ఏలూరు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంపై సీఎం చంద్రబాబు నాయు డు కలెక్టర్ కె.వెట్రిసెల్విని ఆరా తీశారు.
మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూ అదుపు లేకుండా యఽథే చ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టును సైతం తవ్వేస్తున్నారు.
భీమవరం మావుళ్లమ్మ 62వ వార్షిక మహోత్సవాలు వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మ వారికి అలంకారం నిమిత్తం నిజరూపదర్శనం బుధవారం నుంచి నిలిపివేశారు. తిరిగి ఈ నెల 29న పునఃదర్శనం కల్పిస్తారు.
భీమవరం మల్టీఫ్లెక్స్లో బుధవారం ‘మోగ్లీ చిత్ర యూని ట్’ సందడి చేసింది. హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి
ద్వారకాతిరుమల శ్రీవారి ధనుర్మాస ఉత్సవం క్షేత్రం పురవీథుల్లో వైభవంగా జరిగింది.
‘పశ్చిమ గోదావరి జిల్లా ప్రగతిబాటలో పయనిస్తోంది. వ్యవ సాయం, మత్స్య సంపదలో కీలకంగా వ్యవహరిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని దొంగ అని ఆరోపిస్తూ.. ఆయన ఇంటివద్ద ఆందోళనకు దిగారు.
పలు ప్రాంతాల్లో చర్మ సంబంధ వ్యాధులతో కుక్కలు విలవిల్లాడుతున్నా యి. శరీరమంతా మచ్చలతో, దురదతో కూడిన బాధను అనుభవిస్తూ, విలవిల్లాడుతున్నాయి.
22ఏ నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏలూరు కలెక్టరే ట్లో నిర్వహించిన మెగా గ్రీవెన్స్కు విశేష స్పందన లభించిం ది.
ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొత్తు.. దొంగలపాలైనప్పుడు.. ఆ కుటుంబంలో విషాదం మాటల్లో చెప్పలేం. దొంగ పోలీసులకు పట్టుబడి.. చోరీ సొత్తు రికవరీ అయిందని తెలియగానే చెప్పలేని ఆనందం.