Home » Telangana » Adilabad
పాతకాలంలో.. ఇంట్లో డబ్బులు ఉంటే దొంగలు ఎత్తుకుపోతారు.. బ్యాంకుల్లో అయితే భద్రం అని చెప్పేవారు. దీంతో ప్రజలు బ్యాంకులను నమ్మి అందులోనే పొదుపు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకులో డబ్బులు ఉండడమే శాపంగా మారింది. బ్యాంకు ఖాతాలో లక్ష అంతకంటే ఎక్కువ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకుని సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. స్మార్ట్ఫోన్తో ఎంత మేలు జరుగుతుందో.. అంత నష్టం కూడా జరుగుతోంది... కాబట్టి తస్మాత్ జాగ్రత్త..
వాంకిడి, జూలై 26: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అదనపుకలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
ఆసిఫాబాద్, జూలై 26: ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం ఆర్థిక పునరావాస పథకం అమలు చేస్తామని కలెక్టర్ వెంక టేష్ దోత్రే అన్నారు.
ఆసిఫాబాద్ రూరల్, జూలై 26: నేషనల్ అచీవ్మెంట్ సర్వే(ఎన్ఏఎస్)లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబర్చాలని డీఈవో అశోక్ అన్నారు.
బెజ్జూరు, జూలై 26: ప్రాణహిత నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. తలాయి-పాపన్నపేట, కుశ్నపల్లి- సోమిని గ్రామాల మధ్య ప్రాణహిత బ్యాక్వాటర్, లోలెవల్ వంతెనలపై వరదనీరు ప్రవహిస్తుండడంతో 12 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి.
ఆసిఫాబాద్, జూలై 25: రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్ రూ.2,91,159 కోట్లను ప్రవేశపెట్టారు.
ఆసిఫాబాద్, జూలై 25: యువతను మత్తులో ముంచి చిత్తుచేసే గంజాయి, డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్టవే యాలని, గంజాయి, డ్రగ్స్ను నిర్మూలిద్దా మని, సమా జాన్ని కాపాడుదామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
సిర్పూర్(టి), జూలై 25: మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం జాతీయ ఉపాధిహామీ పథకంలో 2023-24సంవత్సరంలో చేపట్టిన 386 పనులకు సంబంధించిన రూ.2,86,79,048 లకు గాను గ్రామీణఉపాధిహామీసిబ్బందితో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూలై 25: అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు మొండి చేయి చూపారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడుతూ
బెజ్జూరు, జూలై 25: వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత వరద పోటెత్తి బ్యాక్వాటర్ కారణంగా జలదిగ్బంధంలోనే 12గ్రామాలు చిక్కుకు న్నాయి.