• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి.

రాహుల్ గాంధీని కలిశా.. మంత్రి పదవి కోరా: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..

రాహుల్ గాంధీని కలిశా.. మంత్రి పదవి కోరా: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో దారుణం.. వృద్ధుల దారుణ హత్య..

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో దారుణం.. వృద్ధుల దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు.

ఏటీఎం వద్ద రైతుకు టోకరా.. నగదు చోరీ

ఏటీఎం వద్ద రైతుకు టోకరా.. నగదు చోరీ

ఏటీఎం వద్ద రైతుకు సాయం చేస్తున్నట్లు నమ్మించి.. అతడి ఖాతాలోని నగదును ఆగంతకుడు కొట్టేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగింది.

దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్‌రెడ్డి

దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్‌రెడ్డి

దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని ఉద్ఘాటించారు.

వికారాబాద్ జిల్లాలో కత్తితో యువకుడి హల్చల్

వికారాబాద్ జిల్లాలో కత్తితో యువకుడి హల్చల్

వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణం బీసీ కాలనీలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వీధి పందుల విషయంలో తలెత్తిన చిన్న వివాదం కాస్తా, ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది.

నిర్మల్ జిల్లాలో విషాదం.. సుద్దవాగులో పడి ఇద్దరి మృతి..

నిర్మల్ జిల్లాలో విషాదం.. సుద్దవాగులో పడి ఇద్దరి మృతి..

నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక సుద్దవాగులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు.

మద్యం మత్తులో యువకుల వీరంగం.. ఆర్టీసీ సిబ్బందిపై దాడి..

మద్యం మత్తులో యువకుల వీరంగం.. ఆర్టీసీ సిబ్బందిపై దాడి..

మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. ఏకంగా ఆర్టీసీ సిబ్బందిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్‌ఐ సస్పెండ్

వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్‌ఐ సస్పెండ్

వికారాబాద్ జిల్లాలో లంచం కేసు తీవ్ర కలకలం రేపింది. తాజాగా జరిగిన పరిణామాల ప్రకారం.. వికారాబాద్ మహిళ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్‌ఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ చర్యలు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల అనంతరం తీసుకున్నారు.

మోసగించడమే కేసీఆర్‌ నైజం

మోసగించడమే కేసీఆర్‌ నైజం

నమ్మించి మోసగించడం కేసీఆర్‌ నైజమని నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి