• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

 Road Accident: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి

Road Accident: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి

మహారాష్ట్రలో వైద్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.

ఏది ముందు?

ఏది ముందు?

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 17వ తేదితో ముగియగా, ఇక మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వంతు వస్తుందని అన్ని పార్టీల్లోనూ ఆశావహులు పోటికి సిద్ధమవుతున్నారు.

సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి

సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణిలకు సాధారణ ప్రసవం జరిగేలా చుడాలని జిల్లా వైద్యాధికారి సీతారాం సూచించారు.

నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలి

నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలి

మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియో గం చేసుకొవాలని మండల పశువె ౖద్యాధికారి మురళీకృష్ణ అన్నారు.

జంగుబాయి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి

జంగుబాయి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి

జంగుబాయి ఉత్సవాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చే యాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళ వారం మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అధికారులు, గిరిజన సంఘాల నాయకుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర నుంచి కూలీలతో వస్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ఎట్టకేలకు మోక్షం

ఎట్టకేలకు మోక్షం

రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలకు ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ సర్కారు సన్నద్ధం అవుతోంది. సహకార సంఘాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీతో ముగిసింది. అయితే వివిధ కారణాల చేత ప్రభుత్వం రెండు దఫాలుగా ఆరు నెలల వ్యవధితో కూడిన గడువు పెంచింది.

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుగులోత్‌ శ్రీనివాస్‌ (35) అనే కౌలు రైతు ఆదివారం ఉదయం పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

ఏజెన్సీ భూమిని కస్టడీకి తీసుకోండి

ఏజెన్సీ భూమిని కస్టడీకి తీసుకోండి

జిల్లాలోని మందమర్రిలో గల షెడ్యూల్‌ ప్రాంతంలో (ఏజెన్సీ) కబ్జాకు గురైన భూమిని కస్టడీకి తీసుకోవాలం టూ ఉట్నూరులోని సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ (ఐటీడీ ఏ) స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కునాల గంగాధర్‌ స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు.

లోక్‌ అదాలత్‌ తీర్పే అంతిమం

లోక్‌ అదాలత్‌ తీర్పే అంతిమం

లోక్‌అదాలత్‌ తీర్పు అంతిమమని జిల్లా అదనపు న్యా యమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ లాల్‌సింగ్‌ శ్రీనివాసనాయక్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి