ఐఓఎస్ తాజా అప్డేట్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. మరి ఇందులోని ఫీచర్లు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏఐతో కొన్ని జాబ్స్ ప్రభావితం కావని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. కానీ ఈ ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు విద్యావ్యవస్థ అందించేలా సంస్కరణలు తీసుకురావాలని అన్నారు.
టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలని జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. ఇందుకు భారత వ్యాపారవేత్తలు కంప్యూటర్ చిప్స్ తయారీపై దృష్టిపెట్టాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లు ఈ పాన్ కార్డు పేరిట మోసాలకు తెరతీశారు. ఫిషింగ్ మెయిల్స్ను పంపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
అమెజాన్లో ఏఐ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంపై సంస్థ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంస్థ సీఈఓకు బహిరంగ లేఖ రాశారు. ఏఐతో ప్రజాస్వామ్యానికే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో ప్రస్తుతమున్న జాబ్స్లో 12 శాతం ఏఐతో భర్తీ చేయొచ్చని ఎమ్ఐటీ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. 1.2 ట్రిలియన్ల వార్షిక ఆదాయం చెల్లించాల్సిన జాబ్స్ ఏఐతో భర్తీ చేయొచ్చని పరిశోధకులు తమ అధ్యయనంలో అంచనాకు వచ్చారు.
తమ తాజా ఏఐ మోడల్ జెమినై-3 విడుదల కోసం గూగుల్ ఇంజనీర్లు కంటి మీద కునుకు లేకుండా శ్రమించారని సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. వాళ్లకు ప్రస్తుతం కాస్త నిద్ర అవసరమని సరదా వ్యాఖ్యలు చేశారు.
గూగుల్ మీట్లో ఎదురైన సమస్యలపై యూజర్లు 'ఎక్స్' (గతంలో ట్విటర్) వేదికగా తమ నిరాశను, అసంతృప్తిని పంచుకున్నారు. కాగా, గూగుల్ మీట్ డౌన్ కావడంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు
ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఇది జనాల ముందుకు వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయట.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి పిలుపునిచ్చారు.