క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వణికిపోతాం. తెలిసిన వాళ్లు దాని బారినపడినా తట్టుకోలేం. ఒక్కసారి ఈ రోగం వస్తే నిత్యం దానితో పోరాడాలి. అయితే వచ్చే పదేళ్లలో క్యాన్సర్ను క్యూర్ చేయడానికి ఏఐ రంగంలోకి దిగబోతోందనే..
యూట్యూబ్.. వీడియోల వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు చేయనుంది. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ముప్పు పొంచి ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్త తీసుకునేందుకు వీలుగా గూగుల్ ఓ హెల్త్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది.
కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే క్రియేటర్లకు ఆ సంస్థ షాకిచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్(YPP)లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది.
ఏఐ కంటెంట్ గుర్తింపును మరింత సులభతరం చేసేందుకు క్లాడ్ ఏఐ మోడల్స్ మాతృసంస్థ అదృశ్య వాటర్మార్కులను జోడించేందుకు సిద్ధమైంది.
కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు భారీగా తగ్గిపోతున్నాయని వింటున్న తరుణంలో.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని తాజాగా ఓ సర్వే వెల్లడించింది.
టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, నిరంతరం ప్రీమియం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జియో ఓటీటీ-పాస్ పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.
2026 ఆగస్టు 12న అరుదైన ఖగోళ అద్భుతం అయిన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపించనుండగా, భారత్లో మాత్రం ఇది కనిపించదు. అయితే సూర్యగ్రహణాన్ని వీక్షించే వారు తప్పనిసరిగా కంటి భద్రతా నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో బయటకు వెళ్లినప్పుడు మొబైల్ ఫోన్ తడవడం లేదా నీటిలో పడిపోవడం సాధారణమే. అయితే, తడిసిన మొబైల్ను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం రాత్రి నుంచి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకోలేకపోతున్నారు.