Home » Editorial » Indiagate
‘నీ రాజకీయ సిద్ధాంతం స్వప్రయోజనాలకు అనుగుణంగా, ఆచరణీయ దృక్పథంతో ఉండాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు...
ఈ దేశంలో వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించడం గురించి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం చెప్పుకోదగ్గ విషయమే. చట్టసభల్లో ఓటు వేసేందుకు, ప్రసంగించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకుంటే...
పాతికేళ్ల నాటి మాట. 1999లో ఒక రోజు అప్పటి కేంద్ర హోంమంత్రి లాల్కృష్ణ ఆడ్వాణీ నుంచి సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్కు ఫోన్ వచ్చింది. ‘రాజ్యసభకు మిమ్మల్ని నామినేట్...
ఏ నాయకుడైనా పార్టీని గెలిపించినంత కాలం ఆ పార్టీ కార్యకర్తలందరూ ఆయనను ఆకాశానికి ఎత్తుతూ ప్రశంసల వర్షం కురిపించడం సహజం. ఆ నాయకుడి పొరపాట్లను ప్రస్తావించడం, చేసిన పనులను...
దేశ రాజధాని చుట్టూ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూస్తే అక్కడ బారికేడ్లు కనపడుతున్నాయి. వందలాది లారీల్లో ఇసుకను, మట్టిని తీసుకువచ్చి జేసీబీ ప్రొక్లెయినర్లతో రహాదార్లపై పోస్తున్నారు. ఢిల్లీ నలుమూలల నుంచి...
‘ఢిల్లీ వెళితే ప్రస్తుతం మన సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు లేరు. వ్యాపారస్తులు ప్రజా ప్రతినిధులవుతున్నారు..’ అని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మా పురస్కార గ్రహీతలకు సన్మానం చేస్తూ.....
ప్రజల శ్రేయస్సు, సిద్ధాంతాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార సాధనకే మెజిరిటీ రాజకీయ పక్షాలు ప్రాధాన్యమిస్తున్నాయని బిహార్లో నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏ ఒడిలో చేరడంతో మరోసారి రుజువైంది. లేకపోతే డిసెంబర్లో...
అయోధ్యలో సోమవారం రామమందిరంలో జరిగిన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ భారతదేశ స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఒక కీలక ఘట్టంగానే భావించాలి. 1992 డిసెంబర్ 6న పి.వి.నరసింహారావు హయాంలో జరిగిన...
దేశంలో ఇప్పుడు అంతటా అయోధ్య సంరంభం కనిపిస్తోంది. ఇంటింటికీ అక్షింతలు, రామమందిరం ఫోటోలు పంచిపెడుతున్నారు. ఉత్తర భారతంలో అనేక దేవాలయాల్లో పూజలు ఉధృతంగా జరుగుతున్నాయి...
దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత రెండు సార్వత్రక ఎన్నికల్లోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ సాధించి పెట్టిన నరేంద్రమోదీ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. రామమందిర నిర్మాణాన్ని...