అంగన్వాడీ కేంద్రాల ద్వారా వేసవిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య భాగ్యం కల్పించేం దుకు పోషణ పక్వాడా పక్షోత్సవాలను నిర్వహిస్తు న్నారు. ఈనెల 9న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 23 వరకు కొనసాగుతాయి.
మహాకుంభ మేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేసింది. ఆ మేరకు జిల్లాలో రూ.2,310 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
చింతలపూడి నగర పంచాయతీ మాస్టర్ ప్లాన్ను ప్రస్తుతం చోటు చేసుకున్న మార్పులతో నమోదు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందిం చాలని ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ మునిసిపల్ అధికారులకు సూచించారు.
నకిలీ జనన, మరణాల ధ్రువపత్రాలను జారీ చేశారంటూ ఏలూరు నగర పాలక సంస్థ జనన, మరణాల విభాగంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుపై పునర్విచారణకు డీఎంహెచ్వో డాక్టర్ యు.శోభ ఉత్తర్వులు జారీచేశారు.
జిల్లాలో రబీ వరి ధాన్యం కొనుగోళ్లు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగానే ఉండడంతో ధాన్యం సేకరణలో లక్ష్యాన్ని కాస్తంత ఎక్కువగానే నిర్దేశించారు.
ఏలూరు జిల్లాలో ఆగి ఉన్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.
నిషేధిత జాబితాలో చేర్చిన జిరాయితీ, అసైన్డ్ భూముల రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాబితా నుంచి విముక్తినిస్తూ నిర్ణయం తీసుకుంది.
తీరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి సుముద్ర వేట నిషేధ ఆజ్ఞలు అమల్లోకి రానున్నాయి. జూన్ 15 వరకు అంటే 60 రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.
రాత్రి, పగలు తేడా లేకుండా సంపాధనే ధ్యేయంగా కొందరు అక్ర మార్కులు మట్టి తవ్వకాలకు పాల్పడు తున్నారు.
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందా? లేదా? అని రైతులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.