నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్లో ఎంపీ అరవింద్ విలేకర్లతో మాట్లాడారు.
లింగంపేట మండలం మోతె గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నాటు తుపాకీతో కాల్చుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే పాత బస్టాండ్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 12 షాపులు పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి.
కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డికి నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది సుమంత్ తెలిపారు.
దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు.
కామారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు గోసంగి కాలనీలో భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన ప్రజలను షాక్కు గురిచేసింది.
కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఎలుగుబంటి దాడిలో రైతు ముఖంపై బలమైన గాయాలు అయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవీపేట మండలం మాన్ సింగ్ తండాలో కన్న తండ్రిని కొడుకు కిరాతంగా హత్య చేశాడు.
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కూలర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇబ్బందులు ఉన్న విషయం పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలుసని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కొంచెం ఓపిక పట్టాలని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు.