్రియలు పూర్తి

మదనపల్లిలో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిన్నారికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.

ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం

ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కీలన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. వివరాల్లోకి వెళితే..

ఆర్థిక లెక్కలపై సీఎం చంద్రబాబు అసహనం

ఆర్థిక లెక్కలపై సీఎం చంద్రబాబు అసహనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని, రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.

రీల్స్ కోసం బైక్‌‌పై స్టంట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

రీల్స్ కోసం బైక్‌‌పై స్టంట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

కడప నగర శివారులో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడో యువకుడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వివేకా హత్య కేసు సీబీఐ తుది దర్యాప్తు పూర్తి.. సుప్రీంకోర్టులో విచారణ

వివేకా హత్య కేసు సీబీఐ తుది దర్యాప్తు పూర్తి.. సుప్రీంకోర్టులో విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం విచారణ జరగుతోంది.

నాటుకోడి ధరలపై  ఎంపీ  అవినాశ్‌రెడ్డి ఆవేదన

నాటుకోడి ధరలపై ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన

పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వేదికగా నాటుకోడి మాంసం ధరల పెరుగుదలపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రావెల్ ఏజెన్సీ మోసం.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

ట్రావెల్ ఏజెన్సీ మోసం.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

కడప కేంద్రంగా సాగుతున్న ఒక భారీ ట్రావెల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రల పేరుతో అమాయక పర్యాటకులను నమ్మించి, విదేశీ గడ్డపై వారిని గాలికొదిలేసిన ఈ ఘటన బాధితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

జగన్ హయాంలో భూములు దోచుకున్నారు.. మాధవీరెడ్డి ధ్వజం

జగన్ హయాంలో భూములు దోచుకున్నారు.. మాధవీరెడ్డి ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

 MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ

MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ

లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 23వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది.

Gandikota: గండికోట ఉత్సవాలు 2026 ఘనంగా ప్రారంభం.. శోభాయాత్రతో సరికొత్త వైభవం!

Gandikota: గండికోట ఉత్సవాలు 2026 ఘనంగా ప్రారంభం.. శోభాయాత్రతో సరికొత్త వైభవం!

కడప జిల్లా గండికోట ఉత్సవాలు ఈ సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ఈ శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి