Home » Telangana » Mahbubnagar
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి హత్యాచార ఘటన బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, కలెక్టర్ విజయేందిరబోయి ఆదివారం పరామర్శించారు.
పాఽధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మహబూబ్నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జీ మధుసూదన్ రెడ్డి అన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించా లని రాష్ట్ర షూటింగ్బాల్ అసోసియేషన్ ఉపా ధ్యక్షుడు గోపాలం, బీజేపీ నాయకుడు కొండ య్య అన్నారు.
సుదీర్ఘ విరామం తరువాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు కోటి ఆశలతో సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక పాలనలో పల్లెలు నీరసించిపోయాయి.
జిల్లా కేంద్రంలోని అగ్రహర్ పేట పురా తన బొప్పలమఠంలో ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు
ఏళ్లతరబడి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చేనేత కార్మికులను కళాకారులుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని తెలంగా ణ జాగృతి అధఽ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అ న్నారు.
ఓ రైతు తమ ఎడ్ల బండి మీద పొ లంనుంచి వడ్ల లో డ్తో రైస్ మిల్లుకు తీసుకెళ్తుండగా అదుపు తప్పి చె రువులోకి పడిపోయింది.
దైనందిన జీ వితం యాంత్రికంగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరూ సైకిల్ తొక్కడాన్ని దినచర్యగా మార్చుకోవాలని కలెక్టరే ట్ పాలనాధికారి గోపాల్ రెడ్డి అన్నారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ లో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాప్ట్బాల్ టోర్నీలో పా ల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపి కలను ఆదివారం నిర్వహించారు.