Home » Telangana » Adilabad
వాంకిడి, మార్చి 18: సరైన అవగాహన లేపోవడంతో రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం లబ్ధి పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను సాగులో ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఆసిఫాబాద్, మార్చి 18: లోక్సభ ఎన్నికలు 2024ను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
ఆసిఫాబాద్ రూరల్, మార్చి 18: పదవ తరగతి పరీక్షలు సోమ వారం జిల్లాలో ప్రశాం తంగా ప్రారంభ మయ్యాయి. 6457 మంది విద్యార్థులకు 6408 మంది విద్యారు లు హాజరు కాగా 49 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 37పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.
ఆసిఫాబాద్, మార్చి 18: పోలీసు సిబ్బందికి వారంరోజుల పాటు నిర్వహించే గ్రేహౌండ్స్ శిక్ష ణ ఎంతో ఉపయోగపడుతుం దని ఎస్పీసురేష్కుమార్ అన్నా రు. సోమవారం జిల్లాకేంద్రంలోని పోలీసు హెడ్క్వార్టర్స్లో శిక్షణను ప్రారంభించారు.
కాగజ్నగర్, మార్చి 18: కాగజ్నగర్ ఎస్పీఎం యాజమాన్యం ప్రధాన రహదారికి అడ్డంగా నిర్మించిన గోడలను మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం కూల్చివేశారు. మాస్టర్ప్లాన్ అమలులో భాగంగా మూడునెలల క్రితం జిల్లాకలెక్టర్తోపాటు ఎస్పీఎం యాజమాన్యానికి మున్సిపల్ కమిషనర్ నోటీసులను పంపించారు.
కాగజ్నగర్ టౌన్, మార్చి 17: నేటి నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలకు అధికారులు అంతా సిద్ధం చేశారు. అయినా ఈ ఏడాది కూడా అరకొర వసతుల మధ్యే విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన పరిస్థితి.
కెరమెరి, మార్చి 17: మండలంలోని ధనోర గ్రామానికి చెందిన రైతు బాలాజీ మరోమారు తనకంటూ ప్రత్యేక చాటుకుంటున్నాడు. గతంలో యాపిల్ సాగు చేసి రాష్ట్ర ఉత్తమరైతుగా ఎంపికై అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకొని ప్రత్యేకగుర్తింపు తెచ్చుకు న్నారు.
చింతలమానేపల్లి, మార్చి 17: మండలంలోని గూడెం గ్రామ సమీపంలోగల రాష్ట్ర సరిహద్దులో చెక్పోస్టును ఏర్పాటు చేశామని ఎస్సై నరేష్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకోడ్ నేపథ్యంలో ముమ్మ రంగా తనిఖీలు నిర్వహి స్తామ న్నారు.
వాంకిడి, మార్చి 17: ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తున్నప్పటికి అవి సరి పోకపోవడంతో విద్యుత్బిల్లులు చెల్లించడం ప్రధానో పాధ్యాయులకు భారంగా మారింది.
బెజ్జూరు, మార్చి 16: రేషన్ బియ్యం దందా యథేచ్చగా సాగుతోంది. అక్రమంగా బియ్యం తరలిస్తూ దళారులు లక్షల రూపాయలు గడిస్తున్నారు. రాజకీయ అండదండలతో వ్యవహారానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. జిల్లాలోని పలుమండలాలు మహారాష్ట్రకు సరిహద్దున ఉండటంతో రేషన్ బియ్యం పెద్దఎత్తున సరిహద్దులు దాటుతోంది.