మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? మీ ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటం లేదా? వెంట వెంటనే ఛార్జింగ్ దిగిపోవడంతో చిరాకు పడుతున్నారా? అయితే, అదిరిపోయే టిప్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి మీ ఫోన్లో ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
హ్యాష్ట్యాగ్ల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఇన్స్టాగ్రామ్ కొత్త మార్పులను ప్రకటించింది. కంటెంట్కు సంబంధం లేకపోయినా చాలా మంది ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ట్యాగ్లను జోడించేస్తుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఇన్స్టాగ్రామ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
అలెక్సా వాడే వినియోగదారులకు ఓ గుడ్న్యూస్. చాట్జీపీటీలా వెబ్పోర్టల్లో చాట్ చేసేందుకు వీలుగా అలెక్సా ప్లస్ వెబ్ పోర్టల్ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇదీ ఎర్లీ యాక్సెస్ మోడ్లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
ఆధునియ యుగంలో వింతలు, విడ్డూరాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మానవ మేధస్సు ఏపాటిదో రుజువు చేస్తున్నాయి. ఔరా.. అనిపించే రేంజ్లో నవకల్పనలు జీవన ప్రమాణాల్ని ర్యాపిడ్ స్పీడుతో ముందుకు తీసుకెళ్తున్నాయి.
భారతీయుల్లో జెన్ఏఐపై ఆసక్తి అధికంగా ఉన్నట్టు కోర్సెరా లర్నింగ్ ట్రెండ్స్ నివేదికలో తాజాగా తేలింది. జెన్ ఏఐ (జెనరేటివ్ ఏఐ) కోర్సుల్లో చేరుతున్న వారిలో భారతీయులు ప్రస్తుతం టాప్లో ఉన్నట్టు తెలిపింది.
ఐఓఎస్ తాజా అప్డేట్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. మరి ఇందులోని ఫీచర్లు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏఐతో కొన్ని జాబ్స్ ప్రభావితం కావని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. కానీ ఈ ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు విద్యావ్యవస్థ అందించేలా సంస్కరణలు తీసుకురావాలని అన్నారు.
టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలని జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. ఇందుకు భారత వ్యాపారవేత్తలు కంప్యూటర్ చిప్స్ తయారీపై దృష్టిపెట్టాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లు ఈ పాన్ కార్డు పేరిట మోసాలకు తెరతీశారు. ఫిషింగ్ మెయిల్స్ను పంపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
అమెజాన్లో ఏఐ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంపై సంస్థ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంస్థ సీఈఓకు బహిరంగ లేఖ రాశారు. ఏఐతో ప్రజాస్వామ్యానికే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.