ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతి ఏటా క్రమంతప్పకుండా నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీ ఈ ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఐదు కేంద్రాల్లో జరగనుంది.
భూసమస్యలు పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు.
సొంతిల్లు.. ఇదీ ప్రతి పేదవాడి కోరిక.. అయితే ఆ ఇంటికి ఎన్నో ఆటంకాలు.. పేదింటి కలత తీరడానికి ఎన్నో కష్టాలు.. ఆ కష్టాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
కాకినాడ రూరల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తాను బైక్ కొనేందుకు డబ్బులిప్పించాలని భర్త భార్యను కోరగా ఆమె నిరాకరించడంతో మద్యం మత్తులో ఉరి వేసుకుని ఆ
కోరుకొండ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పందాలు జరగనున్నాయి. ఈ మేరకు గాడాల- నిడిగట్ల మార్గంలో 2కిలోమీటర్ల రోడ్డును సిద్ధం చేశారు. ఎస్ డీఆర్ వెంచర్ సంక్రాంతి సంబరాల్లో భాగం గా మొదటిసారిగా తెలుగు రాష్ట్రాలకు సంబం
అన్నవరం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధానాలయాల్లో భక్తులకు అందు తున్న సౌకర్యాలపై ప్రభుత్వం చేపడుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలో కాకినాడ జిల్లాలోని అన్న వరం దేవస్థానం ర్యాంకింగ్ మెరుగుపడింది. ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టాక మొదట విడతలో చివరిస్థానంలో నిలిచిన అన్నవరం దేవస్థా
ఆత్రేయపురం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫి డ్రాగన్ పోటీలు సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి-తాడిపూడి బ్రిడ్జి వరకూ ప్రధాన కాలువలో డ్రాగన్ పడవ పోటీలకు ట్రైల్ రన్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రాహుల్మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది.
తొండంగి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీనగరంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరుని ఆల యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటూ గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఆలయాన్ని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు
దివాన్చెరువు, జనవరి1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో నన్నయ విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేద్దామని ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వీసీ ముఖ్యఅతిథిగా హాజ