Home » Telangana » Mahbubnagar
తీవ్రమైన ఎండలకు అటవీ ప్రాంతంలో చిన్న నీటి వనరులు ఎండిపోతున్నాయి.
కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ‘పాలమూరు - రంగారెడ్డి’కి కీలకస్థానం లభిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 50 రోజులు గడిచినా.. వాటిని కొనుగోలు చేసే నాథుడే లేడన్నారు.
ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారు.
రైతులు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులను రైతులు వినియోగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.శంకర్, శ్రీరామ్ రైతులకు సూచించారు.
మం డే ఎండలను తట్టుకోలేక పోతున్నాం.. కొంచెం కొంచెం తగ్గరాదయ్యా సూరీడూ.. అని జనం వేడుకుంటున్నా రు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడే ఆరు గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యు లను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే ‘‘పాల మూరు - రంగారెడ్డి’’ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
పాలమూరు నగరం చుట్టూ మృత్యుకేకలు వినిపిస్తున్నాయి.. రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన రహదారి నిత్యం నెత్తురోడుతోంది...
ధాన్యం కొనుగోలు వ్యవహారం జిల్లాలో వివాదాస్పదంగానే కొనసాగుతున్నది.