Andhra Women Assaulted: వివాహేతర సంబంధం ఉందని మహిళను స్థంభానికి కట్టేసి కొట్టిన వైనం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయలక్ష్మితో అక్రమసంబంధం పెట్టుకుని అత్తిలిలో నివాసం ఉంటున్నాడు.
పట్టణ ప్రజల సౌకర్యార్థం చెరువుగట్టుపై మునిసిపల్ అధికారులు వాకింగ్ ట్రాక్ నిర్మించారు.
ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేరు. 25 మంది విద్యార్థులు ఉన్నారు. రోజూ పిల్లలు వస్తారు.. కాసేపు అడుకుని వెళ్లిపోతారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు మాత్రం భోజనం వండి పెడుతున్నారు.
దివ్యాంగుల వైకల్యం పరిశీలించేం దుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సదరం శిబిరాన్ని కైకలూరు నుంచి ఏలూరు తరలించేశారు.
యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి నియోజక వర్గంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
సాగు నీరందక వరి నారుమడులు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికులు దీర్ఘకాలం గా సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
జిల్లాలో తణుకు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఆకివీడు పట్టణాలకు పైప్లైన్ ద్వారా విజ్జేశ్వరం నుంచి నీటిని మళ్లించనున్నారు.
నైరుతి రుతు పవనాలు మందగించి వాన లు లేకపోవడం.. వేసవితో పోటీ పడేలా ఎండ లుకాయడంతో అటు రైతులు.. ఇటు ప్రజలు అల్లాడిపోతున్నారు.
జిల్లాలో మెట్ట ప్రాంతమైన చింతలపూడి సబ్ డివిజన్లో వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.