జానపద వీరుడు శ్రీ వేణూతల కాటంరాజు క్షేత్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. మండలంలోని గుండంచర్ల సమీపంలో వెలసిన వేణూతల కాటంరాజు, గంగాభవానీ దేవస్థాన ఆలయాన్ని ఎరిక్షన్బాబు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మార్కాపురం జిల్లాతోనే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మండలంలోని నాగెళ్లముడుపులో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలకులు నూతన జిల్లాల పూర్వవిభజనలో పశ్చిమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు.
దర్శి, తహసీల్దార్ ఎం.శ్రావణ్కుమార్ ఉపాధ్యాయునిగా మారారు. బుధవారం రాత్రి విద్యార్థినులకు పాఠం బోధించారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పల్లెపల్లెకూ తీసుకెళ్లి ప్రచారం నిర్వహిస్తామని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ గయాజ్బాషా చెప్పారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చే చర్యల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సొంతంగా స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ఇళ్లు మంజూరుకు చర్యలు చేపట్టింది.
ఒక వైపు వీధి వీధికి పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నప్పటికీ, ఆ గ్రామం మాత్రం పురాతన కాలం నుంచి తమ పెద్దలు తాగిన బావి నీటినే నేటికి తాగు తున్నారు.
సహజ వనరు లను సద్వినియోగం చేసుకోవటంతో పాటు ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. విద్యుత్ వాడకంపై అవగాహన పెంపొం దించే కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యం లో మంగళవారం దర్శిలో ర్యాలీ నిర్వహించారు.
రాజకీయాల కతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తు న్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయ సమావేశం హాలులో జరిగిన మండల సర్వసభ్య సమా వేశానికి ఎంపీపీ దంతులూరి ప్రకాశం అధ్యక్షత వహిం చారు.
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మార్కాపురం చెరువు దశ మారడంలేదు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చెరువు అభివృద్ధికి కనీస చర్యలు చేపట్టడంలేదు. 2014 నుంచి అధికారం చేపట్టిన మూడు ప్రభుత్వాలు చెరువును సమగ్రాభివృద్ధి చేసేందుకు ఆర్అండ్బీ శాఖతో ప్రతిపాదనలు పంపాయి. రెండుసార్లు నిధులు మంజూరైనా టెండర్ల ప్రక్రియలో నిలిచిపోయింది.