• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

వైసీపీకి బిగ్ షాక్.. గంజాయి కేసులో ఎంపీటీసీ అరెస్ట్..

వైసీపీకి బిగ్ షాక్.. గంజాయి కేసులో ఎంపీటీసీ అరెస్ట్..

గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ నగేశ్ బాబుని కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు ఇవాళ (శుక్రవారం) అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన ఎంపీటీసీ చెల్లూరి నగేశ్‌బాబును అరెస్ట్ చేశారు..

విడాకులు ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్యాయత్నం

విడాకులు ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్యాయత్నం

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విడాకులు ఇవ్వలేదని భార్యను హతమార్చాడు భర్త. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కర్నూలు కోవాబన్ వలీకి మంత్రి నారా లోకేశ్ అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.

అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు లొంగుబాటు

అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు.

మాజీ గిరిజన ఎంపీ రత్నాభాయి మృతి

మాజీ గిరిజన ఎంపీ రత్నాభాయి మృతి

రంపచోడవరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మాజీ రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్‌పార్టీ గిరిజన మహిళా నేత తటపట్ల రత్నాభాయి(79) ఆదివారం అర్ధరాత్రి రంపచోడవరంలో మృతి చెందారు. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతోనే ఉన్నా ఆమె అందరికీ అందుబాటులోనే ఉంటూ వచ్చారు. కాగా ఆదివారం రాత్రి బాగా పొ

 ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..

ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 తాటాకు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 13 కుటుంబాలు వారు నిరాశ్రయులయ్యాయి.

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదికలో ప్రస్తావించింది. 2022-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది.

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌..

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌..

పి.గన్నవరం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై జాయింట్‌లు వద్ద మరమ్మతుల నిమిత్తం మంగళవారం నుంచి వా హనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీం తో వాహనదారులు ప్రత్యామ్నయంగా ఏర్పాటు చేసిన మార్గంలో (పాత అక్విడెక్టుపై నుంచి రాక పోకలు సాగిస్తున్నారు. అయితే బస్సులు, భారీ వాహనాల రాకపోకలు మాత్రం పూర్తిగా నిలి పివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇ

మితిమీరుతున్న సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా

మితిమీరుతున్న సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 10(ఆం ధ్రజ్యోతి): మితిమీరుతున్న సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టామని ఏలూరురేంజ్‌ డీఐజి జీవీజీ అశోక్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం తూర్పు గోదా వరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లోని బొమ్మూ రు పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ నరసింహకిషోర్‌తో కలిసి తనిఖీ చే



తాజా వార్తలు

మరిన్ని చదవండి