Home » Telangana » Rangareddy
ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని హైకోర్టులో పోలీసులు హాజరుపర్చారు. యాదగిరి స్టేట్మెంట్ను హైకోర్టు రికార్డు చేస్తోంది.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..
హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నిట్లో తెలంగాణకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్నను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో వరుసగా వస్తున్న ట్విస్టులు కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి..
కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కొడంగల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 24 వార్డుల్లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఈనెల11వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సఢ్యుడు శంభీపూర్ రాజుకు చెందిన నివాసం, గెస్ట్హౌస్లపై డ్రోన్లు ఎగరవేయడం స్థానికంగా సంచలనం కలిగించింది. అయితే.. డ్రోన్ల ఎగురవేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గోటికె స్వప్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సొంత అన్నే సూత్రధారి అని తేలడం స్థానికంగా కలకలం రేపింది.