Home » Vikarabad
వికారాబాద్ జిల్లా తాండూరులో గల రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య తన అవసరాల కోసం మేతరి రవి వద్ద అప్పు తీసుకున్నాడు. మూడు నెలల క్రితం రూ.5 వేల అప్పు తీసుకోగా, వడ్డీ కూడా కట్టడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారి రవి యువకుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పు గురించి అడిగాడు. ఫోన్ చేస్తా.. అప్పు కడతానని చెప్పినప్పటికీ వ్యాపారి రవి వినిపించుకోలేదు. దాడి చేశాడు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో అర్థరాత్రి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శివాజీ విగ్రహం, అంబేడ్కర్ భవనం ఏర్పాటు విషయంలో గ్రామంలోని ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.
వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి(Patnam Sunita Mahender Reddy)పై బీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి మహేందర్రెడ్డి(Former minister Mahender Reddy)తోపాటు ఆయన భార్య వికారాబాద్ జడ్పీచైర్పర్సన్ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు.
వికారాబాద్: రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. రెండు గంటల పాటు ఓ వ్యక్తి నరకయాతన పడ్డాడు. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు. అదుపు తప్పి ట్రైన్... ప్లాట్ ఫారం మధ్యలో పడిపోయాడు.
హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నేతలు, అధికారులు
Telangana Elections: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.
Telangana Elections: జిల్లాలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలింగ్ సిబ్బందికి ముందుగా విధులకు సంబంధించి ఆర్డర్ కాపీలు ముందుగా ఇవ్వకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.
వికారాబాద్ జిల్లా: బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందని, తమ హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
వికారాబాద్ జిల్లా: మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వికారాబాద్లో రోడ్ షో నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎవరైనా చనిపోతే కరెంటు కావాలంటే బ్రతిమలాడే పరిస్థితి ఉండేదని అన్నారు.