Home » Telangana » Mahbubnagar
జోగుళాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని పరికరాలు ఉన్నా అందుకు సంబంధించిన డాక్టర్లు, రేడియాలజిస్ట్ లేకపోవడంతో రోగులు ఇబ్బందిపడుతున్నారు.
రైతులకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉందని, మాటలు కాదు చేతల్లో చూపిస్తామని నాగర్కర్నూలు పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, నిజాంకొండ, గద్వాల కోట తదిత ర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు.
మొక్కలు ప్రకృతికి ప్రాణాధారమని, ప్రతీవ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని గద్వాల డీఎస్పీ మొగులయ్య అన్నారు.
ఫీ జు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేసే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ప్రసాద్ అన్నారు.
ఆ ధ్యాత్మిక చింతన, భక్తిభావం ఉండటం వల్ల అ భివృద్ధి మరింత పరుగులు పెడుతుందని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
దేవుడి పేరుతో ఇసుక అక్రమ దందాకు శ్రీకారం చుట్టిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది.
క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.
క్రికెట్లో క్రీడా కారులు రాణించి ఈ ప్రాంతా నికి పేరు తీసుకురావాలని ఐసీసీ లెవన్ వన్ ఇంటర్నేష నల్ కోచ్ సురేశ్ సూచించా రు.
జిల్లాలో మూడు చేనేత సొసైటీల్లో జరిగిన అవ కతవకలపై వెంటనే విచారించాలని టీడీపీ నా యకుడు ఓంప్రకాష్ ముదిరాజ్, టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగల శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రామ్, రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, సీపీఐ ఎంఎల్ మాస్లైన్ కార్య దర్శి కెంచి నారాయణ డిమాండ్ చేశారు.