• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

బీటెక్‌ మానేసి ఏటీఎమ్‌ల వద్ద చోరీలు

బీటెక్‌ మానేసి ఏటీఎమ్‌ల వద్ద చోరీలు

అనపర్తి, డిసెంబరు 17 (ఆంధ్ర జ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై కారు లో తిరుగుతూ జల్సాలు చేయాలన్న కోరికతో బీటెక్‌ను మధ్యలోనే ఆపి ఏటీఎమ్‌ సెంటర్ల వ

కేంద్రం అధికారిక ముద్ర!

కేంద్రం అధికారిక ముద్ర!

రంపచోడవరం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మూడు జిల్లాలుగా ఆవిర్భవించిన తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ రెవె న్యూ జిల్లాలకు కేంద్రం ఎట్టకేలకు చట్టబద్ధతను కల్పించింది. 1975 నాటి జోనల్‌ వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త జోనల్‌ వ్యవ స్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదంతో హోం మంత్రిత్వశాఖ ద్వారా నోటిఫి కేషన్‌ జారీ చేయించడం ద్వారా రాష్ట్రంలో ఏర్పా టైన 26 కొ

వేలాది వివాహాల వేదిక కనిపించదిక..

వేలాది వివాహాల వేదిక కనిపించదిక..

అన్నవరం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అన్నవరంలో సామాన్యుడు వివాహం చేసుకోవలన్నా.. సత్యదేవుడి దర్శనానికి విచ్చేసి దేవస్థానంలో బసచేయాలన్నా ముందుగా గుర్తొచ్చేది సీతారామ సత్రం. అయితే ఈ సత్రం ఇప్పుడు కనుమరుగుకానుంది. 1970వ దశకంలో నిర్మించిన ఈ సత్ర ంలో ఇప్ప

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీవీఆర్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీవీఆర్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి (బీవీఆర్‌ చౌదరి) నియమితులయ్యారు.

స్లో..లార్‌!

స్లో..లార్‌!

జిల్లాలో పలు ఇళ్లు సూర్యఘర్లుగా మారా యి. ఇంటి మీద సూర్యుడు..ఇంటి నిండా కాంతి అన్న చందంగా సోలార్‌ విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి.

ఉపాధి ఆ‘వేతన’!

ఉపాధి ఆ‘వేతన’!

ఉపాధి కూలీల ఆవేదన అంతా ఇంతా కాదు.. పనిచేసినా కూలిడబ్బులందక లబోదిబోమంటున్నారు.. జాబ్‌ కార్డు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు..

ఫార్మా కౌన్సిల్‌ ఎన్నికలకు సన్నాహాలు

ఫార్మా కౌన్సిల్‌ ఎన్నికలకు సన్నాహాలు

జీహెచ్‌ (కాకినాడ), డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఫార్మా కౌన్సిల్‌ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. 15 ఏళ్ల తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మా ఉద్యోగులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐఏఎస్‌ అధికారి దినేష్‌కుమార్‌ ఎన్నికల అధికా రిగా వ్యవహరిస్తుండగా ఈ నెల పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 24న పోస్టల్‌ బ్యాలె ట్‌లు అందుకోవడానికి తుది గడువుగా ని

20న పెరవలిలో పవన్‌ పర్యటన

20న పెరవలిలో పవన్‌ పర్యటన

పెరవలి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 20న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పర్యటన సందర్భంగా పెరవలిలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌, కొవ్వూరు ఆర్డీవో రాణీసుస్మిత మంగళవారం సాయంత్రం పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని పవన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా విజ్జేశ్వరం నుంచి పైపు లైన్‌ల ద్వారా

వైద్యం కోసం వెళ్తుండగా కబళించిన మృత్యువు

వైద్యం కోసం వెళ్తుండగా కబళించిన మృత్యువు

గండేపల్లి/ఆత్రేయపురం, డిసెంబరు 16 (ఆం ధ్రజ్యోతి): క్యాన్సర్‌తో బాధపడుతున్న కుమారు డికి మెరుగైన వైద్యం చేయించి కాపాడుకోవా లని అనుకుంది ఆ తల్లి. అందుకోసం కొడుకుని వెంటపెట్టుకుని కారులో వైజాగ్‌కు పయన మైంది. కానీ ఆసుపత్రికి వెళ్లకుండానే తల్లీకొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద సంఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో జరిగింది. వివరాల ప్రకా రం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జి

మెట్లోత్సవం... మహదానందం..

మెట్లోత్సవం... మహదానందం..

అన్నవరం, డిసెంబరు 15 (ఆంధ్ర జ్యోతి): తన దర్శనార్థం ఎంతో ప్రయాసతో న డకమార్గంలో సన్నిధానానికి చేరేందుకు తోడ్పడి న మెట్లకు సత్యదేవుడు సమక్షంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కాకినాడ జిల్లా అన్నవరం దేవ స్థానంలో సోమవారం మెట్లోత్సవం వేడుకను ని ర్వహించారు. ధనుర్మాసం ప్రారంభంలో



తాజా వార్తలు

మరిన్ని చదవండి