• Home » Telangana

Telangana

ఫేక్ ప్రిడిక్షన్‌లను నమ్మొద్దు.. జాగ్రత్త: సీపీ సజ్జనార్

ఫేక్ ప్రిడిక్షన్‌లను నమ్మొద్దు.. జాగ్రత్త: సీపీ సజ్జనార్

ఫేక్ ప్రిడిక్షన్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఫేక్ ప్రిడిక్షన్‌లు, బెట్టింగ్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని సీపీ తెలిపారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల  మీదకు తెచ్చుకోవద్దు: డీజీపీ  శివధర్ రెడ్డి

అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: డీజీపీ శివధర్ రెడ్డి

అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, రోడ్ సేఫ్టీ అన్నిటికన్నా ముఖ్యమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సురక్షిత డ్రైవింగే అన్ని విధాలుగా మేలని పేర్కొన్నారు.

ఏబీఎన్ ఆఫీస్‌ ముందు వైసీపీ ఆందోళన

ఏబీఎన్ ఆఫీస్‌ ముందు వైసీపీ ఆందోళన

హైదరాబాద్‌లోని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ హంగామా సృష్టించింది.

డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. కత్తితో పొడిచి స్నేహితుడి హత్య

డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. కత్తితో పొడిచి స్నేహితుడి హత్య

అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్న యువకుడిని తోటి స్నేహితులే కత్తితో పొడిచి హత్య చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం

పశ్చిమబెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, బంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

కేబినెట్‌లో భారీ ప్రక్షాళన.. ఇద్దరు మంత్రులు అవుట్..?

కేబినెట్‌లో భారీ ప్రక్షాళన.. ఇద్దరు మంత్రులు అవుట్..?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టనుందా..? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటూ..

వెల్త్‌ పేరుతో మహిళకు టోకరా

వెల్త్‌ పేరుతో మహిళకు టోకరా

నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులమని చెప్పి సైబర్‌ మోసగాళ్లు రూ.10 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన బెండ, బీరకాయ

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన బెండ, బీరకాయ

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 15, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 23 రూపాయలకు విక్రయిస్తున్నారు.

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి