• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

భానుడి...భగభగ

భానుడి...భగభగ

భానుడు భగ్గు మంటున్నాడు. ఉదయం తొమ్మిదింటి నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రహదారులు జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు.

కొనసాగుతున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ్మె

కొనసాగుతున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ్మె

విద్యుత్‌ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌శాఖ సర్కిల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు చేపడుతున్న సమ్మె దీక్షలు శనివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి.

బడుగు, బలహీనవర్గాల  ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో పాల్గొని ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.

 పాలు పొంగించే వేళాయె...

పాలు పొంగించే వేళాయె...

నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి మారేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా సమస్యల పరిష్కారం

స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా సమస్యల పరిష్కారం

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నమని మేయర్‌ ధర్ని మధుకర్‌ అన్నారు.

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్‌ సంస్థలోని ఆర్టిజన్‌ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు ఆయిళ్ల సత్యనారాయణ, శ్రీకాంత్‌, పవన్‌ డిమాండ్‌ చేశారు.

నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

రైల్వే బ్రిడ్జి పనులు చేస్తూ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు..

రైల్వే బ్రిడ్జి పనులు చేస్తూ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు..

కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో కార్మికులకు ప్రమాదం జరిగింది. థర్డ్ లైన్ పనులు చేస్తూ ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

 వేసవి దుక్కులతో లాభాలు మెండు

వేసవి దుక్కులతో లాభాలు మెండు

వేసవిలో దుక్కులు దున్నడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. పంటల ఉత్పత్తి పెరగడంతోపాటు చీడ, పీడల బెడద ఉండదు. అంతేకాకుండా లోతు దుక్కుల వల్ల వర్షపు నీరు లోతుగా వెళ్లి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది. సాగుకు ముందస్తు ప్రణాళిక అవసరమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిల వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి త్వరగా పరిష్కరిం చాలని అదనపు కల్టెర్‌ డేవిడ్‌ సంబంధిత అధికారులకు సూచించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి