జిల్లాలో 2025-2026 సంవత్సరానికి 8,36,800 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి పెంపును లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ కె.మురళి కృష్ణ తెలిపారు.
ప్రతి ఏడాది ఖరీఫ్, రబీలో రైతులు ఇబ్బందులు పడకుండా చివరి ఎకరా వరకూ సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
: నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం దేవస్థానంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసానికి గురై ఆదివారం నాటికి ఐదేళ్లు పూర్తికానుంది.
జిల్లాలోని గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది.
ఎంతో కీలకమైన రెవెన్యూశాఖలో తహసీల్దార్ల కొరత నెలకొంది. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ నుంచి గ్రామ రెవెన్యూ కార్యదర్శి వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి గంట చాలా కీలకం.
Crops Not Moving, Farmers’ Distress Unending! జిల్లాలో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తెగుళ్ల బారిన పడడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు లక్ష్మీపురంలో సంకిలి షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరకు తూనిక కేంద్రం నుంచి పంట తరలిపోవడం లేదు. రోజుకొక లారీ వస్తుండడమే ఇందుకు కారణం.
మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి, ఐదెకరాలలో సాగుచేసి, మొలకలు రాకపోవడంతో లబోదిబోమంటున్నాడో రైతు.
Revenue Clinics to Expand Across the State! జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ను ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి జీవో విడుదల చేశారు.
రాష్ట్రంలో నే ఉంటూ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలి గేలా మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణపైన రాజద్రోహం కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.