• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

 పాల ఉత్పత్తి లక్ష్యం

పాల ఉత్పత్తి లక్ష్యం

జిల్లాలో 2025-2026 సంవత్సరానికి 8,36,800 మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తి పెంపును లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ కె.మురళి కృష్ణ తెలిపారు.

చివరి ఎకరాకూ సాగునీరు అందిస్తాం

చివరి ఎకరాకూ సాగునీరు అందిస్తాం

ప్రతి ఏడాది ఖరీఫ్‌, రబీలో రైతులు ఇబ్బందులు పడకుండా చివరి ఎకరా వరకూ సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

ఆ ఘటనకు ఐదేళ్లు

ఆ ఘటనకు ఐదేళ్లు

: నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం దేవస్థానంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసానికి గురై ఆదివారం నాటికి ఐదేళ్లు పూర్తికానుంది.

 పోస్టుల భర్తీ ఎప్పుడో?

పోస్టుల భర్తీ ఎప్పుడో?

జిల్లాలోని గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది.

 రెవెన్యూలో తహసీల్దార్ల కొరత

రెవెన్యూలో తహసీల్దార్ల కొరత

ఎంతో కీలకమైన రెవెన్యూశాఖలో తహసీల్దార్ల కొరత నెలకొంది. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ నుంచి గ్రామ రెవెన్యూ కార్యదర్శి వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

    ఆ గంటే కీలకం!

ఆ గంటే కీలకం!

జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి గంట చాలా కీలకం.

 Farmers  పంట కదలక..  వేదన తీరక!

Farmers పంట కదలక.. వేదన తీరక!

Crops Not Moving, Farmers’ Distress Unending! జిల్లాలో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తెగుళ్ల బారిన పడడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు లక్ష్మీపురంలో సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరకు తూనిక కేంద్రం నుంచి పంట తరలిపోవడం లేదు. రోజుకొక లారీ వస్తుండడమే ఇందుకు కారణం.

మొలకెత్తని మొక్కజొన్న

మొలకెత్తని మొక్కజొన్న

మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి, ఐదెకరాలలో సాగుచేసి, మొలకలు రాకపోవడంతో లబోదిబోమంటున్నాడో రైతు.

Revenue Clinic రెవెన్యూ క్లినిక్‌.. ఇక రాష్ట్రమంతా!

Revenue Clinic రెవెన్యూ క్లినిక్‌.. ఇక రాష్ట్రమంతా!

Revenue Clinics to Expand Across the State! జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ను ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.జయలక్ష్మి జీవో విడుదల చేశారు.

వైసీపీ నాయకులపై రాజద్రోహం కేసులు పెట్టాలి

వైసీపీ నాయకులపై రాజద్రోహం కేసులు పెట్టాలి

రాష్ట్రంలో నే ఉంటూ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలి గేలా మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పైన, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణపైన రాజద్రోహం కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి