మహానాడు వేడుక వేదికగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించటం చరిత్రాత్మక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.
రైతులు తమ పంటను కోసి దుబ్బులను తగలబెట్టే ప్రయత్నంలో మంటలు రైల్వే హైటెన్షన్ వైర్ల వరకు ఎగసిపడడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రజల భద్రతే పరమావధిగా పోలీసులు పనిచేయాలని, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు.
నూజివీడులో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. 2024 ఎన్నికల వరకు మిత్రులుగా సాగిన కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప అప్పారావు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు.
పసుపు సంబరానికి తెలుగుదేశం శ్రేణులు సర్వం సన్నద్ధం అయ్యాయి.
అధిక ఉష్ణోగత్రలతో జిల్లా భగభగ మండింది. ఉదయం 9 గంటల తర్వాత బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
సాగు నీరు సక్రమంగా అందించేందుకు వేసవిలో కాల్వల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
వారం రోజుల నుంచి భానుడి భగ భగలతో ఈ వ్యాపారాలన్నీ బేజారయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవువుతున్నాయి. ప్రజలు ఎండకు భయపడి బయటకు రావడం లేదు.
ఏలూరు కార్పొరేషన్ పరిపాలన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రజాధనం మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడానికి ఇక్కడ ఇన్చార్జి అఽధికారులనే వాడుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
రోహిణీ కార్తె ప్రభావం జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తొలిరోజే సెగ చూపించింది.