• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన మల్లన్న జాతరలో.. నిర్వాహకుల దురుసు ప్రవర్తన ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

విద్యార్థులకు డిజిటల్‌ బోధన తప్పనిసరి

విద్యార్థులకు డిజిటల్‌ బోధన తప్పనిసరి

ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపాధ్యాయులు డిజిటల్‌ బోధ న చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు.

విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు చర్యలు చేపట్టాలి

విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు చర్యలు చేపట్టాలి

రాబోయే విద్యాసంవత్సరానికి వి ద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా తగు రీతిన ప్రచారం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నా రు.

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఊపేక్షించేది లేదని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ హెచ్చరించారు.

  ఢోకా లేనట్లే..

ఢోకా లేనట్లే..

జూరాల నెట్టెంపాడు కింద పంటల సాగు ఆశాజనకంగా సాగుతున్నది.

గుంతలమయంగా బీటీ రోడ్డు

గుంతలమయంగా బీటీ రోడ్డు

మండ లంలోని వేముల, చౌటకుంటతండా, రాయినోని కుంట తండా మధ్య ఉన్న బీటీ రోడ్డు గుంతల మయంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 స్థలం చూపిస్తున్నాం.. పనులు ప్రారంభించండి

స్థలం చూపిస్తున్నాం.. పనులు ప్రారంభించండి

మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ని ర్మాణం కోసం స్థలం చూపిస్తున్నాం..

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.

గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్‌ కృషి

గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్‌ కృషి

గిరిజన, బంజారాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడా, మత్స్య శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మరెడ్డిపల్లి తం డాలో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ 287 జయంతి వేడుకల్లో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు.

అద్దె తడిసి మోపెడు

అద్దె తడిసి మోపెడు

ప్రభుత్వానికి మైనారిటీ గురుకులాల అద్దె తడిసి మోపెడవుతోంది. విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించాలన్న ఉద్దేశంతో గత ప్ర భుత్వం ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలను ప్రారంభించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి