• Home » Telangana

Telangana

CM Chandrababu:  ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్.. ఒక చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షంగా మారింది

CM Chandrababu: ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్.. ఒక చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షంగా మారింది

ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్‌లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. కొంతమంది గ్రూప్ వన్ పాస్ అయ్యారని.. మరి కొంతమంది దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారని ప్రశంసించారు.

Breaking News: మహిళలపై శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన MLC నాగబాబు

Breaking News: మహిళలపై శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన MLC నాగబాబు

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Actor Shivaji: మహిళా కమిషన్ విచారణకు నటుడు శివాజీ..  స్టేట్‌మెంట్ రికార్డ్

Actor Shivaji: మహిళా కమిషన్ విచారణకు నటుడు శివాజీ.. స్టేట్‌మెంట్ రికార్డ్

మహిళా కమిషన్ ముందు విచారణకు నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్స్‌ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు శివాజీ.

Drugs Case: డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు

Drugs Case: డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు

డ్రగ్స్ కేసులో టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గత సంవత్సరం కూడా డ్రగ్స్ కేసులో నటి సోదరుడు పట్టుబడిన విషయం తెలిసిందే.

Nizamabad Robbery: నిజామాబాద్‌లో దొంగల బీభత్సం

Nizamabad Robbery: నిజామాబాద్‌లో దొంగల బీభత్సం

నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఏటీఎంలలో చోరీ చేసిన దుండగులు.. దాదాపు రూ. 50 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

Medchal: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు మరొకరు బలి...

Medchal: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు మరొకరు బలి...

ఆన్‌లైన్ గేమ్స్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. ఆన్‌లైన్‌‌లో పెట్టుబడి పెట్టి మోసపోయానంటూ రవీందర్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.

JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని పదోన్నతుల ప్రక్రియ

JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని పదోన్నతుల ప్రక్రియ

నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.

Hyderabad: ప్రాణం మీదకు తెచ్చిన చైనా మాంజా..

Hyderabad: ప్రాణం మీదకు తెచ్చిన చైనా మాంజా..

చైనా మాంజా.. ప్రాణం మీదకు తెచ్చింది. ఈ మాంజా విక్రయాలపై నిషేధం ఉన్నా కొందరు వ్యాపారులు గుట్టుచప్నుడు కాకుండా విక్రయిస్తున్నారు. కాగా.. నగరంలోని ఓ యువకుడి మెడకు ఈ చెనా మాంజా చుట్ఠుకోవడంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.

Severe Cold Wave: బయట సురుకు.. ఇంట్లో వణుకు

Severe Cold Wave: బయట సురుకు.. ఇంట్లో వణుకు

ఇంట్లో ఉంటే గజగజ.. బయటికి వెళ్తే మాత్రం కాస్త వెచ్చగా..! రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన వాతావరణ పరిస్థితి ఇది. సాధారణంగా ఇంట్లో వెచ్చగా ఉండి, బయటికి వెళితే చలివేయాలి....

ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు

ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు

రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో భాస్క రరావు భవన్‌, ఖని చౌరస్తాలో శుక్రవారం సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్‌ గోవర్ధన్‌, గోసిక మోహన్‌లు పతకాల ను ఆవిష్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి