• Home » Telangana

Telangana

సింగరేణి అధికారుల పోరుబాట

సింగరేణి అధికారుల పోరుబాట

సింగరేణి అధికారులు పోరుబాట పట్టారు. సమస్యలు పరిష్కరిం చాలని ఆరు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆం దోళనలు నిర్వహిస్తున్నారు. సింగరేణి అధికారుల సం ఘం(సీఎంఓఏ) ఎనిమిది ప్రధాన డిమాండ్లతో నెల రోజులుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగింది.

అందరికీ సమానత్వం అందించిన జగ్జీవన్‌రామ్‌

అందరికీ సమానత్వం అందించిన జగ్జీవన్‌రామ్‌

అంటరాని వారికి సమానత్వం అందించడానికి బాబు జగ్జీవన్‌రామ్‌ ఎంతో కృషి చేశాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కొత్తూర్‌ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

విద్యారంగ సమస్యలను  పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధా న్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి  అరెస్ట్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్..

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.

పాత ఫర్నిచర్ పడేస్తున్నారా?.. జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్..

పాత ఫర్నిచర్ పడేస్తున్నారా?.. జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్..

భాగ్యనగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) గుడ్ న్యూస్ చెప్పింది. ఇంట్లో పనికిరాని పాత పరుపులు, సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు వంటి భారీ వ్యర్థాలను ఇకపై రోడ్లపై, మురుగు కాలువల్లో పడేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

తీవ్ర విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి శ్రీనివాస్ మృతి..

తీవ్ర విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి శ్రీనివాస్ మృతి..

బహ్రెయిన్‌లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందారు.

బండి భగీరథ్ బెయిల్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

బండి భగీరథ్ బెయిల్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని బాధితురాలి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లుఅర్జున్‌ వర్చువల్ హాజరుకు కోర్టు అనుమతి

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లుఅర్జున్‌ వర్చువల్ హాజరుకు కోర్టు అనుమతి

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఈరోజు(సోమవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్‌కు వర్చువల్‌గా అటెండ్ అయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి