Share News

కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు కాంగ్రె‌స్‌ కైవసం

ABN , Publish Date - Feb 13 , 2026 | 02:47 PM

కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కొడంగల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు కాంగ్రె‌స్‌ కైవసం
Kodangal Election Results

వికారాబాద్, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొడంగల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కొడంగల్‌లో 10 వార్డులు, మద్దూర్‌లో 9 వార్డులు, కోస్గిలో 8 వార్డులను కాంగ్రెస్ దక్కించుకుంది.


వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ:

వార్డులు -12

  • కాంగ్రెస్ - 10

  • బీఆర్ఎస్ - 1

  • ఎంఐఎం - 1

నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ:

వార్డులు - 16

  • కాంగ్రెస్ - 9

  • బీఆర్ఎస్ - 6

  • ఇండిపెండెంట్ - 1

కోస్గి మున్సిపాలిటీ:

వార్డులు -16

  • కాంగ్రెస్ - 8

  • బీఆర్ఎస్ - 0

  • బీజేపీ - 0


ఇవి కూడా చదవండి...

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ముందు ఇండిపెండెంట్ ‘డిమాండ్’

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 03:22 PM