Home » Andhra Pradesh » East Godavari
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ పదవులకు తమిళసై రాజీనామా చేశారు. ఈమేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపతిముర్ముకు పంపారు.
బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా వంటెద్దు వెంకన్నాయుడును ఎన్నకున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి రమేష్ నుంచి సోమవారం ఉత్తర్వులు వచ్చాయి.
రాజకీయంగా తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఇవ్వాలని, కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధ్య క్షుడు పవన్కల్యాణ్కు వివరించిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు తాను కూటమితో పనిచేసే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటానని జనసేన మండపేట నియోజకవర్గ ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు.
మోదీ కూటమిని ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ పేర్కొన్నారు.
మండపేట నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల బెదిరింపులకు టీడీపీ శ్రేణులు భయపడే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.
తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలని టీడీపీ కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని కలవలపల్లిలో జరిగిన టీడీపీ బీసీ సదస్సుకు ఆయన విచ్చేసి మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో అఖండ మెజా రిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. సోమవారం దేవరపల్లిలో కరుటూరి ఫంక్షన్హాలులో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.
కొవ్వూరు పట్టణ, మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 8:45గంటలకు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి పంపించారు.
రౌతులపూడి, మార్చి 18: మండలంలో ఎన్ఎన్పట్నం గ్రామానికి చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ నేత, మాజీ సర్పంచ్ లాలం అప్పలనాయుడు సమ క్షంలో టీడీపీలోకి చేరగా వారికి జనసేన-టీడీపీ- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వరుపుల సత్యప్రభ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. అ
గొల్లప్రోలు రూరల్, మార్చి 18: పొత్తు ధర్మాన్ని పాటించి జనసేన అధినేత పవన్కల్యాణ్ను గెలిపిద్దామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ కోరారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి సగరిపేట వద్ద బీసీ, ఎస్సీల అవగాహనా సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కార్యకర్తలు, నా యకులకు అన్ని విధాల అండగా ఉంటానని తెలిపారు. ఎవ్వ రు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని టీడీపీ కార్యాలయం