Home » Telangana » Mahbubnagar
ఆర్పీ శ్రీలతపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై విజయ్ తెలిపారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఇం జనీరింగ్ కళాశాల విద్యార్థులు మంగళవారం రోడ్డెక్కారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సమ్మెటివ్ అసె్సమెంట్-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం అన్ని పాఠశాలల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి పరీక్షల విభాగం రూపొందించిన ప్రశ్నపత్రాలను ఉపయోగించి పరీక్షలు నిర్వహించాలి. కానీ, కేవలం ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ పాఠశాలల్లో మాత్రమే అది అమలవుత్నుది. ప్రైవేట్ పాఠశాలలు ఆ నిబంధనలను పట్టించుకోవడం లేదు.
‘పాలమూరు యూనివర్సిటీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా పని చేస్తా. ఇక్కడ తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయం అన్ని వసతులు ఉన్నాయి. విద్యార్థులు చాలా మంది భవిష్యత్ మీద దృష్టితో గ్రంథాలయంలో ఎక్కువ సేపు ఉంటున్నారు. ఉపాధి అందించే కోర్సులను పెంచి, విద్యార్థులకు సంస్కారం నేర్పి సమాజానికి అందిస్తాం.
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరె డ్డి విద్యుత్ అధికారులకు సూచించారు.
కృష్ణానదికి ఉప నది అయిన దుందుభీ నది గతంలో రెండు మూడేళ్లకు ఒకసారి ప్రవ హించేది.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడంతో పాటు, శానిటేషన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జాయింట్ కలెక్టర్ శివేంద్రప్రతా్పకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
చదువుతో పాటు క్రీడల్లో రాణిం చాలని వాలీబాల్ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చిన్న వీరయ్య అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరి ష్కరించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి దార సుందర్ తె లిపారు.
కొట్ర గేటు నుంచి నంద్యాల జాతీయ రహదారి 167కే నిర్మాణ పనులు ముమ్మరంగా సాగు తున్నాయి.