• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

ఇంగ్లండ్‌ను కూల్చిన క్రాంతి.. భారీ ఆధిక్యం దిశగా భారత్

ఇంగ్లండ్‌ను కూల్చిన క్రాంతి.. భారీ ఆధిక్యం దిశగా భారత్

ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో చరిత్ర సృష్టించడం ప్రతి ప్లేయర్ కల. ఆ కలను భారత మహిళా జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ సాకారం చేసుకుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లతో విజృంభించిన ఆమె.. లార్డ్స్ టెస్ట్ హానర్స్ బోర్డులో పేరు లిఖించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పింది.

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఊరట లభించింది. ఈ విషయమై ఐసీసీ ఎలాంటి చర్యలకూ ఉపక్రమించకూడదని నిర్ణయించింది.

మంధాన జోరు

మంధాన జోరు

ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో ప్రారంభమైన ఏకైక టెస్టులో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (83) మెరిసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (58), దీప్తి శర్మ (57) అర్ధసెంచరీలతో...

ఒత్తిడిలో టీమిండియా

ఒత్తిడిలో టీమిండియా

గతంలో ఎన్నడూ లేని రీతిలో టీ20 వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. పసికూన ఐర్లాండ్‌ చేతిలో వైట్‌వా్‌షకు గురైనట్టుగానే ఇప్పుడు ఇంగ్లండ్‌ చేతిలోనూ...

గంభీర్‌ను తప్పిస్తారా?

గంభీర్‌ను తప్పిస్తారా?

భారత జట్టు వరుస ఓటములు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ఇర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనల్లో...

ఫైనల్లో హైదరాబాద్‌

ఫైనల్లో హైదరాబాద్‌

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో...

ఆస్ట్రేలియా గడ్డపై ‘ఐపీఎల్’ ధమాకా.. బీసీసీఐకి బంపర్ ఆఫర్!

ఆస్ట్రేలియా గడ్డపై ‘ఐపీఎల్’ ధమాకా.. బీసీసీఐకి బంపర్ ఆఫర్!

భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ బంధం సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ టీ20 టోర్నీ 'బిగ్‌బాష్ లీగ్' చరిత్రలోనే మొదటిసారిగా ఆ దేశం వెలుపల నిర్వహించనున్నారు. అదే విధంగా ఐపీఎల్ కూడా...

టీమిండియా ఓటములపై బీసీసీఐ సీరియస్.. గంభీర్, శ్రేయస్ పదవులపై సమీక్ష!

టీమిండియా ఓటములపై బీసీసీఐ సీరియస్.. గంభీర్, శ్రేయస్ పదవులపై సమీక్ష!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్2026 ఛాంపియన్‌గా అవతరించిన కొద్దిరోజుల్లోనే టీమిండియా ప్రదర్శన ఘోరంగా దిగజారింది. వరుస ఓటముల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

క్యాచ్ పూర్తికాకముందే క్రీజు నుంచి వెళ్లిపోయిన వైభవ్.. వీడియో వైరల్

క్యాచ్ పూర్తికాకముందే క్రీజు నుంచి వెళ్లిపోయిన వైభవ్.. వీడియో వైరల్

ఇంగ్లండ్‌ గడ్డపై మరోసారి భారత ఆటగాళ్లు తేలిపోయారు. నిన్న జరిగిన నాల్గో టీ20లో ఇటు బ్యాటింగ్‌.. అటు బౌలింగ్‌లో విఫలమై సిరీస్‌ను కోల్పోయారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అభిమానులను మరోసారి నిరాశకు గురిచేశాడు.

మరోసారి నిరాశే ఎదురైంది.. ఓటమిపై స్పందించిన శ్రేయస్

మరోసారి నిరాశే ఎదురైంది.. ఓటమిపై స్పందించిన శ్రేయస్

ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టీ20లోనూ భారత జట్టు ఓడింది. దీనిపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. పరివర్తన దశలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతుంటాయని, వాటి నుంచి త్వరగా పాఠాలు నేర్చుకోవాలని తెలిపాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి