• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

నేటి యువత వాజ్‌పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. . విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు

మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యహహారానికి సంబంధించి ఏడుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బడేటి చంటి

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బడేటి చంటి

నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఏలూ రుకు అరుదైన అవకాశం పార్లమెంట్‌ నియోజక వర్గ అధ్యక్ష పదవి రూపంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)ని వరించింది.

75 ఏళ్ల తర్వాత అలంపురంలో జాతర

75 ఏళ్ల తర్వాత అలంపురంలో జాతర

పెంటపాడు మండలం అలంపురం గ్రామ దేవత ముళ్లమ్మతల్లి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానున్నది.

ఉపాధి.. ఉఫ్‌..!

ఉపాధి.. ఉఫ్‌..!

ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

చుక్కల మందుకు చక్కని స్పందన

చుక్కల మందుకు చక్కని స్పందన

పోలియో నివారణకు జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం నిర్వహించిన చుక్కల మందు కార్యక్రమం విజయవంతమైంది.

మేడవరపు చెరువు కబ్జా

మేడవరపు చెరువు కబ్జా

జిల్లాలో అధిక శాతం వరి పండించే మండలాల్లో చింతలపూడి మండలం రెండోది. మండలంలో వర్షాధార చెరువులతో వరి సాగు చేస్తారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన రామరాజు

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన రామరాజు

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన రామ రాజును ఖరారు చేస్తూ అధిష్ఠానం అధికారి కంగా ప్రకటించింది. ప్రధాన కార్యదర్శిగా పితాని మోహనరావును నియమిం చింది.

బాండ్‌.. భేరం !

బాండ్‌.. భేరం !

జిల్లాలో వాణిజ్యానికి ఆ పట్టణం కేంద్రంగా పేరు పొందింది. నిర్మాణ రంగంలోనూ ఇటీవల ప్రాముఖ్యతను చాటుకుంటోంది. అక్కడ ప్లాన్‌లు, టీడీఆర్‌ బాండ్‌ల జారీలో మున్సిపాలిటీ వ్యవహరిస్తున్న తీరు వివాదస్పద మవుతోంది.

రాష్ట్రంలో 5821 ఆలయాల్లో పూజారులకు వేతనాలు

రాష్ట్రంలో 5821 ఆలయాల్లో పూజారులకు వేతనాలు

గడిచిన ఐదేళ్ళల్లో రాష్ట్రంలో ఆధ్యాత్మికత కనుమరుగైందని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి