Home » Telangana » Mahbubnagar
వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ పథ కాన్ని ముఖ్యమంత్రి రే వంత్రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి రైతులకు హామీ ఇచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమ కు అవకాశమిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూ పిస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కు మార్ అన్నారు.
భానుడు భగభగమండుతుండటంతో పాలమూరు నిప్పులకొలిమిలా మారుతోంది. రోజంతా జనం ఎండలకు తాళలేక అల్లాడిపోతున్నారు. పలు మండలాల్లో రహదారులు మఽధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
సురవరం ప్రతాపరెడ్డి గొప్ప దార్శనికుడని పీయూ వీసీ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. శుక్రవారం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య సభ నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రె్సకు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్లేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మహబూబ్నగర్ పరిధిలో కాంగ్రె్సకు మూడో స్థానమే వస్తుందని, ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీకి మధ్యనే ఉంటుందని స్పష్టం చేశారు.
నడిగడ్డలో విద్యా వ్యాప్తి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపా ధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.కిరణ్ కోరారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు తెలిపారు.
తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన బాబ్ మేళా విజయవంతమైంది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నట్లు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.