తూర్పుగోదావరి జిల్లాలోని నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు గీతలు దాటి మాట్లాడొద్దని హెచ్చరించరాయన.
కోనసీమలో కొబ్బరి బోర్డు తోపాటు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు.
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 21న పల్స్పోలియా కార్యక్రమం చేపడుతున్నట్టు కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు.
helmet safe
వచ్చే రబీ సీజన్లో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను మరోసారి విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ జిల్లా స్వరూపాన్ని పూర్తిగా మా ర్చబోతోంది.
puskar ghats
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సాయుధ దళాల జెండా దినోత్సవం 2024-25 సందర్భంగా విరాళాల సేకరణ విషయంలో తూర్పు గోదావరి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది.
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరా రైంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకూ నిర్వహించనున్నారు.