గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో అనుకున్నట్లుగానే పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అర్హత లేకపోయినా....రాజకీయ అండదండలున్న వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనుగోళ్లను వెంటవెంటనే చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ పేర్కొన్నారు.
పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లపై చెట్లు కూలడంతో పాటు చిన్నచిన్న రేకులు లేచిపోయాయి. చెట్లు విద్యుత్ స్తంభాలపై పడడంతో తీగలు తెగిపోయి విద్యుత్లో అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది.
గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో భారీగా పైరవీలకు తెరలేచింది. ప్రజాప్రతినిధుల పైరవీ ఉంటేనే అనుకూలమైన చోట పోస్టింగ్ లభిస్తుందనే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శులు అనేక మంది రెకమండేషన్ కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
రాముని చెరువు కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని బీజేపీ నాయకుడు తుల మధుసూదన్రావు పేర్కొన్నారు.
వీవోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, డ్రెస్ కోడ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మండల వీవోఏ సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల లింగన్న, అధ్యక్షుడు బద్రి సత్తన్న డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుల గోదాములకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఆదివారం మండలం లోని కన్నెపల్లిలో వెంకటేశ్వర్ల, లింగాపూర్లో రామ్లక్ష్మణ్, లక్ష్మీకాంతపూర్ జయలక్ష్మి, కాసిపేటలో రైస్ మిల్లుల గోదాములను జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి కలెక్టర్ సందర్శించారు.
జిల్లాలో ఆయిల్పామ్ సాగువైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏడేళ్లుగా జిల్లా ఉద్యానశాఖ అధికారులు రైతుల్లో ఆయిల్పామ్ సాగుపై అవగాహన పెంచుతూ వస్తున్నారు.
పాత కక్షలు, కుటుంబ కలహాలతో దహెగాం మండ లం మొట్లగూడ గ్రామంలో శనివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.