• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

Kumram Bheem Asifabad:   పల్లెలకు ప్రత్యేక ప్రొఫైల్‌

Kumram Bheem Asifabad: పల్లెలకు ప్రత్యేక ప్రొఫైల్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది.

 Kumram Bheem Asifabad:  కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి

Kumram Bheem Asifabad: కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి

చింతలమానేపల్లి/కౌటాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షు రాలు ఆత్రం సుగుణ అన్నారు.

Kumaram Bheem Asifabad:  కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది

Kumaram Bheem Asifabad: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌ అన్నా రు.

Kumaram Bheem Asifabad:   పీఆర్సీని ప్రకటించాలి

Kumaram Bheem Asifabad: పీఆర్సీని ప్రకటించాలి

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 3సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ టీఎస్‌

 Kumram Bheem Asifabad:  ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

Kumram Bheem Asifabad: ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ముస్లింలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు.

Mancherial: రికవరీ చేస్తారా.. వదిలి పెడతారా?

Mancherial: రికవరీ చేస్తారా.. వదిలి పెడతారా?

మంచిర్యాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అర్హత లేకపోయినా అక్రమార్కులకు రైతుబీమా పథకం కింద లబ్ధి చేకూర్చి, ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో

Mancherial:  పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలి

Mancherial: పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలి

దండేపల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పేదలందరికి ఇంటి స్థలాలను కేటాయించాలని వ్యవసాయకార్మికుల సంఘం నాయకులు పేర్క రాజేష్‌ కనికరాపు అశోక్‌ డిమాండ్‌ చేశారు.

 Mancherial:   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

Mancherial: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమం లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించా లని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచిం చారు.

 Mancherial: కలెక్టరేట్‌ ఎదుట వివిధ సంఘాల ధర్నాలు

Mancherial: కలెక్టరేట్‌ ఎదుట వివిధ సంఘాల ధర్నాలు

నస్పూర్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : కలెక్టరేట్‌ ప్రాంగణం సోమవారం ఆందోళనలు, ధర్నాలతో మార్మో గింది. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నంబరు97ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌, ఏఐఎస్‌బీ నాయకులు, విద్యార్థులు, హమాలీకార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు ఆందోళన చేపట్టారు.

Mancherial:  వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌సరఫరా చేయాలి

Mancherial: వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌సరఫరా చేయాలి

నస్పూర్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులకు అంతరాయం లేకుండా మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేయాలని విద్యుత్‌శాఖ వరంగల్‌(ఆపరేషన్‌) డైరెక్టర్‌ టి మఽధుసూదన్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి