• Home » Latest news

Latest news

తెలంగాణలో  ఏఐ స్టార్టప్‌ విలేజ్‌

తెలంగాణలో ఏఐ స్టార్టప్‌ విలేజ్‌

తెలంగాణలో ఏఐ స్టార్టప్‌ విలేజ్‌, హైదరాబాద్‌లో ఏఐ వార్‌రూమ్‌ ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

నేతన్నకు కూటమి సర్కార్ తీపి కబురు

నేతన్నకు కూటమి సర్కార్ తీపి కబురు

సార్వత్రిక ఎన్నికల్లో చేనేతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరనుంది. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో నేతన్నపై వరాల జల్లు కురిపించారు.

8 ఏళ్లలో హైదరాబాద్‌ నెట్‌ జీరో సిటీ

8 ఏళ్లలో హైదరాబాద్‌ నెట్‌ జీరో సిటీ

తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో హరిత ఇంధనమే కీలకమని తెలిపారు. రాష్ట్రంలో హరిత ఇంధనానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు.....

డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

డేటా సెంటర్ల భూ సేకరణ పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు..

హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్‌ పీఠం

హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్‌ పీఠం

నిజామాబాద్‌ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఏర్పడిన ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

ఆ గట్టునుంటారా  ఈ గట్టుకొస్తారా..!!

ఆ గట్టునుంటారా ఈ గట్టుకొస్తారా..!!

మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు నేడు (సోమవారం) ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు. అయితే, హంగ్‌ నెలకొన్న మునిసిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఎవరికి దక్కుతాయి.....

ఉక్కు.. తుక్కు!

ఉక్కు.. తుక్కు!

పేరేమో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకం..! పైగా జగనన్న కాలనీలనే పేరు..! చేసిందంతా దోపిడీ, మోసం..! నాడు జగన్‌ హయాంలో పేదల పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు. భూముల చదును పేరిట దోపిడీ. సిమెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలు.

మేం సేవకులం

మేం సేవకులం

నేనే రాజు.. నేనే మంత్రి’ అని తాను చెప్పిన విషయాన్ని కొందరు వేరే విధంగా అర్థం చేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము పాలకులం కాదని, సేవకులమని, ఈ విషయాన్ని తాను ఏనాడో చెప్పానని తెలిపారు.

కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ

కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పాగా వేసింది. కానీ కొత్తగూడెం కార్పొరేషన్‌లో విషయానికొస్తే అమాంతం పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

పట్టణం హస్తానిదే

పట్టణం హస్తానిదే

అధికార కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను కొనసాగిస్తూ.. మునిసిపల్‌ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి