• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

  రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

జడ్చర్లలో మేస్ర్తీ పనులు ముగించుకుని తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా మార్గం మాధ్యలో ఎదురుగా వస్తున్న బైక్‌ను అదుపు తప్పి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

కాకా స్మారక టీ-20లో  చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

కాకా స్మారక టీ-20లో చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

జి. వెంకటస్వామి కాకా మెమోరియల్‌ టీ-20 ఉమ్మడి జిల్లా క్రికెట్‌ లీగ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది.

హైదరాబాద్‌కు బదిలీ అయిన సంచిత్‌ గంగ్వార్‌

హైదరాబాద్‌కు బదిలీ అయిన సంచిత్‌ గంగ్వార్‌

నారాయణపేటకు అదనపు కలెక్టర్‌గా అమిత్‌ మల్లెంపాటి నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ జీహెచ్‌ఏంసీ మల్కజ్‌గిరి జోనల్‌ ఇన్‌చార్జిగా బదిలీ అయ్యారు.

టెట్‌ టెన్షన్‌

టెట్‌ టెన్షన్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు టెట్‌(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) భయం పట్టుకుంది. నూతన విద్యా విధానంలో భాగంగా ఎన్‌సీఆర్టీ నిబంధనల మేరకు ఐదేళ్ల సర్వీస్‌ పైబడి ఉన్న ఉపాధ్యాయులంతా టెట్‌లో ఉత్తీర్ణత కావడం తప్పనిసరిగా మారింది.

పార్టీలో యువతకు పెద్దపీట

పార్టీలో యువతకు పెద్దపీట

కాంగ్రెస్‌ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ అన్నారు.

తెగుతున్న సం‘బంధాలు’

తెగుతున్న సం‘బంధాలు’

మహబూబ్‌నగర్‌/గద్వాల క్రైం/నాగర్‌కర్నూల్‌ క్రైం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏడడుగుల బంధం ప్రియుడి మోజులో పడి బంధీ అవుతోంది. వివాహేతర సంబంధాలతో భార్యలు భర్తలను హత్య చేస్తున్నారు. చదువుకునే వయసులో ఆకర్షణకు లోనవుతున్న యువతులు ప్రేమ పేరుతో గడప దాటుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

నీళ్లు ఇవ్వలేక క్రాప్‌ హాలిడే

నీళ్లు ఇవ్వలేక క్రాప్‌ హాలిడే

రైతులకు సాగునీరు అందించడం చేతకాక ప్రభుత్వం క్రాప్‌ హాలిడే ప్రకటించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

క్రీస్తుమార్గం నేటి సమాజానికి అనుసరణీయం

క్రీస్తుమార్గం నేటి సమాజానికి అనుసరణీయం

ప్రేమ, దయ, కరుణ, శాంతి, మానవీయత కోసం తన జీవితాన్ని త్యాగం చే సిన ఏసుక్రీస్తు చూపిన మార్గం నేటి సమా జానికి అనుసరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

హిందువులంతా సంఘటిత శక్తిగా మారాలి

హిందువులంతా సంఘటిత శక్తిగా మారాలి

హిందువులందరూ సంఘటిత శక్తిగా మారితేనే జిహాదీలకు గుణపాఠం నేర్పగలమని వీహెచ్‌ పీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఫణిమోహన్‌ రావు అన్నారు.

మాజీ ప్రధాని వాజపేయి సేవలు చిరస్మరణీయం

మాజీ ప్రధాని వాజపేయి సేవలు చిరస్మరణీయం

అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ పాలన సాగించిన అటల్‌ బిహారీ వాజపేయి సుపరిపాలనకు ఆద్యుడుగా ప్రజామన్ననలు పొందారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బం డల వెంకట్రాములు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి