• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

 ఆపిన పింఛన్‌ అందించారు

ఆపిన పింఛన్‌ అందించారు

నూజివీడు మండలం బత్తులవారి గూడెం గ్రామంలో వృద్ధురాలికి నిలిపివేసిన పింఛన్‌ను గ్రామ కార్యదర్శి చంద్రిక ఆదివారం లబ్ధిదారుకు అందించారు.

 రహదారికి స్వచ్ఛందంగా మరమ్మతులు

రహదారికి స్వచ్ఛందంగా మరమ్మతులు

మూల్లంక – పెదలంక ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారికి ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ అయినాల బ్రహ్మాజీరావు, పెదలంక సర్పంచ్‌ మోకా లక్ష్మీ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఆదివారం స్వచ్ఛందంగా ఆరు కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపట్టారు.

ఉరుకులు.. పరుగులు

ఉరుకులు.. పరుగులు

తుఫాన్‌ గండంతో రైతులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పలుచోట్ల వరి కోత దశలో ఉండగా పలుచోట్ల చేలలో పనలు, కల్లాల్లో ధాన్యం రాశులు ఉన్నాయి.

పర్యాటకంగా కొల్లేరు అభివృద్ధికి చర్యలు : కలెక్టర్‌

పర్యాటకంగా కొల్లేరు అభివృద్ధికి చర్యలు : కలెక్టర్‌

కొల్లేరు అందాలు అద్భుతంగా ఉన్నాయని ఇక్కడి పర్యావరణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు.

మిచౌంగ్‌ ముప్పు

మిచౌంగ్‌ ముప్పు

మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం ఆదివారం రాత్రి పది గంటల తర్వాత ప్రారంభమైంది. జిల్లాలో అనేక చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు మొదలయ్యాయి.

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి

వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతిపాలైందని టీడీపీ మండల కార్యదర్శి మాదు రవికుమార్‌ అన్నారు. వేగివాడలో ఆదివారం బాబు ష్యూరిటీ– భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు.

కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు

కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు

ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్నప్పటికి పిల్లలు బాగా చదవాలనే కోరికతో కూలీ పని చేస్తున్నారు. ఆరోజు యఽథావిధిగా ఆ దంపతులు కూలి పనికి వెళ్లారు. ఇంటివద్ద వున్న కుమార్తెపై గుర్తు తెలియని ఆగంతుకులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారని బాధితురాలు చెబుతోంది.

వైసీపీలో అంతర్మథనం

వైసీపీలో అంతర్మథనం

తెలంగాణ ఫలితాలతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్మథనం ప్రారంభ మైంది. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఇక్క్డడ ప్రజలనాడి ఎటువైపు ఉంటుందోనన్న గుబులు అధికార పార్టీలో నెలకొంది.

ధాన్యం మిల్లులకు తరలించండి

ధాన్యం మిల్లులకు తరలించండి

కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా రైస్‌మిల్లులకు తరలించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులకు, రైతులకు కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు. పాలకొల్లు రూరల్‌ మండలంలోని శివదేవుని చిక్కాలలో ధాన్యం కళ్లాలను, రాశులను ఆమె ఆదివారం పరిశీలించారు.

సందడిగా కార్తీక వనసమారాధనలు

సందడిగా కార్తీక వనసమారాధనలు

కార్తీకమాసం సందర్భంగా ఆదివారం వనసమారాధనలు సందడిగా జరిగాయి. పట్టణంలోని శ్రీలక్ష్మి కల్యాణ మండపంలో బ్రాహ్మణుల సమారాధన జరిగింది. కార్యక్రమానికి చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి