• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

    ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటు

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటు

కడప జిల్లాలో కరోనా కేసు నమోదు కావ డంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

రికవరీలు.. తూచ్‌!

రికవరీలు.. తూచ్‌!

సహకారశాఖలో రూ.కోట్లు మింగేసిన ఘనులపై పూర్తిస్థాయి చర్యలు లేక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వారి నుంచి నోట్ల కట్టలు కక్కించలేక సహకారశాఖ అధికారులు ఏళ్ల తరబడి పిల్లి మొగ్గలు వేస్తున్నారు.

ఉత్సాహంగా లేజర్‌ రన్‌ పోటీలు ప్రారంభం

ఉత్సాహంగా లేజర్‌ రన్‌ పోటీలు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని క్రీడాకారులకు లభించే ప్రతి అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు.

పవన్‌ కోలుకోవాలని ‘సుందరగిరి’పై పూజలు

పవన్‌ కోలుకోవాలని ‘సుందరగిరి’పై పూజలు

ఐ.ఎస్‌.జగన్నాథపురం గ్రామ సుందరగిరిపై కొలువుదీరిన లక్ష్మీనారసింహుని ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆరోగ్యంకోసం గోపాలపురం నియోజక వర్గ జనసేన నేత దిరిశిన ఫాతిమారాణి నేతృత్వంలో నేతలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు జరపడానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.

జంగారెడ్డిగూడెం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  బంగారం కేసులో అప్రైజర్‌ అరెస్టు

జంగారెడ్డిగూడెం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బంగారం కేసులో అప్రైజర్‌ అరెస్టు

కుటుంబ అవసరాల కోసం తాము కష్టపడి సంపాదించు కున్న బంగారాన్ని తమ కుటుంబ అవసరాల నిమి త్తం బ్యాంకులో కుదువ పెట్టుకుంటూ ఉంటారు.

మరో పోరాటం తప్పదు

మరో పోరాటం తప్పదు

కూటమి ప్రభుత్వం వచ్చి రెండే ళ్లయినా వేతనం పెంచ లేదని మరోపక్క పనిభారం పెంచారని వేతనం పెంచక పోతే మరో పోరాటం తప్పదని అంగన్వాడీలు హెచ్చరించారు.

ఆయిల్‌పాం గెలల గ్రేడింగ్‌ విధానాన్ని మానకుంటే ఉద్యమిస్తాం

ఆయిల్‌పాం గెలల గ్రేడింగ్‌ విధానాన్ని మానకుంటే ఉద్యమిస్తాం

రైతులు శ్రమించి నాణ్యమైన పంటలను పండించి, అమ్మకానికి ఫ్యాక్టరీలకు తీసుకెళ్తే గెలలను గ్రేడింగ్‌లు చేసి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయిల్‌పాం రైతులు గోద్రేజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రతినిఽధులను నిలదీశారు.

ఆచంటేశ్వరునికి సహస్ర ఘటాభిషేకం

ఆచంటేశ్వరునికి సహస్ర ఘటాభిషేకం

వర్షాలు లేక అటు రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా శుక్రవారం జిల్లాలోని ఆచంటేశ్వరునికి గోదావరి జలాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు.

ఇంటి గ్యాస్‌ పక్కదారి

ఇంటి గ్యాస్‌ పక్కదారి

గృహ వినియోగ గ్యాస్‌ పక్కదారి పడుతోంది. బ్లాక్‌లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. గృహ వినియోగదారులకు బుకింగ్‌ చేసుకున్న మరుసటిరోజే సరఫరా అవుతున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి