అదుపు తప్పిన ఆర్టీ సీ బస్సు పం ట బోదెలోకి దూసుకు వెళ్ళింది.
రెండు రోజుల క్రితం పెదపాడు మండలం దాసరి గూడెం ప్రాంతంలో జరిపిన పోలీసుల తనిఖీల్లో 80 బస్తాల బియ్యం పట్టుబడడం, అవన్నీ తెల్లరేషన్ కార్డుదారులకు చౌకడిపోల ద్వారా ఉచితంగా అందించే బియ్యం కావడం గమనార్హం.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు విదేశీ వలస పక్షులకు ఆలవాలం. ఇప్పటివరకు ఈ పక్షుల కేంద్రం అభివృద్ధికి అరకొరగా ప్రభుత్వం నిధులే తప్ప బయట నుంచి ఏ సంస్థ వీటివైపు కన్నెత్తి చూడలేదు. ఏటా పక్షులు శీతాకాలంలో కొల్లే రుకు విడిదికి వస్తాయని తెలిసి రాష్ట్ర బ్రాంచి ఐసీఐసీఐ బ్యాంక్ కార్యాలయం రూ.50 లక్షలతో పక్షుల ఆవాస కేంద్రాలకు ఐరన్ స్టాండ్లను స్వ చ్ఛందంగా తయారుచేసి అందించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల మండలం బొండాడపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బొర్రా సత్యనారాయణ ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జవాన్ మృతితో బొండాడపేట గ్రామం మొత్తం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను ప్రమాదరహిత జిల్లాలుగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరికి రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె.వెట్రి సెల్వి, నాగరాణి తెలిపారు.
నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ మందుబాబులు మునుపెన్నడూ లేని విధంగా తెగతాగేశారు. గతేడాదితో పోల్చుకుంటే రూ.రెండు కోట్ల మేర జిల్లాలో అమ్మకాలు పెరిగాయి.
కాలచక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. ఏటా తెల్లవారుజాము వరకు రోడ్లపై కన్పించే హడావుడి ఈ సారి మచ్చుకైనా కానరాలేదు.
ఒక్కప్పుడు పీఎం లంకకు సముద్రం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండేది.
ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆపై కొత్తగా కాపురం మొదలుపెట్టారు. కానీ అంతలోనే
‘ప్రతిష్టాత్మకమైన దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడిచేందుకు అందులో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటా’ అంటూ శ్రీవారి ఆలయ ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తి పేర్కొన్నారు.