బాల్కనీలో పావురాల బెడదకు ఏఐతో ఒక వ్యక్తి చెక్ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలు అబ్బురపడేలా చేస్తోంది.
టెక్ దిగ్గజం గూగల్ తన 'ఆండ్రాయిడ్ షో ఎడిషన్ 2026' కార్యక్రమంలో భారీ అప్డేట్లను ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ను మరింత ఏఐ ఆధారితంగా మార్చే దిశగా కంపెనీ కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16, జెమినీ ఏఐ, ఆండ్రాయిడ్ ఆటో, క్విక్ షేర్ వంటి సేవల్లో కీలక ఆప్డేట్లను తీసుకువచ్చింది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సర్వర్లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి.
బల్దియాల్లో ఆస్తి పన్నులో రాయితీ పథకం ఎర్లీ బర్డ్ అంతంతే అన్నట్లుగా మారింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఇంటి పన్నులు చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఎర్లీ బర్డ్ స్కీం తీసుకువచ్చింది.
కోడి ముందా.. గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం ఇచ్చేసింది. నూటికి నూరు శాతం గుడ్డే ముందు అని చెబుతోంది. కోడి పుట్టుక గురించి అద్భుతంగా వివరిస్తోంది.
ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలకు భవిష్యత్తులో చిక్కులు తప్పవని పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. ప్రజల ఆదాయం పడిపోతే కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఉండదని అంటున్నారు.
మంచి శాలరీలు వస్తాయన్న ఆశతో కంప్యూటర్ కోర్సును ఎంచుకోవడం మూర్ఖత్వమని రెప్లిట్ సంస్థ సీఈఓ అభిప్రాయపడ్డారు. అమితాసక్తి ఉన్న వారే ఈ రంగాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు.
క్విక్ ఫొటో షేరింగ్ కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను ఇన్స్టాంట్స్ పేరిట ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఉన్న డెడికేటెడ్ యాప్తో పాటు ప్రధాన ఇన్స్టాగ్రామ్ యాప్లో కూడా అందుబాటులో ఉంచింది.
ఏఐపై అనేక మందిలో పలు భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ పలు కీలక వివరాలను పంచుకున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే..
ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని సూచించారు.