• Home » Latest News

Latest News

సీటు కోసం గొడవ.. కదులుతున్న రైలు నుంచి దివ్యాంగుడిని తోసేసిన వ్యక్తి.!

సీటు కోసం గొడవ.. కదులుతున్న రైలు నుంచి దివ్యాంగుడిని తోసేసిన వ్యక్తి.!

ముంబై లోకల్‌ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగుల కోసం కేటాయించిన కోచ్‌లో ప్రయాణిస్తున్న 62 ఏళ్ల వ్యక్తి కదులుతున్న రైలు నుంచి కిందపడిపోయి మృతి చెందాడు.

ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

అక్రమాస్తుల కేసులో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ శ్రీనివాస్ రెడ్డిని రంగారెడ్డి ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.

ఇండియన్‌ ఆయిల్‌లో 470 ఉద్యోగాలు..

ఇండియన్‌ ఆయిల్‌లో 470 ఉద్యోగాలు..

ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IOCL) శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 470 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కుమార్తె వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ

కుమార్తె వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ

తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఆమె లేఖ రాశారు.

పదవులు ఇచ్చిన వారినే విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది:  ఎర్రబెల్లి స్వర్ణ

పదవులు ఇచ్చిన వారినే విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది: ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, సంప్రదాయం కాదని పేర్కొన్నారు.

అమరావతిలో ఎంట్రీకి అందుబాటులోకి రానున్న మరిన్ని రహదారులు.. మంత్రి సమీక్ష

అమరావతిలో ఎంట్రీకి అందుబాటులోకి రానున్న మరిన్ని రహదారులు.. మంత్రి సమీక్ష

రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు.

ఏపీలో వర్షాలు.. ఆ రెండు జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

ఏపీలో వర్షాలు.. ఆ రెండు జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది.

ఆడ దోమలు మాత్రమే రక్తం ఎందుకు పీలుస్తాయి?  ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఆడ దోమలు మాత్రమే రక్తం ఎందుకు పీలుస్తాయి? ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

దోమలు తమ ఆకలి తీర్చుకోవడానికి మన రక్తాన్ని పీల్చవని మీకు తెలుసా? ముఖ్యంగా మగ దోమలు రక్తాన్ని పీల్చవు. కేవలం ఆడ దోమలే రక్తాన్ని తీసుకుంటాయి. అసలు ఆడ దోమలకు మన రక్తం ఎందుకు అవసరమో తెలుసా?

బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారత్‌కి పునాది: సీఎం విజయ్

బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారత్‌కి పునాది: సీఎం విజయ్

జీఎస్టీ రేట్ల నిర్ణయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రానికి తమిళనాడు సీఎం విజయ్ విజ్ఞప్తి చేశారు. గురువారం మహాబలిపురంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘నా యవ్వనం గురించి పగటి కలలు కనకండి’.. రామ్‌దేవ్‌కు కంగనా రనౌత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

‘నా యవ్వనం గురించి పగటి కలలు కనకండి’.. రామ్‌దేవ్‌కు కంగనా రనౌత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. తనకు వ్యక్తిత్వం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి