• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

శునకం.. కావొద్దు భయానకం

శునకం.. కావొద్దు భయానకం

ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందనే నానుడిని మనం వింటూ ఉంటాం. అన్న విధంగానే ఏటా ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవం జరుపుకోవడం గమనార్హం.

నాడు తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంది.. నేడు తానే..

నాడు తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంది.. నేడు తానే..

ప్రియుడి మోజులో పడి ఓ యువతి తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్‌తో చంపింది. ఇప్పుడు అదే మత్తు ఇంజెక్షన్‌తో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అప్ప జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో బండ వికాస్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఫేక్‌ టికెట్‌, బుల్లెట్ల కలకలం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఫేక్‌ టికెట్‌, బుల్లెట్ల కలకలం..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుస ఘటనలు కలకలం రేపాయి. సౌదీ అరేబియా వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి వద్ద నకిలీ టికెట్‌ను గుర్తించగా.. ఢిల్లీ వెళ్తున్న మరో ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈజీ మనీ కోసం న్యాణత లేని ఆహార పదార్థాల తయారీ.. ఇద్దరి అరెస్ట్

ఈజీ మనీ కోసం న్యాణత లేని ఆహార పదార్థాల తయారీ.. ఇద్దరి అరెస్ట్

కల్తీ ఆహార తయారీ కేంద్రంపై హెచ్‌ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. జిల్లాలోని బొంగుళూర్‌లో M/s KSM ఫుడ్ ప్రొడక్ట్స్‌పై జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మేడ్చల్‌ కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

మేడ్చల్‌ కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

వికారాబాద్‌ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

వికారాబాద్‌ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నకిలీ డీఏపీ ఎరువును రైతులు పట్టుకున్నారు. వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు.

మేడ్చల్‌లో దారుణం.. పదోతరగతి విద్యార్థిపై దాడి

మేడ్చల్‌లో దారుణం.. పదోతరగతి విద్యార్థిపై దాడి

మేడ్చల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. పదోతరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు.

ఆగిన మగ్గం చప్పుడు

ఆగిన మగ్గం చప్పుడు

చేనేత హస్త కళలకు జీవం పోస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు.

ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ.. బంగారు, వెండి నగలతో పాటు హుండీ అపహరణ

ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ.. బంగారు, వెండి నగలతో పాటు హుండీ అపహరణ

రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ మండలం ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రసిద్ధ పోచమ్మ తల్లి దేవాలయంలో అర్ధరాత్రి చొరబడిన దుండగులు.. గుడిని గుల్ల చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి