ఆసిఫాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది.
చింతలమానేపల్లి/కౌటాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షు రాలు ఆత్రం సుగుణ అన్నారు.
కాగజ్నగర్ టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ అన్నా రు.
కాగజ్నగర్ టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 3సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ టీఎస్
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు.
మంచిర్యాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అర్హత లేకపోయినా అక్రమార్కులకు రైతుబీమా పథకం కింద లబ్ధి చేకూర్చి, ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో
దండేపల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పేదలందరికి ఇంటి స్థలాలను కేటాయించాలని వ్యవసాయకార్మికుల సంఘం నాయకులు పేర్క రాజేష్ కనికరాపు అశోక్ డిమాండ్ చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమం లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించా లని కలెక్టర్ కుమార్దీపక్ సూచిం చారు.
నస్పూర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : కలెక్టరేట్ ప్రాంగణం సోమవారం ఆందోళనలు, ధర్నాలతో మార్మో గింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నంబరు97ను రద్దు చేయాలని బీఆర్ఎస్, ఏఐఎస్బీ నాయకులు, విద్యార్థులు, హమాలీకార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు ఆందోళన చేపట్టారు.
నస్పూర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా మెరుగైన విద్యుత్ను సరఫరా చేయాలని విద్యుత్శాఖ వరంగల్(ఆపరేషన్) డైరెక్టర్ టి మఽధుసూదన్ అన్నారు.