Home » Telangana » Mahbubnagar
చట్టాన్ని గౌరవించి, శాంతి భద్రతలకు సహకరించే వారికే ఫ్రెండ్లీ పోలీస్ అని, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ చట్టాన్ని అతిక్రమించేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
ఎల్నినో ప్రభావంతో వరుణుడు ఉమ్మడి పాలమూరు జిల్లాపై కరుణ చూపడం లేదు. ఎగువ నుంచి ఇప్పటికే బిరాబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టాల్సి ఉండగా.. కనీసం వరద జాడ కూడా కనిపించడం లేదు.
మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక రాష్ట్రం మీదుగా 851 కిలో మీటర్లు పారుతూ నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగడిగి గ్రామ శివారులోని దత్తభీమేశ్వర దేవాలయం పక్కన కృష్ణానదిలో సంగమయ్యే భీమా నది వెలవెలబోతోంది...
ఆర్డీఎస్ విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎదురవుతున్న నీటి కష్టాల విషయంలో కుట్రకోణం బయటపడుతోంది. కావాలనే 70 ఏళ్లుగా మూడు రాష్ర్టాల మధ్య ఉన్న ప్రాజెక్టుకు మరమ్మతులు జరగనివ్వకుండా అడ్డుకోవడమే కాక.. అక్రమంగా తమ ప్రాంతాలకు నీటిని తరలించేలా కర్ణాటక ఎత్తుగడలు కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు.
ఎస్ఐఆర్ ఎన్యుమరేష న్ పారాలను పూర్తి చేయడంపై ఓటర్ల కు అవగాహన కల్పించాలని నారాయ ణపేట కలెక్టర్ ప్రియాంక బూత్ స్థా యి ఏజెంట్లకు సూచించారు.
గద్వాలను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిందేందు కు చేస్తున్న ప్రయత్నానికి ప్రతీ ఒక్కరు సహకరించాలని మునిసిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి అన్నారు.
చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా గద్వాల పట్టణంలోని మూడు సొసైటీలకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వనజారెడ్డి అద్బుత ప్రతిభ కనబరుస్తున్నారు.
ప్రతీ గ్రామంలో గుడి, బడి తప్పనిసరిగా ఉండాలని దేవాలయాలు ఉండడం వల్ల ప్రజలు భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజించడం వల్ల శాంతి కలుగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.