Home » Telangana » Mahbubnagar
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తి అని ఎమ్మార్పీఎస్(ఆర్ఆర్)జిల్లా ఇన్చార్జి ఆర్. అశోక్ అన్నారు.
మండలంలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు.
రుణమాఫీ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి రైతులకు సహకరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
ప్రజా సంక్షేమం కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.
తండాలకు గుర్తింపు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
చాకలి ఐలమ్మ అడుగు జాడల్లో నడవాలని జల్లా పరిషత్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సరిత అన్నారు.
నారాయణపేట పట్టు, కాటన్ చీరలు, నాణ్యమైన బంగారానికే కాదు.. గణేష్ ఉత్సవాలకు కూడా ప్రసిద్ధి గాంచింది. నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు రాజకీయ, సామాజిక, సాంకేతిక, ఆధ్యాత్మిక అంశాలపై అలంకరణలు చేసి ఆకట్టుకుంటున్నారు.
కనీస వేతనం అమలు చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశ కార్యకర్తలు పేట పుర పార్కు ముందు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజు కొనసాగింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, తెలం గాణలో అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్నగర్ పర్యటన నేపథ్యంలో మంగళ వారం మహబూబ్నగర్లోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఐలమ్మ స్ఫూర్తితో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు.