Home » Telangana » Mahbubnagar
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం బం ద్తో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.
నా హయాంలో నర్వ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి అగ్రగామిగా మారుస్తానని పశుసంవర్ధక, మత్స్య, క్రీ డా మైదానాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు ఆర్ఆర్కింద కేటాయించే స్థలంలో వసతులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి సంబంధిత అధికారులను ఆదేశించారు.
పల్లెల్లో పరిశుభ్రత లోపించి పారిశుధ్య సమస్యలు పెరిగిపోయాయి.
పాలస్తీనా దేశంపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రాహుల్గాంధీ చొరవతోనే కులగణన ప్రక్రియ ప్రారంభమైందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనవాస్రెడ్డి అన్నారు.
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేసి న పోరాటంలో జైలుకెళ్లిన పెద్దధన్వాడ రైతులు 11 మంది, చిన్నధన్వాడ రైతు ఒకరు బుధవా రం జైలు నుంచి విడుదలయ్యారు.
భారత్మాల రోడ్డు విస్తరణలో ఇంజనీర్ల తప్పిదంతో పర్ధిపురం నుంచి తూముకుంట గ్రామానికి రోడ్డు లేకుండా పోయిందని ఆయా గ్రా మాల రైతులు, గ్రామస్థులు కలెక్టర్కు విన్నవిం చారు.
ఎలాం టి అనుమతులు, లైసెన్స్ లేకుండా దొంగ చా టుగా వరి విత్తనాలను అమ్ముతున్న వ్యాపారిని వ్యవసాయ శాఖ ఏవో పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఈ
భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలంటే ఇంటర్ విద్యే అత్యంత కీలకమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు.