• Home » Vikarabad

Vikarabad

మోసగించడమే కేసీఆర్‌ నైజం

మోసగించడమే కేసీఆర్‌ నైజం

నమ్మించి మోసగించడం కేసీఆర్‌ నైజమని నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు.

ఉల్లిగడ్డ @ రూ.4

ఉల్లిగడ్డ @ రూ.4

మార్కెట్‌లో కనీస ధర లేక ఉల్లి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ మార్కెట్‌కు పంటను తరలిస్తే క్వింటాల్‌కు రూ.150 నుంచి రూ.300 మాత్రమే పలుకుతోందని లబోదిబోమంటున్నారు.

డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధుల నుంచి తిరిగి వస్తూ కల్వర్ట్ గుంతలో పడి కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

వికారాబాద్‌లో దారుణం... మహిళ హత్య

వికారాబాద్‌లో దారుణం... మహిళ హత్య

వికారాబాద్‌లో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వికారాబాద్ పెట్రోల్ దాడి ఘటనలో తీవ్ర విషాదం.. ఒకరి మృతి

వికారాబాద్ పెట్రోల్ దాడి ఘటనలో తీవ్ర విషాదం.. ఒకరి మృతి

ఆస్తి తగాదాలు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. కన్న తండ్రి, పినతల్లి అనే కనికరం లేకుండా సొంత కుటుంబంపైనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.

వికారాబాద్‌ డిపోలో నిలిచిన అద్దె బస్సులు

వికారాబాద్‌ డిపోలో నిలిచిన అద్దె బస్సులు

వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలో సోమవారం అద్దె బస్సుల సర్వీసులు నిలిచాయి. డిపో మేనేజర్‌ వైఖరికి నిరసనగా హైర్‌ బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే అద్దె బస్సులు బయటకు తీస్తామని తేల్చి చెప్పారు.

పరిగి బీజేపీ సారథి ఎవరు?

పరిగి బీజేపీ సారథి ఎవరు?

పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు.

రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్‌!

రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్‌!

కొడంగల్‌ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్‌ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్‌ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.

డీసీసీ అధ్యక్షులకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ క్లాస్

డీసీసీ అధ్యక్షులకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ క్లాస్

డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు. కాంగ్రెస్ ఐడియాలజీపై పాఠాలు చెప్పారు రాహుల్.

పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి