కాకినాడలోని భానుగుడి సెంటర్లో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కోడమాటి సతీష్ రెడ్డి(30) అనే జిమ్ ట్రైనర్పై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదానికి గురైంది. నర్సాపురం మండలం చిన్నలంక వద్ద ఇసుక దిబ్బను ఢీకొని బోటు బోల్తా పడింది.
జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఏటా రూ.5 కోట్ల నిధులు మంజూరుకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇస్తోంది. పనులు పూర్తిచేస్తే నిధులు విడతలుగా మంజూర వుతాయి. ఈ పనులు సకాలంలో పూర్తి కాకపోవ డం విమర్శలకు తావిస్తోంది.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించాలని సర్ అబ్జర్వర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి సూచించారు.
మద్యం లైసెన్స్దారుల మెడపై అఽధికారులు కత్తి పెడుతున్నారు. ఆగస్టు నెల లక్ష్యాన్ని చేరుకోవటానికి కుస్తీ పడుతున్నారు. గతేడాది జిల్లాలో రూ.94 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం నిర్వహించనున్న స్పెషల్ టెట్’పై ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర నిరసన, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యనందించాలనే ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ సాధారణ విద్య కూడా అందించలేని దుస్థితిలో ఉంది.
ఏపీలో పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రోజు అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కొత్తజిల్లాల ఏర్పాటులో కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలసిన పంచాయతీరాజ్శాఖ ఓపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రావి డెంట్ ఫండ్ ఖాతాల సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతీలాల్ దండే ఆదేశించారు.
ముసునూరులో సోమవారం గౌర్నెట్ పాప్ కార్నికా మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ కార్యక్రమం విజయ వంతమైంది.