Home » Latest news
నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే అన్నట్టుగా, నోరు మంచిగున్నోళ్లనే సర్పంచ్గా గెలిపించుకోవాలని, అప్పుడు గొడవలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వీలైతే సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు......
మరో రెండు దశాబ్దాలలో తెలంగాణను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ను రేవంత్రెడ్డి సర్కారు సిద్ధం చేసింది. అందులో భాగంగా భారీ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి మండలాలుగా విభజించి వాటి బలాల ఆధారంగా అభివృద్ధి వ్యూహాలను ఖరారు చేసింది.......
తెలంగాణ రాష్ట్రానికి రెండు టర్ములపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కర్ణాటకలో సీఎం పదవి కోసం జరుగుతున్న పోటీ గురించి.....
గ్రామ సర్పంచ్లుగా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. హాఫ్కు, ఫుల్కు ఆశపడి ఓటు వేస్తే గ్రామాలు దెబ్బతింటాయన్నారు. అందుకే రాజకీయ కక్షలు మాని.....
సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంను కాకముందు చాలా మందిపై.. గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని అన్నారు...
తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెబితే.. తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరిలో అభివృద్ధి జరగదని అన్నారు......
మాసాల్లో మార్గశిరాన్ని నేనంటూ గీతాచార్యుడు శ్రీకృష్ణుడు చెప్పారు. కార్తీక మాసానికి ఎంతటి విశిష్టత ఉందో.. మార్గశిరానికి సైతం అంతే విశిష్టత ఉంది. అలాంటి మార్గశిర మాసంలో గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది.
ఏకగ్రీవాలు ఆగడం లేదు. సరికదా.. జోరందుకుంటున్నాయి నామినేషన్ల హడావుడి, గ్రూపు రాజకీయాలు, విజయం కోసం ఎత్తులు పైఎత్తులతో కూడిన రాజకీయాలతో వేడెక్కే గ్రామాలు కూడా చిత్రంగా ఐక్యతా రాగం వినిపిస్తున్నాయ్. వీరో.. వారో ఎవరైతే నేమీ.. వేలంపాటలో పోటీపడండి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక రంగం నుంచీ సహకరించాలనే ఉద్దేశంతోనే ఒకేరోజున 15 ఆర్థిక సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు......