కొత్త సంవత్సరానికి కొంగొత్త ఆశలతో జిల్లా వాసులు స్వాగతం పలికారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకుతూ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు పట్టణంతో పాటు జిల్లావ్యాప్తంగా యువత కేరింతలతో హంగామా చేశారు.
నియోజకవర్గంలో గిరిజనుల కు శాశ్వత ఇళ్ల నిర్మాణానికి కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు.
మహారాష్ట్రలో వైద్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 17వ తేదితో ముగియగా, ఇక మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వంతు వస్తుందని అన్ని పార్టీల్లోనూ ఆశావహులు పోటికి సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణిలకు సాధారణ ప్రసవం జరిగేలా చుడాలని జిల్లా వైద్యాధికారి సీతారాం సూచించారు.
మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియో గం చేసుకొవాలని మండల పశువె ౖద్యాధికారి మురళీకృష్ణ అన్నారు.
జంగుబాయి ఉత్సవాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళ వారం మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అధికారులు, గిరిజన సంఘాల నాయకుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర నుంచి కూలీలతో వస్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలకు ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నద్ధం అవుతోంది. సహకార సంఘాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీతో ముగిసింది. అయితే వివిధ కారణాల చేత ప్రభుత్వం రెండు దఫాలుగా ఆరు నెలల వ్యవధితో కూడిన గడువు పెంచింది.
మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీనివాస్ (35) అనే కౌలు రైతు ఆదివారం ఉదయం పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందాడు.