• Home » Telangana

Telangana

Prabhakar Rao Phones Seized: మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్.. ఫోన్ సీజ్

Prabhakar Rao Phones Seized: మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్.. ఫోన్ సీజ్

Prabhakar Rao Phones Seized: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు.

Malnadu Drugs Case: మల్నాడు డ్రగ్స్‌ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు

Malnadu Drugs Case: మల్నాడు డ్రగ్స్‌ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు

Malnadu Drugs Case: రాహుల్ తేజ్‌ కోసం నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. 2024 జనవరిలో డిచ్‌పల్లిలో రాహుల్ తేజ్‌పై డ్రగ్స్ కేస్ నమోదు అయ్యింది.

Khammam farmer: తూ.. ఏం బతుకిది.. రాయినై పుడితే బాగుండు

Khammam farmer: తూ.. ఏం బతుకిది.. రాయినై పుడితే బాగుండు

‘తూ.. ఏం బతుకిది? రాయినై పుడితే బాగుండు’ అంటూ ఓ రైతు పాట రూపంలో తనతో పాటు సాటి అన్నదాతలు పడుతున్న కష్టాల కన్నీటిని వివరిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Police Investigation: సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు

Police Investigation: సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు

Police Investigation: సీపీఐ నేత చందు నాయక్‌పై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు గుర్తించారు. భూతగాదాల వల్లే సీపీఐ నేతపై కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు.

Nagar Kurnool: ఆ  గిరిజనం మొత్తం అడవిని వీడాల్సిందే..

Nagar Kurnool: ఆ గిరిజనం మొత్తం అడవిని వీడాల్సిందే..

నాగర్‌ కర్నూల్‌ జిల్లా, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం లోని చెంచుపెంటలు, గ్రామాల తరలింపునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛంద పునరా వాసం కోరుకుంటున్న 1,088 కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) ఆమోదం తెలిపింది.

Women Suicide Attempt: హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే

Women Suicide Attempt: హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే

Women Suicide Attempt: న్యాయం కోసం దాదాపు నాలుగు నెలల నుంచి స్టేషన్ చుట్టూ బాధిత కుటుంబ సభ్యులు తిరుగుతున్న పరిస్థితి. ఈనెల 5న డబ్బులు చెల్లించేందుకు రమేష్ అగ్రిమెంట్ రాసిచ్చాడు. అయితే ఇచ్చిన గడువు వరకు డబ్బులు ఇవ్వకపోగా బాధితులపైనే ముల్కనూరు పోలీస్ ‌స్టేషన్‌లో రమేష్ ఫిర్యాదు చేశాడు.

MLA: అధికారులపై ఎమ్మెల్యే ఫైర్.. పని చేస్తున్నారా.. టైంపాస్‌ కోసం వస్తున్నారా..

MLA: అధికారులపై ఎమ్మెల్యే ఫైర్.. పని చేస్తున్నారా.. టైంపాస్‌ కోసం వస్తున్నారా..

‘ప్రజా సమస్యలు పట్టించుకోరా.. అసలు మీరు పని చేస్తున్నారా.. లేక టైంపాస్‌ కోసం కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ అధికారుల పని తీరుపై మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీక్‌..

Hyderabad: టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీక్‌..

టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌ సాయినగర్‌ కాలనీలో మంగళవారం జరిగింది. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్న చెన్నమ్మ మంగళవారం టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి.

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

జేఎన్‌టీయూ వన్‌టైమ్‌ చాన్స్‌లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్‌ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

BRS, Congress: పొట్టుపొట్టు కొట్టుకున్నారు..

BRS, Congress: పొట్టుపొట్టు కొట్టుకున్నారు..

ప్రొటోకాల్‌ విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. తీవ్రస్థాయిలో ఘర్షణకు దారి తీసింది. సభా వేదికపై కూర్చునే విషయంలో మొదలైన గొడవ ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి