Home » Crime » Crime Scene
మేఘాలయాలో గతేడాది వెలుగు చూసిన హనీమూన్ హత్య గుర్తుందా ? రాజా రఘువంశీ, సోనమ్ మేఘాలయకు హనీమూన్కు వెళ్లారు. కానీ ప్రియుడి కోసం భర్తను సోనమ్ హత్య చేయించింది.
సొంత అన్నతో నెలకొన్న భూ తగాదా ఆ మహిళా న్యాయవాది ప్రాణం తీసింది. కొందరిని వెంటేసుకొచ్చిన ఆ అన్న, తల్లితో కలిసి భూమిని సర్వే చేయిస్తున్న చెల్లిని కత్తితో గొంతు కోసి హత్యచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మూడువేల రూపాయలు పంపకపోయావో నీ న్యూడ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించడంతో...
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ముగ్గురు బాలికలపై ఓ బాలుడు లైంగికదాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తల్లీ కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడి భార్యను చంపేస్తేనే అతడు తనకు దగ్గరవుతాడని నిందితురాలు ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు...
సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉందని ఓ తండ్రి ఏకంగా కన్నకూతురినే చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
మయన్మార్ కేంద్రంగా పెద్దఎత్తున సైబర్ నేరాలు, బెట్టింగ్లు, హత్యలు, మోసాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనా మరణశిక్షను అమలుచేసింది.
గతం వారం గురుగ్రామ్లో జరిగిన భయంకర యాక్సిడెంట్కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆదివారం రాత్రి గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ 23 ఏళ్ల బైకర్ వేగంగా వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో మహీంద్రా ఎస్యూవీ కారు రాంగ్ రూట్లో వస్తోంది.
హిందూ సాంప్రదాయంలో ఆవులకు విశేష ప్రాధాన్యత ఉంది. గోమాతను దైవంతో సమానంగా పూజిస్తుంటారు. అలాంటి మూగజీవులను అక్రమంగా తరలిస్తున్న కేసులో భాగంగా ఓ నిందితుడి కోసం గాలింపు చేపట్టగా పోలీసులకు, అతనికి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి
Woman sentenced: కేరళలో అమానుష ఘటన వెలుగుచూసింది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. తన కళ్ల ముందే ఆమెపై దారుణం జరుగుతున్నా చూసి ఉరుకుంది. కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా.. ఏమీ చెప్పలేదు.