• Home » Editorial » Indiagate

ఇండియా గేట్

ఈ పరిణామాలు దేనికి సంకేతం?

ఈ పరిణామాలు దేనికి సంకేతం?

‘అయోధ్య రామమందిరంలోని హుండీల్లో ఉన్న డబ్బును తస్కరించడంపై ఆచితూచి మాట్లాడండి. ఈ అవినీతి వ్యవహారం మొత్తం హిందూ సమాజానికి మనస్తాపం కలిగించింది. కొంతమంది తప్పుడు వ్యక్తుల మూలంగా ఇది జరిగింది...

‘అయోధ్య’ అవినీతికి జవాబుదారీ ఎవరు?

‘అయోధ్య’ అవినీతికి జవాబుదారీ ఎవరు?

బాబ్రీ మసీదు కట్టడాన్ని కూల్చివేసిన రోజు (డిసెంబర్‌ 6, 1992) ముందు రాత్రి అయోధ్యలో సీనియర్ ఆర్‌ఎస్ఎస్ సభ్యుడు, జర్నలిస్టు, రామజన్మభూమి ఉద్యమం సమయంలో మీడియా వ్యవహారాలను పర్యవేక్షించిన...

బీజేపీని జయించగల భావజాలమేదీ?

బీజేపీని జయించగల భావజాలమేదీ?

‘కాంగ్రెస్ పరాన్నజీవి, ఇతర పార్టీలపై ఆధారపడి అది మనుగడ సాగిస్తోంది. అవసరం తీరిపోగానే వాటిని వదుల్చుకుంటుంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకేను వదిలిపెట్టి...

ప్రజాస్వామ్య ప్రహసనంలో మీనాక్షి అంకం

ప్రజాస్వామ్య ప్రహసనంలో మీనాక్షి అంకం

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసిన ఒక అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాల్సిందిగా రాయలసీమకు చెందిన కొందరు నేతలు నాడు శాసనసభ సెక్రటరీగా ఉన్న సత్యనారాయణరావు అనే రిటర్నింగ్...

విపక్షాలకు ఒకే మాట, ఒకే బాట ఏదీ?

విపక్షాలకు ఒకే మాట, ఒకే బాట ఏదీ?

ఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో వాడిపోయిన ముఖంతో కనపడ్డ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గట్టిగా హత్తుకున్నారు...

రాజకీయం సరే, ఆర్థికం మాటేమిటి?

రాజకీయం సరే, ఆర్థికం మాటేమిటి?

‘ఆడుతూ ఉన్నప్పుడే మీరు గెలుస్తారు. మీరు ఆడకపోతే గెలుపెలా వస్తుంది?’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల చిన్నపిల్లలతో మాట్లాడుతూ అన్నారు. 1987లో భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచీ...

పాలకుల నిర్దేశాలే న్యాయ నిర్ణయాలా?

పాలకుల నిర్దేశాలే న్యాయ నిర్ణయాలా?

‘న్యాయవ్యవస్థ విశ్వసనీయత కోల్పోతే ఇక మిగిలేదేమీ ఉండదు. స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ జీవ లక్షణం. అది లేకపోతే.. న్యాయమూర్తులు ఉంటారు, కోర్టులు ఉంటాయి, తీర్పులు ఉంటాయి. అయితే...

తమిళ తీర్పు కనువిప్పు అయ్యేనా?

తమిళ తీర్పు కనువిప్పు అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఒక నాయకుడు తన నియోజకవర్గంలో ఇంటింటికీ రకరకాల కానుకలు పంపించేవాడు. ప్రతి సందర్భంలోనూ స్వీట్లు, తినుబండారాలు, పండుగల సమయంలో మగవారికి రేమాండ్ దుస్తులు, మహిళలకు..

దక్షిణాపథంలో బీజేపీ జైత్రయాత్ర ఎప్పుడు?

దక్షిణాపథంలో బీజేపీ జైత్రయాత్ర ఎప్పుడు?

కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో కొన్ని దశాబ్దాల పాటు ఎర్ర కెరటాలు ప్రతి ఏటా ఉప్పొంగేవి. కానీ ఈ మే 9న కాషాయ అలలు పరవళ్లు తొక్కాయి. ప్రధానమంత్రి మోదీ, వేలాది ప్రజల సమక్షంలో సువేందు అధికారి బీజేపీ...

ఫలించిన బెంగాల్‌ నిరీక్షణ

ఫలించిన బెంగాల్‌ నిరీక్షణ

‘నేను రాజీనామా చేయను. నాపై గెలిచింది బీజేపీ కాదు, ఎన్నికల కమిషన్’ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాలీ అస్తిత్వం పేరిట మమత, ఆమె అనుయాయులు ఉధృతంగా...



తాజా వార్తలు

మరిన్ని చదవండి