• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

చిన్నంబావిలో కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తా

చిన్నంబావిలో కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తా

కొల్లాపూర్‌ తాలూకా చిన్నంబావి మం డలంలో కొత్తగా జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి, నాగర్‌కర్నూల్‌ డిస్ట్రిక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ న్యా యమూర్తి తిరుమలాదేవి పేర్కొన్నారు.

 పాలమూరుకు కన్నీళ్లు  నల్లగొండకు సాగునీళ్లా?

పాలమూరుకు కన్నీళ్లు నల్లగొండకు సాగునీళ్లా?

డిండి ఎత్తిపోతల కాల్వతో పాలమూరుకు కన్నీళ్లు.. నల్లగొండకుసాగునీళ్లా అని పాలమూ రు జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

సొంతంగా ఉపాధి పొం దేందుకు బార్బర్‌ దుకాణం నెలకొల్పేందుకు ఆన్‌లైన్‌ యాప్‌ల లో రుణం తీసుకోగా, తీసుకున్న రుణం చెల్లించాలని నిర్వాహకు లు వేధించడంతో తరుణ్‌కుమార్‌ (28) అనే యువకుడు ఆ త్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శనివారం చోటుచేసుకున్నది.

నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: డీకే అరుణ

నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: డీకే అరుణ

పార్లమెంట్‌లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశ పెట్టనున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

రంగాలకు పెద్దపీట ఆరోగ్య, సంక్షేమ

రంగాలకు పెద్దపీట ఆరోగ్య, సంక్షేమ

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు.

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయ సమస్యల పరి ష్కారం పీఆర్టీయూ తెలంగాణతోనే సాధ్యమని వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అన్నారు.

ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలి

ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలి

ఆర్టిజన్స్‌కు ఏపీఎస్‌ఈబీ సర్వీసు రూల్స్‌ అమ లు చేయటంతోనే సంపూర్ణ న్యాయం జరుగు తుందని 1104 యూనియన్‌ రీజియన్‌ అధ్యక్షు డు జీ.స్వామి అన్నారు.

ఆర్టిజన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్టిజన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్‌ శాఖలో పనిచే స్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తే లేదని విద్యుత్‌ ఆర్టిజన్‌ జేఏసీ జోగుళాంబ గద్వాల జిల్లా చైర్మన్‌ శివప్రసాద్‌ అన్నారు.

ఎయిడ్స్‌ నివారణ అందరి బాధ్యత

ఎయిడ్స్‌ నివారణ అందరి బాధ్యత

ఎయిడ్స్‌ వ్యాధి సంక్రమించకుండా ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కాదు ఆయన బాంబులేటి.. పొగరులేటి అని ఎద్దేవా చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి