ఆక్వా రం గంలో ప్రభుత్వ రాయితీలు రావాలన్నా ఆక్వా పరి శ్రమకు మరిన్ని ప్రోత్సాహకాలు అందాలన్నా ప్రభు త్వం నూతనంగా తీసుకొచ్చిన అప్సడా అనుమతు లు తప్పనిసరి.
ప్రభుత్వాలు మారుతున్నా పట్టించుకోని 35 ఏళ్ల నాటి గురుకుల పాఠశాల సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వే స్తోంది.
హాస్టళ్లలో ఉండే విద్యార్థులపై పర్యవేక్షణ, రక్షణ కోసం స్థానికంగా హాస్టల్ ఉండే ప్రాంతంలో వార్డెన్లు, వెల్ఫేర్ ఆఫీసర్లు నివాసం ఉండాల్సిందేనంటూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి విధులు నిర్వహిస్తున్నార్న ఆరోపణలు, విమర్శలతో ఈ చర్యలకు ఉపక్ర మించింది.
కొందరు టీచర్లు సమయానికి విధులకు హాజరుకావడం లేదు.. పిల్లలను అకారణంగా కొడుతున్నారు..ఇంకొందరైతే ఫ్రంట్ బెంచ్ విద్యార్థులపైనే శ్రద్ధ కనబరుస్తున్నారు..
కాలువల ఆక్రమణలు తొలగించి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంతో పంట కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వెన్సీ అవార్డు (ఎస్ఈసీఏ) 2025 ఎంపికలో భీమవరం మునిసిపాల్టీకి సిల్వర్ అవార్డు ప్రకటించారు.
అసలే చలికాలం.. మరోపక్క ఇటీవల చలిగాలులు వణికిస్తున్నాయి.
భూగర్భ జలాల మట్టాలు ఇంకిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గోదావరి చెంతనే ఉన్న గత నవంబరు నెలాఖరు నాటికి జిల్లా సగటు 16.22 మీటర్లకు నీటి మట్టాలు చేరాయి.
ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని విద్యా హక్కు చట్టం సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వ హించారు.
ఏలూరు జిల్లాలో సారా నిర్మూలనకు చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం భేష్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కితాబునిచ్చారు.