ఉప్పాడలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అక్కడి ఓ హోటల్లో ఆహారం సేవించిన 8 మంది మత్స్యకారులు అస్వస్థతకు గురికావడంతో ఈ విషయం బయటపడింది.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 21 (ఆ ంధ్రజ్యోతి): దేశంలో అజాత శత్రువుగా కీర్తి నొం దిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహా రి వాజపేయి అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్సాయి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏవిఏ రోడ్డు జాగృతి సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజపేయి విగ్రహాన్ని ఆదివారం విష్ణుదేవ్సాయి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రంపచోడవరం, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీఆర్ ఆశ యాలకు అను గుణం గా ప్రజా సేవ కార్యక్ర మాలు అందించడం లో ఎన్టీఆర్ మెమోరి యల్ ట్రస్ట్ ముం దుంటుందని ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆదివారం అ ల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరంలో జీఎఎస్ఎల్, జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఎన్టీఆ
యానాం, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ప్రజలతో భాగస్వామ్యం అయినప్పుడే ప్రజాప్రతినిధిగా మరింత ఎక్కువ సేవకు అవకాశం ఉంటుందని వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కృతజ్ఞతగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్ర
దివాన్చెరువు, డిసెంబరు21 (ఆంధ్రజ్యోతి): జీవితంలో కష్ట పడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వందజన్మతెత్తినా విజయాన్ని సాధించలేమని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ నైనాజైస్వాల్ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చెరువులోని ఢి
వైసీపీ మాజీ మంత్రులు తనపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. కొందరూ వ్యవస్థలో లొసుగులను ఉపయోగించి పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ప్రధాని మోదీ ఆశీర్వాదం వల్ల చత్తీస్గఢ్ సైతం అభివృద్దిలో పరుగులు తీస్తుందని ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా ఛత్తీస్గఢ్ అభివృద్ధిలో వెనుక పడిందని చెప్పారు.
అనపర్తి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని మృత్యువు కబళించింది. అతడి తల్లి, సోదరికి గాయాలయ్యా యి. ఈ విషాద సంఘటన శనివారం ఉదయం అనపర్తి రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి శ్రీనివాస్ సౌందర్య దంపతులకు 2వ తరగతి చదువుతున్న రూప, 7వ తరగతి చదువుతున్న నీరాజ్ (12) ఉన్నారు. అయితే వారి చదువుల నిమిత్తం అనపర్తికి మకాం మార్చి పిల్లలను స్థానిక శ్రీచై తన్య పాఠశాలలో చేర్పించారు. రోజూ పిల్లలను తల్లి సౌందర్య తన స్కూటీపై స్కూలుకు తీసు కెళ్లి తీసుకొస్తూ ఉండేది. ఈ క్రమంలో
కాకినాడ రూరల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడలోని సాలిపేట పైండా సత్తిరాజు మున్సిపల్ బాలికోన్నత పాఠశాల్లో శనివారం పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన- 2025ను జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస్ వినీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులతో తమ ప్రదర్శనలతో ఆకట్టు
వైద్యుడు ప్రతి రోజు తనను తాను అప్డేట్ చేసుకోవాలని.. అప్పుడే ఉత్తమ వైద్యులుగా మారతారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.