Home » Latest News
శ్రీకాళహస్తిలో ఈసారి సీన్ రివర్సవుతోంది. ఒకసారి ఓటమి సానుభూతి.. వైసీపీ వేవ్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుసూదన్రెడ్డికి ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. నిత్య వివాదాస్పద నేతగా ముద్ర వేసుకున్నారు.
దిగ్గజ కంపెనీ గూగుల్ సరికొత్త ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై గూగుల్లో ఏదైనా ఈజీగా సర్చ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెర్చ్ చెయ్యడానికి సర్కిల్ టు సెర్చ్ (Circle to search) అనే కొత్త ఫీచర్ను ప్రారంభించింది.
75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు.. దుబాయ్ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు.. జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు.
జగన్ భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నాడని, మే 13న భస్మాసుర వధ జరగాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగించారు. అవి ఆయన మాటల్లోనే..
Ram Temple in Sukma: నక్సలైట్ల కార్యకలాపాల కారణంగా 21 ఏళ్లపాటు మూతపడిన రామ మందిరం(Ram Temple) ఎట్టకేలకు తెరుచుకుంది. ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) బస్తర్ ప్రాంతంలో(Bastar) గల పురాతన రామాలయ ద్వారాలను మళ్లీ ఇన్నాళ్లుకు తెరిచారు. బస్తర్ డివిజన్లోని సుక్మా జిల్లా(Sukma District) ప్రధాన కార్యాలయం నుండి..
ఏపీలో ముస్లింలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మైనారిటీ మోర్చా ఏపీ ప్రెసిడెంట్ షేక్ బాజీ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లను (రద్దు)చేస్తారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
తనకు ఎవరూ లేరు అని అంతా అనుకుంటున్నారని, ఇప్పుడు టీడీపీ, జనసేన అండగా ఉన్నాయని, తనకు ఎలాంటి భయమూ లేదని.. పవన్కల్యాణ్ను కూడా హామీ ఇచ్చారని టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు.
కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీలు నేరుగా పింఛన్దారుల ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. పింఛన్దారులు అందర్నీ ఆఫీసులకు పిలిచి.. ఎలాంటి
ఉగాది.. ఈ పేరు చెబితే చాలు ఆరు రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. తెలుగు ప్రజలకు నూతన సంవత్సరానికి నాంది ఈ పర్వదినం. అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు ఇలా ఆరు రకాల రుచులతో కలిపిన పచ్చడిని తయారీ చేసి దేవునికి నైవేధ్యంగా సమర్పిస్తారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024)పై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నాడు ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.