• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

1 నుంచి ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం

1 నుంచి ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యం గా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

మార్కెట్‌లో నూతన సందడి

మార్కెట్‌లో నూతన సందడి

జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 2026 నూతన సంవ త్సర వేడుకల సందడినెలకొంది.

మాటల మంటలు

మాటల మంటలు

మరో ఏడాది కాలగమనంలో కలిసిపోనుంది. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి.. బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంగా మారి రెండు సంవత్సరా లు గడిచిపోయింది. మొదటి నుంచీ రాజకీయ అస్ర్తాలకు కేంద్ర బిందువుగా, ఎజెండా ఉంటూ వ స్తున్న పాలమూరు నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో.. బీఆర్‌ఎస్‌ కూడా అక్కడే తన దృష్టి కేంద్రీకరించింది.

మట్టి నమూనాలపై విద్యార్థులకు అవగాహన

మట్టి నమూనాలపై విద్యార్థులకు అవగాహన

మండల పరిధిలోని బీచుపల్లి గురుకుల, జూనియర్‌ కళాశాల విద్యార్థులకు సోమవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షలపై అవగాహన కల్పించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు చెప్పారు.

 ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో కి తీసుకువెళ్లాలి... ప్రజలకు వివరించాలని టీ పీసీసీ కార్యదర్శి, మహబూబ్‌నగర్‌ పా ర్లమెంట్‌ ఇన్‌చార్జి వేణుగౌడ్‌ పిలుపునిచ్చారు.

కొత్తది కొన్న సంతోషం.. అంతలోనే విషాదం..

కొత్తది కొన్న సంతోషం.. అంతలోనే విషాదం..

ట్రాక్టర్‌ కొన్న సంతోషాన్ని ఆస్వాదించేలోపే ఆ కుటుంబంలో విషాదం నిండింది. మహబూబ్‌న గర్‌ జిల్లా, జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం ఈ విషాద సంఘటన జరిగింది.

కుట్రలు, కుతంత్రాలు చేస్తే సస్పెండ్‌ చేస్తా

కుట్రలు, కుతంత్రాలు చేస్తే సస్పెండ్‌ చేస్తా

కాంగ్రెస్‌ పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నితే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తా.. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు అని జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి హెచ్చరించారు.

ఘనంగా కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

దేశ అభివృద్దిలో కాంగ్రెస్‌ పార్టీ సుస్థిర స్థానం కలిగి ఉందని నేటికి 141ఏళ్లు గడించిందని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ సరితలు అన్నారు.

ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి

ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి

ప్రతీ విద్యార్థికి పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్య అందాలన్న సంకల్పంతో ప్రాథమిక విద్యా బలోపేతానికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి