If Built, It Will Turn Lush and Green! దుగ్గేరు ఏజెన్సీ ప్రాంతంలో కీలకమైన సురాపాడు ఆనకట్ట స్థానంలో మినీ రిజర్వాయర్ నిర్మించాలనే రైతుల డిమాండ్ నెరవేరడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా వారి ఆశలు ఫలించడం లేదు.
Tejovathi Appointed as TDP Araku Parliamentary Constituency President టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.తేజోవతి, దత్తి లక్ష్మణరావును నియమించారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబునాయుడు జాబితాను ప్రకటించారు.
If You Overcome Fear, Success Is Yours! గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహాసముద్రం. కిటుకు తెలిస్తే తక్షణమే విజయతీరాన్ని చేరవచ్చు. భయం వీడితే అత్యధిక మార్కులు సొంతం చేసు కోవచ్చు. అసలు లెక్కల ప్రమేయం లేకుండా ఒక్క రోజు కూడా గడవదు అనడంలో అతిశయోక్తి లేదు. పుట్టిన తేదీలు, ఇంటి బడ్జెట్, టైం మేనేజ్మెంట్, కూడికలు, తీసివేతలు.. ఇలా ఎన్నో విధాలా లెక్కలు మన జీవితంలో భాగమై పోయాయి.
If Not Vigilant, It Can Be Dangerous! జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి నూర్పుడి యంత్రాల వినియోగం పెరుగుతోంది. కూలీల కొరత వేధిస్తున్న నేపఽథ్యంలో రైతులు యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. వరి నూర్పులతో పని సులువైనా.. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
Let Us Build a Polio-Free Society పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాలూరు మున్సిపల్ హైస్కూల్లో పల్స్పోలియో కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు మంత్రి పోలియో చుక్కలు వేశారు.
Elephant Movement in Kurupam కురుపాం గ్రామ సమీపంలో ఆదివారం గజరాజులు హల్చల్ చేశాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తిపోయారు. తొలుత ఏనుగులు సీతంపేట గ్రామం సమీపంలో సంచరించగా.. రైతులు, ఫారెస్టు ట్రాకర్లు పంటలకు నష్టం వాటిల్లకుండా శబ్దాలు చేస్తూ.. బాంబులు పేల్చారు. దీంతో ఏనుగుల గుంపు కురుపాం సమీపంలోని శివ్వన్నపేట సోమసాగరం చెరువు వద్దకు చేరుకున్నాయి.
Rs. 26 crores for the district! పంచాయతీలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులు రూ.26.55 కోట్లు మంజూరు చేసింది. 27 మండలాలకు ఈ నిధులు సర్దుబాటు చేయనున్నారు.
Nagarjuna is the district president of TDP విజయనగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున పేరును టీడీపీ రాష్ట్రశాఖ అదివారం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన కార్యదర్శిగా విజయనగరం నియోజకవర్గానికి చెందిన ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్ని నియమించింది. నాగార్జున తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, లక్ష్మీవరప్రసాద్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వీరిద్దరూ బీసీ యువకులు కావడం విశేషం.
Math is the key మనిషి జీవితంలో లెక్కల ప్రమేయం లేకుండా ఒక్క రోజు కూడా గడవదు అనడంలో అతిశయోక్తి లేదు. పుట్టిన తేదీలు, ఇంటి బడ్జెట్, టైం మేనేజ్మెంట్, కూడికలు, తీసివేతలు, వెచ్చింపులూ ఇలా ఎన్నో విధాలా లెక్కలు మన జీవితంలో భాగమైపోయాయి. అలాగే కాంపిటేటివ్ ప్రపంచంలో నెగ్గాలన్నా లెక్కలు కీలకం. ఈ సబ్జెక్టును సాధన ద్వారా సులువుగా నేర్చుకోవచ్చునని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. డిసెంబరు 22న జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
మండలంలోని చిన్నశిర్లాం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ బైకు, వ్యాను ఢీకొన్నాయి.