Home » Telangana » Mahbubnagar
హెచ్సీఏ టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని క్రికెట్ సంఘం జిల్లా ప్రధాన కార్యద ర్శి రాజశేఖర్ అన్నారు.
ఇంటి నిర్మాణంలో ప్రమాదవశాత్తు భవ నంపై నుంచి కింద పడిన సంఘటనలో తాపీమేస్ర్తీ దుర్మరణం చెందిన ఘటన సో మవారం పెంట్లవెల్లిలో చోటు చేసుకుంది.
జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సా యంత్రం ముగిసింది.
బొలెరో వాహ నం, బైక్ ఎదు రెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి దుర్మర ణం పాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంఽధించి పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించామని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
ఎన్ని కల నిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తూముకుంట గ్రామా నికి చెందిన కొంతమంది వ్యక్తులు పిర్యాదు చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం శెట్టిఆత్మకూర్లో అదృష్టం కలిసి వచ్చి అందరూ వార్డు సభ్యులు ఎస్సీ సామాజికవర్గం వారు ఎన్నిక కావడం విశేషం.
పంచాయతీ ఎన్నికలలో గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని మరోసారి రుజువు చేసిందని ప్రజాపాలనకు ఇదే నిదర్శనం అని జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత అన్నారు.
మూడో విడత గ్రామ పం చాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్లను పకడ్బందీగా నిర్వహించాలని మహబూబ్నగర్ క లెక్టర్ విజయేందిరబోయి ఆదేశించారు. చిన్న పొరపాటు కూడా జరుగొద్దని చెప్పారు.