పరిశుభ్ర పార్వతీపురమే లక్ష్యమని జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి అన్నారు.
ప్రజా భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సాధ్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
Will the People’s Hardships Be Resolved? వేసవి ఇంకా ప్రారంభం కాకముందే సాలూరు పట్టణంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.
Intermediate Examinations Begin from Tomorrow జిల్లాలో ఈ నెల 23 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా 33 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
Targeting Hindu Sentiments Is YSRCP’s Objective హిందువులు మనోభావాలను దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తుందని టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి అన్నారు. శనివారం పార్వతీపురం టీడీపీలో కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో కలిసి ఆమె విలేఖర్లతో మాట్లాడారు.
జిల్లాలో కొన్నిచోట్ల ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. విద్యార్థినులను, ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు.
‘Happy Sunday’ in Municipal Corporations పురపాలక సంఘాల్లో నేటి నుంచి హ్యాపీ సండే కార్యక్రమం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘాల్లో తిరిగి పునరుద్ధరించనున్నారు.
2026-2027 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది.
Focus on Backyard Poultry Farming గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే దేశవాళీ పెరటి కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యశ్వంత్కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం తన చాంబర్లో సంబంఽధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో జూట్ పరిశ్రమలు మూతపడుతున్నాయి. గతంలో 16 జూట్ మిల్లులు ఉండగా, ఇప్పుడు కేవలం ఆరు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా అతి కష్టమ్మీద నడుస్తున్నాయి. మిగతావన్నీ మూతపడ్డాయి.