వైసీపీలో సరైన విలువ, గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో దెందులూరు జడ్పీటీసీ నవకాంతం దంపతులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.
తాజాగా గురువారం పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన ఓ గృహిణి(50)కి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. ఫీవర్ సర్వేలో భాగంగా తొలుత నవంబరు 15న జ్వరం బారిన పడిన ఈ మహిళను స్థానిక ఆశా కార్యకర్త గుర్తించింది
కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సరిపడా బస్సు సర్వీసులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎగువున రంగాపురం నుంచి వచ్చే బస్సు దిగువున ఉన్న గ్రామాలకు వచ్చే సరికి నిండుగా ప్రయాణికులు ఉండడంతో బస్సు ఆగకుండా వెళ్లపోవడంతో కాలేజీలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు గురువారం ఉదయం కూచింపూడిలో బస్సును ఆపి, ఆందోళనకు దిగారు.
ప్రకృతి సేద్యాని ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది. ఎరువులు, పురు గుమందులు వాడకం లేని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తే ఆరోగ్య సమాజం ఏర్పాటుకానుందని భావిస్తోంది.
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రభుత్వం, అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు విశాఖలో గత నెలలో 13,14 తేదీల్లో జరిగిన పెట్టుబడుల సదస్సు నాంది పలికింది.
బంగారు కుటుంబాలకు మార్గదర్శులు తమ వంతు ఆర్థిక సహకారం అందించడంలో ముండుగు వేశారు. ఉంగుటూరు మండలం నల్లమాడులో సోమవారం జరిగిన సీఎం చంద్రబాబు సభలో పీ–4లో భాగంగా పారిశ్రామికవేత్త మనోజ్కుమార్ సొంకార్ బంగారు కుటుంబాలను దత్తత స్వీకరించిన విషయం విదితమే.
తుఫా న్ ప్రభావంతో మూడురోజులుగా కురు స్తున్న వర్షాల వల్ల చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో చేపలు మృత్యువాత పడు తున్నాయి.
తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారా నికి సహకార సంఘాల ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు.
భవానీ మాల ధరించి స్కూల్కు వచ్చిన విద్యార్థినీని లోనికి అనుమతించకపోవడంతో భవానీలతో కలిసి తల్లిదండ్రు లు ఆందోళనకు దిగడంతో పట్టణంలోని సికిలి స్కూల్ వద్ద బుధవారం నాలుగు గంటలు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.