Home » Latest News
హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యువతి మృతదేహం కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసింది.
మోకాళ్ల నొప్పి ఇప్పుడు వృద్ధులకే కాకుండా యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మంత్రి నారా లోకేష్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించారు.
మనలో చాలామందికి ఇంటి మెట్లపై ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లపై కూర్చోవడం మంచిదా.. కాదా? దీనిపై వాస్తు నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అత్తారింటికి నిప్పుపెట్టి భార్య, అత్తమామలు, పిల్లలను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్లో చోటుచేసుకుంది.
వేసవిలో ప్రతి ఒక్కరు నిమ్మకాయ వాడతారు. అందుకే ఈ సీజన్లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో మండుటెండలో చల్లని నిమ్మ సోడా తాగడం వల్ల ఊరట పొందుతాం.
పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో జీవవైవిధ్యం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే అటవీ నిర్మూలన, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) సమావేశాలకు సంబంధించిన క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 2026-27 సంవత్సరానికి జేఎస్సీ సమావేశాల షెడ్యూల్ను వివరించింది.
ఈ బలహీనతలే జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతాయని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. మరి మనిషిని బలహీనంగా మార్చే ఆ అలవాట్లు, స్వభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..