• Home » Latest News

Latest News

Turkey Earthquakes: 24 గంటల్లో 3 శక్తివంతమైన భూకంపాలు.. 2300 మంది కన్నుమూత

Turkey Earthquakes: 24 గంటల్లో 3 శక్తివంతమైన భూకంపాలు.. 2300 మంది కన్నుమూత

వరుస మూడు భారీ భూకంపాల తాకిడికి టర్కీ (Turkey), సిరియా (syria) దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. మృతుల సంఖ్య 2300 దాటిపోయింది. 24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. ..

Revanth: వైఎస్ఆర్‌కు చేవెళ్ల చెల్లమ్మ సెంటిమెంట్‌ అయితే..: రేవంత్‌రెడ్డి

Revanth: వైఎస్ఆర్‌కు చేవెళ్ల చెల్లమ్మ సెంటిమెంట్‌ అయితే..: రేవంత్‌రెడ్డి

వైఎస్ఆర్‌కు చేవెళ్ల చెల్లమ్మ సెంటిమెంట్‌ అయితే.. నాకు ములుగు సీతక్క ఇంటి ఆడబిడ్డ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి (Revnth Reddy) మండిపడ్డారు.

Revanth Reddy: అది సినిమా డైలాగ్‌లా వుంది: రేవంత్‌రెడ్డి

Revanth Reddy: అది సినిమా డైలాగ్‌లా వుంది: రేవంత్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బడ్జెట్‌కు విలువ లేదని, కేసీఆర్‌కు బుద్ధిలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.

BRS AIMIM: కారు-పతంగ్.. దోస్తా? కటీఫా?

BRS AIMIM: కారు-పతంగ్.. దోస్తా? కటీఫా?

నిన్నమొన్నటి వరకు ‘దోస్త్ మేరా దోస్త్’ అన్నట్లుగా సాగిన బీఆర్ఎస్ (BRS), మజ్లిస్ పార్టీల ఐక్యత.. ఒక్కసారిగా మారిపోవడానికి కారణమేంటి? నిజంగానే మజ్లిస్ అన్నంత పని చేయనుందా? అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ లెవెల్‌లో హోంవర్క్ పూర్తి చేసిందా?..

విషాదం.. ఇద్దరు కుమారులతో తల్లి బలవన్మరణం

విషాదం.. ఇద్దరు కుమారులతో తల్లి బలవన్మరణం

జిల్లాలోని నరసరావుపేటలోని పెద్దచెరువులో విషాదఘటన చోటుచేసుకుంది.

Bhatti Vikramarka: హామీలతోనే కాలం వెళ్లదీస్తుంది: భట్టి

Bhatti Vikramarka: హామీలతోనే కాలం వెళ్లదీస్తుంది: భట్టి

బీఆర్ఎస్‌ (BRS) గొప్పలు చెప్పుకోవడం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.

Jio Users: జియో సిమ్ యూజర్లూ.. నెలవారీ రీఛార్జ్‌లతో ఇబ్బందా? ఈ ప్లాన్ చేసుకోండి చాలు 388 రోజులపాటు..

Jio Users: జియో సిమ్ యూజర్లూ.. నెలవారీ రీఛార్జ్‌లతో ఇబ్బందా? ఈ ప్లాన్ చేసుకోండి చాలు 388 రోజులపాటు..

జియో యూజర్ల కోసం ఒక ఏడాది ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను టెలికం దిగ్గజం జియో (Jio) ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఆ ప్లాన్లతో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదికిపైగా వ్యాలిడిటీతో ఎక్స్‌ట్రా డేటాతోపాటు అదనపు సేవలు పొందొచ్చు. ఆ ఆఫర్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన

తెలంగాణ (Telangana)లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. దేశంలో 2020-21 నాటికి 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులున్నారని కేంద్రం పేర్కొంది.

BSNL Plans: బీఎస్‌ఎన్ఎల్ యూజర్లు ఈ 3 ప్లాన్ల‌లో దేనితో రీఛార్జ్ చేసుకున్నా చాలు.. ఏడాదంతా..

BSNL Plans: బీఎస్‌ఎన్ఎల్ యూజర్లు ఈ 3 ప్లాన్ల‌లో దేనితో రీఛార్జ్ చేసుకున్నా చాలు.. ఏడాదంతా..

అవాంతరాలు ఎదురవ్వకుండా, ప్రతినెలా రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) మూడు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఆ ప్లాన్స్ ఏవో మీరూ ఒక లుక్కేయండి..

Tech sector: అమ్మ చనిపోయిన కొన్ని రోజులకే ఓ గూగుల్ ఉద్యోగికి ఎదురైన అనుభవం ఇది

Tech sector: అమ్మ చనిపోయిన కొన్ని రోజులకే ఓ గూగుల్ ఉద్యోగికి ఎదురైన అనుభవం ఇది

గూగుల్ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో ఓ వ్యక్తికి జీవితంలో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. తనకు జన్మనిచ్చిన అమ్మ చనిపోవడంతో సెలవుపై వెళ్లి తిరిగి ఆఫీస్‌కు వచ్చిన 4 రోజుల వ్యవధిలోనే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి