మండలంలోని పనసభద్ర పంచాయతీ మెండంగిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు.
విజయనగరం నుంచి కొత్తవలసకు వెళ్లే రహదారిలో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటై న ప్రభుత్వం 18 నెలల కాలంలో సుపరిపాలన అందించిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
గిరిజనులకు త్వరలో కార్పొరేట్ వైద్యసేవలు అందనున్నాయి.
కొట్టక్కి గ్రామానికి చెందిన వివాహి త రమణమ్మ(32) మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
నూతన సంవత్సర వేళ మండలంలోని కొత్తవలస పంచాయతీ పాతసుంకరపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ డి.పావని అన్నారు.
Andhra Jyoti and ABN Mutyala muggula competation tomorrow
They drank it full నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని నెల్లిమర్ల ఐఎంఎల్ డిపో పరిధిలోని ఉమ్మడి విజయనగరం జిల్లాలో మద్యం విక్రయాలు విస్తృతంగా సాగాయి.
Follow road rules ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ రామసుందర్రెడ్డి సూచించారు. జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా గురువారం రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.