• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

కనుల పండువగా రథోత్సవం

కనుల పండువగా రథోత్సవం

నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అంగరంగ వైభవం

అంగరంగ వైభవం

నాగర్‌కర్నూల్‌ జిల్లా, కొల్లాపూర్‌ మండలం లోని రామాపురంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

పుడితే రూ.10 వేలు..  చచ్చిపోతే రూ.5 వేలు

పుడితే రూ.10 వేలు.. చచ్చిపోతే రూ.5 వేలు

సర్పంచ్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు.

నేటితో నామినేషన్లకు తెర

నేటితో నామినేషన్లకు తెర

సర్పంచ్‌ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్‌ల ఘట్టం శుక్రవారంతో ముగియనుంది. మూడో విడత నామినేషన్లలో భాగంగా రెండో రోజు గురువారం ఊపందుకున్నాయి.

ల్యాండ్‌ రికార్డు ఏడీ ఇంట్లో  ఏసీబీ సోదాలు

ల్యాండ్‌ రికార్డు ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని రెవెన్యూ ల్యాండ్‌ రికార్డు ఏడీ కొత్తం శ్రీనివాసులు ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఏకకాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సోదాలు చేయగా, ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌లోని ఆయన నివాసం, నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ సమీపంలో ఉన్న గుడెబల్లూరు రైస్‌మిల్లులో రెండు బృందాలు సోదాలు చేశాయి.

అమ్మ కడుపుపై కత్తెర గాట్లు

అమ్మ కడుపుపై కత్తెర గాట్లు

నవ మాసాలు మోసి, సుఖ ప్రసవం కావలసిన తల్లుల కడుపుపై కత్తెర గాట్లు పడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి, 80 శాతం వరకు సిజేరియన్‌ ఆపరేషన్లు చేస్తున్నారు.

మొదటి విడత బరిలో 325 మంది

మొదటి విడత బరిలో 325 మంది

జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామసర్పంచు ఎన్నికల్లో 325 మంది బరిలో ఉన్నారు.

మల్దకల్‌ జాతరకు భారీగా భక్తులు

మల్దకల్‌ జాతరకు భారీగా భక్తులు

మల్దకల్‌ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

రిజర్వేషన్‌ పరిశీలించి నామినేషన్లు స్వీకరించాలి

రిజర్వేషన్‌ పరిశీలించి నామినేషన్లు స్వీకరించాలి

గ్రామ పంచాయతీ సర్పంచు ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలకు ఖరారు చేసిన రిజర్వేషన్లు సరిచూసుకొని పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ సంతోష్‌ కుమార్‌ అన్నారు.

మూడో విడత తొలిరోజు మందకొడిగా

మూడో విడత తొలిరోజు మందకొడిగా

: సర్పంచ్‌ ఎన్నికల నామినేషన్లు మూడో విడతకు చేరుకున్నాయి. తొలి రోజు బుధవారం మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో నామినేషన్లు తక్కువగా వచ్చాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌, జడ్చర్ల, మూసాపేట, అడ్డాకుల, బాలానగర్‌ మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి