Home » Telangana » Rangareddy
ఎస్టీ డిక్లరేషన్ హామీని వెంటనే అమలు చేయాలని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బనావత్ సాయిలాల్ నాయక్ డిమాండ్ చేశారు.
ఏడు నెలలుగా మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలకవర్గం లేక రైతులకు అందాల్సిన సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇ
మండల పరిధిలోని మీర్జగూడ గ్రామంలో శుక్రవారం జింక ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఆవుల జంగయ్య పొలం పనులు చేస్తుండగా జింక పొలంలోకి వచ్చింది
విద్యార్థులపై ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణి అని, పెండింగ్లో ఉన్న రూ.7వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షి్పలు విడుదల చేయాలని ఏబీవీపీ కన్వీనర్ కళ్లెం సూర్యప్రకాశ్, చేవెళ్ల నగర కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం చేవెళ్లలోని కళాశాలల విద్యార్థులో కలిసి పెద్దసంఖ్యలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై దాదాపు గంట సేపు ధర్నా చేశారు
జర్నలిస్టుపై ఓ యువకుడు దాడిచేసిన సంఘటన మండల పరిధిలోని ముర్తుజగూడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు..
మోకిలలోని బాలాజీ మొబైల్ దుకాణంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. దుకాణం షట్టర్ తాళాలు విరగ్గొట్టి 30 సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం..
ఓ విద్యార్థి చేతికి కట్టుకున్న దారాన్ని తీసివేయాలని ఆదేశించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తాండూరు కోర్టులో న్యాయాధికారి రూ.10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పినట్లు బషీరాబాద్ ఎస్ఐ రమేష్కుమార్ తెలిపారు.
బైక్పై వెళ్తూ లారీని వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి.
Daughter's complaint that father's property has been stolen
బీటెక్ విద్యార్థి అదృశ్యమైన ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.