• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

షాబాద్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు.. సీఐ, ఎస్‌ఐపై చర్యలు కోరుతూ పిటిషన్..

షాబాద్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు.. సీఐ, ఎస్‌ఐపై చర్యలు కోరుతూ పిటిషన్..

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ని న్యాయవాది రామారావు ఇమ్మనేని ఆశ్రయించారు.

షాబాద్ SI రమేష్‌ సస్పెన్షన్

షాబాద్ SI రమేష్‌ సస్పెన్షన్

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో షాబాద్ ఎస్‌ఐ రమేష్‌ను సస్పెండ్ చేయగా, మరోవైపు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ప్రయాణించిన కారును పోలీసులు నందిగామ సమీపంలో గుర్తించారు.

జనాభా.. పెద్ద సవాల్‌ !

జనాభా.. పెద్ద సవాల్‌ !

వనరులు సరిపడేలా నిర్వహించుకోవాలంటే జనాభ నియంత్రణ తప్పనిసరి. జనాభా పెరిగితే సవాళ్లు తప్పవు.

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు: బాలిక మేనమామ నరేష్

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు: బాలిక మేనమామ నరేష్

రంగారెడ్డి జిల్లాలో బాలికపై లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత బాలిక మేనమామ నరేష్ ఆరోపించారు. నిందితుడికి పోలీసులే అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు.

2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: సీఎం రేవంత్

2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: సీఎం రేవంత్

తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు.

ఎయిడ్స్‌ నియంత్రణలో భేష్‌..‘వికారాబాద్‌’కు జాతీయ స్థాయి గుర్తింపు

ఎయిడ్స్‌ నియంత్రణలో భేష్‌..‘వికారాబాద్‌’కు జాతీయ స్థాయి గుర్తింపు

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ, చికిత్సలో విశిష్ట పనితీరు కనబర్చినందుకు వికారాబాద్‌ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.

రైతుల ఖాతాల్లోకి రూ.361.41 కోట్లు

రైతుల ఖాతాల్లోకి రూ.361.41 కోట్లు

వానాకాలం పంటల సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయం నిధులు విడతల వారీగా రైతుల బ్యాంకుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు.

పార్కులో పసికందు మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

పార్కులో పసికందు మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..

రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో బిడ్డ అనాథగా మారిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.

కన్న కొడుకు దాడి.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి

కన్న కొడుకు దాడి.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిపై కుమారుడు దాడి చేశారు. దీంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి