Home » Latest News
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ భరితంగా మారింది. మరికాసేపట్లో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. సరిగ్గా 3.30 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ .. ఒంటి గంటకు ముగిసింది. అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఎవరు ఎక్కడ గెలిచారనే పూర్తి సమాచారం ఇక్కడ మీకోసం..
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
పచ్చి బఠానీలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే, శీతాకాలంలో వీటిని తినడం మంచిదేనా?
చలికాలంలో చలి పెట్టడం సాధారణం. కానీ, మరీ ఎక్కువగా చలి పెట్టడానికి కారణం ఈ విటమిన్ లోపమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏ విటమిన్ లోపమో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో ఢిల్లీని సందర్శించడం ఒక అందమైన అనుభవం. ప్రకృతి, చరిత్ర, సంస్కృతి, రుచికరమైన ఆహారం అన్నీ ఒకేచోట ఆస్వాదించాలంటే ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి.
డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల పాదాలలో జలదరింపు కలుగుతుంది. ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది ప్రమాదకరం కావచ్చు.
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి వెంకట నరసమ్మ (99) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.
ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడంతో పాటు గౌరవాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ అలవాట్లలో కొన్ని ఉంటే, ఉన్న గౌరవం కూడా నాశనమవుతుందని ఆచార్య చాణక్యుడు అంటున్నారు.