మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి కో ఆప్షన్ సభ్యుల వైపు మళ్లింది. వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా పూర్తయినందున ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైన ఉపేక్షించేదిలేదని మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం రామకృష్ణాపూ ర్లోని పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావే శంలో మాట్లాడారు.
విద్యార్థులు పరీక్షలంటే ఎటు వంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ, అదుపులేకుండా పోతోంది. ఓ వైపు మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై కొరఢా ఝళిపిస్తుండగా, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమనార్హం.
బెల్లంపల్లి మండ లం కన్నాల బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరా త్రికి దేవాదాయ శాఖ నిర్వహిం చిన జాతరకు వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు.
రాష్ట్ర కార్మిక, గను ల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ డుగు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాల్క సుమన్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలే పథకం ప్రకారం దాడి చేసి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు..
మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో అరెస్టైన బాల్క సుమన్కు మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు.
మంత్రి వివేక్పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేకున్నా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందని మండిపడ్డారు.