Home » Sports » Cricket News
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు అంతా సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచే మెగా లీగ్ ప్రారంభంకాబోతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అన్ని ఫ్రాంచైజీలు టోర్నీ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభించాయి.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని జట్లన్నీ భావిస్తున్నాయి. అయితే ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. తన కెరీర్లో దాదాపుగా అన్ని మ్యాచ్లు రోహిత్ శర్మ సారథ్యంలోనే ఆడానని అన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేసుకున్నాడు. తన కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ శర్మ ఎలాంటి ఇబ్బంది పడకపోవచ్చని, హిట్ మ్యాన్తో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.
WPL 2024: స్మృతీ మందాన కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bangalore) జట్టు వుమెన్ ప్రీమియర్ లీగ్(Women's Premier League) ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, 16 సీజన్ల ఒక్కసారిగా కూడా ఆర్సీబీ పురుషుల జట్టు ట్రోఫీని కొట్టలేదు. రెండవ సీజన్లోనే ఆర్సీబీ వుమెన్స్ టీమ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల కలను స్మృతి మందాన అండ్ టీమ్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఫ్రాంచైజీలన్నీ తమ జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు నెట్స్ లో శ్రమిస్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు కూడా మైదానంలోకి దిగి చెమటోడ్చుతున్నారు.
మరో 3 రోజుల్లో ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభంకానుంది. దీంతో జట్లన్నీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. అయితే పలువురు ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం ఆయా జట్లను కలవరపెడుతోంది. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఈ సమస్య కాస్త ఎక్కువగా వేధిస్తోంది.
మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో సారి తుది మెట్టుపై బోల్తాపడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిన ఢిల్లీ మరోసారి ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్జుకుంది.
సార్వత్రిక ఎన్నికల దృష్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) రెండో అర్ధ భాగం మ్యాచ్లను యూఏఈలో నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభానికి వారం రోజులు కూడా సమయం లేదు. దీంతో జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. చాంపియన్గా నిలవడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నేటి నుంచి నాకౌట్ మ్యాచ్లు జరగనున్నాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.