అన్ని రంగాల్లో అభివృద్ధి చేయ డమే ప్రభుత్వం లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.
న్యాయవాద వృత్తిలో ఉన్నవారు వృత్తినైపుణ్యం పెంచుకోవాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ తెలిపారు.
Rains Bring Renewed Hope జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓ మోస్తరుగా వర్షం పడుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా మన్యంలో కురిసిన సరాసరి వర్షపాతం 8.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా గుమ్మలక్ష్మీపురంలో 23.4 ఎం.ఎం, అత్యల్పంగా పాచిపెంటలో 0.1 ఎం.ఎం చొప్పున వర్షం కురిసింది.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బూత్లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు.
Caste Census Underway in Full Swing జిల్లాలో ఓటర్ల కుల గణన జోరందుకుంది. కచ్చితమైన సమగ్ర సమాచార సేకరణలో పంచాయతీ అధికారులు, సిబ్బంది బిజీ బిజీగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు, షెడ్యూల్ ప్రాప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం జరుగుతోంది. కాగా పూర్తిస్థాయి కుల గణన ఓటర్ల జాబితా సెప్టెంబరు 7 నాటికి సిద్ధం కానుంది.
Caught After Five Years.. ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి రవాణా చేస్తూ .. పరారైన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. ఐదేళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు.
కోరుకొండ సైనిక్ స్కూల్లో ఈనెల 19 నుంచి ప్రారం భమైన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ నేషనల్ గేమ్స్(ఏఐఎస్ఎస్ ఎన్జీ)-2026 ఇంటారా గ్రూప్ క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో అభ్యసన సామర్థ్యం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో సుజాత సూచించారు.
కొత్తవలస మేజర్ పంచాయతీకి సంబంధించిన డంపింగ్యార్డు సమస్యపై శనివారం స్థానిక కోర్టులో సివిల్ న్యాయాధి కారి డా.సముద్రాల విజయ్ చందర్ విచారణ నిర్వహించారు.
35 Gambling Suspects Arrested సాలూరు మండలం కరాసువలస సమీపంలో పౌల్ర్టీ ఫారం వద్ద పేకాడుతున్న 35 మందిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.