విపత్తులను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.. గత ఏడాది మొంథా తుపాన్ సమ యంలో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సారధ్యంలో స్పం దించిన తీరుపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో జిల్లాకు మూడు కొత్త రైళ్లు వచ్చాయి. అందులో చెన్నైకు వందేభారత్ ప్రధానమైనది కాగా హుబ్లీకి వెళ్లే అమరావతి, అరుణాచలం వెళ్లే వీక్లీ స్పెషల్ ఒకటి ఉన్నాయి.
రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెట్రోల్ పోసి నలుగురిని హతమార్చిన కేసులో సరైన సాక్ష్యాదారాలు లేక పోవడంతో కేసును కొట్టి వేస్తూ ఏలూరులోని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు సోమవారం తీర్పు చెప్పారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఔషధ దుకాణా లపై ఏలూరు రీజియన్(జోన్–2) పరిధిలోని పూర్వపు ఉభయ గోదా వరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఔషధ నియంత్రణా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సోమవారం మూకుమ్మడిగా ఆకస్మిక తనిఖీ లు చేశారు.
ఏలూరులోని సీఆర్ఆర్ రెడ్డి కళాశాల, వట్లూరు, మినీ బైపాస్, పోస్టల్ కాలనీ మధ్య రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలు కనువిందు చేస్తున్నాయి.
సీసీ కెమెరాల నిఘా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.
కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు పండుగకు పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. రాబో యే స్థానిక సమరానికి సన్నద్దమయ్యేం దుకు సంకల్పిం చారు. ఈ నెల 26 నుంచి మార్చి 10 వరకు ఊరూరా పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని జిల్లా నేతలకు ఆదేశాలందాయి.
ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవ డానికి అంగన్వాడీలు మరోసారి దశలవారీ పోరాటానికి సిద్ధమయ్యా రు. ఈనెల 24వ తేదీ మంగళవారం నుంచి 27వ తేదీ శుక్రవారం వరకు ప్రాజెక్టు, జిల్లా స్థాయిలో రిలే నిరా హార దీక్షలు చేయడంతో పాటు వచ్చే మార్చి 2దీన విజయవాడలో మహాధర్నా చేస్తామని అంగన్వాడీ యూనియన్ నాయకులు తెలిపారు.
కల్తీ .. ఎటు చూసినా కల్తీ లోకమే. ప్రస్తుతం రాజమహేంద్రవరం కల్తీ పాల కల కలంతో జిల్లాలోనూ అలజడి రేగింది. కల్తీ పాల వల్ల ఏకంగా ముగ్గురు ప్రాణాలు బలికావడం 11 మంది పరిస్థితి విషమంగా మారడంతో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. రూ.లక్షల వ్యయంతో 12,500 మంది ప్రజలకు రవాణా సౌకర్యం, రైతుల పంటలకు సులభతరంగా మారింది..