పొట్టకూటి కోసం వలస వచ్చిన ఆదివాసీలు వాళ్లు.. దట్టమైన అడవుల్లో తలదాచుకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్లే కూనవరం మండలం రామచంద్రపురానికి చెందిన వలస అడవిబిడ్డలు. వలస వచ్చి 28 ఏళ్లు కాగా నిన్నటి వరకు వారివి చీకటి బతుకులే. రాత్రి అయితే అడవి జంతువులకు, విషసర్పాలకు భయపడుతూ నిద్రలోకి వెళ్లాల్సిందే.
అభివృద్ధి పనుల్లో నాణ్యత, ప్ర మాణాలు పాటించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వా సు అన్నారు. స్థానిక 11వ డివిజన్ వీరేశలింగం పార్కు వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
ఏడీబీ రోడ్డు.. నిత్యం రద్దీగా ఉండే రహదారి ఇది..గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు కష్టాలు చవిచూశారు..
ఈ ఏడాది అన్నదాతకు పండగే.. ఎందుకంటే పండుగకు ముందే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.. అన్నదాత కళ్లల్లో ఆనందాన్ని నింపాయి.
అమలాపురం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రొయ్య పిల్లల సీడు సేకరణ విషయంలో రెండు జిల్లాల సరిహద్దుల్లో మత్స్యకార సంఘాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమక్షంలో మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్లో కీలక సమావేశం జరిగింది. బొబ్బర్లంక, ధ
జగ్గంపేట, డిసెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): బంగారం, వెండి షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చినట్టుగా నటించి చోరీలు చేస్తున్న ఐదుగురు మహిళలను జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరా లను సీఐ వైఆర్కె శ్రీనివాస్ వెల్లడి ంచారు. పశ్చిమగోదావరి జిల్లాకు పాలకొల్లు మండలానికి చెంది
కలెక్టరేట్ (కాకినాడ), డిసెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు గోధుమ పిండి పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ చర్యలు తీసుకుంది. తొలుత పట్టణాల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో వచ్చే నెల ఒకటోతేదీ నుంచి గోధుమపిండి ఇచ్చే ందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లాలో జనవరి 1 నుంచి రేషన్ షాపు ల్లో గోధుమపిండి పంపిణీ చేయనున్నారు. ఇప్ప టికే 146 మెట్రిక్ టన్నుల పిం
బంగారం కొనలేం.. రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది.. ఎక్కడా ఆగడంలేదు..
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులతో ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది.
కాకినాడ రూరల్లో ఒక వ్యక్తి తన మామిడి తోటలో సంక్రాంతికి పది మేలుజాతి పుం జులను పందేలకు సిద్ధం చేస్తున్నాడు.