Home » Telangana
దుబ్బాక, పిబ్రవరి 5: దుబ్బాకలోని కాలువలను త్వరలోనే పూర్తి చేయిస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
జ్వేల్, ఫిబ్రవరి 5: పట్టణ ప్రజలకు ఐదువేల ఇళ్లను అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గజ్వేల్ పట్టణ ఇన్చార్జి ధరం గురువారెడ్డి డిమాండ్ చే శారు.
గజ్వేల్ టౌన్, ఫిబ్రవరి 5: పేద రెడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, కొట్టం మధుసూదన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తొగుట, ఫిబ్రవరి 5: ప్రజా కంటకులుగా మారిన మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యేను ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలదీయాలని కాంగ్రెస్ రాష్ట్ర నేత, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివా్సరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం 10.30 గంటలకు ఉభయసభల్లో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ (Telangana budget) ప్రవేశపెట్టనుంది. శాసనసభలో మంత్రి హరీష్రావు..
వర్గల్, ఫిబ్రవరి 4: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన వర్గల్ మండలం అనంతగిరిపల్లి వద్ద గజ్వేల్-తూప్రాన్ రహదారిపై శనివారం సాయంత్రం చోటు చేసుకున్నది.
రాయపోల్, ఫిబ్రవరి 4: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల ఏర్పాటు కోసం ఎవరి వద్ద అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు.
జగదేవ్ పూర్, ఫిబ్రవరి 4: గ్రామాల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి సూచించారు.
మిరుదొడ్డి, ఫిబ్రవరి 4: మల్లన్నసాగర్ నిర్మాణంతో దుబ్బాక నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponugleti Sreenivas reddy) పార్టీ మారడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా..? ఇందుకే వరుస భేటీలతో బిజిబిజీగా గడుపుతున్నారా..?..