• Home » Telangana » Nizamabad

నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాకు పంగనామాలు పెట్టిన సీఎం రేవంత్ : బీజేపీ ఎంపీ

నిజామాబాద్ జిల్లాకు పంగనామాలు పెట్టిన సీఎం రేవంత్ : బీజేపీ ఎంపీ

నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్ విలేకర్లతో మాట్లాడారు.

భార్యతో గొడవ.. నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య..

భార్యతో గొడవ.. నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య..

లింగంపేట మండలం మోతె గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నాటు తుపాకీతో కాల్చుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. 12 షాపుల దగ్ధం.. భారీగా ఆస్తినష్టం

కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. 12 షాపుల దగ్ధం.. భారీగా ఆస్తినష్టం

తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే పాత బస్టాండ్‌ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 12 షాపులు పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి.

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా

కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డికి నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది సుమంత్ తెలిపారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: మహేశ్ కుమార్

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: మహేశ్ కుమార్

దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు.

 కామారెడ్డి జిల్లాలో దారుణం.. భర్తను చంపేసిన భార్య

కామారెడ్డి జిల్లాలో దారుణం.. భర్తను చంపేసిన భార్య

కామారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు గోసంగి కాలనీలో భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన ప్రజలను షాక్‌కు గురిచేసింది.

రైతుపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం

రైతుపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం

కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఎలుగుబంటి దాడిలో రైతు ముఖంపై బలమైన గాయాలు అయ్యాయి.

మద్యం మత్తులో తల్లితో గొడవ.. అడ్డుకోబోయిన తండ్రిని

మద్యం మత్తులో తల్లితో గొడవ.. అడ్డుకోబోయిన తండ్రిని

నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవీపేట మండలం మాన్ సింగ్ తండాలో కన్న తండ్రిని కొడుకు కిరాతంగా హత్య చేశాడు.

కూలర్ రిపేర్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

కూలర్ రిపేర్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కూలర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇబ్బందులు ఉన్న విషయం పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలుసని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కొంచెం ఓపిక పట్టాలని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి