• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

 జీరో టిల్లేజ్‌పై రైతులకు అవగాహన

జీరో టిల్లేజ్‌పై రైతులకు అవగాహన

జీరో టిల్లేజ్‌ పద్ధతిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి రెడ్డి అన్నపూర్ణ అన్నారు.

ఉపాధి హామీ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

ఉపాధి హామీ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని పూర్తిచేయడానికి సిబ్బంది కృషి చేయాలని ఏపీడీ రమామణి ఆదేశించారు.

Nagarjuna again? మళ్లీ నాగార్జునకే?

Nagarjuna again? మళ్లీ నాగార్జునకే?

Nagarjuna again? తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలను మళ్లీ కిమిడి నాగార్జునకే అప్పగించే అవకాశం ఉంది. ఆ వైపుగా పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోంది. ఈపదవి కోసం వివిధ నియోజకవర్గాల నుంచి ఆశావాహులు ప్రయత్నాలు చేశారు. నిన్నటి వరకూ నెల్లిమర్ల నియోజకవర్గ నేతకు ఈ పదవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అనూహ్యంగా మళ్లీ నాగార్జున పేరే వినిపిస్తోంది.

న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదు

న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదు

న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదని ముంజేరు పంచాయతీ సిద్ధార్థ కాలనీకి చెందిన దళితులు స్పష్టం చేశారు.

achieve constable job నిరీక్షణ ఫలించింది!

achieve constable job నిరీక్షణ ఫలించింది!

achieve constable job మూడేళ్ల నిరీక్షణ ఫలించింది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు నియామకపత్రాలు అందుకున్నారు. అమరావతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా నుంచి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 560 మంది నియామకపత్రాలను అందుకున్నారు.

ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలి

ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలి

: ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేసి మెరుగైన సేవలందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్‌.భాస్కరరావు అన్నారు.

మత్స్యకారుడి గల్లంతు

మత్స్యకారుడి గల్లంతు

తిప్పలవలస గ్రామానికి చెందిన వాసుపల్లి రాములు(55) సముద్రంలో గల్లంతయ్యాడు.

AP should achieve 100 percent literacy ఏపీ 100 శాతం అక్షరాస్యత సాధించాలి

AP should achieve 100 percent literacy ఏపీ 100 శాతం అక్షరాస్యత సాధించాలి

AP should achieve 100 percent literacy రాబోయే మూడేళ్లలో 100 శాతం అఽక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటున్నానని గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఏవియేషన్‌ ఎడ్యుసిటీకి మాన్సాస్‌ ట్రస్ట్‌ నుంచి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భంగా విశాఖలో మంగళవారం నిర్వహించిన ఎంఓయూ సదస్సులో ఆయన మాట్లాడారు.

 శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.

బస్సు కింద పడి యువతి మృతి

బస్సు కింద పడి యువతి మృతి

చీపురుపల్లి నుంచి రాజాం వెళ్లే రోడ్డులో బస్సు కింద పడి పొందూరు ఆదిలక్ష్మి(25) ప్రాణాలు కోల్పోయింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి