they cannot doపల్లె పాలనలో జిల్లా పరిషత్ది అగ్రస్థానం. 32 శాఖలతో జడ్పీ గట్టి ప్రభావమే చూపుతూ ఉంటుంది కానీ వైసీపీ హయాంలో కొలువుదీరిన ప్రస్తుత పాలకవర్గం ఎలాంటి అభివృద్ధీ చేయలేకపోయింది. జిల్లా పరిషత్ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
There is land.. no guarantee రైతుల వద్ద భూములున్నా అవి తమ దగ్గర ఉంటాయో, ఉండవో తెలియదు. ప్రభుత్వం అడుగుతోంది కానీ ఎప్పుడు తీసుకుంటుదో చెప్పడం లేదు. నష్టపరిహారం ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? స్పష్టత లేదు.
what are you doing ప్రతిరోజూ నేను ప్రజల కోసం అహర్నిశలూ పనిచేస్తున్నాను, మీరంతా ఇదే స్పీడును అందుకోకపోతే ఎలా?’అంటూ విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.
Unable to accept the facts.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, సంస్థ కార్యాలయాలపై దాడి యత్నాలను ప్రతి ఒక్కరూ ఖండించారు. వాస్తవాలను వెలికితీస్తూ, నిజాలను నిర్భయంగా రాసే ఆంధ్రజ్యోతిపై దాడికి దిగడం గర్హనీయమని పేర్కొన్నారు.
పూర్ణపాడు-లాబేసు వంతెనను ఇంకెన్నాళ్లకు పూర్తిచేస్తారని సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Where is the ‘Support’ for Maize? నియోజకవర్గంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీ యంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
పేదలకు అండగా సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
“Somburu… A Success!” కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఆర్ఎస్(ముఖ ఆధారిత నమోదు)యాప్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల కారణంగా ఉపాధి వేతనదారులు ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. సీతంపేట మండలం అక్కడగూడకి చెందిన సవర సొంబురు అనే వేతనదారుడు కూడా రెండు రోజులుగా ఉపాధి పనికోసం వెళ్లడం, ఫేస్ యాప్లో నమోదు కాక నిరాశతో ఇంటిదారి పట్టడం పరిపాటిగా మారింది.
Increase the Pension, Please! జిల్లా పరిధిలో శతశాతం వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు పూర్తిస్థాయిలో పింఛన్ అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. తమ పరిస్థితిని అధికారులకు తెలియజేస్తూ.. వినతులు ఇస్తున్నా.. ఫలితం ఉండడం లేదు.
Ensure No Disruption to Kharif Cultivation రానున్న ఖరీఫ్కు సాగునీరు ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువల్లో పూడికతీతల నిర్వహణకు సుమారు రూ.68 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.